బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జాజాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉచితం – ప్రధానోపాధ్యాయురాలు భారతి మన భారత్ | నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడం, బడి బయట ఉన్న పిల్లలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం...