Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు..

పల్లి (బి) గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కల మందు వేయించిన సర్పంచ్ కట్కం సంజీవ్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించాలి : సర్పంచ్ సూచన మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్కం సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై...

Read Full Article

Share with friends