సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం
యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని లోలుగు మండలం వీఆర్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం ఆయన రాష్ట్ర...