Generated by All in One SEO v4.9.7.2, this is an llms.txt file, used by LLMs to index the site. # manabharath.com ## Sitemaps - [XML Sitemap](https://manabharath.com/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం](https://manabharath.com/11537/) - పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తాం పోతుగల్లు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఊరి బాగు కోసం యాటతో గ్రామ దేవతలకు మొక్కులు గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతిని శాలువాతో ఘనంగా సత్కరించిన ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు - [12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..](https://manabharath.com/11543/) - 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు మన భారత్, టెక్నాలజీ డెస్క్: ప్రతిభకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించింది భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బాలిక మానా జంపాలా. ప్రస్తుతం కెనడాలో గ్రేడ్–7 చదువుతున్న ఈ చిన్నారి కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఆధారంగా రూపొందించిన ‘వోక్సా’ (Voxa) అనే వినూత్న - [పుల్ల ఐస్ వెనుక ఆసక్తికరమైన స్టోరీ..](https://manabharath.com/11540/) - 11 ఏళ్ల బాలుడి ఆలోచన ప్రపంచానికి అందించిన మధుర ఆవిష్కరణ అనుకోకుండా గడ్డకట్టిన పానీయం నుంచి పుట్టిన ‘పాప్సికల్’ చరిత్ర మన భారత్, ప్రత్యేక కథనం: వేసవి కాలం వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఇష్టంగా తినే చల్లని ఆహారాల్లో పుల్ల ఐస్ లేదా పాప్సికల్ (Popsicle) ఒకటి. రంగురంగుల రుచులు, చల్లని అనుభూతితో అందరినీ ఆకట్టుకునే ఈ ఐస్ స్టిక్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది - [మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్](https://manabharath.com/11534/) - మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో బండి సుదర్శన్ గౌడ్ కుమారుడి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆకినపల్లి గ్రామంలో దూడపాక అజయ్ ,పోతుగల్లు గ్రామంలో రేణుకుంట్ల చందర్ మునిగాల చందర్ ,కోర్కిశాల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సోలెంకి హరీష్. మరణించిన కుటుంబాలను పరామర్శించి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ - [పిల్లల ఆరోగ్యానికి ఏ పాలు మంచివి.?](https://manabharath.com/5031/) - నిపుణుల ముఖ్య సూచనలు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి మన భారత్ – హెల్త్ డెస్క్ హైదరాబాద్: చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా అయోమయంలో పడే ప్రశ్నల్లో ప్రధానంగా ఉండేది—పిల్లలకు ఏ పాలు మంచివి? నూతన శిశువుల నుంచి రెండు సంవత్సరాల వయస్సు వరకు పాలు ఎంపికలో జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంవత్సరం లోపు పిల్లలకు ఆవు పాలు ఎందుకు వద్దంటే? పుట్టిన శిశువులకు 12 నెలల లోపు ఆవు పాలు ఇవ్వకూడదని - [ఆరోగ్యానికి మీల్స్ లో ఇవి తప్పనిసరి.!](https://manabharath.com/7090/) - మన భారత్, ఆరోగ్యం: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా శరీర ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, అవయవాల సక్రమ పనితీరుకు వివిధ రకాల విటమిన్లు అవసరం. విటమిన్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో సహజంగా లభించే విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ A కళ్ల ఆరోగ్యం, చర్మ సంరక్షణకు విటమిన్ A - [మీరు ఎండలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.?](https://manabharath.com/7595/) - మన భారత్, నేషనల్ డెస్క్: వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చల్లదనం కోసం తీసుకునే ఈ పానీయాలు తాత్కాలికంగా శరీరాన్ని కూల్‌గా ఉంచినట్టే అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం, మార్కెట్‌లో లభించే కూల్ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కెఫీన్ ఉండటం వల్ల శరీరానికి హానికరం. వీటిని తరచూ - [నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం.!](https://manabharath.com/7936/) - మన భారత్, ఆరోగ్య డెస్క్: ప్రపంచవ్యాప్తంగా దక్షిణ భారతీయుల ప్రియమైన అల్పాహారం ఇడ్లీకి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవం (World Idli Day)గా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినోత్సవం ఇడ్లీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడం లక్ష్యంగా నిర్వహించబడుతోంది. ఎలా ప్రారంభమైంది.? ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని మొదటగా 2015లో తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజు ఇడ్లీ ప్రేమికులు, ఆహార ప్రియులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. - [మలం నీటిపై తేలితే జాగ్రత్త..!](https://manabharath.com/8394/) - మన భారత్, తెలంగాణ: కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల మలం నీటిపై తేలడం సాధారణమేనని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సేథీ తెలిపారు. అయితే ఇది తరచుగా జరుగుతూ, మలం జిడ్డుగా (స్టిక్కీగా) కనిపిస్తే మాత్రం జీర్ణక్రియలో లోపం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కొవ్వులు పూర్తిగా శరీరంలో ఆవిర్భవించక మలంలో కలిసిపోతాయి. దీనివల్ల మలం తేలికగా మారి నీటిపై తేలే అవకాశం ఉంటుంది. డాక్టర్ సేథీ వివరాల ప్రకారం, ఈ - [150 రోగాలు మాయం చేసే మొక్క తెలుసా.?](https://manabharath.com/9272/) - మన భారత్, ఆరోగ్యం: ప్రకృతిలో లభించే ఔషధ మూలికలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మన చుట్టూ ఉన్న చాలా మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇంటి పరిసరాల్లో పెంచుకునే ఔషధ మొక్కల్లో రణపాల మొక్క ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆయుర్వేదం ప్రకారం రణపాల ఆకులు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. అజీర్ణం, మలబద్ధకం వంటి - [రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన కేటీఆర్..](https://manabharath.com/11517/) - కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్).. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు పాలన, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగంలో కీలక పాత్రతో గుర్తింపు మన భారత్, ప్రత్యేక కథనం: తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుల్లో కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఒకరు. ప్రజా సమస్యలపై స్పందన, ఆధునిక అభివృద్ధిపై దృష్టి, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. భారత రాష్ట్ర - [గిరిజనులకు ‘ఇప్ప’ వరం..!](https://manabharath.com/9217/) - మన భారత్, ఉట్నూర్ : ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ‘ఇప్ప’ పువ్వు (మహువా) సిరుల వర్షం కురిపిస్తోంది. వేసవి కాలం రాగానే అడవుల్లో విరివిగా లభించే ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు బిజీగా మారారు. ఈసారి పుష్కలంగా పువ్వు లభించడంతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం వారికి లాభాలను తెచ్చిపెడుతోంది. అడవుల్లో సేకరించిన ఇప్పపువ్వుతో లడ్డూల తయారీ విస్తృతంగా జరుగుతోంది. ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆహారంగా ఇప్ప లడ్డూలకు మంచి - [చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు](https://manabharath.com/11514/) - చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.. నిపుణుల సూచన మన భారత్, హెల్త్ డెస్క్: ఉదయం లేవగానే చాలా మంది తాగే మొదటి పానీయం టీ. అయితే సాధారణంగా చక్కెరతో తయారుచేసే టీకి బదులుగా బెల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సహజ స్వీటెనర్‌గా పేరుగాంచిన బెల్లంలో శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజాలు, - [నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం](https://manabharath.com/11509/) - మన భారత్, ఆదిలాబాద్ ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి: బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ ఆదిలాబాద్, జూలై 11 (మన భారత్): ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టే విధంగా పోలీసులు పనిచేయాలని - [నేరెళ్ల బాధితులకు రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్](https://manabharath.com/11500/) - మన భారత్, హైదరాబాద్ నేరెళ్ల బాధిత కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ హైదరాబాద్, జూలై 11 (మన భారత్): నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనకు దాదాపు పదేళ్లు పూర్తవుతున్నా బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడం బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పేర్కొన్నారు. నేరెళ్ల ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం - [భరంపూర్ వెంకన్నను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్](https://manabharath.com/11489/) - భరంపూర్ వెంకన్నను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం భరంపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శనివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పతంగి బ్రహ్మానంద్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి - [నిధులు విడుదల చేయాలని డిమాండ్: సర్పంచ్](https://manabharath.com/11494/) - ఉమ్రి గ్రామంలో ‘ఐకేపీ’ భవనం, సీసీ రోడ్ల నిధులు విడుదల చేయాలి: సర్పంచ్ మెస్రం సావిత్రి భాయ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం ఉమ్రి గ్రామ కేంద్రంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని, ఐకేపీ (IKP) భవన నిర్మాణ నిధులతో పాటు దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని గ్రామస్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సంఘాల సమావేశాలకు తప్పని తిప్పలు గ్రామంలో స్వయం సహాయక మహిళా - [షెడ్డు నిర్మించాలని గ్రామస్తుల వినతి..](https://manabharath.com/11497/) - దేగామా హనుమాన్ మందిరం ముందు షెడ్డు నిర్మించాలి: గ్రామస్థుల డిమాండ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ప్రముఖ దేగామా హనుమాన్ మందిర్ ఆలయం ముందు తక్షణమే కమ్యూనిటీ షెడ్డు నిర్మించాలని స్థానిక గ్రామస్థులు, ఆదివాసి పెద్దలు అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక, వాననక వివాహాలు.. ఆదివాసి సంప్రదాయాలకు ఇబ్బందులు ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. - [వంతెన మరమ్మతు పనులకు శ్రీకారం..](https://manabharath.com/11501/) - మన భారత్, తలమడుగు దేవాపూర్ వంతెన మరమ్మతు పనులకు శ్రీకారం.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో వేగంగా స్పందించిన అధికారులు తలమడుగు, జూలై 11 (మన భారత్): భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న దేవాపూర్ వంతెన మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం వేగంగా ప్రారంభించింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన జిల్లా పరిపాలన, ప్రజా నిర్మాణ శాఖ అధికారులు శనివారం నుంచి మరమ్మతు పనులను చేపట్టడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ - [ఇందిరమ్మ గృహ ప్రవేశంలో కంది..!](https://manabharath.com/11485/) - ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గడువులోగా ఎన్యుమరేషన్, డిజిటలైజేషన్ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచన మన భారత్, ఆదిలాబాద్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, - [పిల్లలను బడికి పంపితే బంగారు భవిష్యత్తు..](https://manabharath.com/11482/) - మన భారత్, తలమడుగు డోర్లి గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం పిల్లలను ప్రతిరోజూ బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా తలమడుగు, జూలై 10: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం తలమడుగు మండలం డోర్లి - [ఎవుసమే మన భారత్ ప్రాణం..](https://manabharath.com/11479/) - ఎవుసమే మన ప్రాణం.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది మన భారత్, ప్రత్యేక కథనం: భూమిని నమ్ముకుని చెమటోడ్చే రైతే దేశానికి వెన్నెముక. అన్నం పెట్టే చేతులు బలంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. అందుకే పెద్దలు "ఎవుసమే మన ప్రాణం" అని చెప్పిన మాట నేటికీ అక్షర సత్యంగా నిలుస్తోంది. వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు.. అది భారతీయ సంస్కృతికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం, కోట్లాది కుటుంబాల జీవనాధారం. రైతు - [లవంగం ఆరోగ్యానికి వరం..](https://manabharath.com/11475/) - లవంగం ఆరోగ్యానికి వరం.. జలుబు నుంచి క్యాన్సర్ పరిశోధనల వరకు ఆశాజనక ప్రయోజనాలు మన భారత్, హెల్త్ డెస్క్: భారతీయ వంటింట్లో సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం (Clove) ఒకటి. చిన్న పరిమాణంలో కనిపించే ఈ సహజ పదార్థం అనేక ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ సమస్యల నుంచి జీర్ణక్రియ మెరుగుపరచడం వరకు లవంగం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. - [దేవాపూర్ బ్రిడ్జిపై ఇసుక ట్రాక్టర్ బోల్తా..](https://manabharath.com/11469/) - మన భారత్, తలమడుగు వర్షాలతో కుంగిన వంతెనపై ప్రమాదం.. స్వల్ప గాయాలతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది తలమడుగు, జూలై 10: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం వద్ద ఉన్న వంతెనపై శుక్రవారం ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం, - [ఆ పంటలపై రైతులకు అవగాహన..](https://manabharath.com/11463/) - మన భారత్, ఆదిలాబాద్ వర్షాలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించండి: ఏడీబీ కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 10: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ కాల వ్యవధిలో పండే పంటలు, నీటి పొదుపు సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికతో - [చీర కట్టులో ఆకట్టుకున్న కయాద్..](https://manabharath.com/11459/) - మన భారత్, సినిమా, జులై 10: దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయిక కయాదు లోహర్ మరోసారి సోషల్ మీడియాలో తన అందమైన చీరకట్టు లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆధునిక ఫ్యాషన్‌తో పాటు సంప్రదాయ వస్త్రధారణకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఆమె పంచుకుంటున్న ఫొటోలు నెటిజన్ల నుంచి విశేష స్పందన పొందుతున్నాయి. తాజాగా లైట్ స్కై బ్లూ రంగు చీరలో ఆమె పోస్ట్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. - [బలపడనున్న ఎల్‌నినో.!](https://manabharath.com/11456/) - మన భారత్, హైదరాబాద్ బలపడనున్న ఎల్‌నినో.. వచ్చే ఏడాది వరకూ ప్రభావం కొనసాగే అవకాశం – వర్షాలు, ఉష్ణోగ్రతలపై ప్రభావం హైదరాబాద్, జూలై 10: ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే కీలక ప్రకృతి ఘటన ఎల్‌నినో (El Niño) ఈ ఏడాది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ఘటన చారిత్రక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే - [ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం..](https://manabharath.com/11453/) - మన భారత్, ఆదిలాబాద్ అంగన్వాడీ, ఆయా పోస్టుల నోటిఫికేషన్‌ను ఎస్సీ వర్గీకరణ ప్రకారం సవరించాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆదిలాబాద్, జూలై 9: జిల్లాలో ఇటీవల విడుదలైన అంగన్వాడీ వర్కర్, ఆయా (హెల్పర్) పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను ఎస్సీ వర్గీకరణ (SC Classification) అమలుకు అనుగుణంగా సవరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాలకు సంబంధించిన అంగన్వాడీ నియామక నోటిఫికేషన్‌లో - [ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు ఆదివాసీ యువకుడు](https://manabharath.com/11449/) - మన భారత్, ఇచ్చోడ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పర్వతారోహణకు ఇచ్చోడ ఆదివాసీ యువకుడు ఎంపిక.. సహకారం అందించాలని విజ్ఞప్తి ఇచ్చోడ, జూలై 9: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు ఆనంద్ రావు అంతర్జాతీయ స్థాయి పర్వతారోహణలో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పర్వతారోహణ యాత్ర కు ఎంపిక కావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో జులై 27 - [క్రీడలతో మేధస్సు వికాసం: ఎస్పీ అఖిల్ మహాజన్](https://manabharath.com/11444/) - బాల్యంలోనే చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి.. అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: బాల్యం నుంచే చదువుపై ఆసక్తిని పెంపొందించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తేనే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని లోకారి గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులు, ఆదివాసీ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను - [ప్రాథమిక విద్యను కాపాడండి..](https://manabharath.com/11442/) - రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేయండి: ఉపాధ్యాయ సంఘాలకు ఎస్‌జీటీ శంకర్ బహిరంగ విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా ప్రభుత్వానికి బలమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ కలవల శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన - [ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు](https://manabharath.com/11439/) - మన భారత్ | ఆదిలాబాద్ | 07 ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహణ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దండోరా జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, 1994 - [ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం..](https://manabharath.com/11436/) - మన భారత్ | తలమడుగు : తలమడుగులో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు నిర్వహణ తలమడుగు మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా - [11 కేసులు ఛేదించిన పోలీసులు..](https://manabharath.com/11433/) - మన భారత్, ఆదిలాబాద్ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఆదిలాబాద్ పోలీసులు ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారు వ్యాపారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. - [ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్ఐ దేవేందర్](https://manabharath.com/11426/) - మన భారత్, ఆదిలాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక అవగాహన.. నాలుగు రోజుల్లో 110 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ఆదిలాబాద్ పోలీసులు మన భారత్: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI)లో ప్రత్యేక కౌన్సెలింగ్, - [150 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు](https://manabharath.com/11398/) - మన భారత్, ఆదిలాబాద్ రణదివేనగర్ భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. 150 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, పోలీసు–ప్రజల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రణ దివ్యానగర్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉదయం 5 - [మరో నకిలీ బాబా అరెస్ట్ ..](https://manabharath.com/11420/) - మన భారత్, ఆదిలాబాద్ ప్రేమ వివాహం పేరుతో రూ.30 వేల మోసం.. మంత్రశక్తులతో యువతిని తిరిగి తీసుకొస్తానని నమ్మబలికి డబ్బు వసూలు.. కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ బెదిరింపులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ప్రజలకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ సూచన ఆదిలాబాద్, జూలై 8 (మన భారత్): ప్రేమ వివాహం చేసుకున్న యువతిని మంత్రశక్తులతో తిరిగి కుటుంబానికి తీసుకొస్తానని నమ్మబలికి రూ.30 వేల వరకు డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ నకిలీ బాబాను - [ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని వినతి..](https://manabharath.com/11416/) - ప్రతి నెల 1వ తేదీన సమగ్ర శిక్షా ఉద్యోగుల జీతాలు చెల్లించాలి ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని డీఈఓ మాధవికి వినతి మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 1వ తేదీన ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సమగ్ర శిక్షా పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సమగ్ర శిక్షా జిల్లా నాయకులు జిల్లా - [ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి](https://manabharath.com/11412/) - మన భారత్, తాంసి తాంసిలో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తాంసి, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి - [రైల్వే శాఖలో ఉద్యోగాలు..](https://manabharath.com/11410/) - రైల్వే శాఖలో 4,098 టెక్నికల్ పోస్టులు.. జూలై 21 నుంచి నోటిఫికేషన్లు మన భారత్, జాబ్ న్యూస్: దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 4,098 టెక్నికల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 35 టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ - [రాగి తీగల చోరీ..ఆరుగురు అరెస్ట్](https://manabharath.com/11397/) - మన భారత్ | ఆదిలాబాద్ చోరీ రాగి తీగల అక్రమ రవాణా భగ్నం.. – రూ.3.55 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ఆదిలాబాద్, జూలై 5 (మన భారత్): చోరీకి గురైన రాగి తీగలను కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.3.55 లక్షల విలువైన 296 కిలోల రాగి తీగలు, ఒక బొలెరో మ్యాక్స్ - [పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ తప్పనిసరి..](https://manabharath.com/11395/) - మన భారత్ | ఆదిలాబాద్ ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలి.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల కోసం కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుకు సంబంధించిన సమస్యలు, - [ప్రతి పోలీసు బాధ్యతగా పనిచేయాలి: ఎస్పీ](https://manabharath.com/11404/) - మన భారత్ | ఇచ్చోడ గంజాయి రహిత ఆదిలాబాద్‌ కోసం ప్రతి పోలీసు బాధ్యతగా పనిచేయాలి.. ఇచ్చోడలో నూతన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై రాజీపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ - [ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు](https://manabharath.com/11391/) - మన భారత్ | తలమడుగు పురుగుమందుల పిచికారీలో భద్రతా చర్యలు తప్పనిసరి.. ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు తలమడుగు, జూలై 7 (మన భారత్): రైతులు పురుగుమందుల పిచికారీ సమయంలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, గ్రామీణ స్థాయిలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని వైద్య అధికారులు సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆరోగ్య శాఖ సహకారంతో కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL), డబ్ల్యూడబ్ల్యుఎఫ్ (WWF) - [రిమ్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ..](https://manabharath.com/11387/) - మన భారత్ | ఆదిలాబాద్ గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ.. రిమ్స్ డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు వ్యసనానికి బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం స్థానిక రిమ్స్ - [ఆ నలుగురు అరెస్ట్..](https://manabharath.com/11382/) - మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో అక్రమంగా చిన్న ఎడ్ల తరలింపు భగ్నం.. – 9 చిన్న ఎడ్లు, వాహనం స్వాధీనం ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ పట్టణంలో అక్రమంగా చిన్న ఎడ్లను వధశాలలకు తరలిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహన తనిఖీల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 9 చిన్న ఎడ్లు, 5 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ రవాణాకు - [కాంగ్రెస్ సర్కారు తోనే అభివృద్ధి: కౌడాల సంతోష్](https://manabharath.com/11377/) - [జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం..](https://manabharath.com/11372/) - దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందనలు – దివ్యాంగులకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో సహకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజర్షి షా ఐఏఎస్ విధులు నిర్వహిస్తున్నారు. - [శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు..](https://manabharath.com/11369/) - దేవాపూర్‌లో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన బీజేపీ యువమోర్చ నాయకులు మన భారత్, తలమడుగు | జూలై 6 తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ - [రోడ్డు రోలర్‌తో 121 సైలెన్సర్ల ధ్వంసం..](https://manabharath.com/11366/) - ఆదిలాబాద్‌లో మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. రోడ్డు రోలర్‌తో 121 సైలెన్సర్ల ధ్వంసం మన భారత్, ఆదిలాబాద్ | జూలై 6 ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు మొత్తం 121 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం - [పాఠశాల సమస్యలు పట్టించుకోరా.?](https://manabharath.com/11362/) - ప్రహరీ గోడ, మరుగుదొడ్లు లేక విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తలమడుగు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన పనులు – వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తుల డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు అత్యంత కీలకమైన ప్రహరీ గోడ నిర్మాణం - [గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి: సర్పంచ్ నారు లక్ష్మి వెంకన్న](https://manabharath.com/11356/) - [అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం](https://manabharath.com/11359/) - తాంసి కేజీబీవీలో అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఎస్‌సీ మహిళా అభ్యర్థులకు అవకాశం – జూలై 8 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో ఖాళీగా ఉన్న ఒక అటెండర్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రియాంక తెలిపారు. ఈ పోస్టు ఎస్‌సీ (SC) కేటగిరీకి రిజర్వ్ చేయబడినట్లు ఆమె - [టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..](https://manabharath.com/11351/) - మన భారత్ | ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 30 మంది యువకుల చేరిక – పార్టీ బలోపేతానికి కృషి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు, గ్రామ పెద్దలు తెలంగాణ రక్షణ - [శిథిలావస్థలో వ్యవసాయ శాఖ భవనం..](https://manabharath.com/11347/) - శిథిలావస్థలో తలమడుగు వ్యవసాయ శాఖ భవనం.. కొత్త భవనం మంజూరుకు రైతులు, గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | తలమడుగు తలమడుగు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అదే పాత భవనంలో వ్యవసాయ శాఖ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, కొత్త భవనం నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వ్యవసాయ - [గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ మోడేపు వెంకన్న](https://manabharath.com/11344/) - [సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ..](https://manabharath.com/11340/) - సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ.. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్ | జూలై 4 సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాల రూపురేఖలు కూడా వేగంగా మారుతున్నాయని, ప్రజలు ప్రతి ఆన్‌లైన్ లావాదేవీలో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రుణ సంస్థలు లేదా సోషల్ మీడియా పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, - [రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం](https://manabharath.com/11335/) - రైతు భరోసాతో రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – సుంకిడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మన భారత్, తలమడుగు: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో, తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందంటూ నాయకులు - [దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం..](https://manabharath.com/11332/) - దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం – వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ - [గ్రామ అభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ద్యావరీ పొచ్చన్న](https://manabharath.com/11329/) - [కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాక్..](https://manabharath.com/11327/) - TRS పార్టీ పేరు మార్చాలని ఆదేశం 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలి.. లేకపోతే పార్టీ నమోదు దరఖాస్తు క్లోజ్ చేస్తామని స్పష్టం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న TRS పార్టీ పేరుపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పేరును మార్చాలని సూచిస్తూ కవితకు అధికారికంగా లేఖ పంపింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను - [వర్షాకాలంలో అప్రమత్తతే రక్షణ..](https://manabharath.com/11323/) - డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాపై ప్రజలకు అవగాహన కల్పించిన డా. హరీష్ తలమడుగులో వైద్యశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమం – ప్రతి శుక్రవారం ‘పొడి దినం’ పాటించాలని సూచన మన భారత్ | తలమడుగు: వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. హరీష్ సూచించారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే నీరు దోమల పెరుగుదలకు ప్రధాన కారణమవుతుందని, ప్రతి - [భద్రతా ప్రమాణాలు పాటించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్](https://manabharath.com/11319/) - పోలీసు వాహనాల నిర్వహణలో ఆధునికీకరణకు మరో ముందడుగు.. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం ఆదిలాబాద్ | మన భారత్ | జూలై 3 జిల్లా పోలీసు శాఖలో వాహనాల నిర్వహణను మరింత వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించేందుకు ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ - [బాసర అమ్మవారి ఆలయానికి భక్తుల కానుకల వెల్లువ..](https://manabharath.com/11315/) - 49 రోజుల్లో రూ.1.06 కోట్ల హుండీ ఆదాయం మిశ్రమ బంగారం, వెండి, విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించిన భక్తులు మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన 49 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా - [ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది](https://manabharath.com/11298/) - SIR ఎమ్యునరేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి – బోథ్‌లో పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ మన భారత్ | బోథ్ | జూలై 2, 2026 ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా SIR (Special Intensive Revision) ఎమ్యునరేషన్ ప్రక్రియను నిర్వహించాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం బోథ్ పట్టణ కేంద్రంలో - [నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..](https://manabharath.com/11301/) - బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – అక్రమ మద్యం విక్రేతకు రూ.50 వేల జరిమానా మన భారత్ | ఆదిలాబాద్ | జూలై 2, 2026 బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయించిన కేసులో బైండోవర్‌లో ఉన్న వ్యక్తి మరోసారి అదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తించడంతో అతనికి రూ.50 వేల జరిమానా విధించారు. పోలీసుల వివరాల - [రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి..](https://manabharath.com/11292/) - మన భారత్ | ఆదిలాబాద్: రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం వేగవంతం – పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా బజార్ హత్నూర్, జూలై 2 (మన భారత్):ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల కొత్తపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న - [మోడల్ స్కూల్‌లో ‘ఆరోగ్య పాఠశాల’](https://manabharath.com/11295/) - బజార్ హత్నూర్ మోడల్ స్కూల్‌లో ‘ఆరోగ్య పాఠశాల’ ప్రారంభం – ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్ | బజార్హత్నూర్ | జూలై 2, 2026 విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం, మానసిక వికాసానికి ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని బజార్హత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ - [100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ](https://manabharath.com/11282/) - మన భారత్ | తాంసి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) కింద 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ అధిక దిగుబడులే లక్ష్యం.. హెచ్‌డీపీఎస్, క్లోజర్ స్పేసింగ్ విధానాలతో సాగుకు రైతులకు అవగాహన తాంసి, జూలై 2 (మన భారత్): పత్తి సాగులో దిగుబడులు పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) – కపాస్ కాంతి పథకం కింద తాంసి మండలంలోని - [కౌలు రైతులకు న్యాయం జరిగేనా..?](https://manabharath.com/11307/) - తలమడుగులో కౌలు రైతుల గళం – గుర్తింపు, పంట రుణాలు, బీమా కోసం తహసీల్దార్‌కు వినతిపత్రం మన భారత్ | తలమడుగు | జూలై 2, 2026 ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో గురువారం కౌలు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్వహించిన కౌలు రైతుల సర్వే నివేదికను రైతులతో కలిసి విడుదల చేశారు. సర్వేలో వెలుగులోకి వచ్చిన అంశాలను రైతులకు వివరించి, - [ఐటీఐ విద్యార్థులే భవిష్యత్ శక్తి ..](https://manabharath.com/11304/) - ఐటీఐ విద్యార్థులే పరిశ్రమల భవిష్యత్ శక్తి – అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ఎక్స్‌పో –2026ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్ | ఆదిలాబాద్ | జూలై 2, 2026 దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ఆ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దడంలో ఐటీఐ విద్యార్థులు అంతే కీలకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. సాంకేతిక విద్యతో పాటు ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధిస్తే దేశ, - [వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత..](https://manabharath.com/11288/) - మన భారత్ | ఆదిలాబాద్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు. ఆదిలాబాద్, జూలై 2 (మన భారత్): రానున్న వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టే దిశగా ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ పరిశీలనలో - [మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం](https://manabharath.com/11285/) - మన భారత్ | ఆదిలాబాద్ మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జూన్‌లో 90 ఫిర్యాదుల పరిష్కారం.. 87 మంది ఆకతాయిలపై చర్యలు.. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకున్న షీ టీం ఆదిలాబాద్, జూలై 2 (మన భారత్): మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా - [నాలుగు ఏళ్ళు గడిచిన నిర్మాణం పూర్తి అయ్యేనా.?](https://manabharath.com/11275/) - అసంపూర్తిగా గ్రామ పంచాయతీ భవనం వెంటనే నిధులు మంజూరు చేయాలి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: సర్పంచ్ సిడం శైలజ రవి మన భారత్, తలమడుగు: మండలంలోని కోసాయి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ సర్పంచ్ సిడం శైలజ రవి డిమాండ్ చేశారు. కోసాయి గ్రామం తలమడుగు మండల పరిధిలోని గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా - [రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్..](https://manabharath.com/11271/) - రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్ రూ.1.50 లక్షలు డిమాండ్.. రూ.50 వేల వసూలు చేసినట్లు ఆరోపణలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రైతులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి హోదాను ఉపయోగించి రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. - [ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం..](https://manabharath.com/11267/) - కుచులపూర్‌లో తీరిన తాగునీటి సమస్య.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నాలుగు బోర్ల ఏర్పాటు నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు.. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవ తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు - [అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించిన ప్రభుత్వ టీచర్ అరెస్ట్](https://manabharath.com/11264/) - అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్ ఆర్టీఐ పేరుతో వేధింపులు.. రూ.50 వేల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో అంగన్‌వాడీ టీచర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడని వచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల - [డీఎస్పీగా వెంకట నరసయ్య బాధ్యతలు](https://manabharath.com/11260/) - ఆదిలాబాద్ డీసీఆర్‌బీ డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య బాధ్యతల స్వీకారం 1998 బ్యాచ్ పోలీస్ అధికారి నియామకం.. ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసిన నూతన డీఎస్పీ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నూతన డీఎస్పీగా ఎం. వెంకట నరసయ్య నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఆయనకు ఆదిలాబాద్ డీసీఆర్‌బీ బాధ్యతలు అప్పగించారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఎం. వెంకట నరసయ్య పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో - [క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: కలెక్టర్](https://manabharath.com/11256/) - సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: కలెక్టర్ రాజర్షి షా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి మన భారత్, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ - [నకిలీ ఆయుర్వేదం.. నిందితుడి అరెస్ట్](https://manabharath.com/11252/) - నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఏడాది కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రులకు వచ్చే అనారోగ్య బాధితులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో - [బీజేపీని ఓడించాలి: బీఎస్పీ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం](https://manabharath.com/11246/) - అదిలాబాద్ పార్లమెంట్‌లో బీజేపీని ఓడించాలి.. బీఎస్పీ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం బహుజన ఉద్యమ బలోపేతంతోనే సామాజిక న్యాయం సాధ్యం: నిషాని రామచంద్రం మన భారత్, ఆదిలాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఎస్పీ జోన్ చీఫ్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు. అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తుడిచెర్ల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ - [అభివృద్ధే మా లక్ష్యం : మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష సతీష్](https://manabharath.com/11243/) - అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం.. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రతిపాదనలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధి, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, మున్సిపాలిటీ ఆదాయ వృద్ధి లక్ష్యంగా సర్వసభ్య సమావేశంలో పలు కీలక అజెండా అంశాలను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు - [విచిత్రం.. మంచంలో సగ భాగం అద్దె..!](https://manabharath.com/11239/) - మంచంలో సగం భాగాన్ని అద్దెకు ఇచ్చి నెలకు రూ.50 వేల ఆదాయం.. కెనడా మహిళ వినూత్న ఆలోచన చర్చనీయాంశం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త మార్గం.. 'హాట్ బెడ్డింగ్' విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మన భారత్, అంతర్జాతీయం: రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల అద్దెలు, ఆర్థిక ఒత్తిడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినూత్న మార్గాల్లో ఆదాయం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా కెనడాకు చెందిన మోనిక్ జెరీమియా (37) అనుసరించిన విధానం ప్రస్తుతం అంతర్జాతీయ - [ప్రాథమిక విద్యను కాపాడాలి..](https://manabharath.com/11234/) - మన భారత్, తలమడుగు: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేయాలి జీవో నెం.25 సవరణకు ఎంఎల్‌సీకి వినతి తెలంగాణ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయుడు కలవల శంకర్ మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్యకి వినతిపత్రం సమర్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే అనేక చోట్ల ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధిస్తూ, మధ్యాహ్న భోజన పథకం, ఆన్‌లైన్ - [బాధితులకు అండగా నిలవాలి..](https://manabharath.com/11230/) - ఓొఆదిలాబాద్ జిల్లా పోలీసుల ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి బాధితులకు అండగా నిలవాలి.. ప్రతి ఫిర్యాదుకు న్యాయం చేయాలి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల విభాగంలో 34 వినతులు స్వీకరణ.. అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు మన భారత్ – ఆదిలాబాద్S ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. బాధితులకు - [సభా మర్యాద పాటించరా.?](https://manabharath.com/11226/) - మున్సిపల్ సమావేశంలో సభ్యుల వ్యవహారశైలిపై చర్చ చైర్‌పర్సన్ సీటు వరకు కౌన్సిలర్లు వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు.. సభా మర్యాదలు పాటించాలంటున్న ప్రజలు మన భారత్, ఆదిలాబాద్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు నేరుగా చైర్‌పర్సన్ సీటు వద్దకు వెళ్లి మాట్లాడిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాలతో పోలిస్తే ఈసారి సభ్యుల వ్యవహారశైలిలో మార్పు కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు తమ అభిప్రాయాలు, సమస్యలను సభా నియమావళి - [హెల్మెట్ లేకుంటే ఆ ఊరిలోకి ‘నో ఎంట్రీ’..](https://manabharath.com/11223/) - హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ‘నో ఎంట్రీ’.. బట్టిసవర్గం గ్రామం వినూత్న నిర్ణయం అరవై అలైవ్’కు సంపూర్ణ మద్దతు.. మద్యపాన, గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి గ్రామసభ తీర్మానం మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ, యువత ప్రాణాల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘అరవై అలైవ్’ కార్యక్రమానికి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టిసవర్గం గ్రామం విశేష మద్దతు ప్రకటించింది. గ్రామసభలో ఏకగ్రీవంగా కీలక తీర్మానాలు చేస్తూ, గ్రామాన్ని - [సోషల్ మీడియాలో మత విద్వేషాలకు చెక్..](https://manabharath.com/11220/) - ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఉక్కుపాదం రెండు రోజుల్లో ముగ్గురిపై కేసులు నమోదు.. నిందితుల అరెస్ట్, సెల్‌ఫోన్లు స్వాధీనం మన భారత్ ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోల ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం - [చిన్నారిని ఆశీర్వాదించిన ఎమ్మెల్యే..](https://manabharath.com/11214/) - చిన్నారి శృతి నూతన వస్త్ర ఫల–పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిన్నారిని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన అన్నం రజిత–శ్రీనివాస్ దంపతుల కుమార్తె **శృతి** నూతన వస్త్ర ఫల–పుష్పాలంకరణ కార్యక్రమం ఆదివారం కేఎస్ఆర్ గార్డెన్స్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై - [ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ](https://manabharath.com/11211/) - మన భారత్ | భూపాలపల్లి ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు దేశానికి దిశానిర్దేశం చేసిన మహానేత పీవీ సేవలను స్మరించుకున్న మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ మన భారత్, మొగుళ్లపల్లి: భారతదేశ మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి కలిగిన నాయకుడు, తెలంగాణ గర్వకారణం స్వర్గీయ పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ ఆయనకు ఘనంగా - [డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీఐ దగ్గు మల్లేష్](https://manabharath.com/11206/) - మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత నడుం బిగించాలి మత్తు పదార్థాలపై పోలీసులకు సమాచారం అందించాలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రస్తుతం సమాజంలో పెనుభూతంగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించేందుకు యువత, విద్యార్థులు సరిహద్దుల్లో పోరాడే సైనికుల్లా కదలాలని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. - [సమరభేరి సభ విజయవంతం చేయాలి..](https://manabharath.com/11203/) - చలో భువనగిరి జూలై ఫిఫ్త్ న రాజ్యాధికార సమరభేరి సభకు హాజరై విజయవంతం చేయాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మన భారత్, భూపాలపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లిలోని అంబేడ్కర్ హమాలీ సంఘం కార్మికులకు, ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం సభ్యులకు, బీసీ నాయకుడు గుమ్మడి ప్రదీప్, తెలంగాణ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు - [ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ముప్పు సురేష్](https://manabharath.com/11200/) - మన భారత్ | జయశంకర్ భూపాలపల్లి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద నిలవొద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలి: మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మన భారత్, మొగుళ్లపల్లి: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ **ముప్పు సురేష్** సూచించారు. జయశంకర్ - [నిండు జీవితానికి-రెండు చుక్కలు](https://manabharath.com/11197/) - పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలి అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన "నిండు జీవితానికి-రెండు చుక్కలు" అనే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుషాపురం గ్రామంలో సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులు పాల్గొని గ్రామంలోని 0-5 సంవత్సరాల వయసు లోపు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం - [చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..](https://manabharath.com/11194/) - ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి.. మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ మన భారత్, మొగుళ్ళపల్లి: దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక - [రోడ్డుపై మురుగు నడిచేది ఎలా..?](https://manabharath.com/11191/) - నాలీలు లేక రోడ్లపైకి మురుగు నీరు.. ఝరి గ్రామస్తుల అవస్థలు చెత్త, వర్షపు నీటితో రోడ్లు అధ్వానంగా మారాయి – అధికారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నాలీలు నిర్మించకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, స్నానం చేసిన నీరు, బట్టలు ఉతికిన నీరు నేరుగా రోడ్లపైకి చేరుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. - [చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు..](https://manabharath.com/11188/) - పల్లి (బి) గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కల మందు వేయించిన సర్పంచ్ కట్కం సంజీవ్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించాలి : సర్పంచ్ సూచన మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్కం సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై - [సోషల్ మీడియాలో పోస్ట్.. ఉప సర్పంచ్ అరెస్టు](https://manabharath.com/11183/) - మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్టు చేసిన సిరిచల్మ ఉపసర్పంచ్ అరెస్ట్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తప్పవు : ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన ఘటనలో గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు - [అగ్రకులాల ఆధిపత్యమేనా..?](https://manabharath.com/11180/) - ఫీజు రీయంబర్స్మెంట్ రద్దుకు కుట్ర పాత్రికేయుల సమావేశంలో వేముల మహేందర్ గౌడ్ వెల్లడి మన భారత్,మొగుళ్ళపల్లి: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ, వచ్చిన తెలంగాణలో పిడికెడు - [మున్సిపల్ ఛైర్పర్సన్ నేటి పర్యటన వివరాలు..](https://manabharath.com/11176/) - మన భారత్ | ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నేటి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజారోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 7.30 గంటలకు వార్డు నంబర్ 9లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ వెనుక భాగంలో నూతనంగా - [కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం..](https://manabharath.com/11173/) - ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్‌ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కర్మన్కార్ బ్రిజ్‌లాల్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమూద్ అలీ, టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఎంఏ ఫయీమ్ తదితరులు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి డీసీసీ - [మిత్రా సేవా సొసైటీ ఔదార్యం..](https://manabharath.com/11170/) - అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ఆర్థిక సహాయం పశువుల కొట్టం దగ్ధం.. ఐదు గేదెలు సజీవ దహనం – బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సంఘం మన భారత్, బోరజ్: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఉశ్కమల్ల కృష్ణకు చెందిన పశువుల పాక (కొట్టం) పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశుగ్రాసం (సొప్ప, కుటారు), వ్యవసాయ పనిముట్లు, పైపులు తదితర సామగ్రితో పాటు ఐదు గేదెలు - [11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టివేత..](https://manabharath.com/11167/) - నకిలీ విత్తనాల విక్రయంపై జైనథ్ పోలీసుల మెరుపు దాడి మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ 11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, రెండు సెల్‌ఫోన్లు, మోటార్‌సైకిల్ స్వాధీనం నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: జైనథ్ సీఐ జి. శ్రావణ్ మన భారత్, జైనథ్: రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులపై జైనథ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో - [Sir పక్రియ వేగవంతం చేయాలి](https://manabharath.com/11162/) - పల్లీ (బి) గ్రామంలో SIR కార్యక్రమం నిర్వహణ BLA, MRO, BLOలతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మన భారత్, తలమడుగు: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తలమడుగు మండలంలోని పల్లీ (బి) గ్రామంలో SIR (Special Intensive Revision) కార్యక్రమం నిర్వహించారు. BLA కట్కం శ్రీనివాస్, MRO అధికారులు, BLO సిబ్బంది, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. - [మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ](https://manabharath.com/11158/) - రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మొహారం వేడుకలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి మొహారం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ - [ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..](https://manabharath.com/11155/) - రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత: దివ్య దేవరాజన్ మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగుల అభివృద్ధి, పునరావాసం లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల అవగాహన, శిక్షణ, ఉపాధి, విద్య, వైద్యం, - [బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్](https://manabharath.com/11145/) - వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లు, నిర్మాణ పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వడ్డాడి ప్రాజెక్టు రైతులకు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని - [టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్](https://manabharath.com/11122/) - బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఆదిలాబాద్, జూన్ 25 మన భారత్: ఆదిలాబాద్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. పోలీసు స్టేషన్‌లో ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, చట్ట అమలు తీరును సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు - [హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్](https://manabharath.com/11142/) - మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని ప్రసిద్ధ హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయ్యాడి గ్రామాన్ని సందర్శించి హస్సేన్ హుస్సేన్ దైవాలను దర్శించుకున్నారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం దైవ దర్శనం - [జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక తనిఖీలు..](https://manabharath.com/11138/) - మన భారత్, ఆదిలాబాద్ గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక చర్యలు 40 మందికి పరీక్షలు, 10 మందికి పాజిటివ్ డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీస్ శాఖ గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా "యాంటీ డ్రగ్ వీక్" సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి సేవించే - [ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: కౌడాల సంతోష్](https://manabharath.com/11135/) - పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి గ్రామంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కౌడాల సంతోష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి - [షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..](https://manabharath.com/11132/) - ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ వైర్లకు తాకి రూ.80 వేల విలువైన పాలిచ్చే పాడి ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. జీవనాధారంగా - [డ్రగ్స్ రహిత నిర్మాణానికి యువత భాగస్వామ్యం కావాలి](https://manabharath.com/11128/) - అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 5K రన్ – 2 వేల మందికి పైగా యువత, విద్యార్థుల భాగస్వామ్యం మన భారత్, ఆదిలాబాద్: మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ - [రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..](https://manabharath.com/11125/) - కూరగాయల బుట్టలు ఖాళీగానే మిగిలాయి... ఇద్దరి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్, మావల ,మన భారత్: ప్రతి రోజు మాదిరిగానే కుటుంబ పోషణ కోసం తెల్లవారుజామున ఇంటి నుంచి కూరగాయల బుట్టలు తీసుకుని బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు ఇక తిరిగి ఇంటి గడప దాటలేదు. జీవనోపాధి కోసం సాగిన ప్రయాణం మావల పార్క్ సమీపంలో విషాదాంతమైంది. తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన ఆనంద్ (65), నారాయణ (46)తో పాటు మరో ఇద్దరు ఆటోలో - [ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రం](https://manabharath.com/11119/) - సొంత భవనం మంజూరు చేయాలని మందగూడ గ్రామస్తుల డిమాండ్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కపర్ దేవి, మందగూడ గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో చిన్నారులు, అంగన్వాడి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రం ప్రాథమిక పాఠశాల భవనంలోనే కొనసాగుతుండటంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు పేర్కొన్నారు. గ్రామాల్లోని చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య - [ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారో..!](https://manabharath.com/11106/) - ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధితురాలి వేడుకోలు మట్టి గుడిసెలో జీవనం సాగిస్తున్నామని ఆవేదన.. అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మట్టి గుడిసెలోనే జీవనం సాగిస్తున్నానని తెలిపారు. వర్షాకాలంలో ఇల్లు పూర్తిగా దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని - [నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ](https://manabharath.com/11114/) - మన భారత్,మొగుళ్ళపల్లి: నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండల కేంద్రానికి చెందిన మెట్టుపల్లి రాజయ్య–భారతి (హోంగార్డ్) దంపతుల ఏకైక కుమార్తె రేవతి వివాహం రాజేష్‌తో స్థానిక లక్ష్మి సాయి గార్డెన్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే - [బాధిత మహిళకు న్యాయం చేయాలి..](https://manabharath.com/11109/) - మన భారత్, ఆదిలాబాద్ డా. శ్యామలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక డిమాండ్: భోరాజ్ మండలం మండగడ గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ ఇట్టడి వాణిశ్రీ శ్రీరామ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లూరి భూమన్న డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యుల - [సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తాం: సర్పంచ్ తొడసం రాధమనోహర్](https://manabharath.com/11103/) - [గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్](https://manabharath.com/11096/) - [గ్రామ పంచాయతీ సమస్యలపై ప్రత్యేక దృష్టి: సర్పంచ్ కటకం సంజీవ్](https://manabharath.com/11099/) - [డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్](https://manabharath.com/11093/) - డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళులు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ గారు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన - [పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..](https://manabharath.com/11083/) - పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు మన భారత్, వరంగల్: వరంగల్ నగరంలో ఓ పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కనిపించిందన్న ఫిర్యాదు కలకలం రేపింది. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన "సంగం డెయిరీ" పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన తర్వాత అందులో ఎలుక పిల్ల కనిపించిందని వినియోగదారుడు - [ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక](https://manabharath.com/11080/) - తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి మన భారత్, తాంసి: తాంసీ మండల కేంద్రంలో మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉప సర్పంచ్‌ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఆత్రం ఇంద్రదేవ్, అధ్యక్షులుగా మంత్రి గంగా రెడ్డి, ఉప - [ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య](https://manabharath.com/11076/) - కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది.. తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ వై. నారాయణ రెడ్డి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటుతూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారుల్లో - ["అమ్మ మాట.. అంగన్వాడి బాట" సర్పంచ్](https://manabharath.com/11073/) - 'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి: గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ–3 కేంద్రంలో అమ్మ మాట.. అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంపొందించడం, ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేయడం, అంగన్వాడీ సేవలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం - [మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..](https://manabharath.com/11070/) - తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గ్రామ ప్రజాప్రతినిధులు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న, పంచాయతీ కార్యదర్శి గజానన్, - [ఆ యువకులకు ఘన సన్మానం..](https://manabharath.com/11067/) - దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్ చారీలకు గ్రామస్థుల అభినందనలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు భారత సైన్యంలో అగ్నివీర్‌లుగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. బండి రాకేష్, శానం గురు, సామానపెల్లి లోకేష్ చారి భారత సైన్యంలో సేవలందించే అవకాశం దక్కించుకోవడంతో గ్రామస్థులు ఘనంగా సన్మానించి అభినందనలు - [ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారురాలకు అన్యాయం..](https://manabharath.com/11064/) - తాంసిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై బీఎస్పీ ఆరోపణలు.. అర్హులకు న్యాయం చేయాలని సృజన్ పాటిల్ డిమాండ్ మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బోథ్ నియోజకవర్గ అధ్యక్షుడు సృజన్ పాటిల్ పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమేనని, అయితే క్షేత్రస్థాయిలో అర్హులైన కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల - ['మా అత్త చచ్చేలా చూడు ఓ దేవుడా'.!](https://manabharath.com/11061/) - 'మా అత్త చచ్చేలా చూడు దేవుడా'.. రూ.20 నోటుపై రాసిన సందేశం వైరల్ దేవాలయ హుండీ లెక్కింపులో వెలుగులోకి వచ్చిన వినతి.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ దేవాలయ హుండీ లెక్కింపు సందర్భంగా వెలుగులోకి వచ్చిన రూ.20 నోటుపై రాసిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. "మా అత్త చచ్చేలా చూడు దేవుడా" అని ఆ నోటుపై రాసి ఉండటం నెటిజన్లలో పెద్ద - [కరెంట్‌తో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..](https://manabharath.com/11057/) - కరెంట్‌తో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.. నలుగురు నిందితులకు రిమాండ్ అక్రమ విద్యుత్ వినియోగమే ప్రమాదానికి కారణం.. కరెంట్‌తో చేపల వేట చట్టవిరుద్ధం: ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కరెంట్‌తో చేపల వేటకు వెళ్లిన ఘటన విషాదాంతంగా మారింది. అక్రమంగా విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించి చేపల వేట నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఈ ఘటనకు సంబంధించి - [12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం..](https://manabharath.com/11052/) - వనమహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం 12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం.. శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందింపు మన భారత్, తెలంగాణ: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, వాతావరణ సమతుల్యత సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం - [ఆలయ వార్షికోత్సవం విజయవంతం చేయాలి..](https://manabharath.com/11049/) - పొన్నారి శ్రీ మహాలక్ష్మీ ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్ చారి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ ఆలయ ఎనిమిదో వార్షికోత్సవ మహోత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్ చారి కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. శ్రీ - [జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రెసా సంఘం..](https://manabharath.com/11045/) - జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ట్రెసా జిల్లా సంఘం రెండేళ్ల విజయవంతమైన సేవలను అభినందించిన ట్రెసా నాయకులు మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా సంఘం ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రెసా నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు - [ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో కొండా దంపతులపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలి](https://manabharath.com/11043/) - తప్పుడు ప్రచారాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: వేముల మహేందర్ గౌడ్ మన భారత్, మొగుళ్లపల్లి: ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కేటాయింపుల పేరుతో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కొండా దంపతుల వీరాభిమాని వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలు మరియు వాట్సాప్ గ్రూపుల్లో కొందరు కావాలనే - [ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా నీలరాజు ఏకగ్రీవ ఎన్నిక](https://manabharath.com/11039/) - గ్రామాల అభివృద్ధి, ఉప సర్పంచుల హక్కుల సాధనే లక్ష్యం: నీలరాజు మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నికలు బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఫోరం మండల అధ్యక్షుడిగా ములకలపల్లి గ్రామ ఉప సర్పంచ్ నీలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గట్టు ప్రదీప్ గౌడ్ - [విత్తనాల నాణ్యతపై వ్యవసాయ శాఖ తనిఖీలు..](https://manabharath.com/11035/) - గజపతినగరం మండలంలో ఎనిమిది విత్తన నమూనాల సేకరణ నాణ్యత లోపిస్తే ఉత్పత్తిదారులు, డీలర్లపై చట్టపరమైన చర్యలు: ఏఓ కిరణ్ కుమార్ మన భారత్, గజపతినగరం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మన గ్రోమోర్ సెంటర్, శ్రీ దేవి ఆగ్రో ఏజెన్సీస్ దుకాణాల్లో బుధవారం వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విత్తనాల నాణ్యత తనిఖీలు నిర్వహించి నమూనాలను - [పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..](https://manabharath.com/11032/) - గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న నేపథ్యంలో వర్షాకాలంలో పశువులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు తలమడుగు మండలంలోని కొసాయి గ్రామ పంచాయతీలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే పశువుల్లో వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా - [ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..](https://manabharath.com/11029/) - క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవారం ఉదయం 11:45 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి తెలిపారు. పేద ప్రజలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు శాశ్వత - [మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు](https://manabharath.com/11027/) - మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడికి అభినందనలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తోట శివన్న కు సంఘం సభ్యులు, సామాజిక కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మున్నూరు కాపు సంఘం మరింత బలోపేతమై, సామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా - [వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు](https://manabharath.com/11024/) - సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ బాధిత కుటుంబం జిల్లా మాదిగ కుల సంఘం నాయకులను ఆశ్రయించింది. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు - [BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి](https://manabharath.com/11021/) - BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ సూచించారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తులు, వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి సాగు - [రిమ్స్‌లో కార్మికుల ఆందోళన..](https://manabharath.com/11018/) - పెండింగ్ వేతనాలు, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో కార్మికులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. మంగళవారం రిమ్స్ ఆవరణలో పెద్ద సంఖ్యలో - [రైతుల సంక్షేమానికి సర్పంచ్ అశోక్ వినూత్న కార్యక్రమం..](https://manabharath.com/11014/) - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినం సందర్భంగా జామిడి రైతులకు రెయిన్ కోట్స్ పంపిణీ మన భారత్, తాంసి: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాంసి మండలంలోని జామిడి గ్రామంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులకు ఉచితంగా రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ రైతుల నుంచి విశేష ఆదరణ పొందింది. వర్షాకాలం ప్రారంభమైన - [సర్పంచ్ కృషితో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ](https://manabharath.com/11010/) - సర్పంచ్ కృషితో మొగుళ్లపల్లికి నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ ఎన్నో ఏళ్ల కల సాకారం.. మండల ప్రజల హర్షం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో సాధ్యమైన బస్సు సౌకర్యం మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నైట్ హాల్ట్ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారం, ఆర్టీసీ అధికారుల సానుకూల స్పందనతో ఈ చిరకాల - [మీ నోరు అదుపులో పెట్టుకోవాలి..!](https://manabharath.com/11007/) - గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలి హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి: టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మన భారత్, గజపతినగరం: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ - [కౌలు రైతుల సంక్షేమానికి కృషి.!](https://manabharath.com/11004/) - పురిటిపెంట, లోగిస గ్రామాల్లో కౌలు రైతుల గుర్తింపు – ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సులు మన భారత్, గజపతినగరం: గజపతినగరం మండలంలోని పురిటిపెంట, లోగిస గ్రామాల్లో మంగళవారం "ఆత్మ" సౌజన్యంతో కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం, "ఖేత్ బచావో అభియాన్" అవగాహన సదస్సులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రైతులు, గ్రామ పెద్దలు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పొందారు. పురిటిపెంట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల - ["హ్యాపీ బర్త్ డే బయ్యా" Brsలో మంత్రి పదవి పక్కా మనదే : మీ కృష్ణ రత్న ప్రకాష్](https://manabharath.com/10996/) - ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సేవలు చిరస్మరణీయం – హ్యాపీ బర్త్ డే బయ్యా మన భారత్, తాంసి: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాంసి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ కన్వీనర్, మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయురారోగ్యాలతో, ప్రజల ఆశీస్సులతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో - [ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుంకిడి సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్](https://manabharath.com/10993/) - ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మరింత ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల - ["హ్యాపీ బర్త్ డే అన్నా" : సర్పంచ్ ప్రియాంక లక్ష్మా రెడ్డి](https://manabharath.com/10990/) - ఖోడద్ గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషి మరువలేనిది జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మా రెడ్డి మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామీణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజానాయకుడని ఖోడద్ గ్రామ సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రియాంక లక్ష్మా రెడ్డి - [ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: బీఆర్ఎస్ యువ నాయకుడు పిడుగు అభిరామ్ రెడ్డి](https://manabharath.com/10987/) - నేడే రిమ్స్‌లో భారీ రక్తదాన శిబిరం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పిడుగు అభిరామ్ జన్మదిన వేడుకల్లో భాగంగా యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించనున్న భారీ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తలమడుగు మండల బీఆర్ఎస్ యువ నాయకుడు పిడుగు అభిరామ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో - [కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు..](https://manabharath.com/10984/) - మన భారత్ | విజయనగరం కౌలు రైతుల గుర్తింపుకు ప్రత్యేక అవగాహన సదస్సులు సీసీఆర్సీ కార్డుల జారీతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం: ఏఓ కిరణ్ కుమార్ గజపతినగరం, జూన్ 16 (మన భారత్): జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గజపతినగరం మండలంలోని కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం - [ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఆదర్శనీయం](https://manabharath.com/10980/) - మన భారత్ , ఆంధ్ర ప్రదేశ్: మానవతా సేవల్లో రెడ్ క్రాస్ పాత్ర ప్రశంసనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, జూన్ 15 (మన భారత్): మానవతా దృక్పథంతో సేవలందిస్తూ సమాజంలో విశేష గుర్తింపు పొందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు ఆదర్శనీయమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ - [దివ్యాంగుల సంక్షేమంపై కీలక సమావేశం..](https://manabharath.com/10975/) - మన భారత్ | ఆదిలాబాద్ దివ్యాంగుల సంక్షేమంపై కీలక సమావేశం.. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పనిచేయాలి: సమావేశంలో నిర్ణయం ఆదిలాబాద్, జూన్ 16 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా మేడం ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి - [విద్యతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం: ఎంపీడీవో శంకర్](https://manabharath.com/10972/) - మన భారత్ | ఆదిలాబాద్ తలమడుగులో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ తలమడుగు, జూన్ 15 (మన భారత్): విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తలమడుగు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శంకర్ సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా - [మట్టి పరీక్షలతో రైతులకు మేలు..](https://manabharath.com/10969/) - మన భారత్ | ఆదిలాబాద్ మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి లేఖర్‌వాడలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం – రైతులకు అవగాహన కల్పించిన కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు జైనథ్, జూన్ 15 (మన భారత్): వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలంటే మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం తప్పనిసరి అని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు రైతులకు సూచించారు. జైనథ్ మండలంలోని లేఖర్‌వాడ - [విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ..](https://manabharath.com/10965/) - మన భారత్ | ఆదిలాబాద్ దేవాపూర్‌లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని సర్పంచ్ పొరండ్ల సంతోష్ పిలుపు తలమడుగు, జూన్ 15 (మన భారత్): విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని దేవాపూర్ గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్ సూచించారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ - [పొలం పనుల్లో తోడుగా ఉన్న ఎద్దు మృతి..](https://manabharath.com/10962/) - పొలం పనుల్లో తోడుగా ఉన్న ఎద్దు మృతి.. రైతు ఆడేలు కన్నీటి పర్యంతం కుటుంబ సభ్యుడిలా చూసుకున్న ఎద్దు కోల్పోవడంతో విషాదంలో రైతు కుటుంబం మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ఏసీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో ఎన్నో సంవత్సరాలుగా తనకు అండగా నిలిచిన ఎద్దు ఆకస్మికంగా మృతి చెందడంతో రైతు ఆడేలు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పొలం పనుల్లో తనకు తోడుగా ఉండే జీవాన్ని కోల్పోవడంతో రైతు కుటుంబం శోకసంద్రంలో - [జెండా పండుగ విజయవంతం చేయాలి: రంగినేని శ్రీనివాస్ రావు](https://manabharath.com/10959/) - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటనకు సర్వం సిద్ధం పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి భారీగా తరలిరావాలి: రంగినేని శ్రీనివాస్ రావు మన భారత్, మందమర్రి: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూన్ 15న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో - [విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్స్ వైరల్..](https://manabharath.com/10956/) - అభిమానులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు మన భారత్, సినిమా డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. తాజాగా విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఈ స్టార్ జంట మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విద్యార్థులతో మమేకమై వారికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అయితే కార్యక్రమం - [ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం..](https://manabharath.com/10952/) - గడసాంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం 232 మందికి వైద్య పరీక్షలు.. ప్రజారోగ్యానికి అండగా నిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం మన భారత్ విజయనగరం: జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శవంతమైన సేవా కార్యక్రమం నిర్వహించారు. మీమ్స్ (నిమ్స్) హాస్పిటల్ వైద్యుల బృందం, మాజీ సర్పంచ్ నేతేటి వెంకటరమణ, ఎంపీటీసీ బూడి గణపతి, సామాజిక సేవకుడు నేతేటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఘనంగా - [టుడే లాస్ట్ డేట్.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు](https://manabharath.com/10946/) - 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేడు ముగింపు అభ్యర్థులకు కీలక సూచన.. ఈ రాత్రి 11:59 గంటలలోపు తప్పనిసరిగా అప్లై చేయండి న్యూఢిల్లీ, మన భారత్ జాబ్ న్యూస్ భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న యువతకు ఇది కీలక అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈరోజు రాత్రి 11:59 గంటలతో - [వర్షాలు కురవాలని భీమన్నకు పూజలు..](https://manabharath.com/10940/) - వర్షాలు సమృద్ధిగా కురవాలని భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు తాంసి మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో ముదిరాజ్ కులస్థుల మొక్కులు మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని తాంసి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్థుల ఆధ్వర్యంలో భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ శివారులో ఉన్న భీమన్న దేవాలయం వద్ద జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ముదిరాజ్ సంఘానికి - [గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: ఎస్పీ](https://manabharath.com/10937/) - మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: విజయనగరం ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ విజయనగరం, జూన్ 13: మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రత వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్లను ఆయన శుక్రవారం సందర్శించి, పోలీసు స్టేషన్ల పనితీరు, పరిసరాల నిర్వహణ, - [పిడుగు పడి మహిళ మృతి..](https://manabharath.com/10934/) - పిడుగు పడి మహిళ మృతి.. పెదభీమవరంలో విషాదం మన భారత్, విజయనగరం జిల్లా బాడంగి మండలం పెదభీమవరం గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లచ్చుపతుల భవాని (48) పొలం పనుల కోసం వెళ్లి తిరిగి రాని పరిస్థితి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం, ఈదురుగాలులతో పాటు పడిన పిడుగు ఆమె ప్రాణాలను బలిగొంది. స్థానికుల కథనం ప్రకారం, భవాని శనివారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి - [ఆవిర్భావ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయాలి..](https://manabharath.com/10931/) - అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మేధావులు, యువత భారీగా తరలిరావాలి: రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మన భారత్, మొగుళ్లపల్లి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన - [చట్టాలపై అవగాహన అవసరం.!](https://manabharath.com/10926/) - చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్ | బొబ్బిలి: ప్రజలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలరని బొబ్బిలి టౌన్ సీఐ కె. నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలంలోని వెలగవలస గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. - [సర్పంచ్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..](https://manabharath.com/10913/) - మన భారత్ | ఆదిలాబాద్ రూ. 34 లక్షలతో నిర్మించిన ఖోడద్ గ్రామ బ్రిడ్జి ప్రారంభం మౌలిక వసతుల కల్పనే ప్రథమ లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూన్ 14: బోథ్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా ఖోడద్ గ్రామంలో రూ. 34 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బ్రిడ్జిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సర్పంచ్ ప్రియాంక రెడ్డి తో కలిసి శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ - [విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..](https://manabharath.com/10921/) - బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ కారణంగా రైతుకు చెందిన ఎద్దు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఎద్దు ఆకస్మికంగా మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామానికి - [సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..](https://manabharath.com/10918/) - మన భారత్ | ఆదిలాబాద్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఏపీకే ఫైల్స్, ఫేక్ లింకులు, వర్క్ ఫ్రం హోం ఆఫర్లతో మోసాలు.. ఈ వారం జిల్లాలో 19 సైబర్ ఫిర్యాదులు నమోదు ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ మోసగాళ్లు కూడా కొత్త కొత్త - [బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడకి ఘన స్వాగతం](https://manabharath.com/10910/) - ఆదిలాబాద్‌లో బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సందీప్ గౌడ్‌కు ఘన స్వాగతం మన భారత్ | ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు సందీప్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో యువమోర్చ సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, యువతను పార్టీ కార్యక్రమాల్లో - [బుకింగ్‌పై 50% డిస్కౌంట్ ఆఫర్](https://manabharath.com/10907/) - ఓలా–ఉబర్‌లకు గట్టి పోటీగా ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’.. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన అంతర్జాతీయ రైడ్ సేవల సంస్థ మన భారత్, న్యూఢిల్లీ: భారతదేశంలో క్యాబ్ సేవల రంగంలో ఓలా, ఉబర్ వంటి ప్రముఖ సంస్థలకు పోటీగా మరో అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో (EV) రవాణా సేవలు అందించే ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’ (Green SM Limo) సంస్థ అధికారికంగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. పర్యావరణ హిత - [త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఆర్‌ఎం విజయ భాను](https://manabharath.com/10904/) - ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం సాకారం కానుంది యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ప్రభుత్వంలో విలీనం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) విజయ భాను తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనే చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందిస్తోందని ఆయన వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎం విజయ భాను, - [సీఎం విమానం బెంగళూరుకు మళ్లింపు..](https://manabharath.com/10901/) - హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. సీఎం రేవంత్ ప్రయాణించిన విమానం బెంగళూరుకు మళ్లింపు మన భారత్ తెలంగాణ: రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సాధారణ జనజీవనం దెబ్బతింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమవగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావం చూపించాయి. ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు - [అభివృద్ధికి అద్దం పడుతున్న తెలంగాణ..](https://manabharath.com/10898/) - అభివృద్ధికి అద్దం పడుతున్న తెలంగాణ విద్యుత్ వినియోగం 20.5 శాతం విద్యుత్ వినియోగ వృద్ధితో దేశంలో తెలంగాణకు తొలి స్థానం జాతీయ సగటును దాటేసిన విద్యుత్ వినియోగం – పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పురోగతికి నిదర్శనం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనడానికి విద్యుత్ వినియోగంలో నమోదవుతున్న గణనీయమైన వృద్ధి మరో నిదర్శనంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం సగటున 3.7 శాతం మేర పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో మాత్రం 20.5 శాతం - [బీజేపీ.. "అమ్మ పేరిట ఒక మొక్క"](https://manabharath.com/10894/) - ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మార్కండేయ మందిరం ప్రాంగణంలో మొక్కల నాటకం – దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు మన భారత్, నారాయణపేట: ప్రపంచవ్యాప్తంగా విశ్వనాయకుడిగా గుర్తింపు పొందిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా దాదాపు 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించిన సందర్భంగా నారాయణపేట పట్టణంలో భారతీయ జనతా - [డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..](https://manabharath.com/10891/) - ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో మేనేజర్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఆర్టీసీ డిపో నుంచి బదిలీపై వచ్చిన ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టి డిపో సిబ్బంది, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపోలో అమలవుతున్న సేవలు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు - [ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!](https://manabharath.com/10888/) - స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం జిల్లాకు నర్సింగులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉన్నతాధికారి దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా గ్రామ స్థాయిలో - [బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..](https://manabharath.com/10884/) - ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ బి. గణేష్‌కు శుక్రవారం ఘన వీడ్కోలు సత్కార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఐ రామకృష్ణ - [హరీశ్ రావు ఆరోపణలపై మంత్రుల ఘాటు స్పందన](https://manabharath.com/10881/) - సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు అవాస్తవం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మన భారత్, సిద్ధిపేట: సంక్షేమ శాఖల్లో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాటిని నిరూపిస్తే ఎలాంటి - [ప్రజా భద్రతకు సీసీటీవీలు కీలకం](https://manabharath.com/10878/) - ప్రజా ఉద్యమంలా కెమెరాల ఏర్పాటు కొనసాగాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాలను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ - [పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం](https://manabharath.com/10875/) - పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోంది – బీజేపీపై సీఎం తీవ్ర విమర్శలు మన భారత్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయంగా చురుకుగా వ్యవహరించేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు రాజకీయ - [గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం : ఎస్పీ](https://manabharath.com/10862/) - మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువతపై ప్రభావం - [కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్..](https://manabharath.com/10867/) - జైనథ్ పోలీసుల చాకచక్యంతో నిందితుల పట్టివేత జైనథ్, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో మహిళను మోసపూరితంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైనథ్ సీఐ జి. శ్రావణ్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై - [జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్.!](https://manabharath.com/10859/) - జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు? ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాల్లో జనసేనకు ఒక రాజ్యసభ స్థానం – అధికారిక ప్రకటనపై ఉత్కంఠ మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య - [బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి..](https://manabharath.com/10855/) - ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం మన భారత్, విజయనగరం: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం–2026 సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఐసీడీఎస్, కార్మిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ వంటి కీలక అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, - [దళిత హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలి..](https://manabharath.com/10852/) - దళిత సమర శంఖారావాన్ని విజయవంతం చేయండి: పెంట శంకర్రావు పిలుపు మన భారత్ | విజయనగరం విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.బి చర్చిలో శుక్రవారం నిర్వహించనున్న దళిత సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భీమ్ రావు పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెంట శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు - [మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..](https://manabharath.com/10849/) - మన భారత్ | గజపతినగరం: గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో తొలిసారిగా విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన అధ్యాయం 70 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా నీ రీప్లేస్‌మెంట్ – వైద్య బృందానికి ప్రశంసలు విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా మోకాలి మార్పిడి (క్నీ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు - [అధికారులకు ఘన సన్మానం..](https://manabharath.com/10846/) - తాంసి రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు ఘన సన్మానం బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ నరేష్‌కు వీడ్కోలు – కొత్తగా వచ్చిన ఏఈవో గంగారెడ్డికి స్వాగతం మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించిన అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐదు సంవత్సరాల పాటు తాంసి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా సేవలందించిన నరేష్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు ఘన వీడ్కోలు - [ఘనంగా ముగిసిన ఛత్రపతి శివాజీ సమ్మర్ క్యాంప్](https://manabharath.com/10843/) - విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ – కుంగ్‌ఫూ, యోగా, బాక్సింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్న చిన్నారులు మన భారత్, నారాయణపేట: నారాయణపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఛత్రపతి శివాజీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, శిక్షణ పొందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కుంగ్‌ఫూ, యోగా, బాక్సింగ్, స్టిక్ ఫైట్, రెజ్లింగ్ వంటి ఆత్మరక్షణ విద్యల్లో విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ - [కేజీబీవీలో కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం](https://manabharath.com/10839/) - కేజీబీవీలో కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హెడ్ కుక్‌, అసిస్టెంట్ కుక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ – జూన్ 13 వరకు దరఖాస్తులు మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈవో) శ్రీకాంత్ తెలిపారు. గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు - [రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు తిరుమలలో మంత్రి కాలినడక యాత్ర..](https://manabharath.com/10836/) - రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తిరుమలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలినడక యాత్ర కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయవంతంగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించిన మంత్రి రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుతూ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ - [మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలి.. కాలనీ వాసుల ఆవేదన](https://manabharath.com/10833/) - కొత్త నాలీల నిర్మాణం చేపట్టాలి.. వర్షాకాలానికి ముందే మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని పలు కాలనీల్లో మురుగు నీటి పారుదల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కొత్త నాలీల నిర్మాణం చేపట్టి మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. స్థానికుల కథనం - [సర్పంచుల ఖాతాల్లోకి గౌరవ వేతనాలు..](https://manabharath.com/10830/) - ఐదు నెలల బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల్లో ఆనందం గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న గౌరవ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం గౌరవ వేతనాల కోసం అవసరమైన నిధులను విడుదల చేయగా, గురువారం నుంచి ఆ మొత్తాలు సర్పంచుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. - [బీసీల రాజకీయ సాధికారత పై చర్చ.!](https://manabharath.com/10825/) - టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సమావేశం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీల రాజకీయ సాధికారతపై చర్చ సమావేశంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా నాయకులు మన భారత్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం, రానున్న రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా - [బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి](https://manabharath.com/10822/) - విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మన భారత్, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటన బాధాకరమైనదేనని, అయితే ఆ ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల - [రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై సురేష్](https://manabharath.com/10819/) - రాజీమార్గమే రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి చిన్న కేసులకు త్వరితగతిన పరిష్కారం – మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సమయం, ధనం ఆదా చేసుకునే ఉత్తమ అవకాశం: పోలీసుల పిలుపు మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల బాధితులు, కక్షిదారులు ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ కోరారు. లోక్ అదాలత్ ద్వారా - [పచ్చదనమే భవిష్యత్‌కు భరోసా: సర్పంచ్ సంతోష్](https://manabharath.com/10815/) - ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దేవాపూర్‌లో విస్తృత మొక్కల నాటకం పచ్చదనమే భవిష్యత్‌కు భరోసా – గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు అందరి భాగస్వామ్యం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: సర్పంచ్ పోరండ్ల సంతోష్ మన భారత్ | తలమడుగు తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మంగళవారం విస్తృత స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాన్ని మరింత పచ్చదనంతో - [శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన ఎంపీ..](https://manabharath.com/10812/) - ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు దేశ సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం భక్తిశ్రద్ధలతో అర్చనలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నాయకులలో ఒకరిగా నిలిచిన సందర్భంగా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, - [ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం: తపస్](https://manabharath.com/10809/) - ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం – ప్రభుత్వ బడులను పటిష్టం చేద్దాం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం: తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య మన భారత్, నారాయణపేట, జూన్ 10: ఎన్నో రోజులుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పీఆర్సీ (Pay Revision Commission) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని, ఉద్యమాల ద్వారానే పీఆర్సీ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య పేర్కొన్నారు. నారాయణపేట - [బీఆర్‌ఎస్‌కు షాక్.. తెలంగాణ రక్షణ సేనలో చేరిన యువత](https://manabharath.com/10804/) - సాకేర గ్రామానికి చెందిన 10 మంది యువకుల చేరిక ప్రజా సమస్యల పరిష్కారమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణ సేనలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలోని సాకేర గ్రామానికి చెందిన 10 మంది - [రిమ్స్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి..](https://manabharath.com/10801/) - ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆవేదన రెండు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పేషంట్ కేర్ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం - [విద్యా హక్కు చట్టం ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి](https://manabharath.com/10798/) - డీఈవోకు ముస్లిం యువజన సంఘం వినతిపత్రం ఆర్టీఈ నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ-2009) నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ముస్లిం యువజన సంఘం ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు - [కేజీబీవీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ](https://manabharath.com/10795/) - మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం జూన్ 12 చివరి తేదీ – ఇంగ్లిష్, నర్సింగ్ విభాగాల్లో అవకాశాలు మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రియాంక తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. - [రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి](https://manabharath.com/10792/) - రత్నాపూర్ గ్రామసభలో గ్రామాభివృద్ధిపై చర్చలు – రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో గ్రామసభను సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు - [మోదీ చారిత్రాత్మక రికార్డుకు గజపతినగరంలో ప్రత్యేక పూజలు](https://manabharath.com/10789/) - ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకుల ప్రార్థనలు దేశాభివృద్ధి కోసం ప్రధాని నాయకత్వం కొనసాగాలని ఆకాంక్ష మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజకీయ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గజపతినగరం మండల బీజేపీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు - [శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు](https://manabharath.com/10786/) - ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, - [సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి](https://manabharath.com/10783/) - ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన **ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక** కార్యక్రమంలో భాగంగా తలమడుగు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వనమహోత్సవం, ఓటర్ల - [సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం](https://manabharath.com/10780/) - యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని లోలుగు మండలం వీఆర్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం ఆయన రాష్ట్ర - [బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే](https://manabharath.com/10777/) - గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలి మన భారత్, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి విజయవంతంగా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే ప్రధాన బలమని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో - [ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ.?](https://manabharath.com/10773/) - గ్యాస్ సబ్సిడీపై కొత్త చర్చ.. ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రజల్లో ఆందోళన అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు.. కేంద్రం నుంచి ఇంకా స్పష్టత లేదు మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ సబ్సిడీ విధానంపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం అర్హులైన కుటుంబాలకు అందుతున్న గ్యాస్ సబ్సిడీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోందనే వార్తలు సోషల్ - [సదరం శిబిరంలో దివ్యాంగుల అవస్థలు..](https://manabharath.com/10770/) - గంటల తరబడి నిరీక్షణ రిమ్స్ ఆస్పత్రిలో ఆలస్యంగా ప్రారంభమైన ధ్రువీకరణ ప్రక్రియ మౌలిక సదుపాయాల కొరతపై బాధితుల ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్ మన భారత్ తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించాల్సిన సదరం, యూడీఐడీ (యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ) ధ్రువీకరణ శిబిరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి - [బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి](https://manabharath.com/10763/) - ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జాజాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉచితం – ప్రధానోపాధ్యాయురాలు భారతి మన భారత్ | నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడం, బడి బయట ఉన్న పిల్లలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం - [జర్నలిస్ట్ అయినా డబ్బులు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వ ఉద్యోగి.!](https://manabharath.com/10766/) - ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు.. నాగర్‌కర్నూల్ ఘటనపై చర్చ జర్నలిస్టులనే డబ్బులు అడుగుతున్నారంటూ ఆవేదన మన భారత్ | నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి తనను డబ్బులు ఇవ్వాలని కోరారని, అయితే తాను జర్నలిస్టుగా వార్తలు రాయగలనేగానీ డబ్బులు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. సదరు జర్నలిస్టు మాట్లాడుతూ, - [విజయనగరం అభివృద్ధికి సమిష్టిగా కృషి..](https://manabharath.com/10760/) - సమకాలీన రాజకీయాలు, జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – ఎమ్మెల్యే అదితి భేటీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ మన భారత్ | విజయనగరం విజయనగరం జిల్లాలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి - [కలగానే మిగిలిన నైన్‌పాక – నేరేడుపల్లి బ్రిడ్జి](https://manabharath.com/10757/) - మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ నేత ఆవేదన తక్షణమే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ మన భారత్ | భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామం – భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామాల మధ్య మోరంచ వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ ఆవేదన - [గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే..](https://manabharath.com/10754/) - ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొగుళ్లపల్లి అభివృద్ధిపై ప్రజలకు వివరాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన సంక్షేమ పథకాలు, ఓటరు నమోదు, భూ హక్కుల అంశాలపై అవగాహన మన భారత్ | మొగుళ్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం గ్రామసభ ఘనంగా నిర్వహించారు. రైతు వేదికలో గ్రామ సర్పంచ్ - [విద్యా ప్రమాణాల‌ పెంపు పై ప్రత్యేక దృష్టి..](https://manabharath.com/10749/) - మొగుళ్లపల్లి ఎంఆర్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం – ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజేందర్ సోమవారం మొగుళ్లపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా వ్యవస్థ పనితీరు, పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ విద్యా - [రాజ్యసభ సీట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం](https://manabharath.com/10747/) - సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ బొందపెట్టింది: వేముల మహేందర్ గౌడ్ అగ్రకులాలు, వ్యాపారవేత్తలకే ప్రాధాన్యం.. బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైఫల్యం మన భారత్ | తెలంగాణ: రాజ్యసభ ఖాళీల భర్తీ ప్రక్రియలో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభ సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలను పూర్తిగా - [ఘోరం.. ప్రమాదంలో 8 మంది మృతి](https://manabharath.com/10743/) - విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర విషాదం మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 8 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం మన భారత్ | విశాఖపట్నం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్లాంట్‌లో మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం, స్టీల్ - [వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం](https://manabharath.com/10740/) - మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 10 మందికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం మన భారత్ | విశాఖపట్నం విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మంగళవారం ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ (SMS)-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలించే సమయంలో ప్రమాదవశాత్తు మోల్టెన్ మెటల్ లాడెల్‌కు సంబంధించిన బకెట్లు కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, భారీ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న లిక్విడ్ ఉక్కు ఒక్కసారిగా - [3.2 కోట్ల ప్రత్యేక దోమలను విడుదల చేసేందుకు గూగుల్ సన్నాహాలు](https://manabharath.com/10733/) - 3.2 కోట్ల ప్రత్యేక దోమలను విడుదల చేసేందుకు గూగుల్ సన్నాహాలు డెంగీ, జికా వంటి ప్రాణాంతక వ్యాధుల నియంత్రణే లక్ష్యం.. అమెరికాలో అనుమతుల కోసం దరఖాస్తు మన భారత్ | అంతర్జాతీయ డెస్క్ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కు చెందిన సంస్థ ఒక వినూత్న ప్రజారోగ్య ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచింది. డెంగీ, జికా, వెస్ట్ నైల్ వైరస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు 3.2 కోట్ల ప్రత్యేక మగ దోమలను విడుదల చేయడానికి గూగుల్ - [రికార్డు స్థాయిలో జొన్న ఉత్పత్తి..](https://manabharath.com/10728/) - ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో జొన్న ఉత్పత్తి రైతులకు లాభాల పంటగా మారిన రబీ జొన్న – 16 లక్షల క్వింటాళ్ల దిగుబడిపై అధికారుల అంచనా మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ రబీ సీజన్‌లో జొన్న పంట రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావడం రైతుల్లో కొత్త ఆశలను నింపుతోంది. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు, వాతావరణ ప్రభావాలు, పెరుగుతున్న సాగు ఖర్చుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్న - [జొన్నల కొనుగోలు కేంద్రం విజయవంతం..](https://manabharath.com/10725/) - తలమడుగులో జొన్నల కొనుగోలు కేంద్రం విజయవంతం – మార్కెట్ ఛైర్మన్, కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు 20 వేల క్వింటాళ్లకు పైగా జొన్నల కొనుగోలు – రైతులకు ఊరట కల్పించిన కజ్జర్ల కేంద్రం మన భారత్ ప్రతినిధి, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జొన్నల దిగుబడి అధికంగా వచ్చిన నేపథ్యంలో తమ పంటను - [బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే](https://manabharath.com/10721/) - బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తాంసి మండల నాయకులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిశానిర్దేశ సమావేశం మన భారత్ ప్రతినిధి, ఆదిలాబాద్ జిల్లా: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తాంసి మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, - [ఘోరం: ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు తల్లిదండ్రులపై కత్తితో దాడి](https://manabharath.com/10717/) - తండ్రి, సోదరి మృతి.. తల్లి, బాలుడు ఆస్పత్రిలో చికిత్స మన భారత్, కర్ణాటక : మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్‌కు యువత, చిన్నారులు ఎంతగా బానిసలుగా మారుతున్నారో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రివేళ ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఆగ్రహానికి గురైన 16 ఏళ్ల బాలుడు ఉన్మాదిలా ప్రవర్తించి తన కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో తండ్రి, సోదరి - [సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!](https://manabharath.com/10711/) - ‘నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను’ హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా - [రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..](https://manabharath.com/10708/) - జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యం: పోలీసులు మన భారత్, విజయనగరం: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, - [నేడు చేప ప్రసాదం పంపిణీ..](https://manabharath.com/10705/) - ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, బాధితులు మన భారత్, హైదరాబాద్: ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా అందించే ఈ - [బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?](https://manabharath.com/10702/) - బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి సామాజిక న్యాయం సాధించాలి మన భారత్, మొగుళ్ళపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసింది, ఉద్యమాల్లో ముందుండి పోరాడింది బహుజన వర్గాలేనని, అయితే రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన ఫలితాలను మాత్రం అగ్రకులాలే అనుభవిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ - [వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ](https://manabharath.com/10699/) - టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి మన భారత్, నాగర్‌కర్నూల్: త్వరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే వికలాంగ అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎన్‌పీఆర్‌డీ (నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కోట్ల గౌతమ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా విద్యాశాఖ - [రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత](https://manabharath.com/10696/) - పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి – రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత మన భారత్, గజపతినగరం: ప్రజల ఆర్థిక భద్రతకు పోస్ట్ ఆఫీస్ పొదుపు, బీమా పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరంలోని ఉషా కన్వెన్షన్‌లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టల్ ఎక్సలెన్స్ - [మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా.?](https://manabharath.com/10693/) - ఇలా చేస్తే స్పీడ్ పెరుగుతుంది మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో ఫోన్ హ్యాంగ్ అవడం ఒకటి. యాప్స్ ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఫోన్ స్లోగా పనిచేయడం, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం వంటి సమస్యలకు సులభమైన పరిష్కారం ఫోన్‌ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయడమేనని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు ఒకసారి లేదా కనీసం వారానికి రెండు సార్లు ఫోన్‌ను ఆఫ్ చేసి - [కష్ట పడిన కార్యకర్తకు తగిన గుర్తింపు.. కౌడాల సంతోష్](https://manabharath.com/10688/) - మన భారత్, తాంసి: కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. ఇటీవల తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కౌడాల సంతోష్‌ను ఆదివారం కప్పర్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ నారాయణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ - [మట్టి పరీక్షల నివేదికల పంపిణీ..](https://manabharath.com/10685/) - మన భారత్, ఆదిలాబాద్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాన్వాట్‌లో ఘనంగా కార్యక్రమాలు సేంద్రియ వ్యవసాయం, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వాట్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఘనంగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, భూసార సంరక్షణ, మట్టి ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ డైరెక్టర్ పులూరి - [కాంగ్రెస్ BLAలకు ప్రత్యేక శిక్షణ శిబిరం..](https://manabharath.com/10682/) - మన భారత్, గజ్వేల్ SIR ప్రక్రియ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు సమగ్ర అవగాహన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రానున్న SIR (Special Intensive Revision) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణ శిబిరాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం ముట్రాజ్‌పల్లి రింగ్ రోడ్ సమీపంలోని ఎస్.ఎం. గార్డెన్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. నియోజకవర్గ - [వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్](https://manabharath.com/10675/) - మన భారత్, ఆదిలాబాద్ విద్యానగర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం విద్యానగర్ ప్రాంతంలోని ఓ నివాస గృహంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకురాలు సరిత, - [మన భారత్ "రిపోర్టర్" లే యజమానులు..!](https://manabharath.com/5404/) - రిపోర్టర్‌కు యజమాని హోదా: జర్నలిజంలో కొత్త మోడల్‌కు ‘మన భారత్’ శ్రీకారం మన భారత్, న్యూఢిల్లీ: ప్రస్తుత మీడియా రంగంలో అనేక సంస్థలకు లాభమే ప్రధాన లక్ష్యంగా మారిన వేళ, ఫీల్డ్‌లో పనిచేసే రిపోర్టర్లకు యజమానులుగా ఎదిగే అవకాశం కల్పిస్తూ ‘మన భారత్’ ప్రత్యేకమైన, ప్రగతిశీల జర్నలిజం మోడల్‌ను అమలు చేస్తోంది. సంప్రదాయ మీడియా వ్యవస్థలో రిపోర్టర్ కేవలం ఉద్యోగిగా పరిమితమయ్యే పరిస్థితులకు భిన్నంగా, మన భారత్‌లో రిపోర్టర్‌నే యజమానిగా తీర్చిదిద్దే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ - [రాధే రాధే గోశాలలో టీకాలు..](https://manabharath.com/10670/) - మన భారత్, ఆదిలాబాద్: వర్షాకాల వ్యాధుల నివారణకు పశువులకు టీకాల శిబిరం ప్రారంభం దేవాపూర్ రాధే రాధే గోశాలలో జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమం తలమడుగు: వర్షాకాలంలో పశువులకు సోకే ప్రమాదకర అంటువ్యాధులను నివారించేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని శనివారం దేవాపూర్ గ్రామంలోని రాధే రాధే గోశాలలో ప్రారంభించారు. పశుసంపద రక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పశుపోషకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీకాల శిబిరాన్ని జిల్లా - [బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: జిల్లా ఎస్పీ](https://manabharath.com/10667/) - మన భారత్, ఆదిలాబాద్: భవిష్యత్ భారతదేశం బాలలదే.. బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ బాధ్యత వహించాలి తాంసి: భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో బాలల పాత్ర అత్యంత కీలకమని, వారి బాల్యం చదువుకు అంకితం కావాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బిక్షాటన, పిల్లల అక్రమ రవాణా వంటి - [పుట్టినరోజులు.. పచ్చదన వేడుకలు](https://manabharath.com/10664/) - మన భారత్, ఆదిలాబాద్: పుట్టినరోజులను పచ్చదన వేడుకలుగా మార్చిన జామిడి గ్రామ యువకులు పండ్ల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ముందుకొచ్చిన ప్రముఖులు తాంసి, జూన్ 7: పుట్టినరోజులను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా పచ్చదన కార్యక్రమాలతో జరుపుకోవాలని జామిడి గ్రామ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని పండ్ల మొక్కలు నాటడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుతూ గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. జామిడి గ్రామానికి చెందిన సావంత్ - [కలెక్టర్ కు ఘన స్వాగతం పలికిన సర్పంచ్ సంజీవ్..](https://manabharath.com/10661/) - మన భారత్, ఆదిలాబాద్: ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు తలమడుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామసభలు కీలక వేదికలని, ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం కావాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలోని పల్లి(బి) గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన, గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి - [కానిస్టేబుల్‌ పై దాడి డ్రైవర్‌ రిమాండ్](https://manabharath.com/10658/) - మన భారత్, ఆదిలాబాద్: మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసుపై దాడి.. నిందితుడిని జైలుకు తరలించిన పోలీసులు గుడిహత్నూర్: జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కంటైనర్ డ్రైవర్‌ను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ్ అనే కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ గుడిహత్నూర్ జాతీయ రహదారిపై - [విద్యుత్ స్తంభంపైనే కార్మికుడి మృతి..](https://manabharath.com/10654/) - మన భారత్, ఆదిలాబాద్ మరమ్మతుల పనుల్లో కరెంట్ షాక్ రాణిసతీ జీ కాలనీలో విషాదం.. బిహార్‌కు చెందిన కార్మికుడు సురేశ్ దుర్మరణం ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతీ జీ కాలనీలో శనివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై విద్యుత్ స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, సహచర కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్ - [గ్రామాభివృద్ధికి గ్రామసభ నిర్వహణ..](https://manabharath.com/10651/) - మన భారత్, ఆదిలాబాద్: గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు స్వీకరించిన అధికారులు తలమడుగు: గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రామ పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు తలమడుగు మండలంలోని పునాగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సభను నిర్వహించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అవసరాలు, సమస్యలను గుర్తించి అభివృద్ధి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ - [సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..](https://manabharath.com/10647/) - మన భారత్, విజయనగరం: గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే లక్ష్యం గంట్యాడ, జూన్ 6: గంట్యాడ మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” కార్యక్రమంలో భాగంగా సూపర్ నారీ యాప్ వినియోగంపై విస్తృత అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పించి, వారి పొదుపులు మరియు అప్పుల వివరాలను స్వయంగా - [ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు](https://manabharath.com/10644/) - మన భారత్, విజయనగరం: రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ - [ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం](https://manabharath.com/10640/) - మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజయనగరం జిల్లా డెంకాడ మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు పాత, వృథాగా పడి ఉన్న టైర్లను వినియోగించి ప్రత్యేక హెచ్చరిక బోర్డులను రూపొందించారు. డెంకాడ సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో వందలాది పాత టైర్లను సేకరించి వాటికి ఆకర్షణీయమైన - [లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?](https://manabharath.com/10637/) - మన భారత్, ఆదిలాబాద్: ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి సమీపంలోని ఝరి, డోర్లి గ్రామాల వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన లో లెవల్ వంతెనలను వెంటనే పూర్తి చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు. వంతెనల పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, ఝరి గ్రామం - [భార్యపై అనుమానంతో కిరాతక హత్య..](https://manabharath.com/10634/) - మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఆలస్యంగా ఇంటికి వస్తోందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అత్తాపూర్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి మద్యం - [ఘనంగా ఫీల్డ్ అసిస్టెంట్ జన్మదిన వేడుకలు](https://manabharath.com/10631/) - మన భారత్, మొగుళ్లపల్లి: వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు మొగుళ్లపల్లి, జూన్ 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతి జన్మదిన వేడుకలను వేములపల్లి, కాసులపాడు, నర్సింగాపురం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు, మేట్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో ఇనిగాల తిరుపతికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం - [గడువులోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు: కలెక్టర్ రాజర్షి షా](https://manabharath.com/10628/) - మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆదిలాబాద్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, - [హైదరాబాద్ చేరిన ఎబోలా వైరస్..](https://manabharath.com/10624/) - మన భారత్, తెలంగాణ: సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్ హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వైద్య అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం, 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల సూడాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎబోలా ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడిని విమానాశ్రయం నుంచి - [ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం](https://manabharath.com/10619/) - సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది దాహంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతులంతా - [పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: సర్పంచ్ సంతోష్ ](https://manabharath.com/10616/) - మన భారత్, తలమడుగు: దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ – ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రామస్థులు తలమడుగు, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” (అమ్మ కోసం ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా - [దళిత రైతుల సమస్యలపై ఈడీకి వినతి](https://manabharath.com/10613/) - మన భారత్, తాంసి తాంసి దళిత బంధు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్‌కు మెమోరాండం సమర్పించిన రైతులు – సానుకూలంగా స్పందించిన అధికారులు తాంసి, జూన్ 5: ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు తమకు ఇప్పటివరకు కరెంటు మోటార్లు, విద్యుత్ లైన్లు అందకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గ్రామానికి చెందిన దళిత బంధు రైతులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ - [ఘనంగా పర్యావరణ దినోత్సవం..](https://manabharath.com/10610/) - మన భారత్, తాంసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొన్నారిలో గ్రామసభ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ తాంసి, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని పొన్నారి గ్రామంలో గ్రామసభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. గ్రామసభలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక - ["అమ్మ పేరుతో ఒక మొక్క" నాటిన నేతలు](https://manabharath.com/10596/) - మన భారత్, గజపతినగరం "అమ్మ పేరుతో ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన నేతలు గజపతినగరం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి Narendra Modi పిలుపు మేరకు "అమ్మ పేరుతో ఒక మొక్క" కార్యక్రమాన్ని గజపతినగరంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు P. V. N. Madhav , జిల్లా అధ్యక్షులు Uppalapati Rajesh Varma సూచనల మేరకు, గజపతినగరం మండల భారతీయ జనతా పార్టీ - [కన్న తండ్రే.. బాలికపై లైంగిక దాడి](https://manabharath.com/10606/) - మన భారత్, గుజరాత్: 14 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు నవసారి, జూన్ 5: గుజరాత్ రాష్ట్రంలోని నవసారి జిల్లాలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె తండ్రే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, - [ఆరు వరుసల వంతెనకు గ్రీన్ సిగ్నల్..](https://manabharath.com/10602/) - మన భారత్, హైదరాబాద్ కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్ రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులువు హైదరాబాద్, జూన్ 5: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాటేదాన్ జంక్షన్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్ మీదుగా రూ.189.68 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ద్విముఖ గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) నిర్మాణానికి ఆమోదం లభించింది. టెండర్ ప్రక్రియ పూర్తికాగా, - [మొబైల్ వినియోగదారులకు మరో షాక్..](https://manabharath.com/10599/) - మన భారత్ మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం దేశంలోని మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ఛార్జీలను పెంచే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. గతంలో టెలికాం సంస్థలు 15 నుంచి 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచగా, - [నీటిని ఆదా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్](https://manabharath.com/10593/) - భవిష్యత్తులో వర్షాల కొరత.. నీటిని ఆదా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: పొన్నం ప్రభాకర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ - [సాగు భూములకు దారి కల్పించాలని తహసీల్దార్‌కు వినతి](https://manabharath.com/10588/) - మన భారత్, తలమడుగు: 1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు కేటాయించిన సాగు భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత రైతులు తలమడుగు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, 1995లో ప్రభుత్వం కజ్జర్ల శివారులోని సాగు భూములను కజ్జర్ల గ్రామానికి చెందిన 12 ఎస్సీ కుటుంబాలకు, - [మిర్యాలగూడలో విషాదం.. సిలిండర్ పేలుడుతో ముగ్గురు సజీవ దహనం](https://manabharath.com/10585/) - మన భారత్, నల్గొండ: అమ్మమ్మ, మనవడు, మనవరాలు మృతి – షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని కలాల్‌వాడ ప్రాంతానికి చెందిన చంద్రకళ తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు - [రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు](https://manabharath.com/10579/) - మన భారత్, తాంసి జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన లీడర్ కృష్ణ రత్న ప్రకాష్ తాంసి మండల కేంద్రంలోని జొన్న మార్కెట్ యార్డులో రైతులు చేపడుతున్న ఆందోళనకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పూర్తి మద్దతు ఉంటుందని BRS పార్టీ మండల మాజీ కన్వీనర్, మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మార్కెట్ యార్డును సందర్శించిన - [ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..](https://manabharath.com/10576/) - మన భారత్, బొండపల్లి: బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యా బలోపేతం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణలో బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ మరియు 2వ తరగతులకు బోధిస్తున్న సుమారు 170 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాశాఖ - [మనం పర్యావరణం కాపాడుకుందాం: డాక్టర్ బొంతలకోటి శంకరరావు](https://manabharath.com/10573/) - మన భారత్, గజపతినగరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకు పిలుపు 54వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజపతినగరం బ్రహ్మకుమారీస్ సెంటర్‌లో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సు ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ బొంతలకోటి శంకరరావు ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా హాజరై పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ, ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం మనుగడకు - [ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..](https://manabharath.com/10567/) - నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి. రామారావు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధానాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన - [వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!](https://manabharath.com/10564/) - రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని దళిత బస్తీ భూ లబ్ధిదారులు తమకు మంజూరైన బోర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలోపు బోర్ల పనులు పూర్తి - [గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం](https://manabharath.com/10560/) - వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు మన భారత్, తలమడుగు: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని తలమడుగు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలతో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు - [నిరుపేద విద్యార్థికి చేయూత..](https://manabharath.com/10557/) - బాసర IIITలో సీటు సాధించిన పేద విద్యార్థికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆర్థిక చేయూత మన భారత్ – ఆదిలాబాద్ పేదరికం ఎంతటి కఠిన పరిస్థితులను సృష్టించినా, ప్రతిభను అడ్డుకోలేదని మరోసారి నిరూపించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన డి. విఘ్నేష్ ప్రతిభతో బాసర ట్రిపుల్ ఐటీ (IIIT Basara)లో సీటు సాధించి తన విద్యా ప్రతిభను చాటుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉండటంతో ఉన్నత - [మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం..](https://manabharath.com/10554/) - ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఘన ప్రమాణ స్వీకారం అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం – సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని హామీ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతలు స్వీకరించగా, ఉపాధ్యక్షుడిగా ఆవుల శరత్, ప్రధాన కార్యదర్శిగా కలమర్గుల సంతోష్, కోశాధికారిగా వడ్డరపు విఠ్ఠల్ - [ఇదే విచిత్రం.. జడతో భర్త 'ఉపాధి' సేఫ్!](https://manabharath.com/10551/) - మన భారత్ | తెలంగాణ ఫేస్ ఐడెంటిఫికేషన్ సమస్యతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు – శాశ్వత పరిష్కారం కోరుతున్న కార్మికులు జనగామ, (మన భారత్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిచేస్తున్న కూలీలకు ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానం కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గుండు చేయించుకున్న కూలీల ఫోటోలను ఎన్‌ఎంఎంఎస్ (NMMS) యాప్ గుర్తించకపోవడంతో హాజరు నమోదు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లా - [నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..](https://manabharath.com/10549/) - మన భారత్ | ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో 12,256 ఉద్యోగాలు.. ఈ నెల 22 వరకు దరఖాస్తులకు అవకాశం SSC CGL-2026 నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL)-2026 నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12,256 గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులను ఈ నియామకాల - ['పెద్ది'కి పాజిటివ్ పబ్లిక్ టాక్.!](https://manabharath.com/10546/) - మన భారత్ | సినిమా డెస్క్ 'రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సన్నివేశాల్లో రామ్ చరణ్ అదరగొట్టాడంటున్న ప్రేక్షకులు హైదరాబాద్, జూన్ 3 (మన భారత్): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి తొలి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా చూసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు రామ్ చరణ్ - [అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ](https://manabharath.com/10542/) - మన భారత్, ఆదిలాబాద్ ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు స్వాధీనం ఆదిలాబాద్, జూన్ 3 (మన భారత్): ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించే లక్ష్యంతో ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ప్రజలకు పలు కీలక - [శ్రీనిధి పుట్టినరోజు పర్యావరణానికి అంకితం](https://manabharath.com/10539/) - మన భారత్, తాంసి జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలు నాటిన మలపతి ప్రకాష్ కుటుంబం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తాంసి, జూన్ 3 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఓ కుటుంబం ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామానికి చెందిన మలపతి ప్రకాష్ గారి కుమార్తె మలపతి శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా రెండు పండ్ల మొక్కలను నాటి పచ్చదనానికి - [భద్రత పథకం చెక్కు పంపిణీ చేసిన ఎస్పీ](https://manabharath.com/10536/) - మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం భద్రత పథకం ద్వారా చెక్కుల పంపిణీ – పోలీసు కుటుంబాల సంక్షేమానికి శాఖ కట్టుబడి ఉందన్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, జూన్ 3 (మన భారత్): విధి నిర్వహణలో ఉండగా ఆకస్మికంగా మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత పథకం కింద రూ.8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ - [ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం](https://manabharath.com/10533/) - మన భారత్, తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు నేత్ర వైద్య సేవలు తలమడుగు, జూన్ 3 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొసాయి గ్రామంలో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. మావలలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య - [ఆ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రం.!](https://manabharath.com/10528/) - మన భారత్, తలమడుగు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాలీలు నిర్మించాలని ప్రజల విజ్ఞప్తి వర్షాకాలం ముందు చర్యలు చేపట్టాలని డిమాండ్ – ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీటితో అవస్థలు తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి ఏడాది వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - [రిమ్స్‌లో వికలాంగులకు సదుపాయాల కొరత..](https://manabharath.com/10525/) - మన భారత్, ఆదిలాబాద్ వీల్‌చైర్ కోసం గంటసేపు నిరీక్షణ రోగుల ఇబ్బందులపై ఆందోళన – ఎమర్జెన్సీలో సీనియర్ వైద్యుల కొరతపై విమర్శలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వికలాంగులు, వృద్ధులు, నడవలేని రోగులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వైద్య సేవలు అందించే ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన రిమ్స్‌లో వీల్‌చైర్ల కొరత కారణంగా రోగులు గంటల తరబడి వేచి - [విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి..](https://manabharath.com/10521/) - ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్‌కు వినతి గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్ మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ సామ సంతోష్ - [మృతురాలి నేత్రదానంతో ఇద్దరికి వెలుగు](https://manabharath.com/10518/) - 71 ఏళ్ల పనస రాములమ్మ నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సహకారంతో నేత్రాల సేకరణ మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన పనస రాములమ్మ (71) వృద్ధాప్య సమస్యలు, గత కొన్ని రోజులుగా కొనసాగిన తీవ్రమైన ఎండల ప్రభావంతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం ద్వారా ఇద్దరు దృష్టి లోపం ఉన్న వారికి వెలుగు - [చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు: వైసీపీ విమర్శలు](https://manabharath.com/10513/) - గరివిడి వైసీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు – డాక్టర్ బొత్స అనూష మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా గరివిడి వైసీపీ కార్యాలయంలో "వెన్నుపోటు పాలనకు రెండేళ్లు" పేరుతో రూపొందించిన పోస్టర్‌ను వైసీపీ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, డాక్టర్ బొత్స అనూష బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు. పోస్టర్ ఆవిష్కరణ - [జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..](https://manabharath.com/10509/) - జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన సేవా కార్యక్రమం జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు మన భారత్, తాంసి: తాంసి మండలంలోని సబ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం బుధవారం నాలుగో రోజు కొనసాగింది. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు భోజన సదుపాయం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని - [ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది](https://manabharath.com/10506/) - జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని సూచన మన భారత్, తాంసి: రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ స్పష్టం చేశారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన - [ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం](https://manabharath.com/10503/) - “మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్ పాఠశాలలు వద్దు” – ప్రధానోపాధ్యాయురాలు భారతి మన భారత్, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సింగారం గ్రామంలో విస్తృత పర్యటన నిర్వహించింది. గ్రామంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి విద్యార్థుల నమోదు, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. - [ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..](https://manabharath.com/10498/) - ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ సూచనలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు మరియు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ అంచనాల ప్రకారం ఇచ్చోడ, నేరడిగొండ, సోనాల, బజరత్నూర్, - [నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..](https://manabharath.com/10495/) - బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రెండో రోజు కూడా పనులను నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, నాలుగు నెలలుగా - [ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన](https://manabharath.com/10490/) - నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో స్థానిక ఎస్సై సన్యాసి నాయుడు బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, సామాజిక సమస్యలు, సైబర్ నేరాల నివారణ వంటి అంశాలపై వారికి విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ - [మరికాసేపట్లో మున్నూరు కాపు అధ్యక్షుడిగా తోట శివన్న ప్రమాణ స్వీకారం..](https://manabharath.com/10488/) - నేడు మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం – సమాజ అభ్యున్నతికి కృషి చేయనున్న నాయకత్వం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తోట శివన్న తన కమిటీ సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఆవుల - [కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..](https://manabharath.com/10483/) - ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య వినోద్ రెడ్డి, రొండ్ల పోశెట్టి చేరికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులు, పీఏసీఎస్ (PACS) డైరెక్టర్ కన్య - [గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత](https://manabharath.com/10480/) - అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు – గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ మెస్రం నికిత పిలుపు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సఖినాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెస్రం నికిత ఆధ్వర్యంలో గ్రామస్తులు, - [అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..](https://manabharath.com/10477/) - కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్ర - [తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం](https://manabharath.com/10474/) - పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం సంజీవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కటకం సంజీవ్ - [తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్](https://manabharath.com/10471/) - తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ సీఎం మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ బలంగా కొనసాగుతుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ - [నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు](https://manabharath.com/10468/) - డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం వైసీపీదే మన భారత్, విజయనగరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులకు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి - [తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం](https://manabharath.com/10464/) - మన భారత్ , ఆదిలాబాద్: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ చారిత్రాత్మక రోజు కేవలం ఒక రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినది మాత్రమే కాదు, ఆత్మగౌరవం, స్వాభిమానం, ప్రజాస్వామ్య సంకల్పానికి ప్రతీకగా నిలిచిన రోజు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మేధావులు, రాజకీయ నాయకులు చేసిన త్యాగాలు ఈ విజయానికి పునాదిగా నిలిచాయి. 1969లో ప్రారంభమైన - [రవితేజ కష్టం ఫలించింది..!](https://manabharath.com/10461/) - అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బీ) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల కుమారుడు గుండెన రవితేజ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో ఆయన ఈ ఘన విజయాన్ని సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. - [నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం](https://manabharath.com/10458/) - తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను కొనియాడుతూ గ్రామాభివృద్ధికి - [వ్యవసాయ బావిలో పడి పులి మృతి..](https://manabharath.com/10455/) - దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ పరిధిలోని చారగావ్ గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ ఆడపులి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రైతు పాండురంగ తన వ్యవసాయ క్షేత్రంలోని బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి బావిలోకి పరిశీలించగా పులి కళేబరం కనిపించింది. వెంటనే ఆయన - [అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ..](https://manabharath.com/10452/) - తెలంగాణ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి దేవాపూర్ గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్మరించిన గ్రామ ప్రజలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం - [గ్రామాల అభివృద్ధితోనే తెలంగాణ ప్రగతి..](https://manabharath.com/10449/) - తలమడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పారిశుద్ధ కార్మికులకు యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్, అధికారులు మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెలుగు రాజన్న - [అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యం](https://manabharath.com/10446/) - తలమడుగులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ – అమరవీరులకు ఘన నివాళులు మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలకించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఘన - [తెలంగాణ అభివృద్ధికి వ్యవసాయ..పశుసంవర్ధక రంగాలే వెన్నెముక](https://manabharath.com/10443/) - తలమడుగులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణతో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలకించారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఘన - [తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక రాష్ట్రం..](https://manabharath.com/10439/) - తలమడుగులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు - [పార్లమెంట్ సోషల్ జస్టిస్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎంపీ](https://manabharath.com/10436/) - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో నిర్వహించిన పార్లమెంట్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ సంస్థలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో అమలు అవుతున్న పథకాలతో పాటు - ["నా పేరు తెలంగాణ" ఆడియో ఆవిష్కరించిన మంత్రి](https://manabharath.com/10431/) - ఘనంగా ఆవిష్కరించిన ‘నా పేరు తెలంగాణ’ ఆడియో, వీడియో పాట మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ప్రియాంక ఐఏఎస్ చేతుల మీదుగా విడుదల పాట రూపకర్త వెంకటయ్య గౌడ్, సంగీత దర్శకుడు నరసింహచారిని అభినందించిన ప్రముఖులు మన భారత్, నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ‘నా పేరు తెలంగాణ’ ఆడియో, వీడియో పాటను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, - [ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..](https://manabharath.com/10427/) - విద్యార్థుల్లో తెలంగాణ చరిత్రపై అవగాహన కల్పించిన అధ్యాపకులు మన భారత్, ఆదిలాబాద్: తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ పథాకంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రత్యేక తెలంగాణ - [తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఓసావార్ వెంకటి](https://manabharath.com/10424/) - రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రాంతి నగర్ ప్రజలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి - [తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్](https://manabharath.com/10420/) - మీరు ప్రచురణ కోసం ఉపయోగించుకునేలా వార్తను సిద్ధం చేశాను: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని హామీ మన భారత్, తాంసి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాంసి గ్రామ ప్రజలకు, మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన - [తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ](https://manabharath.com/10417/) - అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, గ్రామీణాభివృద్ధి - [గ్రామ అభివృద్ధే మా లక్ష్యం: సర్పంచ్ పోరండ్ల సంతోష్](https://manabharath.com/10413/) - దేవాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు గ్రామ అభివృద్ధి కృషి చేస్తా– సర్పంచ్ పోరండ్ల సంతోష్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ - [రత్నాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు](https://manabharath.com/10410/) - గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం – సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రత్నాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం తదితర - [కుచులాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు](https://manabharath.com/10406/) - గ్రామాభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ మోడేపు వెంకన్న మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ, కుచూలాపూర్ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా - [తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: సర్పంచ్ జంగూ](https://manabharath.com/10403/) - రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : లచ్చంపూర్ సర్పంచ్ జంగూ మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామ సర్పంచ్ జంగూ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో - [మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన..](https://manabharath.com/10400/) - మన భారత్ | ఆదిలాబాద్ మట్టి నమూనాల సేకరణ – శాస్త్రీయ వ్యవసాయానికి తొలి అడుగు ఆదిలాబాద్ జిల్లా భీంసారి గ్రామంలో బీసీఐ కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి, మట్టి పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, మట్టి పరీక్షల ద్వారా భూమిలోని పీహెచ్ (pH) - [కాంగ్రెస్ బీఎల్‌ఏ-2ల సమావేశం విజయవంతం](https://manabharath.com/10397/) - మన భారత్ | ఆదిలాబాద్ ఓటు హక్కుల పరిరక్షణకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ప్రజలకు ఇంధన పొదుపు చెబుతూ తాము భారీ కాన్వాయ్‌లలో తిరుగుతున్న బీజేపీ నేతలు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్‌లో ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ-2ల సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఆదిలాబాద్-బోత్ నియోజకవర్గాల పరిశీలకులు రమేష్ బాబు, - [ఆ ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: సర్పంచ్ సంతోష్](https://manabharath.com/10393/) - మన భారత్ | తలమడుగు కూలీ కుటుంబాల నుంచి సైన్యంలోకి అడుగులు.. పట్టుదలతో విజయాన్ని అందుకున్న గురుత్వజ్, బండి రాకేశ్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో గ్రామానికి చెందిన గురుత్వజ్, బండి రాకేశ్ విజయాన్ని సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సాధారణ కూలీ కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు తమ కృషి, - [విధి విధానాలు లేకుండా ఉద్యోగుల జీతాల్లో కోతలు దారుణం: తపస్ జిల్లా శాఖ](https://manabharath.com/10389/) - మన భారత్ | నారాయణపేట ఆరోగ్య కార్డు పేరుతో ప్రీమియం కోతలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగ్రహం నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య కార్డు ప్రీమియం పేరుతో కోతలు విధించడంపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల అనుమతి లేకుండా, స్పష్టమైన విధి విధానాలు ప్రకటించకుండా జీతాల నుంచి నేరుగా కోతలు విధించడం అన్యాయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో - [మొక్కలు నాటి పుట్టినరోజు జరుపుకున్న ఎంపీడీవో..](https://manabharath.com/10380/) - మన భారత్ | తలమడుగు ప్రకృతి పరిరక్షణకు సందేశం.. ఎంపీడీఓకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ ఈరగొల్లా అశోక్ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తాంసి మండల ఎంపీడీఓ తమ పుట్టినరోజు సందర్భంగా జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి వేడుకలను సాదాసీదాగా, సందేశాత్మకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్లా అశోక్ ఎంపీడీఓను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. - [గుల్లకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉద్యోగిని మృతి](https://manabharath.com/10384/) - మన భారత్ | మంచిర్యాల అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఎంపీడీవో కార్యాలయ ఈసీ శైలజ మృతి, భర్తకు తీవ్ర గాయాలు మంచిర్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగిని మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లక్షెట్టిపేట మండల - [సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ](https://manabharath.com/10377/) - మన భారత్ | మల్కాజిగిరి జన్నారం కాలనీలో జెండావిష్కరణ.. కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ కట్టుబడి ఉందన్న నాయకులు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండల జన్నారం కాలనీలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జన్నారం కాలనీలోని సీఐటీయూ యూనియన్ కార్యాలయం వద్ద సంఘ జెండాను ఆవిష్కరించి కార్మిక ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న - [పౌర హక్కులపై అవగాహనతోనే సామాజిక న్యాయం సాధ్యం](https://manabharath.com/10374/) - మన భారత్ | బజార్హత్నూర్ మోర్ఖండి గ్రామంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మెస్రం జంగు బాపు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి సమగ్ర - [అప్పుల భారం తాళలేక రైతు మృతి..](https://manabharath.com/10370/) - మన భారత్ | ఆదిలాబాద్ పొలంలో అపస్మారక స్థితిలో కనిపించిన రైతు మల్లేశ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కచ్కంటి గ్రామ శివారులో రైతు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన వ్యవసాయ పొలంలో అపస్మారక స్థితిలో కనిపించగా, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లేశ్ శనివారం ఉదయం వ్యవసాయ పనుల - [170 రోజుల మహా ధర్నా ఫలితం ఎక్కడ.?](https://manabharath.com/10356/) - మన భారత్ | ఆదిలాబాద్ వికలాంగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఇంచార్జ్ మంత్రికి వినతి నూతన వికలాంగుల కాలనీ, ఇంద్రమ్మ ఇళ్లలో రిజర్వేషన్ అమలు, పెన్షన్ల పునరుద్ధరణకు డిమాండ్ ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు - [రోగుల సమస్యలపై మంత్రికి వినతి..](https://manabharath.com/10362/) - మన భారత్ | రాజాం గజపతినగరం ఆసుపత్రిలో రోగుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వినతి బీజేపీ శిక్షణా మహాసభల్లో సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మండల అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు విజయనగరం జిల్లా రాజాంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి - [ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం](https://manabharath.com/10353/) - మన భారత్ | తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని అర్లి గ్రామంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతంగా నిర్వహించారు. మావలలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య - [ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..](https://manabharath.com/10348/) - మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరిశీలన శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ప్రజలకు రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు - [రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే](https://manabharath.com/10342/) - మన భారత్ | భీంపూర్ జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన జొన్నలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, వారి సమస్యలను ఓపికగా - [ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..](https://manabharath.com/10338/) - మన భారత్ | తాంసి జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో గత 10 రోజులుగా పంట - [మహిళలకు అవగాహన.. యువతకు క్రమశిక్షణ అవసరం: గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ](https://manabharath.com/10336/) - మన భారత్ | గంట్యాడ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలతో సమావేశం.. శక్తి యాప్‌పై అవగాహన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గొడియాడ, కిర్తుబర్తి, పెనసాం గ్రామాల చెరువుల వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పిల్లలు గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు - [ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. బొండపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్](https://manabharath.com/10333/) - మన భారత్ | బొండపల్లి 54 వినతులు స్వీకరణ.. విద్యుత్, తాగునీరు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో - [డిజిటల్ మహానాడు విజయవంతం..](https://manabharath.com/10329/) - మన భారత్ | దత్తిరాజేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే విజయం: పెద్దింటి మోహన్‌రావు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్‌రావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం క్లస్టర్-1 పరిధిలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామని, మండలంలోని 12 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ - [మాదిగలకు కాంగ్రెస్‌లో అన్యాయం..](https://manabharath.com/10325/) - మన భారత్ | ఇచ్చోడ నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసన మండల అధ్యక్షుల నియామకాలలో మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆగ్రహం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి - [ఈ పండు కిలో ధర రూ.2.5 లక్షలు.!](https://manabharath.com/10322/) - మన భారత్ | తెలంగాణ: నిర్మల్‌లో పండిన అరుదైన జపాన్ ‘మియాజకి’ మామిడి! నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో అరుదైన జపాన్‌కు చెందిన ‘మియాజకి’ రకం మామిడి పండ్లు పండించడం విశేషంగా మారింది. ఆయుర్వేద వైద్యుడు సత్యం తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ ప్రత్యేక మామిడి మొక్కలను పెంచి విజయవంతంగా ఫలాలు పొందారు. సత్యం కేరళ రాష్ట్రం నుంచి ఒక్కో మొక్కను సుమారు రూ.10 వేల వ్యయంతో తెప్పించి ఆశ్రమంలో నాటారు. ప్రత్యేక సంరక్షణ, - [ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష](https://manabharath.com/10319/) - మన భారత్ | మేడ్చల్ పోక్సో కోర్టు కీలక తీర్పు.. బాధితురాలికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం మేడ్చల్ జిల్లాలో చిన్నారిపై జరిగిన అత్యాచార కేసులో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమేశ్ యాదవ్‌కు మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమనే సందేశాన్ని ఈ తీర్పు ద్వారా - [సముద్రం మధ్యలో మాయ నగరం.. ధనుష్కోడి ప్రత్యేకత ఇదే!](https://manabharath.com/10316/) - తమిళనాడులో ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, చరిత్ర కలిసిన అరుదైన ప్రదేశం పర్యాటకులను ఆకట్టుకుంటున్న ధనుష్కోడి సముద్ర తీరం మన భారత్, తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్‌కోడి దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన సముద్ర తీర ప్రాంతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రకృతి అందాలు, పురాణ ప్రాధాన్యం, చారిత్రక విశేషాలు, సముద్ర సౌందర్యం కలగలిసి ఉన్న ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒక వైపు బంగాళాఖాతం, మరో వైపు హిందూ - ["శభాష్ ఎస్పీ సర్" అని కామెంట్స్..](https://manabharath.com/10313/) - నల్ల మట్టి దందాపై యువత ఫిర్యాదు ఎస్పీకి వాట్సాప్‌లో సమాచారం.. రంగంలోకి దిగిన పోలీసులు మత్తడి వాగు ప్రాజెక్ట్ వద్ద టిప్పర్ల నిలిపివేత మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్ట్ పరిసరాల్లో అక్రమంగా నల్ల మట్టి తరలింపు కొనసాగుతోందని స్థానిక యువత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అనుమతుల పేరుతో నల్ల మట్టి - [సామాజికంగా యువత ముందుండాలి: సర్పంచ్](https://manabharath.com/10303/) - యువత ఐక్యతతో గ్రామాభివృద్ధి సాధ్యం: సర్పంచ్ నైతం చిన్ను మన భారత్, ఆదిలాబాద్ | తలమడుగు: సమాజ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, గ్రామాల అభివృద్ధికి యువజన సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పల్సి (కే) గ్రామ సర్పంచ్ నైతం చిన్ను పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని పల్సి (కే) గ్రామంలో ప్రియదర్శిని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, ‘మేరా యువ భారత్ ఆదిలాబాద్’ సహకారంతో శుక్రవారం నిర్వహించిన యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. - [వరుణదేవా... నువ్వైనా కనికరించవా!](https://manabharath.com/10300/) - అకాల వర్షాలతో రైతుల ఆవేదన కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని నీ ఝరి గ్రామంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు రాత్రి వేళల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు ప్రకృతి ప్రహారం, అధికారుల నిర్లక్ష్యం - [సర్పంచ్ చొరవతో నీటి కాలువ ఏర్పాటు..](https://manabharath.com/10297/) - గ్రామ సర్పంచ్ హనుమంత్ చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం వర్షాకాలానికి ముందే పారిశుద్ధ్య చర్యలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పునాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న వర్షపు నీటి సమస్యకు గ్రామ సర్పంచ్ పెందూర్ హనుమంత్ చొరవతో పరిష్కారం లభిస్తోంది. గ్రామంలోని ప్రధాన కాలువ మూసుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లక వీధుల్లోనే నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో రహదారులపై నీరు - [పంట అవశేషాలను కాల్చితే భారీ జరిమానా.!](https://manabharath.com/10294/) - రైతులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి అవశేషాల దహనం వల్ల భూసారం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం DAO శ్రీధర్ స్వామి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) శ్రీధర్ స్వామి స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పంట అవశేషాలను తగులబెట్టడం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, భూసారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో - [ఎంపీ శ్రీ గోడం నగేష్‌ దంపతులకు శుభాకాంక్షలు: తాటిపెల్లి రాజు](https://manabharath.com/10289/) - వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఎంపీ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన తాటిపెల్లి రాజు మన భారత్ , ఆదిలాబాద్: సమాజంలో కుటుంబ వ్యవస్థకు దాంపత్య బంధమే పునాది అని పెద్దలు చెబుతుంటారు. పరస్పర ప్రేమ, గౌరవం, అవగాహనతో సాగిన దాంపత్య జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అలాంటి ఆదర్శ దంపతులు ఎంపీ శ్రీ గోడం నగేష్‌ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపెల్లి రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు నూరేళ్లు - [లగేజీ ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం..](https://manabharath.com/10286/) - చీపురుపల్లి బజాజ్ షోరూం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన రేగిడి రామ్మూర్తి మన భారత్, చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చీపురుపల్లి మండలం రేగిడి పేట గ్రామానికి చెందిన రేగిడి రామ్మూర్తి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం చీపురుపల్లి పట్టణంలోని బజాజ్ షోరూం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు - [సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పిలుపు.. గ్రామ యువత స్పందన](https://manabharath.com/10283/) - జామిడి గ్రామంలో పచ్చదనానికి యువత ముందడుగు మన భారత్, తలమడుగు మండలం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామాలను పచ్చదనంతో నింపాలని జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఇచ్చిన పిలుపుకు గ్రామ యువత మంచి స్పందన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయ మిత్రుడు మునేశ్వర్ సృజయ్ గురువారం జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు. గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం - [కోతుల బెడద.. ప్రజల భయాందోళన](https://manabharath.com/10280/) - కోతులను సురక్షితంగా తరలించాలని జూ అధికారులకు గ్రామస్తుల వినతి మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కోతుల సంఖ్య అధికమై ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం, ఆహార పదార్థాలు, పంటలను ధ్వంసం చేయడం, చిన్నపిల్లలు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ ప్రజలు, హ్యూమన్ రైట్స్ - [పుట్టినరోజు వేడుకలో అన్నదానం..](https://manabharath.com/10277/) - వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన రొంగళి కేశవ పాపునాయుడు – సత్యవతి దంపతులు మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం భూదేవిపేట గ్రామంలో ఉన్న వృద్ధుల అనాధ ఆశ్రమంలో మానవత్వాన్ని చాటే సేవా కార్యక్రమం నిర్వహించారు. గజపతినగరానికి చెందిన రొంగళి కేశవ పాపునాయుడు, సత్యవతి దంపతులు తమ రెండవ కుమార్తె వేదశ్రీ 9వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు - [E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు మైలేజ్ షాక్.?](https://manabharath.com/10274/) - 2023కు ముందు వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుతోందని సర్వే వెల్లడి మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2023కు ముందు తయారైన వాహనాల్లో మైలేజ్ తగ్గిపోతుండటంతో పాటు ఇంజిన్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తాజాగా నిర్వహించిన లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వాహనదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు గత తొమ్మిది నెలల కాలంలో తమ వాహన మైలేజ్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. - [బస్సులో భరోసా.. సీసీ కెమెరాల నిఘా](https://manabharath.com/10271/) - ప్రయాణికుల భద్రతకు హైటెక్ కవచం.. ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. “బస్సులో భరోసా” పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక భద్రతా ప్రాజెక్ట్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం ఆదిలాబాద్ రీజియన్ - [ఎర్రకోటలో జనజాతి సంస్కృతి: ఎంపీ](https://manabharath.com/10267/) - ఆదివాసి సంస్కృతి పరిరక్షణపై ఎంపీ గోడం నగేష్ పిలుపు మన భారత్, ఆదిలాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా నిర్వహించిన జనజాతి సంస్కృతి సమాగం కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన గిరిజన ప్రతినిధులతో కలిసి ఆయన ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆదివాసి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనజాతి సంస్కృతి సమాగం - [గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు..](https://manabharath.com/10264/) - ఝరి గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్యులు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని మావలలోని ప్రముఖ L V Prasad Eye Institute వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో - [ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..](https://manabharath.com/10261/) - 100 మందికి కంటి పరీక్షలు – 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, అద్దాలు పంపిణీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. తలమడుగు మండల బీజేవైఎం మండల అధ్యక్షులు దాతజీ కిరణ్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో - [ప్రధాని మోడీ ఎంపీ గోడం నగేష్‌కు కృతజ్ఞతలు..](https://manabharath.com/10257/) - ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు పీఎం-అజయ్ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాల ఎంపిక ప్రధాని మోడీ, ఎంపీ గోడం నగేష్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు మన భారత్ | ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-అజయ్’ (ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపిక కావడంతో ఆయా గ్రామాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధాని నరేంద్ర మోడీతో - [దళిత మహిళపై కుల దూషణ ఆరోపణలు..](https://manabharath.com/10253/) - బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పోలీసుల తక్షణ స్పందనపై బాధితురాలి కృతజ్ఞతలు మన భారత్ | విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన ఓ దళిత మహిళపై కుల దూషణకు పాల్పడ్డారనే ఆరోపణలపై బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు గూడేపు గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గజపతినగరంలో - [హైబ్రీడ్ విధానంలో మహానాడుకు శ్రీకారం..](https://manabharath.com/10250/) - ప్రధాని మోదీ పొదుపు సూచనలతో సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం కార్యకర్తలకు గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మన భారత్ | విజయనగరం జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైబ్రీడ్ విధానంలో మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి - [జూన్ 1 నుంచి 12 వరకు అగ్నిపథ్ ప్రవేశ పరీక్షలు](https://manabharath.com/10248/) - అడ్మిట్ కార్డులు విడుదల.. 13 భాషల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ గుంటూరు, విశాఖలో ఫిజికల్ టెస్టులకు ఎంపిక మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: భారత ఆర్మీలో అగ్నిపథ్ మరియు రెగ్యులర్ క్యాడర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు జూన్ 1 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు Join Indian Army - [వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం..](https://manabharath.com/10245/) - ఆరుగురు వేటగాళ్లపై కేసులు నమోదు జింక కొమ్ములు, చర్మం, నెమలి ఈకలు స్వాధీనం మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక పోలీసు బృందాలు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో తలమడుగు, బోథ్, నేరడిగొండ మండలాల పరిధిలో వన్యప్రాణులను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు - [త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్‌కు ఘన నివాళులు](https://manabharath.com/10242/) - అశోక్ బుద్ధ విహార్‌లో 91వ వర్ధంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ “మాతా రమాయి త్యాగాలు సమాజానికి ఆదర్శం” – వక్తలు మన భారత్ | ఆదిలాబాద్ త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్ గారి 91వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కైలాస్ నగర్‌లోని అశోక్ బుద్ధ విహార్ వద్ద ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. సమతా సైనిక్ దళ్ మరియు మాతా రమాయి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బౌద్ధ - [పీఎం-అజయ్ పథకానికి ఆ గ్రామాల ఎంపిక..](https://manabharath.com/10239/) - ఎస్సీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు మన భారత్ | ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-అజయ్’ (ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతో కలిసి పథకం అమలు విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ - [గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలి..](https://manabharath.com/10234/) - దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం మన భారత్ | ఉట్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ నెల 29న ఉట్నూరులో నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు తెలిపారు. ఉట్నూర్ ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుందని వెల్లడించారు. - [ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం..](https://manabharath.com/10231/) - స్థానిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీలు మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయం? మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలుగుదేశం - [Jio.. 52 కోట్లకు పైగా వినియోగదారులు](https://manabharath.com/10228/) - ఒక్కో యూజర్ నెలకు సగటున 42.3GB డేటా వినియోగం 5G సేవల్లో జియో ఆధిపత్యం కొనసాగుతోందన్న రిలయన్స్ మన భారత్ | ఇంటర్నేషనల్ దేశంలోని టెలికాం రంగంలో జియో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశంలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 524 మిలియన్లు (52.40 కోట్లకు పైగా) చేరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ త్రైమాసిక (Q4) ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఈ వివరాలను ప్రకటించింది. రిలయన్స్ నివేదిక ప్రకారం - [పాము కాటుతో మహిళ మృతి..](https://manabharath.com/10224/) - చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత కన్నుమూసిన గుణశెట్టి లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గంట్యాడ పోలీసులు మన భారత్ | విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని మోకాలుపాడు గ్రామంలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి ఈ నెల 20వ తేదీ రాత్రి భోజనం అనంతరం తన ఇంటి - [మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: SI గణేష్](https://manabharath.com/10208/) - బంగారు ఆభరణాల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తంగుడబిల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో నెల్లిమర్ల ఎస్సై గణేష్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని - [అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ..](https://manabharath.com/10211/) - మన భారత్ | విజయనగరం జిల్లా | మెంటాడ మండలం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో మంగళవారం వారాల పండగ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారులకు పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ పెద్దల నిర్ణయం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, రైతులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. - [విద్యను వ్యాపారంగా మార్చొద్దు: పీడీఎస్యూ](https://manabharath.com/10217/) - ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలి నారాయణపేట అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత మన భారత్ | నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర చట్టం రూపొందించి కఠినంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూతో కూడిన ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర - [కార్మికుల వేతనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం](https://manabharath.com/10214/) - హామీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదన్న సీఐటీయూ నేతలు మన భారత్ | నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య విమర్శించారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను పనులు చేయించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో - [అభివృద్ధికి ఆమడ దూరంలో రత్నాపూర్..!](https://manabharath.com/10205/) - రోడ్డు లేదు.. బస్సు రాదు.. తాగునీటి సమస్యతో గ్రామస్తుల ఆవేదన మన భారత్, ఆదిలాబాద్ జిల్లా | తలమడుగు సాంకేతికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన రత్నాపూర్ గ్రామం గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడం, అంగన్వాడీ కేంద్రం లేకపోవడం, గ్రామపంచాయతీ భవనం అందుబాటులో లేకపోవడం, - [బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీకి ఘన సన్మానం](https://manabharath.com/10200/) - మన భారత్, తలమడుగు: ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, జిల్లా కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్‌లకు తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు. గ్రామస్థులు, బీసీ సంఘ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూలమాలలతో వారిని అభినందించారు. అలాగే ఇటీవల బీపీ మండల్ అవార్డు అందుకున్న తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు రవికాంత్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. - [పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.!](https://manabharath.com/10197/) - ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో పెట్రోల్ ధరలు (సుమారు, లీటరుకు) ఇలా ఉన్నాయి. ధరలు దేశాల పన్నులు, సబ్సిడీలు, అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా మారుతుంటాయి. (Energy Prices) దేశం పెట్రోల్ ధర (సుమారు) 🇮🇳 భారత్ ₹95 – ₹118 🇺🇸 అమెరికా ₹80 – ₹100 🇬🇧 యూకే ₹150 – ₹160 🇩🇪 జర్మనీ ₹190 – ₹200 🇫🇷 ఫ్రాన్స్ ₹170 – ₹180 🇨🇦 కెనడా ₹120 – ₹145 - [నిర్మాణ పనులు పరిశీలించిన సర్పంచ్..](https://manabharath.com/10192/) - మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని కోసాయి గ్రామంలో మహిళా సంఘాల బలోపేతానికి నిర్మిస్తున్న మహిళా సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ సిడం శైలజ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, సమావేశాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రణాళికకు ఉపయోగపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళలకు - [భూసార పరీక్షలతో పెట్టుబడి ఖర్చు తగ్గింపు](https://manabharath.com/10188/) - మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి కే గ్రామంలో బీసీఐ కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాధాన్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమి సారాన్ని కాపాడుకోవడం, సరైన ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించడం, పెట్టుబడి ఖర్చు తగ్గించడం వంటి అంశాలపై రైతులకు నిపుణులు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, ఎలాంటి జాగ్రత్తలు - [వరుస దొంగతనాలు.. గ్రామస్తుల్లో భయాందోళన](https://manabharath.com/10185/) - మన భారత్ | విజయనగరం ,(దత్తిరాజేరు): విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న వరుస దొంగతనాలు గ్రామస్తుల్లో భయాందోళనకు గురిచేశాయి. గ్రామంలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు నగదు, బంగారం, వెండి సామాగ్రితో పాటు విలువైన వస్తువులను అపహరించడంతో పాటు స్థానిక శివాలయంలోనూ చోరీకి పాల్పడటం సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా, అనంతరం క్లూస్ టీం గ్రామానికి వచ్చి సంఘటన స్థలాలను పరిశీలించింది. - [టాస్ వేసి.. క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే](https://manabharath.com/10182/) - మన భారత్ | బొబ్బిలి నియోజకవర్గం: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చెర్లవలస గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కీ॥శే॥ సువ్వాడ జగదీష్ మరియు కీ॥శే॥ మజ్జి సతీష్ జ్ఞాపకార్థం గ్రామ యువకులు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బేబీ నాయన, దివంగతులు జగదీష్ సతీష్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టోర్నమెంట్ - [శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: ఎస్సై గణేష్](https://manabharath.com/10179/) - మన భారత్ | నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆల్తిపాలెం గ్రామంలో మహిళల భద్రత, రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సోమవారం నిర్వహించారు. ఉపాధి హామీ శ్రామికులతో జరిగిన ఈ సమావేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన సేవల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ - [పారిశుధ్యం అధ్వానం.. స్థానికుల్లో ఆందోళన](https://manabharath.com/10176/) - మన భారత్ | ఆరికతోట విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలోని ఎస్సీ వీధిలో ఉన్న మంచినీటి ట్యాంకు పరిసర ప్రాంతం పారిశుధ్యం లేక అధ్వానంగా మారింది. గ్రామ ప్రజలకు తాగునీరు అందించే ముఖ్యమైన మంచినీటి ట్యాంకు చుట్టూ చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ పథం, స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని - [రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..](https://manabharath.com/10173/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి ఎక్స్ రోడ్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తలమడుగు నుంచి పొన్నారి గ్రామానికి చెందిన నరేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా, - [సృజనాత్మకతను వెలికితీయాలి: సర్పంచ్ చంటి](https://manabharath.com/10124/) - ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఎలుగు రాజన్న మన భారత్ , తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్‌పీహెచ్‌ఎస్ (PM SHRI ZPHS Talamadugu) పాఠశాలలో గత కొన్ని రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన విద్యార్థుల సమ్మర్ క్యాంప్ (వేసవి శిక్షణా తరగతులు) ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి (MEO) వెంకట్ రావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్న - [ఘోర రోడ్డు ప్రమాదం.. ఆదిలాబాద్ వాసి సజీవ దహనం](https://manabharath.com/10164/) - పెనుకొండ వద్ద రెండు లారీలు ఢీకొని మంటలు.. క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ కిరణ్ మృతి మన భారత్, ఆదిలాబాద్: శ్రీ సత్యసాయి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ కిరణ్ సజీవదహనమై మృతి చెందడం కుటుంబ సభ్యులను, స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం పులేకమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఆగి - [కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి](https://manabharath.com/10161/) - సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం: సీఐటీయూ హెచ్చరిక మన భారత్, మల్కాజిగిరి: కీసర సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎం. వసంతకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని సీఐటీయూ కీసర మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు వెల్లడించారు. మున్సిపల్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ, వారికి - [ఘోరం..10 వెహికిల్స్ ఒకదానికొకటి ఢీ](https://manabharath.com/10158/) - ఎన్‌హెచ్-44పై ఘోర రోడ్డు ప్రమాదం లారీ టైరు పేలడంతో 10 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు మన భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రన్‌పల్లి సమీపంలో జాతీయ రహదారి-44పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు ఒక్కసారిగా పేలి వాహనం సడన్‌గా ఆగిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 7 కార్లు, 3 లారీలు పరస్పరం ఢీకొని భారీ నష్టం - [ముక్కోటి దేవుళ్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలి: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము](https://manabharath.com/10155/) - మన భారత్, మొగుళ్లపల్లి: ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు మొగుళ్లపల్లి మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడిగోటి రాము నేతృత్వంలో మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తిరుపతి సమీపంలోని మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రామచంద్రపురం రాయల చెరువు - [మెగా రక్తదాన శిబిరం.. ఉచిత నేత్ర వైద్య శిబిరం](https://manabharath.com/10151/) - మన భారత్ | విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో గ్రామ యువత ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు సేవా దృక్పథంతో, సామాజిక బాధ్యతను చాటిచెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన మహిళ అరసాడ సత్యవతి మరియు పాండ్రంకి శ్రీను అనే యువకుడి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు గ్రామంలోని యువకులు, - [రైతుల సమస్యలపై లీడర్లకు చిత్తశుద్ధి లేదు: నారాయణ](https://manabharath.com/10146/) - మన భారత్ | ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతాంగాన్ని విస్మరిస్తున్నారు.. మార్కెట్ యార్డుల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం రైతుల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా సీసీఐ భూముల వ్యవహారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. మార్కెట్ యార్డుల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతులు - [విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడి మృతి](https://manabharath.com/10143/) - మన భారత్ | భీంపూర్: బక్రీద్ పండగ కోసం ఊరికి వచ్చిన యువకుడు దుర్మరణం.. గ్రామంలో విషాద ఛాయలు బక్రీద్ పండగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడానికి స్వగ్రామానికి వచ్చిన యువకుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో భీంపూర్ మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ మరమ్మతుల పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో పండగ సంతోషాలను పంచుకోవడానికి వచ్చిన యువకుడు ఇలా అకాల మరణం - [ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం..](https://manabharath.com/10140/) - మన భారత్ | ఆదిలాబాద్: మంటల్లో సజీవదహనమైన లేగదూడ.. రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రైతు ముండే విట్టల్‌కు చెందిన పశువుల పాకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో పాకలో కట్టేసి ఉన్న లేగదూడ మంటల్లో చిక్కుకుని సజీవదహనమవడం గ్రామస్థులను కలచివేసింది. పశుగ్రాసం, వ్యవసాయ పనిముట్లు, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర - [పాముకాటుతో యువతి మృతి.. తల్లిపాలు తాగిన చిన్నారికి అస్వస్థత](https://manabharath.com/10137/) - పాముకాటుతో యువతి మృతి.. తల్లిపాలు తాగిన చిన్నారికి అస్వస్థత ఆదిలాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారులను విడిచి కన్నుమూసిన తల్లి మన భారత్ | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఆమె తల్లిపాలు తాగిన చిన్నారి కూడా అస్వస్థతకు గురికావడం కుటుంబ సభ్యులను మరింత కలచివేసింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇద్దరు చిన్నారులను విడిచి యువతి - [ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి](https://manabharath.com/10134/) - మన భారత్ | ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా రైతులకు సకాలంలో సేవలు అందించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా - [మనుషుల్లో పెరుగుతున్న రాయితనం... మానవత్వం కరిగిపోతుందా?](https://manabharath.com/10120/) - గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్,మన భారత్ మన భారత్ , ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మనుషుల్లోని రాయితనం అప్పుడప్పుడు మాత్రమే బయటపడేది. కోపం, స్వార్థం, అసూయ వంటి భావోద్వేగాల సమయంలో కొంత కఠినత్వం కనిపించేది. కానీ నేటి సమాజ పరిస్థితులు చూస్తే, మనుషుల్లోని రాయితనం నిత్యజీవితంలోనే భాగమైపోయిందనే భావన కలుగుతోంది. మాటల్లో ప్రేమ తగ్గిపోగా, ప్రవర్తనలో కఠినత్వం పెరుగుతోంది. ఒకరి బాధ మరొకరికి బాధగా అనిపించే రోజుల స్థానంలో, ఇప్పుడు ఇతరుల కష్టాలను చూసి కూడా స్పందించని - [మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న విజయం..](https://manabharath.com/10115/) - ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న భారీ మెజారిటీతో విజయం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన తోట శివన్న భారీ మెజారిటీతో విజయం సాధించారు. సంఘం సభ్యుల విశ్వాసం, మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఘన విజయం సాధించడంతో మున్నూరు కాపు సంఘంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఫలితాలు వెలువడిన వెంటనే తోట శివన్న అనుచరులు, సంఘం సభ్యులు పెద్ద - [అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ దాఖలు](https://manabharath.com/9829/) - మున్నూరు కాపు సంఘం ఎన్నికలు అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ సామాజిక కార్యకర్త గెలుపు ఖాయం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు స్థానికంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేస్తుండగా, అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంఘం సభ్యులు, నాయకులు, అభిమానుల - [ఆరు నెలల పసికందు ప్రాణానికి ₹16 కోట్ల ఇంజెక్షన్..!](https://manabharath.com/10106/) - ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు మన భారత్, విజయనగరం: పుట్టి ఇంకా ఆరు నెలలే అయిన ఓ పసికందు ప్రాణం కాపాడాలంటే అక్షరాలా ₹16 కోట్ల విలువైన అరుదైన ఔషధం అవసరమని వైద్యులు చెప్పడంతో ఓ పేద కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. కళ్ల ముందే తమ చిన్నారి ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే ఏం చేయాలో అర్థంకాక, ప్రభుత్వ సహాయం కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో వెలుగులోకి - [జిల్లా పురోహితునికి ‘జ్యోతిర్వేది’ బిరుదు..](https://manabharath.com/10102/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): ఆధ్యాత్మిక సేవలు, జ్యోతిష్య విజ్ఞానం, వాస్తు శాస్త్రంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన శివ శ్రీ శిలంకోటి శివాజీ పురోహితులు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన జ్యోతిష్య సమ్మేళన కార్యక్రమంలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన ‘జ్యోతిర్వేది’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తలమడుగు మండల ప్రజలు, దేవాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ పురోహితుడిని అభినందించారు. హైదరాబాద్ - [కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ](https://manabharath.com/10099/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ మండలంలోని భీంసరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండుతున్న ఎండల్లో శ్రమిస్తున్న కూలీలకు ఉపశమనం కలిగించేలా గ్రామ మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో - [ఉచిత కంటి పరీక్ష శిబిరం..](https://manabharath.com/10095/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా ఉచిత కంటి పరీక్ష శిబిరం ఘనంగా నిర్వహించారు. శనివారం మావలలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LV Prasad Eye Hospital) ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని లచ్చంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి సంబంధిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో - [జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులకు పెద్ద ఊరట](https://manabharath.com/10091/) - మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా పేద, గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 75 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు - [భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి:](https://manabharath.com/10088/) - మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) డీఎస్ లోకేష్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన పురోగతిని సమీక్షించిన కమిషనర్, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. - [జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ..](https://manabharath.com/10085/) - శృంగవరపుకోటలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ మన భారత్, శృంగవరపుకోట: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యతతో ముందుకు సాగాలని ఎపియూడబ్ల్యూజె (APUWJ) నాయకులు పిలుపునిచ్చారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అడహక్ కమిటీ అధ్యక్షుడు, కో-చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడహక్ కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్, కో-చైర్మన్ వి.ఎం. పాత్రో, స్టేట్ - [పొలం గట్టుకు నిప్పు.. రైతుకు నష్టం](https://manabharath.com/10082/) - సర్వీస్ వైరు, మోటారు దగ్ధం.. గుర్తు తెలియని వ్యక్తులపై రైతు ఆవేదన మన భారత్, తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది. వేసవి పంటగా కూరగాయల సాగు చేస్తున్న రైతుకు ఈ ఘటనతో ఆర్థిక నష్టం వాటిల్లింది. పొన్నారి గ్రామానికి చెందిన దర్శనల పొచ్చన్న తన వ్యవసాయ భూమిలో వేసవి సీజన్‌లో కూరగాయల పంటను సాగు చేస్తున్నాడు. పంటకు నీటి - [ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే](https://manabharath.com/10079/) - ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ – 137 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఎల్.కోట మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి - [నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఏ](https://manabharath.com/10076/) - ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు: ఏడీఏ గాలి శ్రీనివాస్ హెచ్చరిక మన భారత్, విజయనగరం జిల్లా / గజపతినగరం: రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల విక్రయాలు పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని విజయనగరం జిల్లా గజపతినగరం రైతు సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏడీఏ గాలి శ్రీనివాస్ ఎరువుల వ్యాపారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో శనివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు - [గ్రామ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ కీలకం..](https://manabharath.com/10073/) - గంట్యాడ మండలంలో AAP మాడ్యూల్-1 శిక్షణ విజయవంతం మన భారత్ | గంట్యాడ: గ్రామ స్థాయిలో సమగ్ర అభివృద్ధి, పేద మరియు అత్యంత పేద కుటుంబాల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించేందుకు గంట్యాడ మండల మహిళా సమాఖ్య వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో యాన్యువల్ యాక్షన్ ప్లాన్ (Annual Action Plan – AAP) మాడ్యూల్–1 పై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ సంఘాల బలోపేతం, మహిళా సంఘాల నాయకత్వ సామర్థ్యాల పెంపు, పేద కుటుంబాల - [ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము](https://manabharath.com/10069/) - పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము మన భారత్ | మొగుళ్ళపల్లి: మండుతున్న ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మొగుళ్ళపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నడిగోటి రాము మాట్లాడుతూ, ప్రస్తుతం భానుడి - [చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై సాయి క్రిష్ణ..](https://manabharath.com/10065/) - ప్రయాణికుల దాహం తీర్చేందుకు గంట్యాడ పోలీసుల చలివేంద్రం ఏర్పాటు మన భారత్ | విజయనగరం జిల్లా: వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంట్యాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్‌హెచ్ 516-E రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ చలివేంద్రాన్ని - [భూ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్..](https://manabharath.com/10062/) - రైతులకు ఖచ్చితమైన భూ సర్వే రికార్డులు అందాలి: జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ మన భారత్ | విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో అధికారులు చేపడుతున్న పనులను ఆయన నేరుగా పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ - [గుంతలతో అద్వానంగా రోడ్డు.!](https://manabharath.com/10059/) - మన భారత్ | తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం నుంచి దేవాపూర్ వాగు వరకు ఉన్న ప్రధాన రహదారి భారీ గుంతలతో అద్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోజురోజుకూ రహదారి దుస్థితి మరింత అధ్వానంగా మారుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ముందు రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి - [ఎబోలాను తక్కువగా అంచనా వేయొద్దు: WHO](https://manabharath.com/10054/) - కాంగో, ఉగాండాలో పెరుగుతున్న కేసులపై ఆందోళన… ఒక్క కేసుతోనే ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం మన భారత్, ఆరోగ్యం: ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరిక జారీ చేసింది. WHO ఆఫ్రికా చీఫ్ మహ్మద్ యాకూబ్ జనాబీ మాట్లాడుతూ, ఎబోలా వైరస్ విస్తరణపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకే ఒక్క కేసు - [పేదల పక్షాన పోరాట యోధుడు దర్శనాల మల్లేష్‌..](https://manabharath.com/10051/) - మన భారత్, ఆదిలాబాద్: పేదల సమస్యల పరిష్కారమే తన రాజకీయ లక్ష్యంగా భావిస్తూ, ఎన్నో ప్రజా ఉద్యమాలకు ముందుండి పోరాడి, సామాన్య ప్రజల మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సీపీఎం నాయకుడు దర్శనాల మల్లేష్ మరోమారు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కార్మికులు, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూ వచ్చిన దర్శనాల మల్లేష్‌కు పార్టీ - [ఈ- బ్యాటరీ సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణ..](https://manabharath.com/10048/) - మన భారత్, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు బ్యాటరీ సైకిళ్ల (ఈ-సైకిళ్లు) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణహిత వాహనాలుగా గుర్తింపు పొందిన ఈ బ్యాటరీ సైకిళ్లకు తెలంగాణలో గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు తీసుకుంటుండటంతో ఈవీ వాహనాల వినియోగంపై - [కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు: సంతోష్](https://manabharath.com/10045/) - మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ విస్మరించబోమని ఆయన స్పష్టం చేశారు. తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సంతోష్‌ను శుక్రవారం గొట్కూరి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ - [సర్పంచ్ సమయస్ఫూర్తి తప్పిన ప్రమాదం..](https://manabharath.com/10042/) - మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్రామంలో ఆందోళనకు దారితీసింది. పొలాల్లో ఉన్న పంట వ్యర్థాలు మంటలకు ఆజ్యం పోసినట్లుగా మారడంతో అగ్ని వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు సమయస్ఫూర్తితో స్పందించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. గ్రామస్థులు మంటలు చెలరేగిన విషయాన్ని సర్పంచ్ దంపతులకు తెలియజేయగానే వెంటనే స్పందించిన - [కూలీలతో పోలీసుల ప్రత్యేక సమావేశం..](https://manabharath.com/10039/) - మన భారత్: ద్వారపురెడ్డి పాలెం గ్రామంలో గల చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డెంకాడ ఎస్‌ఐ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ - [బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి:చట్ల ప్రవీణ్ కుమార్](https://manabharath.com/10036/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఉద్యోగులు, అధ్యాపకుల బదిలీలకు సంబంధించి ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర శాఖల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇంటర్ విద్యాశాఖ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకపోవడం వల్ల అధ్యాపకులు, ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర - [సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిద్దాం: భాను ప్రకాష్](https://manabharath.com/10033/) - మన భారత్, నారాయణపేట : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి గుడ్డ సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని జాతీయ హరిత దళం జిల్లా కోఆర్డినేటర్ హెచ్ భాను ప్రకాష్ పిలుపునిచ్చారు. గురువారం (మే 21, 2026) సమ్మర్ క్యాంప్‌లో భాగంగా జాతీయ హరిత దళం నారాయణపేట జిల్లా ఆధ్వర్యంలో పి.ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నపొర్లలో పర్యావరణ విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. - [ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా..](https://manabharath.com/10030/) - మన భారత్, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తరుగు పేరిట బస్తాలకు కోత పెట్టడం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ చీఫ్ కవితతో పాటు స్టేట్ అబ్జర్వర్ బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని రైతుల సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో - [బీఆర్ఎస్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా సుమిత్ర..](https://manabharath.com/10025/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కామారెడ్డికి చెందిన మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను నియమించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న - [రక్తదానం చేయాలని పిలుపు : రాష్ట్ర కార్యదర్శి గోపాల్ రావు](https://manabharath.com/10022/) - మన భారత్, విజయనగరం జిల్లా: సమాజ సేవలో భాగంగా “రక్తదానం చేయండి… ప్రాణదానం చేయండి” అనే గొప్ప సందేశంతో మాతృ భూమి సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో రక్తదానంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. సమాజంలో రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర - [మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: నెల్లిమర్ల ఎస్సై](https://manabharath.com/10019/) - కొండవెలగాడలో డ్వాక్రా మహిళలతో అవగాహన సమావేశం.. 112, 181 హెల్ప్‌లైన్‌లు, శక్తి యాప్‌పై చైతన్యం మన భారత్, నెల్లిమర్ల: సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యం అని నెల్లిమర్ల ఎస్సై స్పష్టం చేశారు. మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా జీవించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో డ్వాక్రా మహిళలతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, మహిళల హక్కులు, భద్రత, చట్టపరమైన - [మహిళల భద్రతపై పోలీసుల అవగాహన](https://manabharath.com/10016/) - ఉపాధి పనుల్లో పాల్గొంటున్న మహిళలకు భద్రత, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై ప్రత్యేక చైతన్యం మన భారత్, డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండల పరిధిలోని డి.కొల్లాం గ్రామంలో మహిళల భద్రత, రహదారి జాగ్రత్తలు, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని చెరువు వద్ద ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న పెద్ద సంఖ్యలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా - [భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..](https://manabharath.com/10013/) - ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.. 304.77 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం మన భారత్, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు 304.77 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు - [బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు.. ఇన్‌ఛార్జిల నియామకం](https://manabharath.com/10009/) - డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు.. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం మన భారత్, హైదరాబాద్, మే 21: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 - [మట్టి పరీక్షపై రైతులకు అవగాహన..](https://manabharath.com/10006/) - మట్టి నమూనా సేకరణతో శాస్త్రీయ వ్యవసాయంపై రైతులకు సూచనలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి కే గ్రామంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీసీఐ, కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి పరీక్ష వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, మట్టి నమూనాలను సేకరించే విధానం గురించి వివరంగా తెలియజేశారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని నిర్వాహకులు - [టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే](https://manabharath.com/10002/) - తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఘనంగా ‘జెండా పండగ’ నేరడిగొండ మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘జెండా పండగ’ వేడుకలు బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండల కేంద్రంలో ఉత్సాహభరితంగా జరిగాయి. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు బోథ్ నియోజకవర్గం మాజీ - [పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి: ఎస్సై డి. సాయిక్రిష్ణ](https://manabharath.com/9996/) - మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు.. శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి నమోదు మన భారత్, విజయనగరం: పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు కూడా పెంపొందించాలని, అప్పుడే సమాజంలో నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉంటుందని గంట్యాడ ఎస్సై డి. సాయిక్రిష్ణ మహిళలకు సూచించారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గంట్యాడ మండలంలోని రావివలస, లక్కిడాం గ్రామాల్లో చెరువుల వద్ద ఉపాధి హామీ పనులకు వచ్చిన మహిళలతో ప్రత్యేక - [బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు](https://manabharath.com/9991/) - బైండ్ ఓవర్ కేసులు నమోదు.. అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ హెచ్చరిక మన భారత్, విజయనగరం: అక్రమ మద్యం విక్రయాల నియంత్రణలో భాగంగా గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు బొండపల్లి మండలంలో బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టారు. గతంలో బెల్టు షాపుల కేసుల్లో పట్టుబడిన 13 మంది నిర్వాహకులను బొండపల్లి తహసీల్దార్ శ్రీ డోల రాజేశ్వరరావు ఎదుట హాజరు పరచి, బి.ఎన్.ఎస్.ఎస్ చట్టం 129 ప్రకారం ఒక్కొక్కరి వద్ద నుంచి ఒక సంవత్సరం - [ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి](https://manabharath.com/9988/) - మండల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. ఇటీవల తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయనను వడ్డాది గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి - [రాజీవ్ గాంధీ వర్ధంతి ఘన నివాళులు..](https://manabharath.com/9985/) - గజపతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దుర్గాప్రసాద్ మన భారత్, విజయనగరం: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గజపతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దుర్గాప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ప్రధాని సేవలను కొనియాడారు. ఈ - [వాహనదారులకు పోలీసుల అవగాహన..](https://manabharath.com/9981/) - మన భారత్ బొండపల్లి: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు హెల్మెట్ వినియోగంపై బొండపల్లి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం సీఐ ఎస్. సన్యాసినాయుడు, ఎస్సై యు. మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, వాహనదారులు కూడా ఆసక్తిగా స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు హెల్మెట్ ధరించడం - [35 రోజులుగా తాగునీటి సమస్య..!](https://manabharath.com/9977/) - కాలనీ ప్రజల సమస్యలను పరిశీలించిన బీజేపీ నాయకులు – వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ మన భారత్, విజయనగరం: గజపతినగరం మండలం పరిధిలోని పురిటిపెంట గ్రామం ఎస్సీ కాలనీలో గత 35 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్య స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రాథమిక అవసరమైన మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై భారతీయ జనతా పార్టీ గజపతినగరం మండల శాఖ స్పందించి కాలనీని సందర్శించి - [కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు: ఎంపీ](https://manabharath.com/9972/) - -దేవాపూర్ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన వంతెన ప్రారంభం మన భారత్, తలమడుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి హామీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తలమడుగు మండలం పరిధిలోని దేవాపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులతో రూ.30 లక్షల వ్యయంతో వాగుపై - [రైల్వే గేటు వద్ద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..](https://manabharath.com/9969/) - ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితిపై అధికారులకు బీజేపీ వినతిపత్రం మన భారత్, విజయనగరం: గజపతినగరం మండలం పరిధిలోని పురిటిపెంట గ్రామంలో ఉన్న రైల్వే గేటు సమస్య స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ప్రతి 10 నిమిషాలకు రైల్వే గేటు మూసివేయబడుతుండడంతో గేటు ఇరువైపులా ప్రజలు 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, ప్రయాణికులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు - [ఎంపీ పర్యటన విజయవంతం చేయాలి: సర్పంచ్ పోరండ్ల సంతోష్](https://manabharath.com/9931/) - కల్వర్టు పనుల ప్రారంభోత్సవం – ప్రజాప్రతినిధులు, మీడియా హాజరు కావాలని సర్పంచ్ విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పరిధిలోని దేవాపూర్ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. గ్రామంలో నిర్మించిన కల్వర్టు అభివృద్ధి పనులను ఎంపీ గోడం నగేష్ ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. (మన భారత్.కాం) ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి దిశగా చేపడుతున్న ఈ కల్వర్టు నిర్మాణ పనులు ప్రజలకు - [రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తాం: మంత్రి](https://manabharath.com/9958/) - మండల నాయకుల వినతిపై స్పందన – ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ మన భారత్, ఆదిలాబాద్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలోనే నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాంసి మండలంలో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ టీపిసీసీ అధ్యక్షురాలు సుజాత, తాంసి మండల కాంగ్రెస్ నాయకులతో ఊమంత్రికి వివరించారు. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన మంత్రి - [విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు: పీడీఎస్‌యూ](https://manabharath.com/9954/) - ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతంపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పీడీఎస్‌యూ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి పట్ల పాలకులకు కనీస బాధ్యత కూడా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - [తప్పిపోయిన మహిళ, ఇద్దరు చిన్నారులను క్షేమం](https://manabharath.com/9951/) - ఆధునిక సాంకేతికతో హైదరాబాద్‌లో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగింత మన భారత్, చీపురుపల్లి: చీపురుపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జమ్మూ గౌతమి తన ఇద్దరు చిన్నారులతో కలిసి కనిపించకుండా పోయిన ఘటనలో చీపురుపల్లి పోలీసులు వేగంగా స్పందించి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల చాకచక్యమైన చర్యలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జమ్మూ గౌతమి తన భర్తతో ఉన్న మనస్పర్థల - [కిషోరీ బాలబాలికలకు అవగాహన సదస్సు..](https://manabharath.com/9948/) - బాల్య వివాహాల నివారణ టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదాలపై అవగాహన మన భారత్, విజయనగరం: దత్తిరాజేరు మండలం పరిధిలోని ఇంగిలాపల్లి గ్రామంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరీ బాలబాలికలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సాధికారిత అధికారిణి కె.వి. బాలమని ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మిషన్ శక్తి, మిషన్ వత్సల్య, వన్ స్టాప్ సెంటర్ సేవలు, బాలల హక్కులు, రక్షణ చట్టాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల - [ఉపాధి హామీ మహిళలకు భద్రతపై అవగాహన..](https://manabharath.com/9943/) - మహిళల రక్షణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ప్రత్యేక సమావేశం మన భారత్, విజయనగరం: డెంకాడ మండలం పరిధిలోని పెద తాడివాడ గ్రామంలోని ఎరకయ్య చెరువు వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న మహిళలతో డెంకాడ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఎస్సై సన్యాసి నాయుడు - [గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్..](https://manabharath.com/9940/) - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన సీట్ల భర్తీకి ఐటీడీఏ చర్యలు మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మకరందు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల కోసం ఈ నెల 22వ తేదీన ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. - [ఐకేపీ సమ్మెకు కార్మిక హక్కుల పోరాట సంఘం మద్దతు..](https://manabharath.com/9937/) - కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలి – ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్ : తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐకేపీ వీఓఏల సమ్మెకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం - [గోదాంకు ప్రత్యేక రహదారి లేక ప్రజలకు ఇబ్బందులు](https://manabharath.com/9934/) - చిన్న వీధుల గుండా వెళ్తున్న భారీ వాహనాలతో స్థానికుల్లో భయాందోళనలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం మండల కేంద్రంలో నిర్మించిన గోదాంకు సరైన రహదారి లేకపోవడంతో భారీ వాహనాలు గ్రామంలోని చిన్న వీధుల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ గోదాంకు ఇప్పటికీ ప్రత్యేక దారి లేకపోవడంతో రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఇరుకైన వీధుల - [13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన దోస్తులు..](https://manabharath.com/9924/) - మన భారత్, కోయంబత్తూర్: తమిళనాడులోని Coimbatore జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడిని అతని ఇద్దరు మైనర్ స్నేహితులే హత్య చేసి పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం సేవించిన అనంతరం జరిగిన వాగ్వాదం ఈ దారుణానికి కారణమైందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, మృత బాలుడు తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురు మద్యం - [రోడ్లపై నమాజ్‌కు అనుమతి లేదు: సీఎం](https://manabharath.com/9921/) - మన భారత్, లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath రాష్ట్రంలో రోడ్లపై నమాజ్ నిర్వహించడంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రహదారులను ప్రార్థనల కోసం వినియోగించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. లక్నోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి, రోడ్లు ప్రజల రాకపోకల కోసం మాత్రమేనని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని తెలిపారు. ప్రార్థనలు నిర్వహించడానికి ఇంట్లో లేదా ప్రార్థనా స్థలాల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన - [కోళ్ల ఫారం అగ్నికి ఆహుతి.. రూ.2.70 లక్షల ఆస్తి నష్టం](https://manabharath.com/9918/) - మన భారత్, విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కోట అప్పడు కు చెందిన కోళ్ల ఫారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల 70 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫారం మొత్తం అగ్నికి ఆహుతై గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు గజపతినగరం ఫైర్ స్టేషన్ ఎస్సై రవి ప్రసాద్ తన - [నవ్యశ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..](https://manabharath.com/9483/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతి నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యశ్రీకి తల్లిదండ్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నవ్యశ్రీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. అనంతరం - [పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి: మాజీ ఎమ్మెల్యే](https://manabharath.com/9913/) - ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ.. ప్రజలపై భారం మోపొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక మన భారత్, గజపతినగరం: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్రీ బొత్స అప్పలనరసయ్య హెచ్చరించారు. సోమవారం గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా - [ఆశా కార్యకర్తల హామీలు వెంటనే అమలు చేయాలి..](https://manabharath.com/9910/) - నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా మన భారత్, నాగర్‌కర్నూల్: ఆశా కార్యకర్తలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్–సీఐటీయూ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం రూ.18 వేల అమలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ పారితోషికాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం - [కల్పన కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత..](https://manabharath.com/9907/) - నాగ్‌పూర్ ఆసుపత్రిలో పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా క్రాంతి నగర్‌కు చెందిన కల్పన బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ్‌పూర్‌కు వెళ్లి కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు - [కంది అరికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు..](https://manabharath.com/9902/) - “నా ప్రపంచాన్నే మార్చిన నా కూతురు అరికాకు జన్మదిన శుభాకాంక్షలు” – కాంగ్రెస్ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: “Happy Birthday to my daughter Arika, who changed my world” అంటూ భావోద్వేగపూరిత సందేశంతో తన కుమార్తె అరికా పుట్టినరోజును ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. - [ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి..](https://manabharath.com/9898/) - రోడ్లు–భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాల లేమితో - [ఇంధన ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం..](https://manabharath.com/9895/) - చీపురుపల్లి జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి వినతిపత్రం మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలు మోపుతూ సామాన్య ప్రజల జీవనాన్ని కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సోమవారం చీపురుపల్లి జంక్షన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - [తృటిలో తప్పిన ప్రమాదం..](https://manabharath.com/9892/) - ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లతో భయాందోళన అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికుల డిమాండ్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ఇంటి పైనుగా వెళ్తున్న 33/11 కేవీ విద్యుత్ వైర్లు గాలుల తీవ్రతతో ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగిసి ఇంటి పైకప్పుపై పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన కాలనీవాసులు వెంటనే ఇంటి - [ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేనా.?](https://manabharath.com/9889/) - వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని రుయ్యాడి గ్రామ లబ్ధిదారుల ఆవేదన మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని సుమారు 15 నుంచి 20 మంది పేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటి వరకు పనులు పూర్తి స్థాయిలో అమలు కాలేదని బాధితులు - [7 నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. భారత మార్కెట్లోకి రోచ్ సరికొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్](https://manabharath.com/9886/) - మన భారత్, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత స్విస్ ఫార్మా సంస్థ రోచ్ (Roche) భారత మార్కెట్లోకి అత్యాధునిక ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) చికిత్స కోసం రూపొందించిన ఈ ఇంజెక్షన్ చర్మం కింద ఇవ్వబడే సబ్‌క్యూటేనియస్ థెరపీగా అందుబాటులోకి రావడం వైద్యరంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు క్యాన్సర్ రోగులకు గంటల తరబడి ఐవీ డ్రిప్స్ ద్వారా అందించే చికిత్సకు - [భగీరథ్‌కు మద్దతుగా సోషల్ మీడియా పోస్టులు 14 మందిపై కేసులు](https://manabharath.com/9883/) - మన భారత్, హైదరాబాద్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న బండి భగీరథ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు, వీడియోలు ప్రచారం చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకొని ఉద్దేశపూర్వకంగా కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక - [శ్రీవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష..](https://manabharath.com/9880/) - మన భారత్, ఆదిలాబాద్: పవిత్ర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బండారి అనూష సతీష్ దంపతులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రజల సంక్షేమం, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న బండారి అనూష సతీష్ దంపతులు స్వామివారి సర్వదర్శనంలో - [17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..](https://manabharath.com/9877/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బరంపూర్‌లో 2008-2009 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో గల ఎంఎస్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పూర్వ - [జిన్నాంలో “మన ఊరు – మన జెండా”](https://manabharath.com/9874/) - కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన బీజేపీ నాయకులు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పరిధిలోని జిన్నాం గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ - [మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు](https://manabharath.com/9871/) - మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పగటి పూట జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి లాక్కెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం బాధిత మహిళ తన పనుల నిమిత్తం మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మరో బైక్‌పై - [జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభం](https://manabharath.com/9868/) - చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. గౌరవ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పలు పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జర్నలిస్టుల ఐక్యత, సంఘ బలోపేతం లక్ష్యంగా నూతన కమిటీ ఏర్పాటైనట్లు సభ్యులు తెలిపారు. ఈ - [క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ: మంత్రి](https://manabharath.com/9865/) - మన భారత్, విజయనగరం: క్రెడిట్ చోరీ రాజకీయాలకు వైసీపీ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను తామే నిర్మించామని చెప్పుకోవడం వైసీపీ నేతల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆదివారం గజపతినగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత తెలుగుదేశం - [కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ](https://manabharath.com/9862/) - మన భారత్ , ఆంధ్ర ప్రదేశ్: చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొండపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని వినాయక కాలనీ వాసులు తమ కాలనీలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర లోవోల్టేజ్ సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. కాలనీలో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గృహోపకరణాలు తరచూ పాడవుతున్నాయని వాపోయారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం వినాయక కాలనీ - [కోట్ల విలువైన ప్రభుత్వ భూమి గుర్తింపు..](https://manabharath.com/9859/) - మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటవలస గ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెందిన భూమిలో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు భూమిని పరిశీలించి, అక్కడ ఉన్న మామిడి తోటతో పాటు భవనాన్ని గుర్తించారు. ప్రభుత్వ భూమిపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యగా అధికారులు మామిడి చెట్లు, టేకు మొక్కలకు ప్రత్యేక నెంబర్లు వేశారు. - [ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు..](https://manabharath.com/9856/) - మన భారత్, గజపతినగరం: గజపతినగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలు, వినతులను స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, - [భూకబ్జాల రాకెట్ బట్టబయలు..](https://manabharath.com/9853/) - మాజీ ప్రజాప్రతినిధులు సహా పలువురిపై కేసులు.. ఒకరికి అరెస్ట్ మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు, నకిలీ పత్రాల తయారీ, అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ భూ - [ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహణ](https://manabharath.com/9850/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. మావలలోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో దేవాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, చూపు సమస్యలు, కంటి సంబంధిత వ్యాధులపై - [కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభం..](https://manabharath.com/9845/) - మన భారత్, ఆదిలాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు ప్రారంభించారు. జగిత్యాల, సారంగాపూర్, జన్నారం, ఉట్నూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ కొత్త సర్వీసులతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వైపు ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు - [కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు..](https://manabharath.com/9842/) - నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సీనియర్ల అసంతృప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు వ్యవహారం అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. ఇటీవల ప్రకటించిన పలు నామినేటెడ్ పదవులు, పార్టీ బాధ్యతల పంపిణీపై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అసహనం పెరుగుతోందని నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం - [తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి..](https://manabharath.com/9837/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభించనుంది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించేందుకు బోరుబావి పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల విజ్ఞప్తికి స్పందించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని బోరుబావి వాహనాన్ని గ్రామానికి పంపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కుచులాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వేసవి కాలం - [గడుగు కిరణ్ కుమార్ కు అమెరికాలో సైబర్ సెక్యూరిటీ పట్టా..](https://manabharath.com/9834/) - తాంసి మండలం పొన్నారి గ్రామ యువకుడికి అభినందనల వెల్లువ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన గడుగు కిరణ్ కుమార్ అమెరికాలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ప్రతిష్టాత్మక పట్టా సాధించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి సైబర్ సెక్యూరిటీ రంగంలో నైపుణ్యం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, - [జొన్న రైతుల్లో పెరుగుతున్న ఆందోళన..](https://manabharath.com/9826/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జొన్న పంట భారీగా పండినా, ప్రభుత్వ కొనుగోళ్లు మాత్రం స్వల్పంగా ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.05 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేయగా, దాదాపు 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం రెండు లక్షల క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితి విధించడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వరకు - [నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయా.?](https://manabharath.com/9824/) - మన భారత్, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు తీవ్ర ఎండలు, వడగాల్పులు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వేడిమి, పొడి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని తెలిపారు. ఈ వేసవి సీజన్‌లో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో - [గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి..](https://manabharath.com/9821/) - మన భారత్, గజపతినగరం: గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. శనివారం గజపతినగరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల క్లస్టర్ ఇంచార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ - [పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత](https://manabharath.com/9818/) - మన భారత్, చీపురుపల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే ప్రత్యేక థీమ్‌తో చీపురుపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ - [పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి..](https://manabharath.com/9815/) - మన భారత్, నారాయణపేట: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి నర్సింలు అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కే కాశీనాథ్ పాల్గొని - [వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి..](https://manabharath.com/9812/) - మన భారత్, విజయనగరం: దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్‌.ఓ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు శుభారంభం చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రజలు, మహిళలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గంట్యాడ శ్రీదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ - [యువతకు దిశానిర్దేశం చేసిన రవి పటేల్..](https://manabharath.com/9809/) - మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం - [త్వరలో "లైవ్‌నెస్ ధృవీకరణ”కు శ్రీకారం](https://manabharath.com/9806/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) ఆధ్వర్యంలో అందిస్తున్న చెయ్యూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్లు నిజమైన లబ్ధిదారులకే చేరేలా, మరణించిన వ్యక్తుల పేర్లపై జరుగుతున్న అనధికారిక చెల్లింపులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం “లైవ్‌నెస్ ధృవీకరణ” విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు SERP తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. దివ్య, ఐఏఎస్ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం - [నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం](https://manabharath.com/9803/) - మన భారత్, ఉట్నూర్: ఉట్నూర్‌లోని ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌హెట్టి కేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పది రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో పాల్గొన్న దివ్యాంగులకు శిక్షణ పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులు ఈ శిక్షణలో పాల్గొని వ్యాపార నిర్వహణపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌హెట్టి డైరెక్టర్ గౌస్ గారు, క్యాడర్ ప్రతినిధులు ప్రమోద్ కుమార్ గారు, శర్మ గారు ముఖ్య - [జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..](https://manabharath.com/9800/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మెస్రం రూప కాశీరాం సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను తన దృష్టికి తేవాలని తెలిపారు బోథ్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 14 - [సర్పంచ్ కృషి.. నైట్ హాల్ట్ బస్సు](https://manabharath.com/9797/) - మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు చేసిన కృషి ఫలించింది. ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరకాల బస్సు డిపో మేనేజర్ రాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు. దీంతో మండల ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం పరకాల డిపో మేనేజర్‌ను కలిసిన - [కళాశాలకు పుస్తకాల విరాళం..](https://manabharath.com/9793/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “గ్రంథాలయాల ప్రోత్సాహం – గ్రంథాలయాలు : జ్ఞాన హృదయాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడం, గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యా వారోత్సవాల ఐదవ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత ఎంపీడీవో చట్ల గజ్జరామ్ రచించిన - [మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం..](https://manabharath.com/9790/) - మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్సై లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం గరివిడి మండలం కేఎల్‌పురంలో నిర్వహించిన “అభ్యుదయం 2.0” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై లోకేశ్వరరావు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, అసభ్యకర ప్రవర్తన, దాడులు వంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు కఠిన - [ఎమ్మెల్యేకు ఆదివాసీల ఘన స్వాగతం..](https://manabharath.com/9786/) - మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఆట్నంగూడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండుటెండను లెక్కచేయకుండా పర్యటించారు. మిట్ట మధ్యాహ్న సమయంలో గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ఆదివాసులు బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే గ్రామంలో అడుగుపెట్టగానే ఆదివాసీ మహిళలు, యువకులు సంప్రదాయ వాద్యాలతో స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ ప్రజలు - [ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆర్డీవోకు ఫిర్యాదు..](https://manabharath.com/9783/) - మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లాలో పెరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు శుక్రవారం విజయనగరం ఆర్డీవో ఎస్. సుధా సాగర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొత్తలి గౌరి నాయుడు విజయనగరం జిల్లాలోని - [“Aaya Sher..” హ్యాపీ బర్త్ డే క్రిష్ణ రత్న ప్రకాష్](https://manabharath.com/9777/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: తాంసి గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువత, అభిమానులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హ్యాపీ బర్త్ డే మాజీ సర్పంచ్ సాబ్ అని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో తాంసి - [పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్](https://manabharath.com/9774/) - మరణించిన వారి పేర్ల తొలగింపుకు గ్రామ సభలు జూన్ 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లలో అనర్హుల ఏరివేత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా - [అలెర్ట్.. ఆ సమయంలో బయటకు రావద్దు](https://manabharath.com/9771/) - 45 డిగ్రీలు దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీవ్రమైన వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరిక మన భారత్, ఉమ్మడి ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో నాలుగు - [ఆ వ్యక్తి మృతదేహం గుర్తింపు..!](https://manabharath.com/9768/) - కప్పర్ల వాసి తేలు గంగయ్యగా గుర్తింపు ఆత్మహత్యగా అనుమానం.. కారణాలపై దర్యాప్తు మన భారత్, తాంసి : తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు కప్పర్ల గ్రామానికి చెందిన తేలు గంగయ్యగా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన గంగయ్య బుధవారం ప్రాజెక్టు నీటిలో మృతదేహంగా తేలినట్లు సమాచారం. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన - [అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందొద్దు..](https://manabharath.com/9765/) - ప్రతి జొన్న గింజను కొనుగోలు చేస్తాం – మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల పరిశీలన మన భారత్, ఆదిలాబాద్ : అకాల వర్షాల కారణంగా జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఆదిలాబాద్ మార్కెట్ యార్డును సందర్శించి జొన్నలు, మక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను - [ఆదివాసీల సంక్షేమానికి అండగా ఐటీడీఏ](https://manabharath.com/9762/) - పీవీటీజీ గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం – ఐటీడీఏ పీఓ మంద మకరందు మన భారత్, ఉట్నూర్ : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు తెలిపారు. ఉట్నూరులోని కేబీ ప్రాంగణ సమావేశ మందిరంలో గురువారం ఆదివాసీ తోటి, కొలం సర్పంచులు, వార్డు సభ్యులు, మేధావులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల - [ఆ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి..!](https://manabharath.com/9758/) - పాత 2005 చట్టాన్ని పునరుద్ధరించి అమలు చేయాలి – సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న తాంసి మండలంలో ఉపాధి కూలీల నిరసన మన భారత్, తాంసి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ కొత్త పథకం–2026ను వెంటనే రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టం–2005ను పునరుద్ధరించి అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాంసి మండలంలోని - [మత్స్య సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..](https://manabharath.com/9755/) - అధ్యక్షుడిగా అచ్చిబాబు ఎంపిక ఘనంగా ప్రమాణ స్వీకారం మన భారత్, ధన్వాడ : ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిబాబు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా సందరాజు ఎన్నికయ్యారు. ఈ నెల 16న మత్స్య కార్మిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, ఎన్నికల పోటీ అవసరం లేకుండా మత్స్య కార్మిక పెద్దలు పరస్పర చర్చల అనంతరం ఏకగ్రీవ ఎన్నికలపై - [నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..](https://manabharath.com/9752/) - రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు – ఏవో పి సురేందర్ రెడ్డి, ఎస్ఐ ముప్పు సురేష్ మన భారత్, మొగుళ్లపల్లి : రాబోయే వర్షాకాలం 2026 వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు మండల టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, అనధికారిక విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ - [కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం..](https://manabharath.com/9747/) - ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆహ్వానం – ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మన భారత్, మొగుళ్లపల్లి : పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు కొర్కిశాల మోడల్/జూనియర్ కళాశాల శుభవార్త అందించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామంలో గల మోడల్ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత - [కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీ..](https://manabharath.com/9744/) - చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. – మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత మన భారత్, మొగుళ్లపల్లి : మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాలలో కాలేయం (లివర్) ఒకటని, ఇది శరీర ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత తెలిపారు. గురువారం మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మన శరీరంలోకి ప్రవేశించే ఆహారం, నీరు, మందులు వంటి పదార్థాలను - [కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ..](https://manabharath.com/9741/) - మన భారత్,తాంసి: ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ విధానం, షెడ్యూల్ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ R ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు సరైన ప్రణాళిక, సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి, - [గ్రామ స్థాయిలో భీమా సేవలపై అవగాహన..](https://manabharath.com/9738/) - మన భారత్, విజయనగరం విజయనగరం డివిజన్ పరిధిలో గ్రామ స్థాయిలో పోస్టల్ భీమా సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు సూచించారు. బుధవారం గజపతినగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో సబ్ డివిజన్ పరిధిలోని పోస్టల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు పోస్టల్ భీమా పథకాల ప్రయోజనాలను వివరించి మరింత మంది లబ్ధిదారులను చేర్చే దిశగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ - [ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీకి వినతి ..](https://manabharath.com/9735/) - మన భారత్, విజయనగరం విజయనగరం జిల్లాలో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ A R దామోదర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పూసపాటిరేగ, గజపతినగరం మార్గాల్లో రహదారి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతలవలస, డెంకాడ ప్రాంతాల్లో ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణమే - [పగడ్బందీగా జనాభా గణన నిర్వహించాలి:](https://manabharath.com/9732/) - మన భారత్, తలమడుగు దేవాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన అధికారులు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరుగుతున్న జనాభా గణన ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ రాజమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ల తో మాట్లాడిన తహశీల్దార్, ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, జనాభా గణాంకాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని - [సమ్మె బాట పట్టిన వీఓఏలు..](https://manabharath.com/9729/) - మన భారత్, తలమడుగు: హామీలు నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్.. పోలీస్ స్టేషన్‌లో సమ్మె నోటీసుల అందజేత ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇందిరా క్రాంతి పథకం విఓఏలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వారు ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తలమడుగు పోలీస్ స్టేషన్‌కు - [మత్తడి ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం..](https://manabharath.com/9725/) - మన భారత్, తాంసి గేట్ల సమీపంలో తేలిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టులో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ రాధిక వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు గేట్ల సమీపంలో నీటిలో మృతదేహం కనిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన - [బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ..](https://manabharath.com/9720/) - మన భారత్, మొగుళ్లపల్లి బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదు: వేముల మహేందర్ గౌడ్ జనగణనలో కులగణన చేయడానికి అభ్యంతరం ఏంటి? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ - [విద్యుత్ వైర్లు తెగి అగ్ని ప్రమాదం..](https://manabharath.com/9717/) - మన భారత్, మొగుళ్లపల్లి రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. సర్పంచ్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో మొక్కజొన్న పంట చేనులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నేరెళ్ల సుధాకర్‌కు చెందిన సుమారు రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోతుండటంతో రైతు బోరున విలపించాడు. వేసవి తీవ్రత, వడగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించే - [వడదెబ్బల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ నవత](https://manabharath.com/9714/) - మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు వడదెబ్బలు, హీట్ స్ట్రోక్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ నవత, తీవ్రమైన ఎండలు, వేడి గాలుల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే - [హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు](https://manabharath.com/9711/) - మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ రాముల వారి ఆలయాన్ని సందర్శించిన ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హనుమంతుడు బలం, భక్తి, బుద్ధికి ప్రతీకగా నిలిచిన - [వడదెబ్బతో కూలీ కార్మికుడు మృతి..](https://manabharath.com/9707/) - మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య కూలి పనికి వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం, మొట్లపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రవి (55) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రతి రోజు లాగానే మంగళవారం ఉదయం కూలి పనికి వెళ్లిన రవి - [భగీరథ్ ను అరెస్ట్ చేయాలని భారీ నిరసన..](https://manabharath.com/9704/) - మన భారత్, హైదరాబాద్ హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు ఉధృతమవుతున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రదేశమైన నెక్లెస్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాలు, సోషల్ వర్కర్లు, మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థల సభ్యులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న వారు చేతుల్లో - [ఘనంగా కొమురం భీం విగ్రహావిష్కరణ..](https://manabharath.com/9701/) - మన భారత్, ఆదిలాబాద్ భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గోన గ్రామంలో కొమురం భీం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. ముందుగా కొమురం భీం చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, - [లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన ఎస్పీ](https://manabharath.com/9698/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు: బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి - [నేరాల నియంత్రణకు కృషి చేయాలి..](https://manabharath.com/9695/) - మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిశీలనలో భాగంగా - [జిల్లా కలెక్టర్ ను కలిసిన అదనపు డీఆర్డీఏ](https://manabharath.com/9692/) - మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు నూతన అదనపు డీఆర్డీఏ (డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) అధికారిగా రాంప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ జిల్లా కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా నూతన అదనపు డీఆర్డీఏ అధికారికి అభినందనలు తెలియజేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించినట్లు సమాచారం. జిల్లాలో గ్రామీణాభివృద్ధి, - [బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు..](https://manabharath.com/9689/) - మన భారత్, ఆదిలాబాద్ తలమడుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ బీసీ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన - [మహిళలపై అఘాయిత్యాలకు కఠిన శిక్షలు విధించాలి](https://manabharath.com/9680/) - మన భారత్ ప్రతినిధి, నారాయణపేట: దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు Lakshmi డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించి బాధితులకు తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారాయని, చిన్నారులు కూడా సురక్షితంగా లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా - ["కలెక్టర్" తబలా వాయించి.. సరిగమలు పలికి](https://manabharath.com/9677/) - మన భారత్ ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 15 రోజుల వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యతో పాటు సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా మ్యూజిక్, కోడింగ్, యోగా, క్రీడలు వంటి విభిన్న - [గ్రామీణ డాక్ సేవక్ షార్ట్ లిస్ట్ విడుదల..](https://manabharath.com/9672/) - మన భారత్ ప్రతినిధి, తెలంగాణ: India Post ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామక ప్రక్రియలో భాగంగా మూడో షార్ట్ లిస్ట్ విడుదలైంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో చేపట్టిన ఈ నియామకాల్లో భాగంగా వేలాది మంది అభ్యర్థులు ఎంపికకు పోటీ పడగా, తాజాగా విడుదలైన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు స్థానం సంపాదించారు. తపాలా శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా గ్రామీణ డాక్ - [స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ..!](https://manabharath.com/9669/) - -తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. -పరస్పర సత్కారాలతో ఆత్మీయ సమావేశం మన భారత్ ప్రతినిధి: Joseph Vijay తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ పరంగా కీలకమైన భేటీలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా M. K. Stalin ను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్‌కు Udhayanidhi Stalin ఆత్మీయ స్వాగతం పలికారు. - [ఐదు దేశాల పర్యటనకు ప్రధాని రెడీ..!](https://manabharath.com/9666/) - మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: భారత ప్రధాని Narendra Modi మరోసారి కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆరు రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్న ఆయన, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు వాణిజ్య, పెట్టుబడి, రక్షణ రంగాల సహకారంపై చర్చలు జరపనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రధాని మోదీ మొదటగా United Arab Emirates ను - [రిమ్స్ రేడియాలజీ విభాగంలో రోగుల అవస్థలు..](https://manabharath.com/9661/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి చేరుకునే ప్రజలకు సరైన సమయంలో పరీక్షలు జరగకపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిగా వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు - [ఈతకు వెళ్లే యువతకు జాగ్రత్తలు..!](https://manabharath.com/9658/) - మన భారత్, తలమడుగు/తాంసి: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాంసి పోలీసులు ఎండాకాలంలో చెరువులు, వాగులు, నదుల వద్ద ఈతకు వెళ్లే యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “మీ భద్రత మా బాధ్యత” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో హస్నాపూర్ గ్రామస్తులు, యువత, తల్లిదండ్రులకు పోలీసులు జాగ్రత్తలు వివరించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యువత సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. - [సర్పంచ్ సంతోష్ చొరవ.. తాగునీటి సమస్య పరిష్కారం.!](https://manabharath.com/9655/) - మన భారత్ | తలమడుగు : దేవాపూర్ గ్రామంలోని వార్డ్ నెంబర్-3లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ శాశ్వత పరిష్కారం చూపించి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామంలో ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనేవి. కొన్నిసార్లు బోర్లలో నీరు లేకపోవడం, సరైన - [జీవో 322 దహనం చేసిన PACS ఉద్యోగులు..](https://manabharath.com/9652/) - మన భారత్, అనంతపూర్ జిల్లా | తాడిపత్రి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో PACS ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి ఏడీసీసీ బ్యాంక్ శాఖ పరిధిలో పనిచేస్తున్న సహకార సంఘాల సీఈవోలు, సిబ్బంది, ఉద్యోగులు సోసైటీ బ్యాంకు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 322 కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. - [ఆ మహానీయుల సేవలు మరువలేనివి..](https://manabharath.com/9649/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్‌లోని జిల్లా వయోవృద్ధుల సమైక్య కార్యాలయంలో సోమవారం వన్నెల ఎల్లన్న జయంతి మరియు మద్ది రామచందర్ 26వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం , ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వన్నెల ఎల్లన్న , మద్ది రామచందర్ గారు తమ జీవితాలను సమాజ సేవకు - [బీజేపీ మండల అధ్యక్షుడిగా రవివర్మ నియామకం](https://manabharath.com/9646/) - మన భారత్, విజయనగరం: పాకలపాటి రవివర్మను భారతీయ జనతా పార్టీ గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ సోమవారం విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ అధికారికంగా అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మ మాట్లాడుతూ గంట్యాడ మండలంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు - [బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు..](https://manabharath.com/9642/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సమగ్రంగా, పారదర్శకంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలతో పాటు సామాజిక వర్గాల్లో - [బండి భగీరథ్ కేసుపై సీఎం సీరియస్..!](https://manabharath.com/9639/) - మన భారత్, తెలంగాణ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన ఆరోపణల కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. కేసు దర్యాప్తును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. - [బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుతోంది: సీఎం](https://manabharath.com/9637/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అయినప్పటికీ, రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, ఎస్ఐఆర్‌, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, బండి భగీరథ్ కేసు వంటి అనేక అంశాలపై విస్తృతంగా స్పందించారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో - [తెలంగాణకు ప్రధాని ఏమిచ్చారు..?](https://manabharath.com/9634/) - మన భారత్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, నిధులు వస్తాయని ఆశించారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవప్రదంగా స్వాగతం పలికామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో - [పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం కోరిన సీఎం](https://manabharath.com/9630/) - మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో జరిగిన కీలక సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర మంత్రిని - [కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక..](https://manabharath.com/9627/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, గ్రామాభివృద్ధి పై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తాంసి జూనియర్ కళాశాలలో ఘనంగా శ్రీకారం చుట్టారు. సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా IFPs / IDP’s ప్యానెల్స్‌కు సంబంధించిన ప్రత్యేక తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరైన వార్డు సభ్యుడు బాలక్రిష్ణతో కలిసి కార్యక్రమాన్ని - [పోలీస్ స్టేషన్ CCTV ఫుటేజ్ ఎలా పొందాలి.?](https://manabharath.com/9621/) - మన భారత్, ఇంటర్నెట్: ప్రస్తుతం పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల వినియోగం విస్తృతంగా పెరిగింది. నేరాల నిరోధం, భద్రత, దర్యాప్తు కోసం సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారుతోంది. అయితే, ఒక సంఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లోని CCTV ఫుటేజ్‌ను సాధారణ పౌరులు ఎలా పొందాలి? ఏ చట్టం ద్వారా అడగవచ్చు? కోర్టు ద్వారా పొందే అవకాశం ఉందా? అనే అంశాలపై ప్రజల్లో అవగాహన అవసరం ఏర్పడుతోంది. న్యాయ నిపుణుల ప్రకారం, - [పశువుల అక్రమ రవాణాపై కఠిన నిఘా..](https://manabharath.com/9618/) - మన భారత్, తలమడుగు: బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. మండలంలోని లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం భారీ స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. బక్రీద్ పండుగ సమయంలో పశువుల కొనుగోలు, రవాణా ఎక్కువగా - [బీఎస్పీ తోనే భారత రాజ్యాంగానికి రక్షణ..](https://manabharath.com/9615/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రమే నిజమైన పోరాటం చేస్తోందని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, దేశ రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల హక్కులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. ఈ సమావేశం ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబడగా, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ కమిటీల ప్రతినిధులు, - [నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్](https://manabharath.com/9613/) - మన భారత్, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లోని Parade Ground లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో భావోద్వేగానికి గురయ్యారు. తనపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ “జై శ్రీరామ్” నినాదంతోనే తెలంగాణలో గడీలను బద్దలుకొట్టామని అన్నారు. అదే నినాదంతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా - [సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ](https://manabharath.com/9610/) - మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ప్రధాని రాక సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ స్వయంగా తమ నివాసానికి రావడం చంద్రబాబు కుటుంబానికి ప్రత్యేక సందర్భంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని నివాసం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వాగతం నుంచి - [పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ](https://manabharath.com/9606/) - మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య - [తెలంగాణలో బీజేపీ అధికారం: ప్రధాని మోదీ](https://manabharath.com/9604/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా బలపడుతోందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని Parade Ground లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుందని గుర్తు చేసిన ప్రధాని, ప్రస్తుతం తెలంగాణలో కూడా అలాంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని - [రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మృతి..](https://manabharath.com/9601/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్ (31), కెమెరామెన్ త్రిలోక్ (31) మృతి చెందడం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం, భరత్ కాంత్ మరియు త్రిలోక్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ORR ఎగ్జిట్-12 సమీపంలో ముందుగా వెళ్తున్న - [దేశ ఆర్థిక బలోపేతానికి కృషి: ప్రధాని మోదీ](https://manabharath.com/9598/) - మన భారత్, హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధి, ఇంధన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు స్వావలంబన లక్ష్యాలతో ప్రజలు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా దేశ ప్రజలకు తొమ్మిది కీలక సూచనలు చేస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రధాని అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. - [తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాకారం అవసరం..](https://manabharath.com/9595/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ను కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని Hyderabad International Convention Centre (హెచ్‌ఐసీసీ)లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే “2047 పాలసీ డాక్యుమెంట్” సిద్ధం చేసిందని సీఎం వెల్లడించారు. - [రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..](https://manabharath.com/9592/) - మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైటెక్ సిటీలోని Hyderabad International Convention Centre (హెచ్‌ఐసీసీ)లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వెండి నంది విగ్రహాన్ని బహూకరించగా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను అందజేశారు. - [రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ..!](https://manabharath.com/9589/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ నాలుగో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి జక్కుల శ్రీనివాస్ తెలిపారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, కోచింగ్ అందించామని తెలిపారు. క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో - [రేవంత్ జీ.. బీజేపీలోకి వచ్చేయ్ : మోదీ](https://manabharath.com/9586/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరు నాయకులు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు - [ఇస్త్రీ చేస్తూ షాక్ గురై వ్యక్తి మృతి..](https://manabharath.com/9583/) - మన భారత్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం జక్కపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన కమలాకర్ శుభకార్యానికి వెళ్లేందుకు ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే - [దళిత మహిళలపై దాడులు సరైనది కాదు..](https://manabharath.com/9580/) - మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా జామి, కొత్తవలసతో పాటు పలు మండలాల్లో దళిత మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అఖిలభారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని, పలుచోట్ల వేధింపులు, దాడులు జరిగినప్పటికీ - [చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై..](https://manabharath.com/9577/) - మన భారత్, ఆదిలాబాద్: వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలో New Rainbow Voluntary Organization ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు చల్లని తాగునీరు అందించే ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్‌ఐ నాగనాథ్ హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత చెడు - [నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి..](https://manabharath.com/9574/) - మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సీఐటీయూ) నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి - [అధికారుల కాళ్లు మొక్కిన రైతులు..!](https://manabharath.com/9571/) - రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల ఆందోళనలు మన భారత్, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై రైతులు వరి ధాన్యంతో బైఠాయించి నిరసన చేపట్టారు. కష్టపడి పండించిన పంటను సమయానికి కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ధాన్యం - [సీఎం జోసెఫ్ విజయ్ కు అభినందనలు..](https://manabharath.com/9568/) - ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం హర్షణీయం : దళిత సంఘాల నేతలు మన భారత్, విజయనగరం: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సామాజిక మార్పుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున గజపతినగరం నియోజకవర్గం - [అయినాడ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..](https://manabharath.com/9565/) - బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. రోడ్డుపై పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు – ఇద్దరు విద్యార్థుల మృతి మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎస్సై సన్యాసి నాయుడు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న డీసీఎం మినీ - [రాంపూర్‌లో విస్తృత వాహన తనిఖీలు..](https://manabharath.com/9562/) - ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు పోలీసుల సూచనలు మన భారత్, ఆదిలాబాద్: ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాంపూర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను రాంపూర్ ఏఎస్సై ఆశన్న పోలీస్ సిబ్బందితో కలిసి చేపట్టారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను - [మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ..?](https://manabharath.com/9558/) - - ధన్వాడలో తాగునీటి సమస్యపై ప్రజల ఆగ్రహం – ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తీరుపై విమర్శలు మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచే మండలంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం స్పందించడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు ఎక్కడ - [ఈతకు వెళ్లే విద్యార్థులకు ఎస్సై సూచన..](https://manabharath.com/9555/) - మన భారత్, విజయనగరం జిల్లా: వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సూచించారు. శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల థామస్‌పేట ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న చంపావతి నది తీర ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ, వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఖాళీ సమయంలో నదులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల వద్దకు - [ప్రతి గింజను కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే](https://manabharath.com/9547/) - మన భారత్, తాంసి: రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు జరిపి కేసీఆర్ సర్కార్ రైతులకు ఎంతో మేలు చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తాంసి మండల కేంద్రంలోని పీఎసీఎస్ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో జొన్నల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు - [అన్న క్యాంటీన్లు మరింత విస్తరించాలి..](https://manabharath.com/9550/) - మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ప్రజలతో ఆమె మాట్లాడి అక్కడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం అందుతున్న విధానాన్ని పరిశీలించిన ఆమె, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల దూర - [కామారెడ్డిలో గ్యాస్ ట్యాంకు పేలుడు కలకలం..](https://manabharath.com/9544/) - -కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పేలిన ట్యాంకు -మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, ద్విచక్రవాహనం -భారీ శబ్దంతో భయాందోళనకు గురైన స్థానికులు మన భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శుక్రవారం గ్యాస్ ట్యాంకు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా ట్యాంకు పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగి సమీపంలో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల - [మేలు జాతి దూడల ప్రదర్శన..](https://manabharath.com/9541/) - మన భారత్, తలమడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తలమడుగు మండలంలోని కుచూలాపూర్ గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశువైద్యాధికారి డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో చూలు కట్టని, ఎదకు రాని పశువులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. పశువుల గర్భకోశ సంబంధిత - [నిరుద్యోగులకు జాబ్ మేళా..!](https://manabharath.com/9538/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మావల ప్రాంతంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 50కి పైగా - [ప్రైవేట్ బడులపై కఠిన చర్యలు..](https://manabharath.com/9535/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, గుర్తింపు లేని స్కూళ్లను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. విద్యా శాఖ నిర్వహించిన విద్య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా ఎలాంటి అక్రమాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు - [గ్రామంలోకి హిజ్రాల రాకపై నిషేధం..](https://manabharath.com/9532/) - మన భారత్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో శుభకార్యాల సమయంలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో హిజ్రాల గ్రామ ప్రవేశంపై నిషేధం విధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) తీర్మానం చేసింది. గ్రామంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఈ అంశంపై చర్చించారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర - [రిమ్స్‌లో మహిళా రోగి ఆత్మహత్య..](https://manabharath.com/9529/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రభుత్వ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) ఆసుపత్రిలో మహిళా రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకోవడం కలకలం రేపింది. భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన కవిత (45) అనే మహిళ అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు, కవిత కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం కుటుంబ - [గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు](https://manabharath.com/9526/) - మన భారత్, ఆదిలాబాద్ టౌన్: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గ్రామస్థాయిలోనే జొన్నల కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ADB సొసైటీ పరిధిలో భీంపూర్ డి.ఆర్. డిపో, తలమడుగు డి.ఆర్. డిపో - [హాంటా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలి..](https://manabharath.com/9523/) - మన భారత్, ఆరోగ్యం: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వైరస్‌లలో హాంటా వైరస్ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పంట పొలాలు, గోదాములు, పాత ఇళ్లు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలుకల మూత్రం, విసర్జనలు, లాలాజలం ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. హాంటా వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన - [హనుమాన్ మందిరంలో సిందూర పూజలు..](https://manabharath.com/9520/) - మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో గల హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధల నడుమ సిందూర పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ దీక్షా పరులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల నడుమ పూజారులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అనంతరం స్వామివారికి సిందూర అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి - ["హాంటా వైరస్ " యమ డేంజర్..](https://manabharath.com/9517/) - -ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకర వైరస్.. -లక్షణాలు, జాగ్రత్తలపై వైద్యుల హెచ్చరిక మన భారత్ ప్రత్యేక కథనం: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వైరస్‌లలో హాంటావైరస్ ఒకటి. ఇటీవల వివిధ దేశాల్లో హాంటావైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గోదాములు, పంట నిల్వ కేంద్రాలు, ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హాంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు, చిన్న జంతువుల - [రక్త సంబంధం మరిచి అక్కాతమ్ముడి పెళ్లి..](https://manabharath.com/9514/) - మన భారత్, కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో కుటుంబ సంబంధాలను పక్కనబెట్టి అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన యువతి శశికళ మరియు యువకుడు ప్రవీణ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం, శశికళ మరియు ప్రవీణ్ తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో వీరిద్దరూ దగ్గరి బంధువులుగా పెరిగారు. అయితే గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వీరు కుటుంబ సభ్యులకు తెలియకుండా తమ సంబంధాన్ని - [హిరో విజయ్‌కు గ్రీన్ సిగ్నల్..!](https://manabharath.com/9511/) - మన భారత్, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరమైన మెజారిటీకి చేరువ కావడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో టీవీకేకు అవసరమైన 118 - [ఆదర్శ పాఠశాల పిలుస్తోంది..!](https://manabharath.com/9508/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 మోడల్ స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలు - [జొన్న రైతులకు కీలక సూచన..](https://manabharath.com/9505/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న మరియు ఇతర ధాన్యాల నిల్వలు భారీగా పేరుకుపోవడంతో రైతులకు మార్కెట్ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో స్థలం పూర్తిగా నిండిపోయిందని, ఈ పరిస్థితుల్లో కొత్తగా జొన్న పంటను యార్డుకు తీసుకురావద్దని సెంటర్ ఇన్‌ఛార్జ్ రైతులను కోరారు. ఇటీవల జిల్లాలో జొన్న పంట కోతలు ఊపందుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున తమ పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే యార్డులో మొక్కజొన్న, - [రాష్ట్ర మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు..](https://manabharath.com/9502/) - మన భారత్ ముస్తాపాపూర్: ముస్తాఫాపూర్ గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. - [ప్రతిభకు మంత్రి కొండా సురేఖ ప్రశంసలు](https://manabharath.com/9498/) - మన భారత్, మొగుళ్ళపల్లి: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి వేముల సాయి చరణ్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆత్మీయంగా సన్మానించారు. గురువారం హన్మకొండలోని రామ్‌నగర్‌లో గల మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో సాగింది. బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన తనయుడు వేముల - [రిమ్స్‌లో పనిచేయని లిఫ్టులు..](https://manabharath.com/9494/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో మౌలిక వసతుల సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రిలోని లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాలుగో అంతస్తు వరకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు - [అమ్మ కలెక్టర్ అమ్మ... మాకు నీళ్లు తాపవమ్మ..!](https://manabharath.com/9491/) - - మూడు నెలలుగా మంచినీటి ఇబ్బందులు - తీర్మానాలు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు మన భారత్, ధన్వాడ: మండల కేంద్రంగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్న ధన్వాడలోనే మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ధన్వాడ గ్రామంలోని 10వ వార్డు ప్రజలు గత మూడు నెలలుగా తీవ్రమైన తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “అమ్మ కలెక్టర్ - [చీకటి కష్టాలకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే..](https://manabharath.com/9477/) - మన భారత్, శృంగవరపుకోట: శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట మండలం ఆలుగుబిల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామం నుంచి జాగరపు వారి కల్లాల వరకు నెలకొన్న చీకటి సమస్యకు పరిష్కారం చూపుతూ ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. గ్రామస్తులు చాలా కాలంగా ఈ మార్గంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వస్తుండగా, ప్రజల సమస్యను గుర్తించిన ప్రజాప్రతినిధులు వెంటనే - [ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం](https://manabharath.com/9474/) - మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోట టిడిపి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 38 వినతులు అందగా, అందులో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించిన - [యువ రైతును అభినందించిన కలెక్టర్..](https://manabharath.com/9471/) - డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయంలో కొత్త దిశ -తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు -ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయంలో సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, రైతులు కూడా కాలానుగుణంగా కొత్త పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని - [రూ.15 కోట్లతో ఆధునిక పార్కింగ్: మంత్రి](https://manabharath.com/9468/) - మన భారత్, హనుమకొండ: హనుమకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అశోక థియేటర్ సమీపంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ పర్పస్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పెయి, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామి రెడ్డి, - [రహదారి పక్కనే మద్యం షాపు కలకలం](https://manabharath.com/9465/) - మన భారత్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రహదారి ప్రక్కనే నిర్వహిస్తున్న మద్యం షాపు కారణంగా స్థానికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన రెండు వైన్ షాపులలో ఒకటి సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా నడుస్తుండటం తో, అక్కడికి వచ్చే వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ప్రధాన రహదారిపై తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రం - [ఎల్లమ్మ ఆలయంలో నగదు చోరీ..](https://manabharath.com/9460/) - మన భారత్ | మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం జరగడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. పెద్ద కోమటిపల్లి గ్రామ శివారు తాటి వనంలో ఉన్న ఈ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీలోని నగదును అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల ప్రకారం, గౌడ కులస్తుడు మెరుగు బిక్షపతి బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లినప్పుడు హుండీ పగిలి ఉండటం - [నామినేటెడ్ పదవుల పండగ : కాంగ్రెస్](https://manabharath.com/9457/) - మన భారత్ | హైదరాబాద్ : తెలంగాణలో నామినేటెడ్ పదవుల కేటాయింపులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా భావించే కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పలు కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్లను ప్రకటించారు. తాజా ప్రకటనల ప్రకారం మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను నియమించారు. ఈ నియామకాలతో పార్టీకి సేవలందించిన నాయకులకు గుర్తింపు లభించిందని రాజకీయ వర్గాల్లో - [విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి సిద్ధం..!](https://manabharath.com/9453/) - మన భారత్, తమిళనాడు: టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన మెజార్టీని గవర్నర్‌కు నిరూపించడంలో విజయ్ విఫలమయ్యారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం, విజయ్‌కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో - [బంతిపూలలో అద్భుత పోషక విలువలు…](https://manabharath.com/9450/) - మన భారత్, టెక్నాలజీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తు ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, బంతిపూలపై జరిగిన తాజా పరిశోధన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ACS Food Science & Technologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, బంతిపూలలో ఉన్న పోషక విలువలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పరిశోధకుల నివేదిక ప్రకారం, బంతిపూలలో సుమారు 20 నుంచి 27 శాతం వరకు ప్రొటీన్ ఉండే అవకాశం ఉందని తేలింది. ఇది - [లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ…](https://manabharath.com/9447/) - మన భారత్ | బోధన్ క్రైం న్యూస్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చిటన్నోజు భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. కేవలం రూ.7,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం పోలీస్ విభాగంలో చర్చనీయాంశమైంది. అవినీతి నిరోధక శాఖ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి సోదరుడి కొడుకు పేరు క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఎస్ఐ - [రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి…](https://manabharath.com/9443/) - మన భారత్ | మొగుళ్ళపల్లి : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెల్పూర్ గ్రామ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న తవేరా కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావం తీవ్రంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కత్తి - [మూగజీవులకు తాగునీటి సదుపాయం…](https://manabharath.com/9436/) - మన భారత్ | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అట్నంగూడ గ్రామపంచాయతీలో మూగజీవుల కోసం తాగునీటి సదుపాయం కల్పిస్తూ గ్రామ సర్పంచ్ ఆత్రం సంజీవ్ ఆదర్శప్రాయ చర్య చేపట్టారు. చెరువులు ఎండిపోవడంతో పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా పశువుల కోసం నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో వేసవి కాలం తీవ్రత పెరగడంతో సహజ జల వనరులు ఎండిపోవడం వల్ల పశువులకు తాగునీరు - [నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సంతోష్..](https://manabharath.com/9432/) - మన భారత్ | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలోని వార్డ్ నెంబర్-2 ఎస్సీ కాలనీలో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ చొరవతో చేపట్టిన చర్యలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఈ పరిణామం గ్రామంలో ఆనంద వాతావరణాన్ని నెలకొల్పింది. ప్రతి సంవత్సరం ఎండాకాలం ప్రారంభమైన వెంటనే ఈ కాలనీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండేది. మహిళలు, పిల్లలు దూర ప్రాంతాలకు - [ఆధునిక వ్యవసాయంపై అవగాహన..](https://manabharath.com/9429/) - మన భారత్ | ఆదిలాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో భీంపూర్ మండలం వడ్గావ్ గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు నేరుగా శాస్త్రవేత్తల మార్గదర్శకత్వం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రామానికి చెందిన పలువురు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ కే. రాజశేఖర్, డాక్టర్ ఎం. రాజేందర్ రెడ్డి పాల్గొని రైతులకు పలు - [ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం..](https://manabharath.com/9425/) - మన భారత్ | మొగుళ్లపల్లి : బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వక్రీకరిస్తోందని, ఇది బీసీ సమాజంపై అవమానకర చర్యగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. బుధవారం మొగుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖ - [విషాదం..పిడుగు పడి ముగ్గురు మృతి](https://manabharath.com/9421/) - మన భారత్ | విజయనగరం : విజయనగరం జిల్లా రాజాం మండలం గెడ్డవలస గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల్లో పనిచేస్తున్న ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం ఐదుగురు మహిళా కూలీలు దొండ పంటలో పనులు చేస్తుండగా ఆకస్మికంగా వాతావరణం మారి - [బాల్యవివాహాలపై అవగాహన అవసరం…](https://manabharath.com/9417/) - మన భారత్ | విజయనగరం : విజయనగరం జిల్లా గజపతినగరం బాలికోన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపెయిన్ కార్యక్రమం భాగంగా కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సీడీపీవో ఎం. రాజేశ్వరి అధ్యక్షత వహించారు. యువ గ్రూపులు, సఖి గ్రూపులకు చెందిన బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో ఎం. రాజేశ్వరి మాట్లాడుతూ, బాల్యవివాహాలు సమాజానికి పెద్ద ముప్పు అని - [పెన్షన్ మంజూరు చేయాలని ధర్నా..](https://manabharath.com/9412/) - మన భారత్ ,ధన్వాడ : నారాయణపేట జిల్లా లోని ధన్వాడ మండల కేంద్రంలో బీడీ కార్మికులు తమ దీర్ఘకాలిక డిమాండ్ అయిన పెన్షన్ మంజూరుకు గాను మరోసారి ఆందోళనకు దిగారు. ఎన్నో ఏండ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని, అయినప్పటికీ తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ముందు బీడీ కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని - [ఇక మిగిలింది కాంగ్రెస్ ముక్త్ భారత్’…](https://manabharath.com/9409/) - మన భారత్ | నారాయణపేట : దేశ రాజకీయాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరింత బలపడుతోందని, ఇక మిగిలింది “కాంగ్రెస్ ముక్త్ భారత్” సాధించడమేనని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం నారాయణపేటలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, - [మృతుని కుటుంబానికి నేతల పరామర్శ..](https://manabharath.com/9406/) - మన భారత్ | మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ సోమవారం రాత్రి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, మొగిలి గౌడ్ ప్రతిరోజు మాదిరిగానే తాటి - [ప్రధాని మోడీ భారీ సభకు సిద్ధం…](https://manabharath.com/9403/) - మన భారత్ ,ఆదిలాబాద్ : ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీ గోడం నగేష్, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ప్రధాన కారణం - [అగ్ని ప్రమాదంలో 80 ఎకరాలు దగ్ధం..](https://manabharath.com/9399/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కంగుట్ట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల దాదాపు 80 ఎకరాల మేర మక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పంట కోత దశలో ఉన్న రైతులకు ఈ నష్టం భారీ ఆర్థిక భారాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘటన - [ఆ ఊరిలో ఐదుగురికి జైలు శిక్ష..](https://manabharath.com/9395/) - మన భారత్ ,ఇచ్చోడ: ఇచ్చోడ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఐదుగురికి జైలు శిక్ష విధించబడింది. ఈ విషయాన్ని ఇచ్చోడ సబ్ ఇన్‌స్పెక్టర్ బండారి రాజు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసులను విచారించిన బోథ్ న్యాయమూర్తి సందీప్ కుమార్, నిందితులు నితిన్, గోవిందరావు, సంతోష్, బాలాజీ, భూమన్నలకు ఒక్కరోజు జైలు శిక్ష విధించారు. - [మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..](https://manabharath.com/9391/) - మన భారత్ , మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్, టిఆర్ఎస్ మండల నాయకులు రావిశెట్టి రమేష్, - [బతికుండగానే సర్పంచ్ కు పిండం…](https://manabharath.com/9387/) - మన భారత్ , మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఒక సర్పంచ్ తీసుకున్న వినూత్న నిర్ణయం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సౌండాల గ్రామానికి చెందిన సర్పంచ్ శరద్ అర్గడే బతికుండగానే తన ‘దశదిన కర్మ’ చేయించుకోవడం ద్వారా సంప్రదాయాలపై కొత్త దృష్టికోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు. సాధారణంగా మరణానంతరం నిర్వహించే ఈ కర్మను ఆయన ముందుగానే నిర్వహించుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం సమాజానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. శరద్ అర్గడే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం కుటుంబంపై - [అన్నదమ్ములు మృతి.. నలుగురికి చూపు](https://manabharath.com/9384/) - మన భారత్, విజయనగరం: విజయనగరం సమీపంలోని జొన్నవలస వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నది. శ్రీకాకుళం జిల్లా కొప్పర కొత్తవలసకు చెందిన అన్నదమ్ములు తోట అజయ్ (23), తోట విజయ్ (22) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ విషాదంలోనూ మానవతా విలువలు వెలుగుచూశాయి. మృతుల కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధుల అవగాహనతో ముందుకు వచ్చి - [వంతెన లేదు.. 108 రాదు.!](https://manabharath.com/9380/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని గిరిజన గ్రామాలు మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేకులగూడ, లాల్గడా వంటి గ్రామాలకు వెళ్లే మార్గంలో సరైన రోడ్లు, వంతెనలు లేక ప్రజలు రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. చిన్నపాటి వర్షాలు పడినా వాగులు పొంగిపొర్లుతూ గ్రామాలకు వెళ్లే మార్గాలను పూర్తిగా నిలిపేస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి - [లంచం కేసులో ఘర్షణాత్మక ట్విస్ట్..](https://manabharath.com/9377/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అవినీతి కేసు వెలుగులోకి రావడంతో సంచలనం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. నగరంలో పెరుగుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల ప్రకారం, బోరబండలోని GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీలత అనే ఉద్యోగిని, ఇంటి నిర్మాణ - [బక్రీద్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా..](https://manabharath.com/9374/) - మన భారత్, ఆదిలాబాద్ టౌన్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. అక్రమ పశువుల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 7 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ చర్యల ద్వారా పండుగ సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని ప్రధాన మార్గాలైన పిప్పర్వాడ, ఉట్నూర్ ఎక్స్ రోడ్ వంటి కీలక - [జాతీయ స్థాయిలో మెరిసిన చిన్నారులు](https://manabharath.com/9371/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాలకేంద్రానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ “నాట్య వసుంధరి అవార్డ్” సాధించడం గర్వకారణంగా మారింది. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడంతో జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ సందర్భంగా సోమవారం కేంద్ర మంత్రి G. Kishan Reddy ను చిన్నారులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ప్రతిభను అభినందించిన మంత్రి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు - [22 ఏళ్లకే 10 ప్రభుత్వ ఉద్యోగాలు..!](https://manabharath.com/9368/) - మన భారత్, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల కృషి, పట్టుదల, సమయపాలన అవసరం. అయినప్పటికీ విజయం ఖాయం అవుతుందన్న హామీ ఉండదు. అలాంటి పోటీ ప్రపంచంలో కేవలం 22 ఏళ్ల వయసులోనే పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది విజయవాడకు చెందిన గంటె సుజితశ్రీ. ఆమె విజయం ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. సుజితశ్రీ కుటుంబ నేపథ్యం సాధారణమే. తండ్రి మోహనరావు ప్రైవేట్ ఉద్యోగి - [గాల్లోనే ఆరిపోతున్న గౌడన్నల జీవితాలు..](https://manabharath.com/9356/) - మన భారత్, మొగుళ్లపల్లి: గౌడ సమాజానికి చెందిన కార్మికుల ప్రాణాలు తాటిచెట్లపై ప్రమాదాలకు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ (50) తాటిచెట్టుపై పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పిడిసిల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్న మొగిలి గౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర - [బెంగాల్ రాజకీయంలో మార్పు..!](https://manabharath.com/9353/) - మన భారత్, కోల్‌కతా: బెంగాల్ రాజకీయాల్లో తాజా ఎన్నికల ఫలితాలు కీలక మలుపు తీసుకున్నాయి. All India Trinamool Congress (TMC) ఓటమి వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగిన తరువాత పార్టీ నాయకత్వంలో అవినీతి ఆరోపణలు, గర్వ భావన పెరగడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసిందని భావిస్తున్నారు. ప్రధానంగా Mamata Banerjee ప్రభుత్వంపై అక్రమ వలసదారుల విషయంలో ఉన్న ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. - [విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు](https://manabharath.com/9350/) - మన భారత్, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అద్భుత ప్రదర్శన చేస్తూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత Vijay ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ఫలితాల నేపధ్యంలో విజయ్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నందున తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా - [తలలో కత్తి గుచ్చినా సరే.. నేను ఫోన్ చూస్తా.!](https://manabharath.com/9342/) - మన భారత్, ముంబై: ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. Sion Hospital సమీపంలో ఓ యువకుడిపై ప్రత్యర్థి కత్తితో దాడి చేయడం సంచలనం రేపింది. ఈ దాడిలో బాధితుడి తల ఎడమ వైపున కత్తి దిగినా, తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పటికీ అతను ధైర్యంగా స్వయంగా నడుచుకుంటూ ఆసుపత్రికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాక్షుల వివరాల ప్రకారం, ఘటన అనంతరం బాధితుడు గాయాలతోనే ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ ఫోన్ చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు - [అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి..](https://manabharath.com/9346/) - మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో రూ.96 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. కెరటాం గ్రామంలో రూ.96 లక్షలతో చేపట్టిన - [కొనుగోలు ఆలస్యం రైతుల ప్రాణాలు తీస్తోంది](https://manabharath.com/9339/) - మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వడ్లు కొనుగోలు ఆలస్యం కారణంగా ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలపై K. T. Rama Rao (కేటీఆర్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు ఐకేపీ సెంటర్ వద్ద ఎండలో వడ్లు ఆరబోస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో వెంకన్న అనే రైతు వర్షం పడుతుండగా వడ్లపై కవర్లు - [అక్రమ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి](https://manabharath.com/9335/) - మన భారత్, ఆదిలాబాద్: రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వచ్చి లూజ్ విత్తనాలు విక్రయించే వ్యక్తులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనుమానాస్పదంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఎవరైనా అక్రమ విక్రయాలకు పాల్పడితే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రత్యేకంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు మరియు 3 గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. - [ఎన్డీయే విజయాలు గర్వకారణం..](https://manabharath.com/9332/) - మన భారత్, న్యూఢిల్లీ: బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీయే సాధించిన విజయాలను భారతీయ జనతా పార్టీ (BJP) గర్వించదగిన ఎన్నికల ఫలితాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అభివర్ణించారు. ఈ విజయాలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన నితిన్ నబీన్, 2014 తర్వాత భాజపా దేశవ్యాప్తంగా గణనీయమైన విజయాలను నమోదు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు తమ పాలనను తిరిగి అంగీకరించడం ఎన్డీయే - [బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..](https://manabharath.com/9329/) - మన భారత్, బేల : బేల మండలంలోని దేవుజీగూడ గ్రామంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాన్ని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పరామర్శించారు. కుడుమేతే బండు నివాసంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వస్వం కోల్పోయింది. సంఘటన విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. - [సంచలనం: ఎమ్మెల్యేగా ఆటో డ్రైవర్ ఘన విజయం](https://manabharath.com/9326/) - మన భారత్, చెన్నై: చెన్నై రాజకీయాల్లో సామాన్యుడి విజయం చరిత్ర సృష్టించింది. రోయపురం నియోజకవర్గంలో టీవీకే (TVK) పార్టీ అభ్యర్థి, వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన విజయ్ ధాము 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయాల్లో దిట్టలుగా పేరుగాంచిన ఎఐడీఎంకే మాజీ మంత్రి జయకుమార్, డీఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్‌లను విజయ్ ధాము వెనక్కు నెట్టి ఈ విజయం సాధించడం విశేషం. - [జియో యూజర్లకు మరో షాక్..!](https://manabharath.com/9319/) - మన భారత్, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో కీలక సంస్థ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌గా గుర్తింపు పొందిన రూ.209 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. గత ఏడాదిలోనే ఈ ప్లాన్‌ను అధికారికంగా నిలిపివేసినప్పటికీ, “మై జియో” యాప్‌లో కొంతమేర అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా పూర్తిగా తొలగించడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో డేటా మరియు కాలింగ్ సేవలు పొందుతున్న - [నిప్పు రవ్వలతో మొక్కజొన్న పంట దగ్ధం](https://manabharath.com/9316/) - మన భారత్, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. బాధితుడు డొక్కా శ్రీనివాస్‌కు చెందిన సుమారు 2.10 గుంటల భూమిలో సాగు చేసిన పంట అగ్నికి ఆహుతైంది. స్థానికుల వివరాల ప్రకారం, ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం కారణంగా నిప్పు రవ్వలు పడి పంటలో మంటలు చెలరేగాయి. సమాచారం - [వడదెబ్బతో జీపీ వర్కర్ మృతి..](https://manabharath.com/9313/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడ్గావ్ గ్రామపంచాయతీకి చెందిన జీపి వర్కర్ మాణిక్ రావు (42) హఠాన్మరణం చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సర్పంచ్ మేస్రం సురేష్ ,పంచాయతీ కార్యదర్శి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మాణిక్ రావు శనివారం ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సహచరులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సాయంతో ఆయనను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి - [శ్రీ కంచమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ..](https://manabharath.com/9310/) - మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ కంచమ్మ తల్లి తొలేళ్ల ఉత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి నివాసంలో ఉన్న అమ్మవారి మూలవిరాట్, ఘటాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై ఎంపీ వివరాలు తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించనున్న పాలధార కార్యక్రమం, రథాల ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. రథాల ఊరేగింపు జరిగే ప్రధాన రహదారిని - [విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..](https://manabharath.com/9306/) - మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాఖ గ్రంథాలయ అధికారి కే. శ్రీనివాస్ సూచించారు. ఆదివారం గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు పెంపొందించడానికి, మేధో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకోవడానికి ఇవి మంచి - [విద్యుత్ ఘాతంతో గోధుమ పంట నష్టం](https://manabharath.com/9300/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పాలోది గ్రామంలో రైతు నేరెళ్ల ప్రశాంత్‌కు చెందిన గోధుమ పంట విద్యుత్ ప్రమాదానికి గురై భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదవశాత్తు స్టాటర్ బాక్స్ కాలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైతు తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన గోధుమ పంట పూర్తిగా దెబ్బతినడంతో పాటు సాగునీటి కోసం ఉపయోగిస్తున్న సుమారు 35 పైపులు కూడా కాలిపోయినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో - [బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..](https://manabharath.com/9297/) - మన భారత్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లా కన్వీనర్ శేరు శ్రీధర్ తెలిపారు. ఈ ప్రవేశాలు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులకు సంబంధించి ఉండగా, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ కోర్సులకు, ఇంటర్ పూర్తి చేసిన వారు డిగ్రీ - [నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..](https://manabharath.com/9293/) - మన భారత్, ఆదిలాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ బాధ్యతతో వ్యవహరించి, ఎలాంటి ఆలస్యం - [చెల్లి ఆత్మహత్య.. తలకొరివి పెట్టిన అక్క](https://manabharath.com/9290/) - మన భారత్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చందారం గ్రామానికి చెందిన మాధవి (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం, మాధవి చిన్నతనంలోనే తల్లిదండ్రులు సుధాకర్, కవితలను కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె అక్క అనిత సంరక్షణలో పెరిగింది. చదువులో ఎదురైన ఓటమిని తట్టుకోలేక క్షణికావేశంలో ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం గ్రామంలో - [గోపీచంద్ కొత్త చిత్రంలో అనార్కలి ఎంట్రీ](https://manabharath.com/9287/) - మన భారత్ ,సినీ విభాగం: టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా కేరళకు చెందిన అనార్కలి ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటం విశేషం. అనార్కలి 1999లో కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్లామర్ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. - [190 ఈవో పోస్టులకు గ్రీన్ సిగ్నల్..](https://manabharath.com/9284/) - మన భారత్, జాబ్స్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవదాయ శాఖలో మొత్తం 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఉద్యోగార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియామకాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం 8 పోస్టులు కేటాయించారు. జిల్లాలోని వివిధ విభాగాల వారీగా పోస్టుల పంపిణీ ఇలా ఉంది: నిర్మల్ (NRML)లో 3 పోస్టులు - [గుర్ల పోలీసుల నఖాబంది..](https://manabharath.com/9281/) - మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు విస్తృత స్థాయిలో నఖాబంది (వాహన తనిఖీలు) నిర్వహించారు. ముఖ్య జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ తదితర వివరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. - [636 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..](https://manabharath.com/9275/) - మన భారత్, ఆదిలాబాద్: ఉట్నూర్‌లోని ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వెలువడ్డాయి. మొత్తం 636 ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అభ్యర్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నియామకాల్లో టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ విభాగాలకు చెందిన పలు పోస్టులు ఉన్నాయి. కనీస అర్హతగా ఎస్ఎస్సీ నుంచి ఇంజినీరింగ్ - [క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు..](https://manabharath.com/9269/) - మన భారత్, ఆదిలాబాద్: శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ప్రత్యేక పూజలు, భజనలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన క్విజ్ పోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న సత్సంగ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో మాండగడ సుందర సత్సంగం సభ్యులు మొదటి బహుమతిని గెలుచుకోగా, పిప్పర్ - [మద్యం ధరలు పెంపు సంకేతాలు..!](https://manabharath.com/9266/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.60, ప్రీమియం బ్రాండ్స్‌పై రూ.100, అలాగే అధిక కేటగిరి బ్రాండ్స్‌పై రూ.120 వరకు ధరలు పెరిగే అవకాశముంది. ఈ పెంపుతో రాష్ట్ర - [మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు..](https://manabharath.com/9263/) - మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా వ్యవసాయ రంగానికి కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి నియామకం పొందారు. ఈ సందర్భంగా ఆయన తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు కుటుంబానికి చెందిన తాను, గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో సేవలందిస్తూ వచ్చినట్లు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చిన తన కృషిని గుర్తించి ఈ - [విచిత్రం “మా ఊరికి బస్సు రావద్దు”](https://manabharath.com/9256/) - మన భారత్, ఆదిలాబాద్: బస్సు కోసం పోరాటాలు జరుగుతుంటే… ఇక్కడ వ్యతిరేక స్వరాలు ఎందుకు? సాధారణంగా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. “మా ఊర్లోకి బస్సు రావద్దు” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇచ్చోడలో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి - [శ్రీ మురళీకృష్ణ ఆలయంలో క్విజ్ పోటీలు..](https://manabharath.com/9249/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ మురళీకృష్ణాలయం 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఘనంగా ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఆదివారం (2026) మే 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మలపతి సుభాష్ తెలిపారు. వార్షికోత్సవంలో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి విశేష అలంకరణలు, పుష్పార్చనలు, మంగళహారతులు - [కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం](https://manabharath.com/9246/) - మన భారత్, ధన్వాడ: మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ బిల్ కలెక్టర్ బాలకృష్ణ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీఐటీయూ నాయకులు కే.కాశప్ప మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న - [నిధులు మంజూరు.. నిలిచిపోయిన రోడ్లు పనులు.!](https://manabharath.com/9234/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కప్పర్దేవి గ్రామంలో సీసీ రోడ్లు, నాలాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షాలు పడితే ఇళ్లలోకి నీరు చేరుతున్నదని, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యపై కొత్తగా - [నష్ట పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే GSR](https://manabharath.com/9240/) - మన భారత్, మొగుళ్ళపల్లి : మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జిఎస్సార్) పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో కూసు కొమురయ్య, గోనె శ్రీనివాస్, మొర్రి ఐలయ్య, పిండి దేవేందర్, నల్ల బుచ్చి రెడ్డి, నల్ల రాములు తదితర రైతులకు చెందిన సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ - [దివ్యాంగురాలి కుటుంబానికి అండగా సర్పంచ్](https://manabharath.com/9237/) - మన భారత్, మొగుళ్ళపల్లి: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగురాలి కుటుంబానికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు టీఆర్‌సీపీటీయూ సభ్యులతో కలిసి స్వయంగా ఆ కుటుంబాన్ని సందర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి జీవనోపాధికి అవసరమైన నెలవారీ నిత్యావసర సరుకులను అందించి సహానుభూతి చాటారు. - [అగ్ని ప్రమాదంలో 16 ఎకరాల పంట దగ్ధం..](https://manabharath.com/9231/) - మన భారత్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో రైతులు కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 16.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంట కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతుల జీవితం దెబ్బతిన్నది. చేతికొచ్చే దిగుబడి కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర - [ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం](https://manabharath.com/9229/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుని గుడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవల తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని చెల్లించడంతో పాటు, ఆందోళన సమయంలో కార్మికులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం - [ఇస్సిపేటలో ఘనంగా మేడే వేడుకలు..](https://manabharath.com/9226/) - మన భారత్, మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాల ఫలితంగానే మేడే ప్రాముఖ్యత ఏర్పడిందని అన్నారు. 140 సంవత్సరాల క్రితం కార్మికులు ఎదుర్కొన్న అన్యాయ పరిస్థితులను - [మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..](https://manabharath.com/9223/) - మన భారత్, మొగుళ్ళపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శనం పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మంత్రి - [బీసీ నేతకు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం](https://manabharath.com/9220/) - మన భారత్, తలమడుగు ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లో నిర్వహించనున్న శ్రీ బీరప్ప స్వామి కామరాతి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్‌ను కురుమ సంఘం నాయకులు ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ మహోత్సవం ప్రాంతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. - [ఆకుకూరల సాగుతో లాభాల బాట.!](https://manabharath.com/9213/) - మన భారత్, తలమడుగు:,: తలమడుగు మండలంలోని దేవాపూర్, కుచాలాపూర్ గ్రామాల రైతులు ఆకుకూరల సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించిన రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ప్రధానంగా తోటకూర, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను ఉద్యాన శాఖ సహకారంతో సాగు చేస్తున్నారు. ఈ పంటలు కేవలం 30 నుంచి 35 రోజుల్లోనే దిగుబడికి వస్తుండటంతో రైతులకు వేగంగా ఆదాయం - [ఒకే రాత్రిలో మూడు చోట్ల చోరీ యత్నాలు..](https://manabharath.com/9210/) - మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు ఒకే రాత్రిలో పలు చోట్ల చోరీలకు యత్నించి భయాందోళనకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని కీలక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగలు వరుసగా దాడులు చేయడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, ఖిజార్ మసీదు సముదాయంలో ఉన్న కంప్యూటర్ సెంటర్‌పై దొంగలు దాడి చేసి షట్టర్ తాళాలను పగలగొట్టారు. అలాగే సమీపంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా తాళాలు పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఇదే - [దుర్గాదేవికి పూజలు చేసిన ఎమ్మెల్యే..](https://manabharath.com/9207/) - మన భారత్, తలమడుగు: ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను అందించే ప్రధాన మార్గమని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav అన్నారు. శుక్రవారం తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో నిర్వహించిన నవదుర్గ మాత ఆలయ 16వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తాయని అన్నారు. భక్తి భావంతో దేవాలయాలకు - [సైబర్ మోసం నలుగురు అరెస్ట్..](https://manabharath.com/9204/) - మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో పాత మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్, అర్షాద్, మహబూబ్ అలీ, దిన్ మహమ్మద్ ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల పేరుతో కస్టమర్లతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత వివరాలు, మొబైల్ IMEI నంబర్లు సేకరించేవారు. అనంతరం బ్యాంక్ అధికారులుగా - [పింఛన్ డబ్బులు ఇవ్వాలని రాస్తారోకో.!](https://manabharath.com/9200/) - మన భారత్, ధన్వాడ: పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధన్వాడలో చేయూత పింఛన్ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. ఇటీవల పింఛన్ డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో డబ్బులు అందిస్తామని పోస్ట్ అధికారులు హామీ ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే లబ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి - [రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ధర్నా..!](https://manabharath.com/9197/) - మన భారత్, నారాయణపేట: ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గడిమున్కనిపల్లి గ్రామంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం వల్ల విస్తారంగా వరి పొలాలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముందుగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నాయకులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం - [ఎల్ఆర్ఎస్ ఫీజుపై మరోసారి వివాదం..](https://manabharath.com/9192/) - మన భారత్, తెలంగాణ: లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ఫీజుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరిట ప్రజలపై భారమేస్తున్నారని విమర్శలు వినిపిస్తుండగా, ప్రభుత్వం తాజాగా రాయితీ ప్రకటిస్తూ కొత్త గడువును నిర్ణయించింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎల్ఆర్ఎస్-2020 కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో రాయితీ కల్పిస్తూ మే 1 నుంచి జూలై 31 వరకు అవకాశం కల్పించింది. గతంలో 2020 నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం - [పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..](https://manabharath.com/9189/) - మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు కాలిబూడిదైన ఘటనపై Revanth Reddy స్పందించారు. ఈ ఘటనలో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కార్యాలయం (CMO) అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తూ, బాధిత అన్నదాతల వివరాలను సేకరించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, - [విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పంటలు బూడిద..](https://manabharath.com/9186/) - మన భారత్, నిర్మల్: ప్రజల ఆకలి తీర్చే అన్నదాతకు పంట, పశువులు, కుటుంబం అన్నీ సమానమే. అలాంటి రైతులకు భారీ నష్టం వాటిల్లిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలు గ్రామాల్లో చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొక్కజొన్న, వరి, జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం ప్రకారం, విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో స్పార్కింగ్ జరిగి పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు - [పదో ఫలితాల ఆనందంలో విషాదం..](https://manabharath.com/9182/) - మన భారత్, వనపర్తి : పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఆనందం క్షణాల్లో విషాదంగా మారిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపూర్ మండలం సోళీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 441 మార్కులు సాధించిన విద్యార్థి భరత్ (15) వడదెబ్బకు గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల ప్రకారం, ఫలితాలు వచ్చిన అనంతరం ఆనందంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న భరత్, ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే - [స్వయం భూ ఆలయంలో పీఆర్ఆర్ పూజలు..](https://manabharath.com/9176/) - మన భారత్, ఆదిలాబాద్: నరసింహ స్వామి జన్మోత్సవం సందర్భంగా వడ్డాడి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జన సేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్ఆర్ సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ స్వామి జన్మోత్సవంలో భాగంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపను పొందారు. పీఆర్ఆర్ దంపతులు ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, - [పీఆర్ఆర్ జన్మదిన వేడుకలో జాదవ్ శ్రావణ్ కుమార్ ](https://manabharath.com/9171/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పీఆర్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ కుమార్ పాల్గొని పీఆర్ఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి, నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాదవ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పీఆర్ఆర్ సేవలను కొనియాడుతూ ఆయన సమాజానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ - [జనగణన 2027 శిక్షణ ముగింపు..](https://manabharath.com/9168/) - మన భారత్, నారాయణపేట: జనగణన 2027 నిర్వహణలో భాగంగా నారాయణపేట గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహించిన మూడవ విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం నేడు విజయవంతంగా పూర్తైంది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ ట్రైనర్లు లక్మయ్య, నర్సప్ప, విశ్వనాథ్ రెడ్డి పాల్గొని శిక్షణ అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమగ్రత అత్యంత ముఖ్యమని - [సైబర్ నేరాలపై కలెక్టర్ రాజర్షి షా సూచనలు..](https://manabharath.com/9165/) - మన భారత్, ఆదిలాబాద్: సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. బుధవారం టీటీడీసీలో నిర్వహించిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు - [సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు..](https://manabharath.com/9161/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయిలింగి కేజీబీవీ (KGBV) పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా తలమడుగు ఎంఆర్ఓ రాజమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనవసరమైన యాప్స్‌ను ఉపయోగించడం వల్ల సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు - [గిరిజన బాలికల అద్భుత ప్రతిభ..](https://manabharath.com/9158/) - మన భారత్, తలమడుగు : తలమడుగు మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎం. అరుణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ, గిరిజన బాలికలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన, సాంకేతిక విద్యను అందుకుంటూ అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థినులు - [రుణమాఫీ రైతు భరోసా ఇవ్వాలని రైతు ఆమరణ దీక్ష..!](https://manabharath.com/9155/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా సకాలంలో చెల్లింపు, పంట బీమా అమలు వంటి డిమాండ్లతో తలమడుగు మండలానికి చెందిన రైతు కె. కిషోర్ రావు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఆమరణ దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కిషోర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను - [మెరిసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు..](https://manabharath.com/9149/) - మన భారత్ ,ఆదిలాబాద్ : తాంసి మండలంలోని బండల్ నాగపూర్ ఎంయాజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించి మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది. మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినుల్లో వర్శిని 579/600 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, భవజ్ఞ మరియు లావణ్య తలో 576/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరి ప్రతిభపై విద్యా - [బార్ అసోసియేషన్ కార్యదర్శిని అభినందించిన కేటీఆర్](https://manabharath.com/9146/) - ఆదిలాబాద్, మన భారత్: ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ సాధారణ కార్యదర్శిగా ఎన్నికైన అడ్వొకేట్ కేమ శ్రీకాంత్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. యువ న్యాయవాదులు నాయకత్వ స్థానాల్లోకి రావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల మధ్య ఐక్యత పెంపొందించడంతో పాటు, వారి హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, యువత ముందుకు రావడం వల్ల సంస్థలకు కొత్త ఉత్సాహం, దిశ లభిస్తుందని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి - [గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా..](https://manabharath.com/9142/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రూయ్యాడి గ్రామ ప్రజలు తనను వార్డ్ మెంబర్‌గా గెలిపించడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటానని వార్డ్ సభ్యుడు జువాక ఉత్తం తెలిపారు. ఇటీవల “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన భావాలను వెల్లడించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు చూపిన విశ్వాసం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం తన ముఖ్య - [పది ఉత్తీర్ణత విద్యార్థులకు అభినందనలు..](https://manabharath.com/9139/) - మన భారత్, మొగుళ్ళపల్లి: పదో తరగతి పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బుధవారం విడుదలైన ఫలితాల సందర్భంగా ఆయన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులు చూపించిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. లక్ష్యసాధనలో క్రమబద్ధమైన చదువు, సమయపాలన ఎంతో కీలకమని అన్నారు. అలాగే విద్యార్థులను విజయపథంలో నడిపించిన ఉపాధ్యాయులకు, వారిని - [పట్టపగలే బ్యాంకులో రూ.50 లక్షలు దోపిడీ.!](https://manabharath.com/9135/) - మన భారత్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని Surat నగరంలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడి ఘటన సంచలనం సృష్టించింది. వరాచా ప్రాంతంలో ఉన్న State Bank of India (SBI) శాఖలో దుండగులు తుపాకులతో బెదిరించి సుమారు రూ.50 లక్షల నగదును అపహరించారు. సమాచారం ప్రకారం, ముందుగా దుండగులు బ్యాంకులోని అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. కొద్ది నిమిషాల్లోనే నగదు - [మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు..](https://manabharath.com/9132/) - మన భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మానవత్వాన్ని చాటుతూ ఓ రైతుకు సహాయం చేసిన ఘటన ప్రశంసలు అందుకుంటోంది. జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భాస్కర్, పాపాలల్, హోమ్ గార్డ్ వెంకన్న పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. రోడ్డుపై పడిపోయిన ధాన్యాన్ని - [సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలి..](https://manabharath.com/9129/) - మన భారత్, మొగుళ్ళపల్లి: సైబర్ క్రైమ్ , సోషల్ మీడియా వినియోగంపై బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి. మల్లేశ్వరి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జి. మల్లేశ్వరి మాట్లాడుతూ, - [పదో తరగతి ఫలితాలు.. రాష్ట్రంలో 14వ స్థానం](https://manabharath.com/9125/) - మన భారత్, నారాయణపేట: నేడు విడుదలైన పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ (KGBV) మరియు మోడల్ పాఠశాలల విద్యార్థులు విశిష్ట ఫలితాలు సాధించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) డాక్టర్ ఎం. గోవిందరాజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెరుగుదల – రాష్ట్రంలో 14వ స్థానం గత విద్యాసంవత్సరంలో 95.18 - [రైతులకు మౌలిక సదుపాయాలు తప్పనిసరి..](https://manabharath.com/9122/) - మన భారత్, మొగుళ్లపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పించాలని తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి నిర్వాహకులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పి. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరి కోత హార్వెస్టర్ల యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పంట కోత - [బాలికల భద్రతపై అవగాహన అవసరం..](https://manabharath.com/9119/) - మన భారత్, మొగుళ్ళపల్లి: బాలబాలికల భద్రతపై సమగ్ర అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజంలో అత్యంత అవసరమని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ - [బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి](https://manabharath.com/9116/) - మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మొగుళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ జనగణనలో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని Narendra Modi పిలుపునిచ్చిన నేపథ్యంలో, బీసీ కులగణనపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు. బీసీలను నమ్మించి మోసం - [ప్రపంచంలో టాప్-5లో స్థానంలో మన "భారత్"](https://manabharath.com/9112/) - మన భారత్, న్యూఢిల్లీ: ప్రపంచ రక్షణ వ్యయాల్లో భారత్ తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ టాప్-5 దేశాల్లో నిలిచింది. Stockholm International Peace Research Institute విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో భారత్ రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 2024తో పోలిస్తే 8.9 శాతం పెరుగుదలగా నమోదు అయింది. ఈ నివేదికలో ప్రపంచ రక్షణ వ్యయాల్లో United States 954 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో - [TRS’ పేరుపై హక్కులు నాదే.. కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఈసీకి లేఖ](https://manabharath.com/9109/) - మన భారత్, తెలంగాణ: ‘TRS’ అనే పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాజ్య సమితి (TRS) అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘం (EC)కు లేఖ రాశారు. కవిత ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయవద్దని ఆయన ఈసీని కోరారు. లేఖలో తుపాకుల బాలరంగం వివరించిన ప్రకారం, తన తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఇప్పటికే 2023లోనే ఎన్నికల సంఘం అధికారికంగా నమోదు చేసిందని తెలిపారు. అదే సంవత్సరంలో జరిగిన - [ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఎండలు ..!](https://manabharath.com/9104/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ వేసవి వేడి కంటే భిన్నంగా, ఈ పరిస్థితి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా మే నెలలో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎల్ నినో’ అంటే ఏమిటి? పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కే పరిస్థితిని ‘ఎల్ నినో’గా పిలుస్తారు. దీని ప్రభావంతో గాలుల దిశ - [నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం](https://manabharath.com/9101/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని - [మంచి నీళ్లు ఇవ్వండి మహాప్రభో.!](https://manabharath.com/9098/) - మన భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. భాగ్యనగర్ కాలనీలో గత నెల రోజులుగా తాగడానికి సరిపడా నీరు అందకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తాగునీరు కోసం ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి - [క్షణాల్లో టెన్త్ ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి](https://manabharath.com/9095/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) భవనం ఆవరణలో ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా - [మంత్రి జూపల్లి ఆగ్రహం..!](https://manabharath.com/9091/) - మన భారత్, ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఉమ్మడి ADB జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణానికి ఈ పథకం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు – పేదల గౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు గృహాలు కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణ - [రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలి..](https://manabharath.com/9088/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని మండల వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన సమావేశంలో పెస్టిసైడ్స్, ఎరువుల డీలర్లకు కీలక సూచనలు జారీ చేశారు. అధికారుల సమక్షంలో సమావేశం ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, తలమడుగు ఎస్సై రాధికా హాజరై డీలర్లతో చర్చించారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే తమ ప్రధాన - [కొత్త ప్రైవేటు విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇవ్వొద్దు: ఆర్‌పీఐ](https://manabharath.com/9085/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నుంచి కొత్తగా ప్రైవేటు విద్యాసంస్థలకు పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లు ఇవ్వకూడదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనుమతుల్లేకుండా నడుస్తున్న సంస్థలపై విచారణ కోరింపు రాష్ట్రంలో ఇప్పటికే అనుమతులు లేకుండా పలు ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్‌పీఐ - [భార్య సర్పంచ్.. పెత్తనం మాత్రం భర్తదే!](https://manabharath.com/9082/) - మన భారత్, ఆదిలాబాద్: మహిళా సాధికారతకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భార్యలు సర్పంచ్‌లుగా ఎన్నికైనప్పటికీ, అధికారాలు మాత్రం భర్తలు, కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సర్పంచ్ పతుల ఆధిపత్యం పెరుగుతోంది జిల్లాలోని పలు గ్రామాల్లో ‘సర్పంచ్ పతి’ల పాలన కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామసభలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాలు, నిధుల వినియోగం వంటి కీలక అంశాల్లో ఎన్నికైన - [అమానుషం.. హక్కు కోసం అస్థిపంజరంతో బ్యాంకుకు.!](https://manabharath.com/9079/) - మన భారత్, ఒడిశా: సామాన్యుల హక్కుల కోసం పోరాటం ఎంత దారుణ స్థితికి చేరిందో చూపించే సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన సోదరి అకౌంట్‌లోని డబ్బులు పొందేందుకు చివరకు ఆమె అస్థిపంజరాన్నే బ్యాంకుకు తీసుకెళ్లాల్సి రావడం సమాజాన్ని కలచివేసింది. ఏం జరిగింది? ఒడిశాలోని కియోంజర్ జిల్లా మాలిపోసి ప్రాంతానికి చెందిన జీతు ముండా అనే వ్యక్తి, మరణించిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను ఉపసంహరించుకోవడానికి పలు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. - [పల్లకీలో మహారాణులు – మోసే బహుజనులు?](https://manabharath.com/9075/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అధికారం యొక్క మూలం అయినప్పటికీ, కొన్ని వర్గాలు మాత్రం ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రాజకీయాలను కుటుంబ పరిమితుల్లోనే కేంద్రీకరిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాచరిక వ్యవస్థలో రాజులు, రాణులు పల్లకీల్లో ప్రయాణిస్తే, వారిని మోయడానికి ప్రత్యేక వర్గాలు ఉండేవి. నేటి ప్రజాస్వామ్యంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శకులు అంటున్నారు. ఓటర్ల రూపంలో ఉన్న బహుజన వర్గాలు నాయకులను - [బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం..](https://manabharath.com/9072/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంద్రాల నగేష్ ఐదవ సారి ఎన్నిక కావడం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఆయన కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి రాకేష్, బోండ్ల వెంకటస్వామి శాలువాతో నగేష్ గారిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంద్రాల నగేష్ వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయనపై న్యాయవాదుల విశ్వాసానికి నిదర్శనమని - [శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జయంతి వేడుకలు](https://manabharath.com/9069/) - మన భారత్, ఆదిలాబాద్: శ్రీ లక్ష్మి నరసింహ దేవాలయం పొన్నారిలో నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఈ నెల 30-04-2026, గురువారం రోజున వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు జరగనున్నాయి. జయంతి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి మహా మంగళహారతి, తీర్థ ప్రసాదం పంపిణీ చేపడతారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా - [బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురి మృతి](https://manabharath.com/9064/) - మన భారత్, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట బిర్యానీ, పుచ్చకాయ తిన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన ఫుడ్ సేఫ్టీపై మరోసారి ఆందోళనలు వ్యక్తం చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు రాత్రి భోజనంగా బిర్యానీతో పాటు పుచ్చకాయను తీసుకున్నారని తెలుస్తోంది. అనంతరం వారికి అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు - [ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యం…](https://manabharath.com/9061/) - మన భారత్, తెలంగాణ : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరింత వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ పరిపాలనా, ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఎన్నికలను తక్షణం నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టాల్సి ఉంది. అదనంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సమీపిస్తుండటంతో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జులై - [ఫ్రీ బస్ రద్దీ పెరుగుదల… పరిమితికి మించి ప్రయాణం](https://manabharath.com/9058/) - మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సుల్లో ఎక్కి నిలబడి ప్రయాణించడం సాధారణమైపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్లు ఎంతగా హెచ్చరించినా వినకుండా అధిక సంఖ్యలో ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బస్సు కోసాయి నుంచి ఆదిలాబాద్ వరకు ప్రయాణిస్తూ తలమడుగు, రూయ్యాడి తదితర గ్రామాల్లో ఆగుతూ వెళ్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలకు - [ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు…](https://manabharath.com/9055/) - మన భారత్ , తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, K. Chandrashekar Rao నాయకత్వంలో ఉన్నప్పుడు రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు సమయానికి అందేవని, రైతులకు పూర్తి మద్దతు లభించేదని పేర్కొన్నారు. ప్రస్తుత A. Revanth - [పెళ్లి ముందు విషాదం… ప్రమాదంలో తండ్రి మృతి](https://manabharath.com/9052/) - మన భారత్ తలమడుగు (తాంసి): పెళ్లి సందడి నడుమ విషాదం చోటుచేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కలకలం రేపింది. కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన తండ్రి, తిరిగి శవంగా ఇంటికి చేరడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గిరిగామకు చెందిన ఆది జ్ఞానేశ్వర్ (43) తన కుమార్తె అశ్విని పెళ్లి మే 4న జరగాల్సి ఉండగా, ఆదివారం బంధువుల ఇంటికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బయలుదేరాడు. ఈ - [తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం…](https://manabharath.com/9049/) - మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన Tejasvi Surya పై బీఆర్‌ఎస్ అధినేత K. Chandrashekar Rao తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత అనుచితమని, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలని ఆయన ఖండించారు. పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ సాధన కోసం ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యమ స్పూర్తిని అవమానించడమేనని అన్నారు. పార్లమెంట్‌లో - [తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు](https://manabharath.com/9045/) - మన భారత్ ,తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పొందేందుకు సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట కూడా భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఒక్కరోజే సుమారు 80,350 మంది భక్తులు శ్రీవారిని - [పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ](https://manabharath.com/9042/) - మన భారత్ ,హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ధర్మేంద్రను వివాహం పేరుతో నమ్మించి, విడతల - [బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..](https://manabharath.com/9039/) - మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో 17 ఏళ్ల బాలిక అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం, ఆదివారం మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. - [కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే](https://manabharath.com/9036/) - మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి పల్లి గ్రామాల పరిధిలో రైతులు కష్టించి పండించిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 17 ఎకరాల పంట నష్టపోయింది. స్థానికుల వివరాల ప్రకారం, శనివారం విద్యుత్ వైర్లు ఒకదానికొకటి ఆనుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని మొక్కజొన్న పొలాలను చుట్టుముట్టాయి. - [ITDA PO బాధ్యతలు స్వీకరణ..](https://manabharath.com/9033/) - మన భారత్ , ఉట్నూర్ : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (PO)గా మంద మకరందు ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన సాదాసీదా కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఉట్నూర్ ITDA POగా పనిచేసిన యువరాజ్ మర్మాట్‌ను ప్రభుత్వం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీ చేయడంతో, ఆయన స్థానంలో మంద మకరందును నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మకరందు - [పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్](https://manabharath.com/9027/) - మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని బజార్హత్నూర్ ఎస్ఐ రమేశ్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 24న ముత్యంపేట కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఇత్తారి రాజేశ్ మరియు ధారంగుల దుర్గేశ్ అనే వ్యక్తులు పోలీసుల విధి నిర్వహణకు - [అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..](https://manabharath.com/9024/) - మన భారత్, తలమడుగు(తాంసి ): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్‌కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. గాలి తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే - [అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు](https://manabharath.com/9021/) - మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని చట్టం ముందే బలిచేసింది. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. సమాచారం ప్రకారం, మైనర్ బాలికకు వివాహం జరగబోతున్నట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ మరియు పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెళ్లి కూతురైన మైనర్ బాలికను - [దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు](https://manabharath.com/9018/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీంరావ్ వాగ్మారేకు లభించిన “దళిత రత్న” బిరుదుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భీంరావ్ వాగ్మారేను కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. ఇటీవల ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీంరావ్ వాగ్మారేకు “దళిత - [రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..](https://manabharath.com/9015/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతాలను గుర్తించిన పోలీసులు సుమారు రూ.7 కోట్లకు పైగా మోసం జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ADB ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడిస్తూ, జిల్లా వ్యాప్తంగా 74 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించామని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించి నిరపరాధ ప్రజలను మోసం - [ఆ గ్రామంలో VDC నిధులపై వివాదం..!](https://manabharath.com/9012/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలో గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది. గతంలో ఏర్పాటైన కమిటీలో ఛైర్మన్‌గా పనిచేసిన సుభాష్‌పై నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, VDC ఖాతాలో సుమారు రూ.1.30 కోట్ల నిధులు జమ అయ్యాయి. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించినట్లు చెప్పబడుతున్నప్పటికీ, మిగిలిన - [అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం..](https://manabharath.com/9009/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు చేపట్టామని జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవుల్లో గిరిజనులు సేకరించే వివిధ అటవీ ఉత్పత్తులకు సరైన ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, - [పింఛన్లలో అక్రమాలకు చెక్..!](https://manabharath.com/9005/) - మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లతో అక్రమంగా - [ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాది](https://manabharath.com/9002/) - మన భారత్, తలమడుగు: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సుంకిడి సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలో సర్పంచ్ నర్సమ్మ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, గ్రామ స్థాయి పాలన బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తెలిపారు. - [సుంకిడి హిందీ టీచర్ సస్పెండ్..](https://manabharath.com/8998/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సుంకిడి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్ పెట్కులేపై విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విచారణ అనంతరం డీఈవో రాజేశ్వర్ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ప్రకారం, విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సుకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. - [షార్ట్ సర్క్యూట్...100 ఎకరాల పంట బూడిద](https://manabharath.com/8994/) - మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో విస్తరించి సమీపంలోని గణేష్‌పల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 ఎకరాల మేరకు ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు, విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అప్పటికే కోతకు సిద్ధంగా - [మరో TRS పార్టీ జెండా ఆవిష్కరణ..](https://manabharath.com/8991/) - మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా Kalvakuntla Kavitha తన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ను ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన సభలో జెండా విడుదల చేయగా, దాని రూపకల్పన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పార్టీ జెండాలో పసుపు, నీలి రంగులకు ప్రాధాన్యం ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌పై తెలుపు అక్షరాలతో TRS అని ముద్రించారు. నీలి రంగు బడుగు, బలహీన వర్గాల సంకేతంగా, - [శుభక్షేత్ర దర్యాప్తు వేగం… మంగ్లీ పాత్రపై ఫోకస్](https://manabharath.com/8988/) - మన భారత్ ,హైదరాబాద్: శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో Mangli పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి ఈ మోసంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రమావత్ - [ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు](https://manabharath.com/8985/) - మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ United American University లీడర్షిప్ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ - [TRS పేరుతో కవిత కొత్త పార్టీ..!](https://manabharath.com/8982/) - మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. Kalvakuntla Kavitha కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ అనే పేరును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ సభలో ఈ ప్రకటన చేశారు. సభలో మాట్లాడిన కవిత, తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా - [దుశ్చర్ల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..](https://manabharath.com/8979/) - మన భారత్ ,హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల ద్వారా సమాచారం సేకరించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాసులు స్వయంగా దుశ్చర్ల సత్యనారాయణతో మాట్లాడి వైద్య సహాయం అందించే చర్యలు ప్రారంభించారు. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో పూర్తి ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు - [శంకరన్న కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం](https://manabharath.com/8975/) - మన భారత్ ,హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం, - [ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…](https://manabharath.com/8971/) - మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే - [కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..](https://manabharath.com/8968/) - మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలు నిర్వహించారు. రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 61,07,076 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. - [దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!](https://manabharath.com/8965/) - మన భారత్ | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉట్నూర్‌లోని ఎస్బీఐ ఆర్ శెట్టి కేంద్రంలో పది రోజుల పాటు నిర్వహించిన ఈ EDP (Entrepreneurship Development Program) శిక్షణ ముగింపు సందర్భంగా పాల్గొన్న దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యోగస్తుల వికలాంగుల సంఘ ఉపాధ్యక్షులు చిలుకూరి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే స్థానిక సర్పంచ్ - [వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..](https://manabharath.com/8961/) - మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఒకేసారి 16 మండలాల్లో తనిఖీలు చేపట్టడం విశేషం. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 45 బృందాలు పాల్గొని అనుమానాస్పదంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 15 కేసులు నమోదు చేసి, అక్రమాలకు సంబంధించిన పలు కీలక - [మరో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..](https://manabharath.com/8940/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పాఠశాలలో పసి మొగ్గలపై రోజు రోజుకు అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. - [శ్రీ కృష్ణ నామం పరమ ఔషధం..](https://manabharath.com/8954/) - మన భారత్ , భక్తి: కలియుగంలో భక్తులకు అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా కృష్ణనామ స్మరణను శాస్త్రాలు విశేషంగా ప్రస్తావిస్తున్నాయి. శ్రీకృష్ణుడు నామాన్ని జపించడం ద్వారా మనస్సులోని మలినాలు తొలగి, ఆత్మ శుద్ధి కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ‘కృష్ణ’ అనే నామ సంకీర్తనం కోటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణ స్నానాలు చేసిన ఫలితంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. భక్తి భావంతో కృష్ణనామాన్ని స్మరించడం వల్ల పాపాలు నశించి, పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. జీవితంలో ఎన్నో కష్టాలు - [వడ దెబ్బతో కూలీ మృతి ..](https://manabharath.com/8951/) - మన భారత్ , ఆదిలాబాద్: జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి టి గ్రామానికి చెందిన టేకం గజనన్ (38) అనే వ్యవసాయ కూలీ తీవ్ర వడ దెబ్బకు గురయ్యాడు. బుధవారం పని సమయంలోనే అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అత్యవసరంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న గజనన్ ఆరోగ్య - [గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..](https://manabharath.com/8943/) - మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా - [నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం](https://manabharath.com/8937/) - మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తవాడలో నిర్మించిన ఈ రోడ్డు కొన్ని రోజుల్లోనే పగుళ్లు పడటం వివాదాస్పదంగా మారింది. గ్రామస్తుల సమాచారం ప్రకారం, నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే రోడ్డు పైపొరలో చీలికలు కనిపించడం ప్రారంభమైంది. దీని వల్ల నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లేని పదార్థాలతో పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి - [ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై వెంటనే స్పందించాలి](https://manabharath.com/8934/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మెపై TSDF తీవ్రంగా స్పందించింది. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని TSDF చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న పోరాటమని TSDF స్పష్టం - [కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్](https://manabharath.com/8931/) - మన భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. - [శంకర్ గౌడ్ మృతి పై రాజకీయ ఉద్రిక్తత..](https://manabharath.com/8929/) - మన భారత్, వరంగల్ (నర్సంపేట): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్గాలు శంకర్ గౌడ్ మృతిని సాధారణ ఆత్మహత్యగా కాకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించాయి. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారని - [ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి..](https://manabharath.com/8925/) - మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు శంకర్ గౌడ్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించారు. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని - [జర్నలిస్టుల హక్కులకు ప్రాధాన్యం..](https://manabharath.com/8922/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (NUJ-I) జాతీయ మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభల రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. వివేక్ హాజరై, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వివేక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి - [42 డిగ్రీలు.. భగ్గుమంటున్న ఎండలు](https://manabharath.com/8920/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం (24-04-2026) జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా, పరిసర మండలాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం, బేల, జైనథ్, బోరజ్, సాత్నాల ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు వేడి కొనసాగింది. అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా - [రైతులు ఆదివాసీల సమస్యలపై మంత్రికి వినతి](https://manabharath.com/8917/) - మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలోని రైతులు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జొన్నల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సోయం బాపూరావు మంత్రిని కోరారు. రైతులు - [PACS ఎన్నికలకు బ్రేక్... నామినేటెడ్ చేయడమేనా.?](https://manabharath.com/8914/) - మన భారత్, ఆదిలాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలను నిర్వహించకుండా, నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవనే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికలను నివారించి నామినేషన్ పద్ధతిని ఎంచుకుందని ఆరోపిస్తున్నారు. నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే గెలిచే అవకాశాలు తగ్గిపోతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. - [కూతురిని తీసుకొస్తూ ప్రమాదం.. తండ్రి మృతి](https://manabharath.com/8910/) - మన భారత్, ఆదిలాబాద్ (నేరడిగొండ): జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూతురిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్న తండ్రి ప్రమాదంలో మృతి చెందగా, బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. స్థానికుల వివరాల ప్రకారం, ఆరెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిరామ్ బుగ్గరాం పాఠశాలలో చదువుతున్న తన కూతురిని వేసవి సెలవుల కారణంగా స్వగ్రామానికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో రోల్ మామడ జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన - [ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..](https://manabharath.com/8907/) - మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు - [బ్రేకింగ్..ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం](https://manabharath.com/8904/) - మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సహచరులు వెంటనే స్పందించి రవీందర్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వరుసగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. - [ఉత్తమ విద్యార్థులకు సన్మానం..](https://manabharath.com/8901/) - మన భారత్, జాజాపూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జాజాపూర్‌లో గురువారం తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా ఉత్తమ విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఆదర్శ కమిటీ చైర్మన్ మణెమ్మ కిరీటాలు ధరింపజేసి, ప్రగతి పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా పోటీతత్వంతో చదువులో ముందుకు రావాలని - [ఫేస్ అథెంటికేషన్‌ రాక ఎండలో కష్టాలు..](https://manabharath.com/8897/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మండుటెండల్లో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమలులోకి వచ్చిన ఫేస్ అథెంటికేషన్ విధానం కూలీలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు చేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని కూలీలు చెబుతున్నారు. సిగ్నల్ సమస్యలు, యాప్ లోపాలు కారణంగా పని చేసినా హాజరు - [దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి....](https://manabharath.com/8894/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మేడం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో కమిటీ సభ్యులను సన్మానించి వారి - [కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..](https://manabharath.com/8890/) - మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు - [భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!](https://manabharath.com/8886/) - మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం - [ఆటో బోల్తా .. ఒకరి మృతి](https://manabharath.com/8882/) - మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు సాన్విక తన బంధువు ఎదురుకొల్ల స్వప్నతో కలిసి సొంత ఆటోలో - [ఆ ఏటీఎంలో మృతదేహం..!](https://manabharath.com/8877/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు మెహదీపట్నం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఏటీఎం తలుపును తెరిచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత తలుపు లాక్ అయి లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీని - [బీసీల హక్కుల కోసం పోరాటం..](https://manabharath.com/8874/) - మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన పూర్తికాకముందే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఆయన ఖండించారు. కులగణన అనంతరం జనాభా దామాషా ప్రకారం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. - [విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..](https://manabharath.com/8871/) - మన భారత్, ఆదిలాబాద్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని మార్చురి వద్ద ఉంచిన సమయంలో మాజీ సర్పంచ్ క్రీష్ణ, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మృతుని బంధువులు, మిత్రులు కలిసి ట్రాన్స్‌కో SE, CI అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. - [విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి](https://manabharath.com/8868/) - మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్ మెన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం భీంసరి సమీపంలోని ఓ పంట పొలంలో జరిగింది. రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల ప్రకారం, తాంసికి చెందిన అనిల్ పాటిల్ అనే అసిస్టెంట్ లైన్ మెన్ 33 కేవీ విద్యుత్ స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రవాహం కొనసాగడంతో - [ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..](https://manabharath.com/8864/) - మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు - [తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?](https://manabharath.com/8861/) - మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.. తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ - [Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..](https://manabharath.com/8858/) - మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక చిన్న స్టార్ట్‌అప్‌గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన గ్లోబల్ దిగ్గజంగా ఎదిగింది. 1999లో కేవలం 1 మిలియన్ డాలర్లకు అమ్మకానికి ప్రయత్నించిన గూగుల్, నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గూగుల్‌ను Larry Page మరియు Sergey Brin కలిసి స్థాపించారు. ‘గూగోల్’ (Googol) - [ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..](https://manabharath.com/8855/) - మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సేవాభావంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. డా. సురేందర్ నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ, భైంసా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. - [ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..](https://manabharath.com/8852/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఒంటిపూట పాఠశాలలు కూడా ఈ నెల 23తో ముగియనున్నాయి. ఈ సంవత్సరం మార్చి మొదటి వారంనుంచే ఎండల తీవ్రత అసాధారణంగా పెరగడంతో ముందస్తుగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని - [రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..](https://manabharath.com/8849/) - మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav హాజరై రూ.7 లక్షలతో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో - [రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం](https://manabharath.com/8846/) - మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil Jadhav తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో, పీఏసీఎస్ తాంసి ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులను అభినందిస్తూ, మొక్కజొన్న రైతును సన్మానించారు. రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తున్నదని - [అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ](https://manabharath.com/8843/) - మన భారత్, తలమడుగు: తలమడుగు, తాంసి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు స్థానిక ఎమ్మెల్యే Anil Jadhav మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంగన్వాడీ సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధి, పౌష్టికాహారం పంపిణీలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, పోషణపై అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సేవలను - [వడదెబ్బ బారిన బాలుడు మృతి](https://manabharath.com/8840/) - మన భారత్, ఆదిలాబాద్ : తీవ్ర ఎండల ప్రభావం మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో నివసిస్తున్న సతీశ్, అనిత దంపతుల చిన్న కుమారుడు జశ్వంత్ (16) వడదెబ్బ కారణంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మంగళవారం పగటి వేళ తీవ్ర ఎండలో బయట తిరిగిన జశ్వంత్, ఇంటికి చేరుకున్న తర్వాత అలసటతో పడుకున్నాడు. అయితే రాత్రి నిద్రలోనే అతడు ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు మూగవాడిగా - [ఆర్టీసీ సమ్మెకు తీన్మార్ మల్లన్న మద్దతు](https://manabharath.com/8837/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ Teenmaar Mallanna బోడుప్పల్ డిపో వద్ద జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు హాజరై సంఘీభావం ప్రకటించారు. సమ్మె స్థలానికి చేరుకున్న ఆయన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆలస్యం చేయడం సరైంది - [బస్సు పోయి… ఆటో వచ్చె.!](https://manabharath.com/8829/) - మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే బస్సు డిపోలు, బస్ స్టాండ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రజా రవాణా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో నడిచే మొత్తం 345 కార్పొరేషన్ బస్సులు, 295 అద్దె బస్సులు సమ్మె కారణంగా ఆగిపోయాయి. ఈ పరిస్థితిలో ఉద్యోగులు, విద్యార్థులు, రోగులు - [ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్](https://manabharath.com/8826/) - మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధనా సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. భానుడి కిరణాలు ఉదయం నుంచే మండిపడుతుండగా, మధ్యాహ్నం సమయానికి తీవ్రత - [43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి](https://manabharath.com/8823/) - మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని వెలగనూరు ప్రాంతంలో 43.8°C, భీమారం మండలంలో 43.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 43.4°C, ఆదిలాబాద్ జిల్లా - [ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ](https://manabharath.com/8820/) - మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అనవసరంగా ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు, విద్యార్థినులు ప్రశాంత వాతావరణంలో - [ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయాలు..](https://manabharath.com/8817/) - మన భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొంతసేపు - [అదనపు ఎస్పీగా పదోన్నతి..](https://manabharath.com/8814/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పోలీసు కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి మౌనిక ఐపీఎస్ కి అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖలో ఆనంద వాతావరణం నెలకొంది. సోమవారం అధికారికంగా పదోన్నతి పొందిన మౌనిక ఐపీఎస్ కి జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు స్వయంగా భుజస్కందాలపై సింహ - [సమ్మె ప్రభావం: పురుషులకూ ఫ్రీ బస్ ప్రయాణం](https://manabharath.com/8811/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం రోజురోజుకు స్పష్టంగా కనిపిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా పలుచోట్ల మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతోంది. సాధారణంగా మహిళలకు మాత్రమే అమలులో ఉన్న ఫ్రీ బస్ పథకం, ప్రస్తుత పరిస్థితుల్లో పురుషులకు కూడా వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బస్సుల నిర్వహణలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తులను నియమించి సేవలను కొనసాగిస్తోంది. అయితే కండక్టర్ల - [సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు..](https://manabharath.com/8808/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో యాజమాన్యం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తప్పవని టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్న సమయంలో సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై - [నకిలీ సిగరెట్లు.. ముగ్గురు అరెస్ట్](https://manabharath.com/8805/) - మన భారత్, ఇచ్చోడ: నకిలీ సిగరెట్ల విక్రయాన్ని అడ్డుకుని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇచ్చోడ మండల పరిధిలోని నేరడిగొండలో వెలుగుచూసింది. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ రమేశ్ వెల్లడించారు. అక్రమంగా నకిలీ సిగరెట్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. దాడుల్లో మహ్మద్ సమ్లాని, మండుల పవన్ కుమార్, ఇమ్రాన్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం - [రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలకు పిలుపు](https://manabharath.com/8802/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. ఈ నేపథ్యంలో రేపటి సమ్మె కార్యాచరణను ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుంచే మహా ధర్నాలు నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మె మొదటి రోజున కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు జేఏసీ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది. కార్మికుల ఐక్యతే - [ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రాం షురూ..](https://manabharath.com/8799/) - మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడలో ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ముఖ్యంగా పాల్గొని మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ - [ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు..](https://manabharath.com/8794/) - మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) విజయ భాను తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ముఖ్యంగా హెవీ లోడ్ వాహనాలను నడపడంలో - [కనీస వేతనం ₹26 వేలు అమలు చేయాలి..](https://manabharath.com/8792/) - మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఏడి సంపత్ కుమార్, అనంతరాములు గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, హాస్పిటల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, జిల్లా - [ఘనంగా బీరప్ప బండారు ఉత్సవాలు..](https://manabharath.com/8789/) - మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలం ఎంనోన్‌పల్లి గ్రామంలో బీరప్ప బండారు ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గోట్ూర్ కులస్తులు ఎల్లమ్మ బండారు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు గ్రామంలోని ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వేదమంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. పూజల - [ఆరోగ్యకర ఆహారంపై అవగాహన..](https://manabharath.com/8786/) - మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని నాలుగో అంగన్వాడి కేంద్రంలో 8వ జాతీయ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ముఖ్య అతిథిగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ చాట్ల విజయ, పోషకాలతో కూడిన ఆహారం ప్రతి కుటుంబంలో భాగం కావాలని సూచించారు. ముఖ్యంగా చిరుధాన్యాలు, సహజ ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా - [హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ..](https://manabharath.com/8783/) - మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ వెల్లడించారు. బుధవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. రంగాపురం గ్రామానికి చెందిన చిలువేరు పోశయ్య (66)పై పాత కక్షల నేపథ్యంలో ఏప్రిల్ 4, 2026న - [గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన](https://manabharath.com/8780/) - మన భారత్, మొగుళ్ళపల్లి: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీసుల సహాయంతో బలవంతంగా భూముల్లోకి ప్రవేశించి భూసేకరణ చేపడుతున్నారని వారు ఆరోపించారు. మండల కేంద్రంలో ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుండా తక్కువ ధర నిర్ణయించడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. సమీపంలోని నవాబుపేట గ్రామంలో ఎకరాకు రూ.27.50 లక్షలు - [గురుకులంలో సమస్యల పరిష్కారానికి చర్యలు ](https://manabharath.com/8777/) - మన భారత్, మొగుళ్ళపల్లి: భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం కింద విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించిన కలెక్టర్, - [మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య](https://manabharath.com/8773/) - మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా తీవ్రంగా కలత చెందుతున్నాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన తన - [ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు](https://manabharath.com/8770/) - మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కార్మికులు డిపోల ఎదుట కూర్చొని నిరసనలు వ్యక్తం - [ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు](https://manabharath.com/8767/) - మన భారత్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాచడం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్‌లలో ప్రభుత్వం అద్దె బస్సులను నడిపిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ అడ్డంకులు కలగకుండా ప్రధాన బస్టాండ్‌ల వద్ద - [ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు](https://manabharath.com/8765/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేట్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మె ప్రభావంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సులు, వాన్లు మరియు ఇతర వాణిజ్య - [అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!](https://manabharath.com/8761/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు గడిచినా, ప్రభుత్వం - [కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!](https://manabharath.com/8758/) - మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు ఇది కీలకమైన అడుగని పేర్కొంటూ, ఆడబిడ్డలకు రాజకీయ రంగంలో అవకాశాలు పెరిగేలా - [ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!](https://manabharath.com/8755/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైళ్లు - [సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!](https://manabharath.com/8749/) - మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. కార్యాలయంలో సిస్టమాటిక్‌గా జరుగుతున్న అక్రమ వసూళ్లపై కీలక ఆధారాలు సేకరించారు. తనిఖీ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న 20 మంది అనధికార ఏజెంట్లను అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,450 నగదు, పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల - [ఇదేం రోగం.. ఆర్డీవో అరెస్ట్.!](https://manabharath.com/8746/) - మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడిన రామచందర్ నాయక్‌పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ - [ప్రజల రక్షణనే పోలీసుల కర్తవ్యం..](https://manabharath.com/8743/) - మన భారత్, మొగుళ్ళపల్లి: ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసేది పోలీస్ వ్యవస్థేనని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ఎంత ముఖ్యమో, గ్రామాలు మరియు పట్టణాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అంతే కీలకమని అన్నారు. - [పంచాయతీ తీర్మానం.. బెల్ట్ షాపులు నిషేధం](https://manabharath.com/8740/) - మన భారత్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ గ్రామపంచాయతీలో అక్రమ మద్యం విక్రయాలపై కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ - [కూలర్ షాక్ తో మహిళ మృతి..](https://manabharath.com/8736/) - మన భారత్, తలమడుగు(భీంపూర్): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్‌ను తాకింది. ఈ క్రమంలో స్విచ్ బోర్డ్‌లోని ప్రధాన తీగలు తగలడంతో ఆమెకు - [ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్](https://manabharath.com/8731/) - మన భారత్, ఆదిలాబాద్ రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విమానయాన సంస్థ SpiceJet లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం, వాగ్మారే రాజరత్న అనే వ్యక్తి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి నుంచి సుమారు రూ.3.40 లక్షలు - [అంగన్‌వాడీ టీచర్లకు 5G ఫోన్ల పంపిణీ..](https://manabharath.com/8728/) - మన భారత్, ఆదిలాబాద్ : నెరడిగొండ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్‌వాడీ సిబ్బందికి 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన మొత్తం 289 మంది అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బందికి సాంకేతిక సౌకర్యాలు కల్పించడం మంచిదేనని, అయితే - [వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..](https://manabharath.com/8724/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు మరియు వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వేసవి కాలంలో సంభవించే వ్యాధులు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు ఎక్కువగా - [ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి..](https://manabharath.com/8721/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తాంసీ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్వానం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా ఉదయం 9:30 గంటలకు సబ్ మార్కెట్ యార్డ్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం ప్రారంభమవుతుందని, స్థానిక రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా - [ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే](https://manabharath.com/8718/) - మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా - [హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు](https://manabharath.com/8715/) - మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి పేరిట జరుగుతున్న చర్యలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, “పనికిమాలిన హైడ్రాను తొలగించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ముఖ్యంగా మూసీ నది అభివృద్ధి పేరుతో భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నగర అభివృద్ధి నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలని, భూముల - [చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..](https://manabharath.com/8712/) - మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో తొలి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని వివరించారు. ఈ సమయంలో పిల్లలకు - [అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన](https://manabharath.com/8710/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు. ఆరెంజ్ అలెర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. - [రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!](https://manabharath.com/8706/) - మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ - [రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం](https://manabharath.com/8704/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతుల ఆర్థిక - [దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి](https://manabharath.com/8701/) - మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాతయ్య గుంట సమీపంలోని మల్లంగుంట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం గాయాలతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం - [సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం](https://manabharath.com/8698/) - మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా ఇసుక రవాణాను తాత్కాలికంగా నిషేధించినట్లు మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సీఎం పర్యటన సజావుగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక రవాణాపై - [బీసీలకు 42% రిజర్వేషన్లకు పోరాటం..](https://manabharath.com/8695/) - మన భారత్, మొగులపల్లి: బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ అంశంపై ఇండియా కూటమి ఏకమై పార్లమెంట్‌లో పోరాడిన విధంగా, బీసీల హక్కుల సాధనకూ అదే స్థాయిలో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం బీసీ - [మాజీ ఎమ్మెల్యేకు జాగృతిలో కీలక బాధ్యతలు.. ](https://manabharath.com/8672/) - మన భారత్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును బంజారాహిల్స్ లో జాగృతి కండువా కప్పి పార్టీలోకి ఆదివారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఆదిలాబాద్ జిల్లా లోని బోథ్ నియోజకవర్గ ఇంచార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాథోడ్ బాపురావు రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు - [గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..](https://manabharath.com/8689/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రధానంగా విద్యారంగ అభివృద్ధి, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యత పొందాయి. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన - [వేధిస్తున్న ఎండలు.. వడదెబ్బతో మరణాలు](https://manabharath.com/8686/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కొన్ని చోట్ల 44 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతో పాటు నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూశాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండబోదని వెల్లడించింది. కుమరం - [డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!](https://manabharath.com/8678/) - మన భారత్, తెలంగాణ: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించారు. - [కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..](https://manabharath.com/8675/) - మన భారత్, ఆదిలాబాద్: నెరడిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో నాఫెడ్ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ నెరడిగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టంగా సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని సరైన ధరలకు - [అంకితభావం అవసరం: ఎస్పీ](https://manabharath.com/8669/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బందితో సమన్వయం, పనితీరు మెరుగుదలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. జిల్లాలోని అన్ని స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల్లో అంకితభావంతో, నిజాయితీతో పనిచేయాలని స్పష్టం చేశారు. - [గ్యాస్ సిలిండర్లకు గుడ్‌బై.. నీటితో నడిచే స్టవ్.!](https://manabharath.com/8666/) - మన భారత్, టెక్నాలజీ: ఇంటి వంటకు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడే రోజులకి ముగింపు పలికేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. నీటిని ఉపయోగించి హైడ్రోజన్ గ్యాస్ ఉత్పత్తి చేసి పనిచేసే హైడ్రోజన్ స్టవ్ తాజాగా మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సాంకేతికతపై పలు సంస్థలు ప్రయోగాలు జరిపి విజయవంతం కావడంతో, ఇది భవిష్యత్తులో వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ హైడ్రోజన్ స్టవ్ ప్రత్యేకత ఏమిటంటే, నీటిని విడదీసి హైడ్రోజన్ గ్యాస్‌గా - [ఆర్టీసీ యంత్రాలకు నెట్వర్క్ సమస్య..](https://manabharath.com/8662/) - మన భారత్, ఆదిలాబాద్: ఆర్టీసీలో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయడానికి ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూ యింగ్ మిషన్లు (TIM) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయక కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్ల కొరత కారణంగా TIM యంత్రాలు పనిచేయకపోవడంతో కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. దీంతో తనిఖీ అధికారుల ముందు కండక్టర్లు - [జిల్లాలో రాత్రికి వర్ష సూచన..](https://manabharath.com/8659/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు (29-04-2026) తీవ్ర ఎండలతో పాటు రాత్రి వేళల్లో వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ సమాచారం తెలియజేస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జైనథ్ మండలంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య 42 - [సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన..](https://manabharath.com/8654/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ మాఫ్త్ బిజిలి పథకం ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఈవెంట్ మేనేజర్ వన్నెల సుధీర్ మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం పరిమితంగా ఉన్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అనేక గిరిజన గ్రామాలకు సరైన విద్యుత్ సరఫరా అందని పరిస్థితి ఉన్నందున, - [విఠ్ఠల్ రుక్మాభాయి ఆలయ భూమిపూజ..](https://manabharath.com/8649/) - మన భారత్, ఆదిలాబాద్: క్రాంతినగర్‌ 21వ వార్డు పరిధిలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి శుభారంభం చేస్తూ, భక్తి భావంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, - [ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణపై ఆందోళన..!](https://manabharath.com/8645/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ విస్తరణపై స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంగా సివిల్ ఏవియేషన్ అవసరాలకు సుమారు 819 ఎకరాలు సరిపోతాయని భావించినప్పటికీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రతిపాదన చేరడంతో భూమి అవసరం దాదాపు 1500 ఎకరాలకు పెరిగినట్లు సమాచారం. ఈ విస్తరణ ప్రతిపాదన నేపథ్యంలో సోనార్ గల్లి, ఖానాపూర్, శాంతినగర్, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్లు, ఆస్తులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయోనని స్థానికులు కంటిమీద కునుకు - [ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్డీవో పీడీ](https://manabharath.com/8641/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలు తీరు పై డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్ సమగ్రంగా పరిశీలించారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో పర్యటించిన ఆయన, ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వేతనాల వివరాలను తెలుసుకున్నారు. కూలీల సమస్యలు, పనుల అమలు విధానం పై సమాచారం సేకరించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం సాయి లింగి, రూయ్యడి గ్రామాలను సందర్శించిన రవీందర్ రాథోడ్, గ్రామాల్లో జరుగుతున్న ఈజీఎస్ - [అగ్ని ప్రమాదం.. రైతు కీలక పాత్ర ](https://manabharath.com/8638/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని స్థానికులను ఆందోళనకు గురిచేసింది. మండలంలోని జున్ని శివారు ప్రాంతంలో ఉన్న క్రషర్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానలంలా వ్యాపించాయి. వేగంగా విస్తరించిన ఈ మంటలు సమీపంలోని జున్ని గ్రామం వరకు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో యువ రైతు విట్టల్ కీలక పాత్ర పోషించారు. మొబైల్ సిగ్నల్ సమస్య కారణంగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వలేకపోయిన ఆయన - [గిరిజన బాలికల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు వేదిక](https://manabharath.com/8633/) - మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) ఉమ్రి టీ హాస్టల్ వార్డెన్ హి రామన్ “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థినుల సంక్షేమంపై కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకుని చదువులో ముందంజలో నిలవాలని ఆయన సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చే బాలికలకు ఈ ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా - [జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు..](https://manabharath.com/8630/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ నెలలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలు విజయవంతంగా పూర్తికాగా, - [తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే.!](https://manabharath.com/8627/) - మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతి పార్టీలో చేరడం ప్రాంతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆయన యువసేన అధ్యక్షుడు మెంచు కాంతారావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ.. రాథోడ్ బాపురావు సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేశారని, ఆయనకు ఉన్న ప్రజాభిమానం తెలంగాణ జాగృతి - [బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం..](https://manabharath.com/8624/) - ఆదిలాబాద్, మన భారత్: బోథ్ కౌట వాస్తవ్యులు సింగిడి సురేందర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించి తొలిసారిగా ఆదిలాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి విజయం - [మాజీ వైస్ ఎంపీపీకి ఘన సన్మానం..](https://manabharath.com/8620/) - మన భారత్, తలమడుగు : ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణ రక్షణకు తోడ్పడిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రఘు ను తాంసి పోలీసులు ఘనంగా సన్మానించారు. తాంసి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నారి గ్రామానికి చెందిన ముచ్చ రఘు, మెయిన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా, 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అతని అప్రమత్తత - [ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇలా..](https://manabharath.com/8617/) - మన భారత్, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదివారం మిడ్జిల్ మండలంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు మిడ్జిల్ మండల కేంద్రంలోని PACS కార్యాలయంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మసిగుండ్లపల్లి గ్రామంలో జరుగుతున్న శివపార్వతుల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు - [ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..](https://manabharath.com/8612/) - మన భారత్, వాంకిడి : స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్‌కు అవసరమైన గ్రీన్ బోర్డును భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శ్రామినేర్ హంసరత్న వినేష్ ఉప్రే టీచర్ దాతృత్వంగా అందజేశారు. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు మంచి ఫలితాలు అందిస్తోంది. ఇటీవల ప్రకటించిన గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు సీట్లు - [వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..](https://manabharath.com/8609/) - మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడం - [హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!](https://manabharath.com/8604/) - మన భారత్, ఎడ్యుకేషన్: Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది. హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి నిమిషంలో హాల్ టికెట్లు విడుదల అవుతాయనే సమాచారం రావడంతో, ఒక్క రోజులోనే - [టెన్త్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?](https://manabharath.com/8601/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. పరీక్షల పేపర్ల మూల్యాంకన (వాల్యుయేషన్) ప్రక్రియను ఈ నెల 23వ తేదీ నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు వేగంగా పేపర్లను పరిశీలిస్తూ ప్రక్రియను ముగింపు దశకు తీసుకెళ్తున్నారు. వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత మార్కుల నమోదు (డేటా ఎంట్రీ) ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశకు సుమారు - [ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ.!](https://manabharath.com/8598/) - మన భారత్, తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం, ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని సీఐ సత్యనారాయణ బాధితునిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను - [కేటీఆర్ పాదయాత్రపై కవిత ప్రశ్నలు..?](https://manabharath.com/8595/) - మన భారత్, హైదరాబాద్: మాజీ మంత్రి K. T. Rama Rao ప్రతిపాదించిన పాదయాత్రపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavitha తీవ్ర ప్రశ్నలు సంధించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు పాదయాత్ర అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం చేరాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “అందరికీ అధికారం” అనే నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడానికే తాను - [సమస్యలు పరిష్కరించాలని వినతి..](https://manabharath.com/8589/) - మన భారత్, తలమడుగు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. టీజీ టీజేఏసీ ఆధ్వర్యంలో తలమడుగు మండల కేంద్రంలో ఎంపీడీవో మరియు తహసీల్దార్ కార్యాలయాలకు ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ - [ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..](https://manabharath.com/8586/) - మన భారత్, ఆదిలాబాద్ : షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం ద్వారా పశుసంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. - [మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక..](https://manabharath.com/8583/) - మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందిన వారిని, అలాగే ఇప్పటికే కౌన్సిలర్లుగా సేవలందించిన ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఈ రెండు విభాగాల్లో కనీసం ఒక మహిళ సభ్యురాలికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మహిళలకు - [జిల్లా రాజకీయ ముఖచిత్రం మార్పు.!](https://manabharath.com/8581/) - మన భారత్, ఆదిలాబాద్ రూరల్: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమలులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నాలుగు నుంచి ఐదు స్థానాలు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా జిల్లాకు కొత్తగా ఒక లోక్సభ స్థానం కూడా - [తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన..](https://manabharath.com/8578/) - మన భారత్, ఆదిలాబాద్ టౌన్: పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ఎంపీ Tejasvi Surya తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మకు నిప్పంటించి తమ - [కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి..](https://manabharath.com/8575/) - మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గంలోని రైతులకు ఉపశమనం కలిగించేలా జొన్న మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యేతో కలిసి మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం అవసరమని తెలిపారు. - [పంట నష్టం బాధిత కుటుంబానికి పరామార్శ..](https://manabharath.com/8572/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో అగ్నిప్రమాదంతో జొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతును స్థానిక నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ మోర్గు ఆశన్న పంటచేనులో జరిగిన ఈ ఘటనతో రైతుకు భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసిలు గోక గణేష్ రెడ్డి, బొల్లారపు బాబన్న, ఉపసర్పంచ్ శ్రీరామ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆశన్నను ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని వారు - [ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..](https://manabharath.com/8554/) - మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన డబ్బాలు (షెడ్లు/నిర్మాణాలు) ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, వాటిని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ ఆదేశించారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ట్రాఫిక్ జామ్ సమస్యలు పెరుగుతున్న పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ చాట్ల విజయ స్వయంగా స్పందించి చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా మొగుళ్లపల్లి మెయిన్ రహదారిపై నిర్మించిన - [షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..](https://manabharath.com/8557/) - మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపుల వద్ద వాహనాలు రోడ్లపైనే నిలిపివేయడం వల్ల ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వైన్ షాపుల యజమానులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయించడం, - [సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..](https://manabharath.com/8562/) - ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ డీఏలు - [బాటసారులకు శీతల జల సేవ..](https://manabharath.com/8565/) - వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ జిల్లా - [వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..](https://manabharath.com/8548/) - మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం లభించింది. ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో నూతనంగా బోర్లు త్రవ్వించి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించడంతో స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. వివరాల్లోకి వెళితే, స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌ల సమక్షంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయగా, శుక్రవారం వాటిని పైప్‌లైన్‌తో అనుసంధానం చేసి ప్రజలకు త్రాగునీటి సదుపాయం - [హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..](https://manabharath.com/8541/) - మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, సామాజిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. - [ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!](https://manabharath.com/8537/) - మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి నగదు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ వసూళ్లు అధికారికంగా కాకుండా అనధికారికంగా జరుగుతున్నాయని, - [ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!](https://manabharath.com/8534/) - మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సభలో ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు - [ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!](https://manabharath.com/8531/) - ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన ఎస్. సుజాత. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానిక ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివిన సుజాత, సెకండియర్ MPHW కోర్సులో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి మెరుగైన ఫలితాన్ని నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమె - [ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ ](https://manabharath.com/8528/) - తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు లబ్ధిదారులకు వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలు, అర్హతలు, దరఖాస్తు విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా - [ప్రతికూలతల మధ్య అవకాశాల సృష్టి – జీవన పాఠం](https://manabharath.com/8525/) - మన భారత్, ఇంటర్ నెట్ డెస్క్: కాంక్రీటు నేలపై మొలకెత్తిన చిన్న మొక్క కూడా మనిషికి గొప్ప జీవన సందేశాన్ని ఇస్తోంది. అనుకూల పరిస్థితులు లేకపోయినా నిరాశ చెందకుండా, అందుబాటులో ఉన్న కొద్దిపాటి మృత్తిక, నీటిని వినియోగించుకుని ఎదిగి చివరకు కాయలు ఇస్తున్న ఆ మొక్క మనిషికి స్ఫూర్తిగా నిలుస్తోంది. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ ఉదాహరణ స్పష్టంగా తెలియజేస్తోంది. కష్టాలను చూసి వెనుకడుగు - [కొడుకు పుట్టినరోజున మొక్కలు నాటిన సర్పంచ్](https://manabharath.com/8522/) - తాంసి, మన భారత్: జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తన కుమారుడు ఈరగొల్ల అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అద్వైత్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ వేడుకలకు భిన్నంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో - [ఉద్యమంతోనే సమస్యల పరిష్కారం..](https://manabharath.com/8517/) - మన భారత్, నారాయణపేట : పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంపై బలంగా ప్రతిఘటన చేయాల్సిందేనని టీజీఈ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నారాయణపేటలో గురువారం నిర్వహించిన సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పీఆర్సీ (PRC) ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దశలవారీగా చేపట్టనున్న ఉద్యమానికి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు చేయూతనివ్వాలని - [మరణించిన వారి ఆధార్ డిలేట్ చేయొచ్చు..](https://manabharath.com/8512/) - మన భారత్, టెక్నాలజీ డెస్క్: దేశంలో ప్రతి పౌరుడికి కీలక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు, వ్యక్తి మరణించిన తర్వాత కూడా యాక్టివ్‌గా ఉండటం వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. Unique Identification Authority of India (UIDAI) దీనికి సంబంధించి ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు సులభంగా ఆన్లైన్‌లోనే ఈ ప్రక్రియను - [మంగ్లీ కేసులో కొత్త మలుపు.!](https://manabharath.com/8509/) - మన భారత్, హైదరాబాద్: ప్రఖ్యాత గాయని Mangliకి సంబంధించిన వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో మొదటగా న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, మంగ్లీ మరియు ఆమె టీమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, కేసు నమోదైన అనంతరం మంగ్లీ మీడియా ముందుకు వచ్చి, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని - [పాటలు తప్ప స్కామ్‌లు తెలియవు.!](https://manabharath.com/8504/) - మన భారత్, హైదరాబాద్: తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ గాయని Mangli తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనకు పాటలు తప్ప ఇతర విషయాలు తెలియవని, ఎలాంటి స్కామ్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంగ్లీ, తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, డబ్బు విలువ బాగా తెలుసునని పేర్కొన్నారు. గత నెల రోజులుగా తనపై వచ్చిన ఆరోపణల కారణంగా కార్యక్రమాలు, రికార్డింగ్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం - [కొత్త పింఛన్లు మంజూరు అయ్యేనా.?](https://manabharath.com/8500/) - మన భారత్, ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం అర్హులైన వేలాది మంది ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి పలు వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికల సమయంలో ప్రకటించిన చేయూత పథకంపై ఆశలు పెట్టుకుని నెలలుగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తుల సదుపాయం లేకపోవడం వల్ల కొత్తగా అప్లై చేసుకునే అవకాశం లేకపోవడం - [రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు విడుదల](https://manabharath.com/8497/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా కందుల కొనుగోలు డబ్బులు విడుదలయ్యాయి. ఇటీవల మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి వచ్చిన కందుల పంటకు సంబంధించిన చెల్లింపులు ప్రారంభమైనట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి Govardhan Reddy తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు రైతుల నుండి కందులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన మొత్తం రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులు దశలవారీగా రైతుల - [మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం..](https://manabharath.com/8494/) - మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన ముందడుగు వేయబోతోంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని Narendra Modi కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, మహిళా సాధికారతకు ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. దేశ మహిళల పట్ల గౌరవంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తల్లులు, - [కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి..](https://manabharath.com/8490/) - మన భారత్, ప్రత్యేక కథనం: తెలుగు సమాజంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడు Kandukuri Veeresalingam పంతులు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులు 19వ శతాబ్దంలో మహిళా విద్య, విధవ వివాహాలు, బాల్యవివాహాల నిర్మూలన వంటి సామాజిక సమస్యలపై పోరాటం చేసి తెలుగు సమాజంలో కొత్త మార్పులకు నాంది పలికారు. మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి - [నీటి సమస్యలను పరిష్కరించిన వీజేఆర్..](https://manabharath.com/8485/) - మన భారత్, ఆత్మకూరు: ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆరవ వార్డులో కీలక చర్యలు చేపట్టారు. స్థానికంగా నెలకొన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధినేత Varkatam Jagannath Reddy ప్రధానంగా హాజరయ్యారు. స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌లతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రతి బోర్‌కు సుమారు రూ.50 - [కాలిపోయిన జొన్న పంట.. రైతుకు ఎమ్మెల్యే అండ](https://manabharath.com/8480/) - మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో రైతు అజీస్ పటేల్‌కు చెందిన జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై స్పందించిన బోథ్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం గ్రామానికి చేరుకుని కాలిపోయిన పంట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ - [వడదెబ్బకు జాగ్రత్తలు తప్పనిసరి.!](https://manabharath.com/8476/) - తలమడుగు, మన భారత్: ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తలమడుగు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. హరీష్ సూచించారు. “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వేసవికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. ప్రస్తుతం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు, కూలీలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే పనులు పూర్తి చేసుకుని - [రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన..](https://manabharath.com/8473/) - నారాయణపేట, మన భారత్: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం భాగంగా నారాయణపేట జిల్లా జాజాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారాయణపేట రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా - [విద్యుత్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..](https://manabharath.com/8469/) - మన భారత్, నారాయణపేట: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరవధిక సమ్మెకు TUCI కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మె శిబిరాన్ని TUCI జిల్లా ఉపాధ్యక్షులు కె. కాశీనాథ్, TUCI విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు అంబదాస్ సందర్శించి కార్మికులతో ఐక్యత వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మెకు - [జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..!](https://manabharath.com/8466/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 2:07 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకునే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత సాయంత్రం 4 నుండి - [వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షల పరిహారం..](https://manabharath.com/8462/) - హైదరాబాద్, మన భారత్:తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) కింద అర్హులైన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలు ఈ పరిహారం పొందేందుకు నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా జారీ చేసిన పోస్టుమార్టం రిపోర్టు, పోలీస్ FIR కాపీ, డెత్ - [అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి.!](https://manabharath.com/8459/) - మన భారత్, విజయపుర: కుమారుడికి తన పోలికలు రాలేదన్న అనుమానంతో ఓ తండ్రి తన సొంత బిడ్డ ప్రాణాలు తీశాడు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగఠాణె గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లికార్జున, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ (6) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అయితే బాలుడు తన పోలికలు లేవన్న అనుమానం మల్లికార్జునకు గత ఏడాదిన్నరగా వేధిస్తోంది. ఈ అనుమానంతో అతను మానసికంగా అసహనానికి లోనయ్యాడు. మార్చి 16న కుమారుడిని - [తిరుమలలో ఆధ్యాత్మిక నామకరణం.!](https://manabharath.com/8456/) - మన భారత్, ఆంధ్రప్రదేశ్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అవి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద పేర్లతో ప్రసిద్ధి చెందనున్నాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు - [ఆకతాయిలకు చెక్ పెట్టిన ఎస్సై..](https://manabharath.com/7879/) - మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది. టేకుమట్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్సై Amulya తన ధైర్యం, సమయస్ఫూర్తితో ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. 🎓 విద్యార్థినిగా మారిన ఎస్సై పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎస్సై అమూల్య నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం పక్కనపెట్టి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు - [ఇదేం అన్యాయం.. అధిక వడ్డీ బాధితుల ఆవేదన..!](https://manabharath.com/8452/) - మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్‌లో ఉన్న Muthoot Finance బ్రాంచ్‌పై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సంస్థ అధిక వడ్డీ విధిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ, తాను నెల క్రితం మూడు తులాల బంగారం మీద రూ.2,70,000 గోల్డ్ లోన్ తీసుకున్నానని తెలిపారు. అయితే, తాజాగా వడ్డీ చెల్లించడానికి బ్రాంచ్‌ను సంప్రదించగా, - [అంబేద్కర్ జయంతి ర్యాలీతో వేడుకలు..](https://manabharath.com/8449/) - మన భారత్ ,తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువకులు, యువత కలిసి డప్పు చప్పుళ్ల మధ్య మంగళహారాలతో భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామ ప్రజలు పూలదండలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, కులమత భేదాలు లేకుండా అందరికీ భోజన వసతి - [వావ్... కూరగాయలతో అంబేద్కర్ చిత్రకళ.!](https://manabharath.com/8443/) - మన భారత్, నారాయణపేట, ఏప్రిల్ 14 : నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు కంగలి వెంకటేష్ తన సృజనాత్మకతతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అంబేద్కర్ చిత్రాలను రూపొందించడం విశేషం. ఈ ఏడాది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటేష్ తనదైన శైలిలో కూరగాయలతో అంబేద్కర్ చిత్రాన్ని రూపొందించి అందరినీ - [దళిత సమస్యలపై ఎమ్మార్పీఎస్ స్వరం.!](https://manabharath.com/8439/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, అంటరానితనం, కులవివక్షల వంటి సామాజిక దుష్ప్రవర్తనలను - [అంబేద్కర్ జయంతి సుంకిడిలో అన్నదానం.!](https://manabharath.com/8433/) - మన భారత్, తలమడుగు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక యువత, గ్రామస్తులు కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులకు అన్నదానం చేసి నీటి బాటిళ్లను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. వేడికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దాహార్తి నివారణకు ఈ సేవ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారింది. - [అంబేద్కర్ సాక్షిగా ఆ ఊరిలో మద్యపానం నిషేధం ](https://manabharath.com/8430/) - మన భారత్, నారాయణపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉడ్మల్ గిద్ద గ్రామంలో సామాజిక ఐక్యతతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. KVPS అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో గ్రామసభ మద్యం, గుట్కా నిషేధానికి తీర్మానం చేయడం విశేషం. కేవిపిఎస్ నాయకులు దొబ్బలి భీంశప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్యమ్మ గోపాల్ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి - [ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..](https://manabharath.com/8426/) - మన భారత్, ధన్వాడ : రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్వాడ మండలంతో పాటు పరిసర గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మండలంలోని గోటూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం, యువజన సంఘం అధ్యక్షుడు చుక్కల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగమణి, మాజీ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొని - [జార్జిరెడ్డి ఆశయ సాధనకై యువత పోరాడాలి..](https://manabharath.com/8423/) - మన భారత్, నారాయణపేట: పిడిఎస్‌యూ స్థాపకులు, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధన కోసం యువత, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిడిఎస్‌యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌లోని భగత్ సింగ్ భవన్‌లో జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ, జార్జిరెడ్డి - [కూర్మ అవతారంలో విష్ణు దేవుడు..](https://manabharath.com/8420/) - మన భారత్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో వెలసిన శ్రీకూర్మం క్షేత్రం భక్తి, చరిత్ర, శిల్పకళల సమ్మేళనంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తిని కూర్మ (తాబేలు) అవతారంలో పూజించే ఏకైక ఆలయంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం నగరానికి సుమారు 13 నుండి 15 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉన్న ఈ ఆలయం ప్రతిరోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ కూర్మనాథస్వామి ఆలయం గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం - [థైరాయిడ్ నియంత్రణకు ఇవి తప్పనిసరి..](https://manabharath.com/7980/) - మన భారత్, హెల్త్ డెస్క్: హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్) అనేది పూర్తిగా నివారించలేని ఆరోగ్య సమస్య అయినప్పటికీ, సరైన చికిత్స మరియు జీవనశైలి మార్పులతో దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అలసట, బరువు పెరగడం, చర్మ సమస్యలు వంటి లక్షణాలు తీవ్రతరం కావచ్చు. థైరాయిడ్ గ్రంధి సరిపడా హార్మోన్లు ఉత్పత్తి చేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. దీనికి ప్రధాన చికిత్సగా లెవోథైరాక్సిన్ అనే - [మీ ఆరోగ్యం బాగో లేదా.. ఇవి తిని చూడండి.!](https://manabharath.com/8411/) - తలనొప్పి: అరటిపండు – మాగ్నీషియం రక్తనాళాలను విశ్రాంతిచేస్తుంది. మలబద్ధకం: బొప్పాయి,యాపిల్స్ – ఫైబర్ అధికంగా ఉంటుంది. జలుబు: నిమ్మర్, నారింజ, కమలఫలాలు – రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గొంతునొప్పి: తేనె – శాంతింపజేసి బ్యాక్టీరియా ని ఎదుర్కొంటుంది. కడుపులో వికారం : అల్లం – వాంతులు తగ్గిస్తుంది. అలసట: ఓట్స్ – శక్తిని అందిస్తాయి. హై బిపి: బీట్‌రూట్ – రక్తపోటును తగ్గిస్తుంది. అనీమియా: పాలకూర – ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అజీర్ణం: అరటిపండు – పొటాషియం - [అంబేద్కర్ మార్గంలో నడవాలి: సర్పంచ్](https://manabharath.com/8408/) - మన భారత్, తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోండ్ల మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతను పెంపొందించడానికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ - [ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు](https://manabharath.com/8405/) - మన భారత్, తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరగగా, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బ్లూ బీమ్ యూత్ సభ్యులు, మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ - [అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే అయ్యా..!](https://manabharath.com/8402/) - మన భారత్,ఆదిలాబాద్ : రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో ఘనంగా నిర్వహించిన ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డా. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. సమానత్వం, హక్కులు, అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా ఆయన - [డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మీకు తెలుసా..?](https://manabharath.com/8398/) - మన భారత్, తెలంగాణ: భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానుభావుల్లో Dr. B. R. Ambedkar ఒకరు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుసా..?” అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఆయన జీవితం, ఆలోచనలు, సమాజానికి చేసిన సేవలను తెలుసుకోవడం అత్యంత అవసరం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన ఆయనను ‘భారత రాజ్యాంగ శిల్పి’గా గుర్తిస్తారు. 1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విద్యపై - [తల్లి మృతి… అయినా పరీక్షకు హాజరైన కొడుకు](https://manabharath.com/8391/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నీలమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తిన ఈ ఘటనలో ఆమె పెద్ద కుమారుడు సాయి ధైర్యం, బాధ్యతాయుత నిర్ణయం అందరినీ కదిలించింది. సాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ఇదే రోజు అతనికి కీలకమైన చివరి పరీక్ష ఉండటంతో, తల్లి మృతిచెందిన బాధను గుండెల్లో దాచుకుని పరీక్షకు హాజరయ్యాడు. ఒకవైపు తల్లి - [TGTET-2026 నోటిఫికేషన్ విడుదల…](https://manabharath.com/8387/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో కీలకమైన TGTET-2026 (Teacher Eligibility Test) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. - [నేటి రాశీ ఫలాలు తెలుసుకుందాం..](https://manabharath.com/8379/) - మన భారత్: ఈ రోజు రాశిఫలాలు (13-04-2026, సోమవారం).. గ్రహస్థితి ప్రకారం ఫలితాలు ఈ రోజు (సోమవారం) గ్రహస్థితుల ప్రభావంతో ప్రతి రాశి వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు, మరికొన్ని రాశులకు జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం: చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో విభేదాలు ఉండే అవకాశం ఉంది. వృషభం: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. - [ఈ దీక్ష మహిమ గురించి మీకు తెలుసా.?](https://manabharath.com/8376/) - మన భారత్, భక్తి: సూర్యదీక్ష మహిమ.. ఆరోగ్యం, ఐశ్వర్యానికి మార్గం భారతీయ సనాతన సంప్రదాయాల్లో Surya భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. సమస్త జగత్తుకు శక్తి, జీవం, ఆరోగ్యం ప్రసాదించే దేవుడిగా సూర్యుని ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో సూర్యదీక్ష ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. పురాణాలు, వేదాల ప్రకారం సూర్యదీక్ష అనేది కేవలం ఒక వ్రతం మాత్రమే కాకుండా జీవన విధానం. గాయత్రీ ఉపాసనతో కూడిన ఈ దీక్ష ద్వారా శరీరానికి, - [కదంబ పుష్పాల మహిమ తెలుసా.?](https://manabharath.com/8373/) - మన భారత్, లీడింగ్ న్యూస్ పోర్టల్: భారతీయ సనాతన సంప్రదాయాల్లో వృక్షాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అందులో ముఖ్యంగా Kadamba tree (కదంబ వృక్షం)కు విశిష్ట స్థానం ఉంది. ఈ వృక్షపు పుష్పాలను శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పూజించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పురాణాల ప్రకారం, కదంబ వృక్షం లక్ష్మీదేవి నివాసంగా భావించబడుతుంది. అందుకే ఆమెను “కదంబవనవాసిని” అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వృక్షాన్ని కృష్ణవృక్షంగా కూడా పేర్కొంటారు. Lord Krishnaతో ఈ వృక్షానికి - [కాకిని కాలజ్ఞానిగా ఎందుకు బోధిస్తారు..!](https://manabharath.com/8370/) - కాకి తాత్వికత.. భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ముఖ్యంగా Crow (కాకి)కి ఉన్న స్థానం విశిష్టమైనదిగా పరిగణించబడుతోంది. ఇటీవల వచ్చిన Balagam సినిమాలో కాకిని ఆచారాల భాగంగా చూపించడం ద్వారా ఈ పక్షి ప్రాముఖ్యత మరోసారి చర్చకు వచ్చింది. పూర్వీకుల నమ్మకాల ప్రకారం కాకిని “కాలజ్ఞాని”గా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని సంచరించే కాకి, జీవితం శాశ్వతం కాదని “కావు కావు” అనే - [పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు జాగ్రత్త.!](https://manabharath.com/8366/) - మన భారత్, హెల్త్ డెస్క్: పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లు, జలుబు మందుల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు, జలుబు మందులను వైద్యులు సూచించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ తరహా మందులను వాడకూడదనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం చిన్నారుల ఆరోగ్యంపై - [మూఢనమ్మకాల బలి.. పాముకాటుకు బాలుడి మృతి](https://manabharath.com/8363/) - మన భారత్, ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని Adampur పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాముకాటు పడిన బాలుడిని ఆసుపత్రికి తరలించకుండా మూఢనమ్మకాలపై ఆధారపడటంతో అమూల్యమైన ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పిథంపూర్ గ్రామానికి చెందిన అమిత్ (14) అనే విద్యార్థికి పాము కాటు వేసింది. సాధారణంగా వెంటనే వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితిలో, కుటుంబ సభ్యులు మాంత్రికులను ఆశ్రయించారు. విషం తొలగిపోతుందని నమ్మి బాలుడిని చెక్క పలకకు కట్టి Ganga - [బీసీ నేతకు బీపీ మండల్ అవార్డు.!](https://manabharath.com/8358/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ కు ప్రతిష్ఠాత్మక బీపి మండల్ అవార్డు లభించింది. బహుజన అభివృద్ధి దిశగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Bahujan Rajyadhikara Sadhana Samiti మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించబడుతోంది. బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన Bindeshwari Prasad Mandal - [ఆర్టీజన్ కార్మికులతో సీఐటీయూ ధర్నా](https://manabharath.com/8355/) - మన భారత్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సిఐటియు) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుతో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం - [ఇంటర్ ఫలితాల షాక్.. విద్యార్థిని ఆత్మహత్య](https://manabharath.com/8352/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Utnoor మండలంలోని దంతంపల్లి గ్రామానికి చెందిన సౌజన్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సౌజన్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే - [ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా.?](https://manabharath.com/8349/) - మన భారత్, జాబ్ న్యూస్: ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన Indian Bank భారీగా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ వంటి విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల - [కూతురి శవంతో ఐదు నెలలు ఇంట్లోనే తండ్రి..](https://manabharath.com/8345/) - మన భారత్, ఉత్తర ప్రదేశ్: Meerutలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్ (76) తన కూతురు ప్రియాంక బిస్వాస్ (30) మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, ప్రియాంక బిస్వాస్ డిసెంబర్ 5న చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె మరణించిన తర్వాత కూడా తండ్రి ఉదయ్ భాను బిస్వాస్ మృతదేహాన్ని బయటకు తెలియకుండా - [కాన్వాయ్ ఆపి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే](https://manabharath.com/8341/) - మన భారత్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంత్రిగారి పర్యటనకు వేగంగా వెళ్లాల్సిన సమయంలోనూ, అంబేద్కర్ చౌరస్తాలో ఎదురుచూస్తున్న చిరు వ్యాపారులను గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వ్యాపారులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. దాదాపు 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కానీ - [ఇళ్ళపై 33/11 కేవీ లైన్.. తీసెదెప్పుడో.?](https://manabharath.com/8335/) - మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్ నుండి సరఫరా అవుతున్న ఈ హై వోల్టేజ్ లైన్ దాదాపు 15 నుంచి 20 ఇళ్ల మధ్యగా, ఇళ్లపైగానే వెళ్లడం వల్ల రోజువారీ జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, హై వోల్టేజ్ ప్రభావంతో టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తరచూ - [దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని డిమాండ్..](https://manabharath.com/8331/) - మన భారత్, హైదరాబాద్: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై నమోదు చేసిన దేశద్రోహం, యూపీఏ తదితర కుట్ర కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కె. కాశీనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ కేసులను రాజకీయ ఉద్దేశ్యాలతో నమోదు చేశాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా - [లోన్ ఇస్తామని ఎమ్మెల్యే అకౌంట్ కాలీ.!](https://manabharath.com/8324/) - మన భారత్, తెలంగాణ: సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం మోసగాళ్ల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, “వికసిత్ భారత్” పథకం పేరుతో ఒక వ్యక్తి ఎమ్మెల్యేను సంప్రదించి అర్హుల జాబితా పంపిస్తే ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికాడు. ఈ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరికి - [జీవన్ రెడ్డి ది తప్పుడు నిర్ణయం: ఎంపీ](https://manabharath.com/8321/) - మన భారత్, తెలంగాణ (జగిత్యాల): మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలనుకోవడం సరైన నిర్ణయం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నదిగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి వ్యక్తిత్వంపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, రాజకీయంగా తీసుకుంటున్న ఈ అడుగు సరైన దిశలో లేదని అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నిశాంత్ కార్తికేయ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా - [బహుజన ఐక్యత ర్యాలీకి తరలిరండి: సుకుమార్](https://manabharath.com/8318/) - మన భారత్, ఆదిలాబాద్: సామాజిక సమానత్వం, విద్యా హక్కులు, బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 200వ జయంతి వేడుకలు ఏప్రిల్ 11, 2026 శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బహుజన వాద్యులందరూ సకుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. జయంతి కార్యక్రమాలు ఉదయం 9:30 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న - [శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి..](https://manabharath.com/8315/) - మన భారత్, భక్తి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుల్లో Pothuluri Veerabrahmendra Swamy ఒకరు. ఆయనను “కాలజ్ఞాని”గా పిలుస్తారు. భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే గ్రంథరూపంలో రచించిన మహర్షిగా ఆయన ఖ్యాతి పొందారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక దృష్టి కలిగి, సాధనలో నిమగ్నమయ్యారు. సాధారణ జీవితం గడుపుతూ ప్రజలకు నీతి, ధర్మం, సత్యం వంటి విలువలను బోధించారు. ఆయన రచించిన “కాలజ్ఞానం” ఎంతో - [అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి..](https://manabharath.com/8312/) - మన భారత్, సంగారెడ్డి : జిల్లాలో జరిగిన ఒక ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దామరగిద్ద గ్రామంలో అంగన్వాడీ టీచర్‌ను గ్రామస్తులు చెట్టుకు కట్టి అవమానించిన సంఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ వసంత కుమారి భర్త ప్రభాకర్ ‘హెచ్‌బీఎం ఫైనాన్స్’ పేరుతో గ్రామంలోని పలువురి వద్ద నుంచి డబ్బులు సేకరించి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో డబ్బులు కోల్పోయిన గ్రామస్తులు ఆగ్రహానికి లోనై, టీచర్‌పై కోపాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. - [ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు..](https://manabharath.com/8307/) - మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, ఉపాధి హామీ పథకం కింద మొక్కలకు నీరు పోసే పనులు చేసిన ఓ వ్యక్తికి రూ.5.9 లక్షల బిల్లు మంజూరు అయింది. అయితే ఆ బిల్లును విడుదల చేయాలంటే ఎఫ్ఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్ - [ప్రమాదకరంగా లో లేవల్ వంతెన..](https://manabharath.com/8301/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఉన్న లో లెవెల్ వంతెన రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. వంతెనపై ఉన్న ఇనుప రాడ్లు బయటకు కనిపించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు రోజువారీ ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన ద్వారా తలమడుగు–ఆదిలాబాద్ మధ్య నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బయటకు వచ్చిన - [గల్ఫ్ యుద్ధం.. పెరిగిన ధరలు](https://manabharath.com/8074/) - మన భారత్ ,తెలంగాణ : అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతూ, ముఖ్యంగా వంట నూనెల ధరలను భారీగా పెంచుతున్నాయి. గత కొన్ని నెలలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. కొద్ది కాలం క్రితం లీటర్‌కు సుమారు రూ.150 వద్ద లభించిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు రూ.190 నుండి రూ.202 వరకు చేరుకుంది. అలాగే - [పాక్ నుంచి మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు](https://manabharath.com/8077/) - మన భారత్, తెలంగాణ: భారత్–పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దిశగా సాగుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే భారతీయుల ఇళ్లలోకి చొరబడి హత్యలు చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతుండగా, ఇలాంటి వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - [క్రమశిక్షణ పై కఠిన హెచ్చరిక: చంద్రబాబు](https://manabharath.com/8081/) - మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇస్తూ, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కఠినంగా హెచ్చరించారు. ఇటీవల నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు వ్యవహారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు కావాల్సిన వ్యక్తికి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు - [బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవు ఇవ్వాలి..](https://manabharath.com/8085/) - మన భారత్, తలమడుగు (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లాలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, బుద్ధ పూజారులకు గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం , భారతీయ బౌద్ధ మహా సభ ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వాంకీడి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బుద్ధ పూర్ణిమ బౌద్ధుల ప్రధాన పండుగగా దేశవ్యాప్తంగా - [ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు..](https://manabharath.com/8089/) - మన భారత్, తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకలైన మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు నిర్ణయంపై అఖిల భారతీయ మాలీ మహా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫూలే స్మృతి వనం ఏర్పాటు చేసి, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో సంఘం నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం - [సచిన్ సావంత్‌కు ఘన సత్కారం..](https://manabharath.com/8093/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటున్నాయి. జిల్లా కార్యవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC సెక్రటరీ సచిన్ సావంత్‌కు పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి చెందిన గుడిపల్లి నగేష్ శాలువాతో సత్కరించి సచిన్ సావంత్‌కు గౌరవం తెలియజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగనున్న ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు, - [వసతుల లేమితో రోగుల ఇబ్బందులు..](https://manabharath.com/8096/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మౌలిక వసతుల కొరత తీవ్ర సమస్యగా మారింది. రోగులకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రంలోని మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల తలుపులు విరిగిపోయి ఉండటం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - [సామాన్యుల నిధుల దుర్వినియోగం..](https://manabharath.com/8100/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలో తపాలా శాఖకు చెందిన నిధుల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం తన విధుల్లో ఉండగా రూ.2,12,033/- మొత్తాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను - [సన్ ఫ్లవర్ నూనె విక్రయాలకు దెబ్బ..](https://manabharath.com/8106/) - మన భారత్, తెలంగాణ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై క్రమంగా పడుతోంది. ముఖ్యంగా వంట నూనెల మార్కెట్‌పై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనె విక్రయాల పరిమాణం సుమారు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. భారతదేశంలో మొత్తం వంట నూనెల వార్షిక వినియోగం సుమారు 25 నుంచి 26 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని, ఇందులో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ - [తండ్రిని కొట్టి చంపిన కొడుకులు.!](https://manabharath.com/8112/) - మన భారత్, తెలంగాణ: భూపాలపల్లి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా కుమారులు తమ తండ్రిని హతమార్చిన సంఘటన రేగొండ మండలం రేపాక గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేపాక గ్రామానికి చెందిన చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా గ్రామంలో నివసిస్తున్నాడు. అతని భార్య హైదరాబాద్‌లో కుమారులతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో చేరాలు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయం కుమారులకు తెలిసినట్లు సమాచారం. ఈ విషయం - [అస్సాంలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం..](https://manabharath.com/8115/) - మన భారత్, అస్సాం: అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగర్ జిల్లా నహర్కటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతీ ఫుకాన్‌కు మద్దతుగా మంత్రి సీతక్క విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మహిళలు, యువతతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ పట్ల విశ్వాసం పెంచే ప్రయత్నం - [బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..](https://manabharath.com/8121/) - మన భారత్ ,ధన్వాడ: మండల కేంద్రమైన ధన్వాడలో ఆదివారం అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో - [సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే..](https://manabharath.com/8124/) - మన భారత్, ఆదిలాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. నిర్మల్ (NRML), ఆదిలాబాద్ (ADB) జిల్లాల్లో జరిగే ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11 గంటలకు బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఆదిలాబాద్ - [హ్యాపీ బర్త్ డే యంగ్ లీడర్..](https://manabharath.com/8126/) - మన భారత్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ, డైనమిక్ నాయకుడు ఓసావార్ వెంకటి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 21 వార్డ్ క్రాంతి నగర్ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఓసావార్ వెంకటి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధతతో పాటు, సామాజిక సేవలో ఆయన చూపిస్తున్న చురుకుదనం విశేషమని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధి - [47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..](https://manabharath.com/8131/) - ఆంధ్రప్రదేశ్, మన భారత్: భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పార్టీ నాయకత్వానికి మరియు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కష్టకాలాల్లో కూడా సమర్థవంతమైన విధానాలతో దేశ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ - [సీఎం మనువడు బాసరలో అక్షరాభ్యాసం.!](https://manabharath.com/8134/) - తెలంగాణ, మన భారత్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర క్షేత్రంలో తన మనువడు రేయాన్ష్ రెడ్డికి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సీఎం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం తన మనువడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించి విద్యారంభాన్ని చేశారు. అనంతరం - [బాలామృతంతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం](https://manabharath.com/8137/) - మన భారత్, మొగులపల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పర్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్దకోమటిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజాత మాట్లాడుతూ, 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, అలాగే కిశోర బాలికలకు బాలామృతం మరియు చిక్కి ప్యాకెట్లను - [రైతుల బోనస్ సమస్య వెంటనే పరిష్కరించాలి:](https://manabharath.com/8153/) - మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం వరి పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వ్యవసాయ అధికారులను, బ్యాంకులను - [తుప్పు పట్టిన వ్యాన్.. విద్యార్థుల రవాణా.?](https://manabharath.com/8156/) - మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తుప్పు పట్టిన వాహనాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం పట్ల ఎంఈఓ లింగాల కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలల తనిఖీలకు వెళ్లిన సందర్భంగా ముల్కలపల్లి గ్రామంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాలను పరిశీలించిన ఎంఈఓ, అవి తుప్పు పట్టినవిగా ఉండటమే కాకుండా, అందులో 40 నుంచి - [బాధిత కుటుంబాలకు పరామార్శ..](https://manabharath.com/8159/) - మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వరరావు (నవత వెంకన్న) సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి ఓదార్పునిచ్చారు. ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల బిక్షపతి, పసునూటి ఓదెలు, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి సారయ్యలు అనారోగ్యంతో మరణించగా, - [పంచాయతీ ట్రాక్టర్ దుర్వినియోగం.!](https://manabharath.com/8162/) - ధన్వాడ, మన భారత్: ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ట్రాక్టర్‌ను కాంట్రాక్ట్ పనులకు వినియోగించడం వివాదాస్పదంగా మారింది. స్థానికంగా జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణ పనుల కోసం అవసరమైన సిమెంట్ సంచులను తీసుకురావడానికి పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డ్ సభ్యుడు మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్ గ్రామం నుంచి చర్లపల్లి వరకు సిమెంట్ సంచులను చెత్త ట్రాక్టర్‌లో తరలించడం గమనించి, వెంటనే వాహనాన్ని ఆపి పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు. - [అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం..](https://manabharath.com/8166/) - ఆదిలాబాద్, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి, విద్య, నీటిపారుదల, రహదారులు, విద్యుత్ రంగాల్లో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని అడేగామాలో రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పొచ్చెర గ్రామంలో రూ. 45 కోట్లతో అడ్వాన్స్డ్ - [పీడీఎస్యూ నాయకులను విడుదల చేయాలి..](https://manabharath.com/8169/) - మన భారత్, నారాయణపేట: ఇంటర్ మీడియట్ బోర్డు ముట్టడించిన పిడిఎస్ యు (PDSU) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పిడిఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి రాజు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిడిఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందస్తు అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలు - [భారీ వర్షాలు.. 110 మంది మృతి ](https://manabharath.com/8172/) - ఇంటర్ నేషనల్ డెస్క్, మన భారత్: అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలతో భారీ నష్టం సంభవించగా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది గాయపడ్డారు. వరదల కారణంగా 950కు పైగా గృహాలు పూర్తిగా ధ్వంసమవగా, 4,155 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వేలాది - [సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం..](https://manabharath.com/8177/) - మన భారత్, ఆదిలాబాద్: పిప్పిరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ముందుండి నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం, ఉప ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. పార్టీ - [ఘనంగా విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన..](https://manabharath.com/8185/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మహార్ సంగం ఆధ్వర్యంలో శ్రీ విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, సంగం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన అనిల్ జాదవ్, గ్రామాల్లో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొనడం ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి - [ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..](https://manabharath.com/8192/) - మన భారత్, మొగులపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులు (NCD) అయిన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో ఆశా - [ప్రజల భద్రతే ధ్యేయం: ఎస్సై సురేష్](https://manabharath.com/8195/) - మన భారత్ , మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంగా నిరుపయోగంగా ఉన్న 24 సీసీ కెమెరాలను మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకొని మరమ్మత్తులు చేయించి తిరిగి పనిచేసేలా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మండల - [బాధిత కుటుంబానికి పరామార్శ..](https://manabharath.com/8198/) - మన భారత్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎడ్ల అంజిరెడ్డి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఎడ్ల అంజిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుతూ ఈ క్లిష్ట సమయంలో తాము అండగా - [శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే](https://manabharath.com/8201/) - మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి హుండీలో కానుకలు సమర్పించి, దేశ, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. ఆలయ అధికారుల మార్గదర్శకత్వంలో వారు - [కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం..](https://manabharath.com/8205/) - మన భారత్, నారాయణపేట: భారత కార్మిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బి.టి. రణదివె (BTR) 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్, జిల్లా కార్యదర్శి బండమీది బలరామ్ పాల్గొని బి.టి. రణదివె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ బి.టి. రణదివె - [జర్నలిస్టులకు శుభవార్త..!](https://manabharath.com/8208/) - మన భారత్, తెలంగాణ: అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోందని, దీనిపై వస్తున్న వివిధ వార్తలతో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత - [ఇక ప్రపంచానికి కఠిన పరీక్ష..](https://manabharath.com/8216/) - న్యూఢిల్లీ, మన భారత్: పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని తీవ్ర వాతావరణ మార్పులు కుదిపే ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది సాధారణ ఎల్ నినో కంటే మరింత ప్రభావవంతంగా ఉండి, 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌లో వర్షపాతం తగ్గి, - [ఎండలో రేషన్ కోసం బారులు.!](https://manabharath.com/8227/) - మన భారత్, ఆదిలాబాద్: మండల కేంద్రంలోని రేషన్ షాపు వద్ద గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రేషన్ షాప్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఎండలోనే గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రేషన్ పంపిణీ శ్రీ వెంకటేశ్వర ఆలయ విశ్రాంతి గదిలో నిర్వహిస్తున్నప్పటికీ, అక్కడ సరిపడ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, - [విద్యుత్ శాఖ కార్మికుల సమ్మె షురూ..](https://manabharath.com/8230/) - మన భారత్, నాగర్ కర్నూలు: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు సమ్మె బాట పట్టడంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన వాతావరణం నెలకొంది. సుమారు 2000 మంది ఆర్టిజన్లు, అన్‌మ్యాన్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లు ఈ సమ్మెలో పాల్గొని విధులను బహిష్కరించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా - [డేటా అవసరం లేదా.. వారికి ప్రత్యేక రీఛార్జ్](https://manabharath.com/8235/) - మన భారత్, న్యూఢిల్లీ: దేశంలోని మొబైల్ వినియోగదారుల కోసం టెలికం నియంత్రణ సంస్థ (TRAI) ఒక ముఖ్యమైన ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. డేటా సేవలు అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు సూచించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రీఛార్జ్ ప్లాన్లు డేటా సేవలతో కలిపి ఉంటున్నాయి. దీంతో డేటా అవసరం లేని వినియోగదారులు కూడా - [తెలంగాణకు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు..](https://manabharath.com/8243/) - మన భారత్, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విమానాశ్రయాల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు కీలక శుభవార్త లభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu తాజా ప్రకటనతో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై స్పష్టత వచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singhతో సమావేశం అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయానికి వచ్చే మూడు నెలల్లో శంకుస్థాపన చేపట్టే లక్ష్యంతో ప్రభుత్వం పని - [BRSలో చేరనున్న జీవన్ రెడ్డి..](https://manabharath.com/8241/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, త్వరలోనే భారత్ రాష్ట్ర సమితి (BRS)లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరందుకున్నాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం సరైన - [577 ఉద్యోగాలు.. మే 1 వరకు దరఖాస్తులు](https://manabharath.com/8238/) - మన భారత్, జాబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో డంపర్ ఆపరేటర్, గ్రేడర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్సీర్ (సివిల్) వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఈ పోస్టులకు దరఖాస్తు - [రాజకీయ నాయకులకు శుభవార్త.!](https://manabharath.com/7179/) - మన భారత్, డిజైనింగ్: డిజిటల్ యుగంలో రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన పోస్టర్లు, ప్రచార డిజైన్లు రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున ప్రజాదరణ తీసుకువస్తున్నాయి. మంచి డిజైన్‌తో రూపొందించిన పోస్టర్ ప్రజల్లో త్వరగా గుర్తింపు పొందడంలో సహాయపడుతుంది. రాజకీయ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, సభలు, సమావేశాలు వంటి విషయాలను ప్రజలకు తెలియజేయడానికి - [ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు](https://manabharath.com/8118/) - తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న యువకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సమాజానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి యువతకు ఆదర్శమని తెలిపారు. రాజకీయ రంగంలో ఆయన చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని - [రైతు భరోసా రెండో విడత నిధులకు ముహూర్తం.!](https://manabharath.com/8070/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయాన్ని ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమైంది. ఈ విడతలో ప్రధానంగా 5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం - [కాగ్ నివేదిక కళ్యాణ లక్ష్మి లో ₹55 కోట్ల అవకతవకలు..](https://manabharath.com/8067/) - మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం ‘కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్’ అమలులో తీవ్రమైన లోపాలు, అవకతవకలు చోటుచేసుకున్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజా నివేదికలో వెల్లడించింది. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించిన ఈ పథకంలో పారదర్శకత లోపాలు, బలహీన ధృవీకరణ వ్యవస్థలు కారణంగా భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2014లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన వధువులకు రూ.1,00,116 - [టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం](https://manabharath.com/8065/) - మన భారత్, హైదరాబాద్: టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెక్స్‌టైల్స్ రంగ ప్రముఖులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్ రంగాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దాయని తెలిపారు. - [కట్న వేధింపులతో పెళ్లైన 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య](https://manabharath.com/8062/) - మన భారత్, మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్న యువతి, పెళ్లైన కేవలం 50 రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి - [ఆడ పిల్ల పుడుతుందని.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య](https://manabharath.com/8058/) - మన భారత్, హన్మకొండ: జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేయడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6)తో కలిసి నివాసం ఉంటూ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా తన - [పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి](https://manabharath.com/8055/) - మన భారత్, తెలంగాణ: నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నం చేసి, అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం, సర్పంచ్ లహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసరంగా కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన - [ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక..](https://manabharath.com/8049/) - మన భారత్, ఆదిలాబాద్: జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ ఎన్నికల్లో లక్ష్మణ్ గౌరవ అధ్యక్షుడిగా, అనిల్ కుమార్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ ఉపాధ్యక్షుడిగా, రసూల్ పాషా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే స్వామి కోశాధికారిగా, జనార్దన్ ప్రచార కార్యదర్శిగా, దత్తు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ - [బోథ్ అభివృద్ధికి భారీ ప్రాజెక్టులు..](https://manabharath.com/8044/) - మన భారత్, బోథ్: బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తితో ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు - [పిప్రిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన..](https://manabharath.com/8040/) - మన భారత్, బజార్ హత్నూర్: ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. సభా స్థలంలో జరుగుతున్న పనులను సవివరంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. - [అంబేద్కర్ జయంతి వేడుకల పోస్టర్ విడుదల..](https://manabharath.com/8036/) - మన భారత్, తలమడుగు (బోథ్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో ఇంద్రవెల్లి మండల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జయంతి వేడుకలకు - [అధికారులను నిలదీసిన గ్రామస్తులు.!](https://manabharath.com/8032/) - మన భారత్, తలమడుగు : తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రజా సమస్యలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై అధికారులు వివరాలు అందించారు. ముఖ్యంగా ఉచిత బస్సు సేవ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, షాదీ ముబారక్ వంటి - [ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..](https://manabharath.com/8025/) - మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు మంగళ హారతులు పట్టుకొని, డప్పు వాయిద్యాల నడుమ ఉత్సాహభరితంగా ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా సాగించారు. హనుమాన్ స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రామంలోని ముఖ్య వీధులన్నింటిలో భక్తి గీతాలు, జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల - [విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు..](https://manabharath.com/8020/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలు గత కొంతకాలంగా తీవ్రంగా ఉన్నాయని, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు, వ్యాపారులు, గృహ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ - [మీ సేవ చార్జీల పెంపు.. సామాన్యులపై భారం](https://manabharath.com/8016/) - మన భారత్ తలమడుగు: రాష్ట్రంలో మీ సేవ (MeeSeva) సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్య ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు కనిష్టంగా రూ. 35గా ఉన్న సర్వీస్ ఛార్జీలను ఏకంగా రూ. 80కు పెంచుతూ ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది. ఈ పెంపుతో వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆదాయ, నివాస, కులం వంటి సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఈ - [అక్రమ మద్యం తరలింపు.. ఒకరు అరెస్ట్](https://manabharath.com/8011/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి దేశీ దారు సీసాలను అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖకు అందిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుచులాపూర్ గ్రామానికి చెందిన కాంపల్లి రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం - [స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి..](https://manabharath.com/8007/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో పాటు, వాహనాలు వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాల ముప్పు అధికమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ కూడలి ప్రాంతంలో నిత్యం కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రోడ్డు - [చెంద్ర ధరణికి పుట్టినరోజు శుభాకాంక్షలు..](https://manabharath.com/8002/) - మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ తన కూతురు చెంద్ర ధరణి (రాజేశ్వరి) పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తన కూతురికి ఆరోగ్యం, ఆనందం, విజయాలు నిండిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెంద్ర ధరణి ఎంతో ముఖ్యమని, ఆమె భవిష్యత్తులో ఉన్నత - [🔐 డిజిటల్ లావాదేవీలకు డబుల్ భద్రత..](https://manabharath.com/7997/) - మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) విధానం అమలులోకి రావడంతో యూపీఐ (UPI) సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా మారనున్నాయి. ఇప్పటి వరకు వినియోగదారులు కేవలం పిన్ (PIN) ఎంటర్ చేసి లావాదేవీలు పూర్తి చేసేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం, పిన్‌తో పాటు అదనంగా ఒక భద్రతా దశను పూర్తి - [అవ్వ గుండె దైర్యం.. 150 ఎకరాల భూదానం.!](https://manabharath.com/7989/) - మన భారత్, బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన భూస్వామి ఏనుగు ఆశాబాయి తనకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తూ విశేషమైన సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ భూమిని మొత్తం 30 పేద కుటుంబాలకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆశాబాయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆమె కుమారుడు - [శబరి మాత ఆశ్రమం ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ ](https://manabharath.com/7986/) - మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన శబరిమాత ఆశ్రమాన్ని మాజీ జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆశ్రమాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్మాణానికి ముందుండి సేవలందించిన గోక గణేష్ రెడ్డి దంపతులను ఆశ్రమ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉడుగు రాకేష్, మాజీ - [₹1500 కోట్ల దిశగా దూసుకెళ్తున్న కలెక్షన్లు..](https://manabharath.com/7983/) - మన భారత్, ముంబై: భారీ అంచనాల మధ్య విడుదలైన Dhurandhar 2 బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం 14 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1,435 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇదే ఊపులో కొనసాగితే త్వరలోనే ₹1,500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకాదరణతో పాటు భారీ స్థాయి ఓపెనింగ్స్, మాస్ అట్రాక్షన్, పాన్ ఇండియా రీచ్ ఈ విజయానికి ప్రధాన - [పెరిగిన సిమెంట్ ధర ఎంతో తెలుసా.!](https://manabharath.com/7975/) - న్యూఢిల్లీ,మన భారత్: దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు మరలా పెరగనున్నాయి. రేపటి నుంచి సిమెంట్ బస్తా ధరలు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని డీలర్లకు కంపెనీలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణ రంగంపై మరింత భారం పడనున్నది. వివరాల ప్రకారం, ప్రధాన సిమెంట్ తయారీ సంస్థలు ఇవాళ్టి నుంచే పాత ధరలపై బుకింగ్స్‌ను నిలిపివేశాయి. నిన్నటి వరకు మాత్రమే పాత రేట్లపై ఆర్డర్లు స్వీకరించగా, ఇకపై కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన - [పెళ్లికి ముందు మెడికల్ టెస్టులు ముద్దు..](https://manabharath.com/7972/) - మన భారత్ ,న్యూఢిల్లీ: పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను కలిపే పవిత్ర బంధం. అయితే జాతకాల సరిపోలికతో పాటు, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లికి ముందు కాబోయే వధూవరులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన మెడికల్ టెస్టులు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని చెబుతున్నారు. వైద్యుల ప్రకారం, బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B & C, VDRL, రుబెల్లా వంటి - [మార్కెట్లో పెరిగిన బంగారం ధర.!](https://manabharath.com/7967/) - మన భారత్ , తెలంగాణ: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు ఎగబాకినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,49,290కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,36,850గా నమోదైంది. ఇదిలా ఉండగా, వెండి ధరలో మాత్రం గణనీయమైన పడిపోవడం కనిపించింది. కిలో - [ఆ గ్రామంలో దేశీ దారు పట్టివేత..](https://manabharath.com/7964/) - మన భారత్ , తలమడుగు (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా దేశీ దారు రవాణా చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన సమాచారం మేరకు భీంసారి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రేండ్ల విజేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం నుండి అక్రమంగా దేశీ దారు తీసుకువచ్చి గ్రామంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న సిర్పూర్ జనార్ధన్ (తండ్రి - [ఇచ్చోడలో ఐపీఎల్ బెట్టింగ్ బండారం బట్టబయలు](https://manabharath.com/7961/) - మన భారత్ , తలమడుగు (బోథ్): జిల్లాలోని ఇచ్చోడ మండలం బృందావన కాలనీలో అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పదిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజు వెల్లడించారు. పోలీసుల సమాచారం మేరకు, విజయ్ అనే వ్యక్తి ప్రధాన పాత్రలో ఉండగా, మరికొంతమంది కలిసి చిట్టీల రూపంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను - [వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన](https://manabharath.com/7957/) - మన భారత్ , తలమడుగు: తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు వైభవంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు గ్రామంలో భక్తి భావాన్ని నింపాయి. విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గ్రామంలో 21 రోజులపాటు ప్రత్యేక నియమ నిష్ఠలతో హనుమాన్ దీక్షలు నిర్వహించారు. ఈ కాలంలో గ్రామస్తులు మద్యం, మాంసాహారం త్యజించి, పాదరక్షలు ధరించకుండా సంప్రదాయాలను కచ్చితంగా పాటించారు. గ్రామానికి - [హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు..](https://manabharath.com/7948/) - మన భారత్, తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పొన్నారి గ్రామ శివారులో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ పనిధర్, ఎస్సైలు రాధిక, జీవన్ రెడ్డి లతో కలిసి ప్రమాదప్రవణ ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలని - [ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల](https://manabharath.com/7946/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తయింది. క్రోడీకరణ పనులు కొనసాగుతున్నాయి వాల్యుయేషన్ పూర్తయ్యాక: * మూడు రోజుల పాటు ఫలితాల క్రోడీకరణ * డేటా పరిశీలన, సరిచూడడం * ఫలితాల ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ర్యాండమ్ చెకింగ్ విధానం ఈసారి - [ఎమ్మెల్యేలకు సన్న బియ్యంతో ప్రత్యేక లంచ్.!](https://manabharath.com/7941/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ (CAG) నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర లెక్కలపై ఈ నివేదిక ముఖ్యమైన చర్చలకు దారితీయనుంది. కాగ్ నివేదికకు ప్రాధాన్యం సభ చివరి రోజున: * ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు * ఆర్థిక వ్యవహారాలపై విశ్లేషణ * ఖర్చులు, ఆదాయాలపై వివరాలు వంటి అంశాలను కాగ్ - [సామాజిక సేవలో విశిష్ట కృషి..](https://manabharath.com/7928/) - మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్ రూరల్): సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన న్యూ రెయిన్బో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు Kommu Ramuకు జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. కరీంనగర్ ఫిల్మ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు వెలుగు ఉగాది జాతీయ అకాడమీ వారు ఆయనను శాలువాతో సన్మానించి మహానంది అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. 🎖️ సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు.. సామాజిక సేవలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన - [ఉద్యమ ప్రస్థానం నుంచి జిల్లా కోశాధికారిగా ఎదిగిన కార్మిక నాయకుడు](https://manabharath.com/7921/) - మన భారత్, నాగర్‌కర్నూల్: విద్యార్థి ఉద్యమాల నుంచి కార్మిక హక్కుల పోరాటాల వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఓ నాయకుడికి సీఐటీయూ (CITU) జిల్లా మూడో మహాసభలో కీలక బాధ్యత లభించింది. ఉద్యమ ప్రస్థానంలో చూపిన అంకితభావం, నాయకత్వాన్ని గుర్తించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనను జిల్లా కోశాధికారిగా నియమించింది. 🎓 విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు శ్రీకారం 1990లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో: విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకునిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభం - [ఎక్కువ ధర వసూలు చేస్తున్నారా.?](https://manabharath.com/7913/) - మన భారత్, ఇంటర్ నేషనల్ : గ్యాస్ సిలిండర్ల సరఫరా సమయంలో వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేసే గ్యాస్ ఏజెన్సీలు, వారి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ⚖️ అధిక వసూళ్లు చట్టవిరుద్ధం గ్యాస్ సిలిండర్ ధరలు ప్రభుత్వం నియంత్రణలో ఉంటాయి. * డెలివరీ సమయంలో అదనపు చార్జీలు డిమాండ్ చేయరాదు * - [వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే ప్రమాదమా.?](https://manabharath.com/7908/) - మన భారత్, హెల్త్ డెస్క్ (ఆరోగ్యం) : వేసవి కాలంలో ఎండ తాపాన్ని తట్టుకోవడానికి చాలా మంది చల్లటి లేదా ఐస్ వాటర్ తాగడం సాధారణం. అయితే దీన్ని అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ⚠️ జీర్ణక్రియపై ప్రభావం అతి చల్లటి నీరు తాగడం వల్ల: * ఆహారం జీర్ణం సరిగ్గా జరగకపోవచ్చు * జీర్ణక్రియ మందగించి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది 🗣️ గొంతు సమస్యలు - [ఏడుగురిపై పోక్సో కేసు నమోదు.!](https://manabharath.com/7902/) - మన భారత్, నారాయణపేట : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మోమినాపూర్ ప్రభుత్వ హైస్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి - [🚨 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు..](https://manabharath.com/7898/) - మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై ఏసీబీ దళాలు మరోసారి గట్టి చర్యలు చేపట్టాయి. విజయనగరం జిల్లా గజపతినగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. 💰 లంచం తీసుకుంటుండగా పట్టుబాటు మెంటాడ గ్రామానికి చెందిన పలు అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో: * సర్పంచ్ రాంబాబు నుంచి రూ.1.20 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం * ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈ కేసులో పంచాయతీరాజ్ - [నాగర్‌కర్నూల్ సలేశ్వరం జాతర సందడి..](https://manabharath.com/7893/) - మన భారత్, నాగర్‌కర్నూల్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన సలేశ్వరం జాతరకు ఈసారి భారీగా భక్తులు తరలి రానున్నారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం నాగర్‌ కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సులు – భక్తులకు సౌకర్యం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని: * నాగర్‌కర్నూల్ - [🏛️ జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం](https://manabharath.com/7888/) - మన భారత్, తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల్లో కుటుంబ బాధ్యతలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు–2026’కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో తల్లిదండ్రుల సంరక్షణను నిర్లక్ష్యం చేసే వారికి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ⚖️ బిల్లులో ప్రధాన అంశాలు ఈ కొత్త చట్టం ప్రకారం: తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 15% వరకు కోత విధిస్తారు కోత విధించిన మొత్తం - [షెడ్యూల్ ఇదే.. సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ.!](https://manabharath.com/7874/) - మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 6న జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు భారీ జనసందోహం వచ్చే అవకాశముందని, అన్ని ఏర్పాట్లు కచ్చితంగా ఉండాలని సూచించారు. 🛕 బాసర నుంచి సభ వరకు సీఎం షెడ్యూల్ ముఖ్యమంత్రి A. Revanth Reddy కార్యక్రమాల షెడ్యూల్ ఇలా ఉంది: ఉదయం - [తమిళనాడులో రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ](https://manabharath.com/7868/) - మన భారత్, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపు తెచ్చేందుకు ముందుకు వస్తున్న Vijay నేతృత్వంలోని తమిళగా వెట్రి కళగం (TVK) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. 📢 భారీ సభలో అభ్యర్థుల పరిచయం చెన్నైలో నిర్వహించిన భారీ ప్రజాసభలో TVK చీఫ్ విజయ్ స్వయంగా 234 మంది అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై - [ఎల్బీ స్టేడియంలో  క్రీడల సందడి..](https://manabharath.com/7864/) - మన భారత్, హైదరాబాద్ : సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్‌బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా మారింది. “Fit Leaders – Fit State” అనే సందేశంతో నిర్వహిస్తున్న “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” ఆద్యంతం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధుల భారీ హాజరుతో స్టేడియం కోలాహలంగా మారింది. 🏃‍♂️ 14 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే ఈ క్రీడా సంప్రదాయం గత 14 - [అసెంబ్లీలో శివ చిత్ర ప్రదర్శనపై చర్చ..](https://manabharath.com/7858/) - మన భారత్ ,సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివుడి కుటుంబానికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రదర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సభలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వతుల కుటుంబ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చర్యపై ప్రతిపక్ష సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభలో ఎలాంటి చిత్రాలు, ప్రకార్డులు లేదా గుర్తులు - [‘తొలి ముద్ద’ను ప్రారంభించిన సీఎం.!](https://manabharath.com/7854/) - మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారుల పోషణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ అనే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారం అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. బాల్యంలో సరైన ఆహారం అందకపోవడం వల్లే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన - [గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా.?](https://manabharath.com/7851/) - మన భారత్, తెలంగాణ: సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 1,060 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ - [ఆ టీచర్ ను శిక్షించాలి: పీవోడబ్యు లక్ష్మి](https://manabharath.com/7847/) - మన భారత్ | నారాయణపేట: నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ POW (ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్) జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన - [ఆశా కార్యకర్తల అరెస్టులపై సీఐటీయూ ఆగ్రహం](https://manabharath.com/7844/) - మన భారత్, నాగర్ కర్నూల్: ప్రజాపాలనలో సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పక్కనబెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య విమర్శించారు. ఆశా కార్యకర్తలు మరియు సిఐటియు నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, వాటి పరిష్కారంపై ప్రభుత్వం సరైన దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు తమ - [బోర్డు నీడనే ప్రయాణికులకు దిక్కు..](https://manabharath.com/7837/) - మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో కనీస వసతుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి షెల్టర్ లేకపోవడం వల్ల ఎండలు, వర్షాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా హాలిడేస్ కారణంగా బస్సులు సరిగా నడవకపోవడంతో, స్థానిక ప్రజలు తమ అవసరాల నిమిత్తం లోకల్ ట్రైన్ ద్వారా ఆదిలాబాద్‌కు ప్రయాణించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు తలమడుగు నుంచి ఆదిలాబాద్ వరకు - [సల్లేశ్వరం జాతర ఎప్పుడో తెలుసా.?](https://manabharath.com/7834/) - మన భారత్ ,అచ్చంపేట : తెలంగాణలో ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సల్లేశ్వరం జాతర ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, లింగాల మండలాల పరిధిలో విస్తరించిన దట్టమైన నల్లమల అరణ్యాల్లో ఈ జాతర వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ పర్వదిన వేడుకలు కొనసాగనున్నాయి. సల్లేశ్వరం క్షేత్రం ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్యన ప్రకృతి - [జాతీయ రహదారులను విస్తరించాలి: ఎంపీ నగేష్ ](https://manabharath.com/7827/) - మన భారత్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని ఎంపీ శ్రీ గోడం నగేష్ పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారులను విస్తరించి ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆదిలాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని ఎంపీ సూచించారు. ఈ మార్గంలో - [దారుణం: అక్రమ సంబంధం.. కన్న పిల్లల హత్య.!](https://manabharath.com/7823/) - మన భారత్ ,ఆంధ్రప్రదేశ్: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాల కారణంగా వారి ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూశాయి. ఈ ఘటనలు సమాజాన్ని కలవరపరిచేలా ఉండటమే కాకుండా, మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తిరుపతి జిల్లాలోని నరసరాజు అగ్రహారంలో చోటుచేసుకున్న ఘటనలో, ఐదు నెలల పసికందు ఏడుస్తోందన్న కారణంతో తల్లి హేమావతి తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. అనంతరం భర్తకు ఫోన్ చేసి, ‘నీకో బ్యాడ్ న్యూస్… నాకో గుడ్ న్యూస్… - [అంతర్రాష్ట్ర రహదారిపై భయంకర మూల మలుపులు](https://manabharath.com/7820/) - మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్ర పరిధిలో ఉన్న సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఉండం గ్రామ సమీపంలో ఉన్న ఈ మూలమలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి ద్వారా తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రోజూ వందలాది మంది ప్రయాణం సాగిస్తారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణించే ప్రజలకు - [రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలు పొడిగింపు](https://manabharath.com/7818/) - మన భారత్, హైదరాబాద్,: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగే రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30 - [మద్యం మత్తులో RTC బస్సు చోరీ..](https://manabharath.com/7815/) - మన భారత్, విశాఖపట్నం: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో నగరంలో కలకలం రేగగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ కొద్దిసేపు రోడ్డుపక్కన ఆపి టాయిలెట్‌కు వెళ్లాడు. అదే సమయంలో కండక్టర్ బస్సులో టికెట్లు ఇస్తూ ఉండగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డ్రైవర్ సీటులోకి ఎక్కి బస్సును స్టార్ట్ చేశాడు. ఎవరికీ అర్థం కాకముందే - [బాలికపై అసభ్య ప్రవర్తన.. టీచర్ ను తొలగించాలి](https://manabharath.com/7812/) - మన భారత్, నారాయణపేట: మద్దూర్ మండలంలోని మోమినాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సి. స్వామిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను వాట్సాప్‌లో విద్యార్థినిలకు పంపి వైరల్ చేసిన మరో ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని కోరారు. ఈ మేరకు గురువారం నారాయణపేట - [అధికారుల పరవేక్షణ తప్పనిసరి : పీడీఎస్‌యూ](https://manabharath.com/7810/) - మన భారత్, నారాయణపేట : విద్యాసంస్థలలో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖ అధికారుల కట్టుదిట్టమైన పరవేక్షణ తప్పనిసరి అని పిడిఎస్‌యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పేర్కొన్నారు. మద్దూర్ మండలంలోని మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న అసభ్య ప్రవర్తన ఘటనపై పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) గోవిందరాజులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించడం విద్యా వ్యవస్థకు, - [లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సిఐటియు](https://manabharath.com/7804/) - మన భారత్, నాగర్ కర్నూల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) నేతలు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రూపొందించిన ఈ లేబర్ - [ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి.!](https://manabharath.com/7801/) - మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిడిఎస్‌యు మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడడం సమాజం తలదించుకునే - [బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన మోడీ](https://manabharath.com/7798/) - మన భారత్, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని Narendra Modi తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన ప్రకారం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని - [బీసీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ..](https://manabharath.com/7795/) - మన భారత్, తెలంగాణ: బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమీపంలోని ఘన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు. నిరసన సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలని, సంక్షేమ పథకాలను - [ఇప్పపువ్వు లడ్డూల తయారీపై శిక్షణ..](https://manabharath.com/7789/) - మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో ఆదివాసి మహిళా సంఘాల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూ రెయిన్బో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పపువ్వు (మహువా పువ్వు) లడ్డూల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రాము మాట్లాడుతూ, ఆదివాసీలు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రకృతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి సరైన మార్గదర్శకత్వం, శిక్షణ కల్పిస్తే స్వయం - [మెటాలో ఉద్యోగుల కోతలు..](https://manabharath.com/7785/) - మన భారత్, అంతర్జాతీయ వ్యాపార వార్తలు: ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం Meta Platforms మరోసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంస్థలో సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులను ఉటంకిస్తూ The New York Times కథనం ప్రచురించింది. సంస్థలో పునర్వ్యవస్థీకరణ (restructuring) చర్యలలో భాగంగా ఈ ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం. వ్యయ నియంత్రణ, సంస్థ పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ - [హిరో రాం చరణ్ కంటికి ఆపరేషన్..](https://manabharath.com/7783/) - మన భారత్, హైదరాబాద్: ‘పెద్ది’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన చిన్న ప్రమాదంలో హీరో రాంచరణ్ కంటి రెప్ప పైభాగంలో గాయపడిన విషయం తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఈ ఘటన చోటు చేసుకోగా, వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ Chiranjeevi ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన చిరంజీవి, “మీరు నైపుణ్యంతో చేసిన ఆపరేషన్ మాకు - [మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం..](https://manabharath.com/7780/) - మన భారత్, హైదరాబాద్: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారీ శివాలయ నిర్మాణంతో పాటు నది తీరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కాకుండా, ఆధ్యాత్మిక - [బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..](https://manabharath.com/7776/) - మన భారత్, న్యూఢిల్లీ: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు Nandamuri Balakrishna కు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ గౌరవాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి Rekha Gupta చేతుల మీదుగా బాలకృష్ణ అవార్డును స్వీకరించారు. సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ## Pages - [Home](https://manabharath.com/) - International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు మన భారత్, టెక్నాలజీ డెస్క్: ప్రతిభకు వయసుతో... July 12, 2026 Jayashankar Bhupalapalli పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న - [Epaper](https://manabharath.com/రోగుల-సమస్యలపై-మంత్రికి/) - ఈ- పేపర్ తో పాటు మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. ఈ. విశాల్ కుమార్, ఎడిటర్ , మన భారత్, వాట్సాప్ నంబర్: 9491014401 - [About Us](https://manabharath.com/about-us/) - Welcome to Manabharath, your trusted source for the latest news, updates, and insightful stories from across India and around the world. At Manabharath, our mission is to deliver accurate, timely, and unbiased news to our readers. We are committed to keeping the public informed with reliable information across a wide range of topics including politics, - [Privacy Policy](https://manabharath.com/privacy-policy/) - Who we are Suggested text: Our website address is: http://manabharath.com. Comments Suggested text: When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from your email address (also called a - [Disclaimer](https://manabharath.com/disclaimer/) - Website Disclaimer The information provided on this website is for general informational and news purposes only. While we strive to ensure that the content published is accurate, reliable, and up to date, Manabharath makes no guarantees or representations regarding the completeness, accuracy, reliability, or availability of any information. All news articles, opinions, and reports published - [Home](https://manabharath.com/home/) - Welcome to our Mana Bharath Aboutus Donec vehicula vulputate hendrerit. Phasellus dictum vitae augue non aliquet. Aenean sodales magna ac ipsum sollicitudin, id eleifend lorem dapibus. Suspendisse id posuere ex. Vestibulum tempus elementum tortor a convallis. Nam mattis ultricies tincidunt. Ut quis viverra lorem, vitae sagittis sapien. Nam lacinia consequat est sollicitudin aliquam. Etiam id - [Select Plan - Today News PRO](https://manabharath.com/select-plan-today-news-pro/) - Select a plan Choose a plan from below, subscribe, and get access to our exclusive articles! Monthly plan $13$0 billed monthly Yearly plan $100$0 billed yearly All plans include Donec sagittis elementumCras tempor massaMauris eget nulla utMaecenas nec mollis Donec feugiat rhoncusSed tristique laoreetFusce luctus quis urnaIn eu nulla vehicula Duis eu luctus metusMaecenas consecteturVivamus - [My Account - Today News PRO](https://manabharath.com/my-account-today-news-pro/) - HomeSample Page Sample Page Title - [Login/Register - Today News PRO](https://manabharath.com/login-register-today-news-pro/) - HomeSample Page Sample Page Title Log In Username or Email address Password Forgot password? Log In Don't have an account? Sign up - [Search Modal - Today News PRO](https://manabharath.com/search-modal-today-news-pro/) - Search for an article Type in your search query... - [Login/Register](https://manabharath.com/tds-login-register/) - Log In Username or Email address Password Forgot password? Log In Don't have an account? Sign up - [Our Menu](https://manabharath.com/our-menu/) - Check out our Menu Main CoursesSide Dishes PALAK PANEERphasellus, varius, pellentesque, arcu, eu accumsan, purus volutpat$30 ROGAN JOSHdonec id, lacus vel, elit, dapibus, porttito,$32 SECOND ITEMnullam ultricies, nisl sed, dignissim ullamcorper, ut sagittis, bibendum$35 GRILLED CHICKEN WITH FRESH CHERRY SALSAin luctus, felis leo, non volutpat, ligula, bibendum in, pellentesque, habitant$39 PERSIAN CHICKEN JOOJEH KEBABSsed id ## Cloud Templates - [Footer Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/footer-template-today-news-pro/) - Mana Bharath leading news portal FacebookInstagramTikTokTwitter Home Privacy Policy Disclaimer About Us Epaper SubscribeTo get email updates from Today News.Subscribe © Mana Bharath 2025 - [Single Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/single-template-today-news-pro/) - HomeSample Page Sample Page Title Category ICategory IICategory III Published on July 12, 2026 By Author Name -Advertisement- Morbi libero lectus, laoreet elementum viverra vitae, sodales sit amet nisi. Vivamus dolor ipsum, ultrices in accumsan nec, viverra in nulla. Donec ligula sem, dignissim quis purus a, ultricies lacinia lectus. Aenean scelerisque, justo ac varius viverra, - [Header Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/header-template-today-news-pro/) - eyJ0ZGNfaGVhZGVyX2Rlc2t0b3AiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfZGVza3RvcFwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2lZbUZqYTJkeWIzVnVaQzFqYjJ4dmNpSTZJblpoY2lndExYUnZaR0Y1TFc1bGQzTXRZV05qWlc1MEtTSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlgwPVwiIGhfZGlzcGxheT1cIlwiIGhfcG9zaXRpb249XCJcIiB6b25lX3NoYWRvd19zaGFkb3dfb2Zmc2V0X2hvcml6b250YWw9XCIwXCJdW3ZjX3Jvd11bdmNfY29sdW1uXVt0ZF9ibG9ja19yYXdfY3NzIGNvbnRlbnQ9XCJMblJrTFhSdlpHRjVMVzVsZDNNdGMyeGhiblJsWkMxMGFYUnNaU1V5TUNVelJTVXlNQzUwWkMxbGJHVnRaVzUwTFhOMGVXeGxKVEl3SlRkQ0pUQkJKVEl3SlRJd2RISmhibk5tYjNKdEpUTkJKVEl3YzJ0bGR5Z3RNVEJrWldjcEpUTkNKVEJCSlRkRUpUQkJcIl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bdmNfcm93IHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2liV0Z5WjJsdUxYSnBaMmgwSWpvaU1DSXNJbTFoY21kcGJpMXNaV1owSWpvaU1DSXNJbUp2Y21SbGNpMWliM1IwYjIwdGQybGtkR2dpT2lJeElpd2ljR0ZrWkdsdVp5MTBiM0FpT2lJMElpd2ljR0ZrWkdsdVp5MWliM1IwYjIwaU9pSTBJaXdpWW05eVpHVnlMV052Ykc5eUlqb2lkbUZ5S0MwdGRHOWtZWGt0Ym1WM2N5MTNhR2wwWlMxMGNtRnVjM0JoY21WdWRESXBJaXdpWkdsemNHeGhlU0k2SWlKOUxDSnNZVzVrYzJOaGNHVWlPbnNpY0dGa1pHbHVaeTEwYjNBaU9pSXpJaXdpY0dGa1pHbHVaeTFpYjNSMGIyMGlPaUl6SWl3aVpHbHpjR3hoZVNJNklpSjlMQ0pzWVc1a2MyTmhjR1ZmYldGNFgzZHBaSFJvSWpveE1UUXdMQ0pzWVc1a2MyTmhjR1ZmYldsdVgzZHBaSFJvSWpveE1ERTVmUT09XCIgZ2FwPVwiZXlKaGJHd2lPaUl4TlNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakV3SWl3aWNHOXlkSEpoYVhRaU9pSXhNQ0o5XCIgZmxleF9sYXlvdXQ9XCJyb3dcIiBmbGV4X3ZlcnRfYWxpZ249XCJjZW50ZXJcIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgZmxleF9sYXlvdXQ9XCJyb3dcIiBmbGV4X3ZlcnRfYWxpZ249XCJjZW50ZXJcIiBmbGV4X2hvcml6X2FsaWduPVwic3BhY2UtYmV0d2VlblwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2ljR0ZrWkdsdVp5MXNaV1owSWpvaU1DSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlgwPVwiIGZsZXhfZ3Jvdz1cIm9uXCJdW3RkbV9ibG9ja19zb2NpYWxzIGZhY2Vib29rPVwiI1wiIHR3aXR0ZXI9XCIjXCIgaW5zdGFncmFtPVwiI1wiIHRkc19zb2NpYWwxLWljb25zX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZS10cmFuc3BhcmVudClcIiBpY29uc19wYWRkaW5nPVwiZXlKaGJHd2lPakV1Tml3aWJHRnVaSE5qWVhCbElqb2lNUzQxSWl3aWNHOXlkSEpoYVhRaU9pSXhMalFpZlE9PVwiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2liV0Z5WjJsdUxXeGxablFpT2lJdE9DSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHOXlkSEpoYVhRaU9uc2liV0Z5WjJsdUxXeGxablFpT2lJdE1pSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHOXlkSEpoYVhSZmJXRjRYM2RwWkhSb0lqb3hNREU0TENKd2IzSjBjbUZwZEY5dGFXNWZkMmxrZEdnaU9qYzJPQ3dpYkdGdVpITmpZWEJsSWpwN0ltMWhjbWRwYmkxc1pXWjBJam9pTFRRaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlY5dFlYaGZkMmxrZEdnaU9qRXhOREFzSW14aGJtUnpZMkZ3WlY5dGFXNWZkMmxrZEdnaU9qRXdNVGw5XCIgdGRzX3NvY2lhbDEtaWNvbnNfaG92ZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIGljb25zX3NpemU9XCJleUpoYkd3aU9qRXpMQ0pzWVc1a2MyTmhjR1VpT2lJeE1pSXNJbkJ2Y25SeVlXbDBJam9pTVRFaWZRPT1cIiB0aWt0b2s9XCIjXCIgb3Blbl9pbl9uZXdfd2luZG93PVwieWVzXCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvM1wiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2laR2x6Y0d4aGVTSTZJaUo5ZlE9PVwiIGZsZXhfbGF5b3V0PVwiYmxvY2tcIiBmbGV4X3ZlcnRfYWxpZ249XCJmbGV4LXN0YXJ0XCIgZmxleF9ob3Jpel9hbGlnbj1cImZsZXgtc3RhcnRcIiBmbGV4X3dpZHRoPVwiYXV0b1wiXVt0ZHNfbWVudV9sb2dpbiBpbmxpbmU9XCJ5ZXNcIiBsb2dvdXRfdGRpY29uPVwidGQtaWNvbi1sb2ctb3V0XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFhSdmNDSTZJaTB6SWl3aWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlNJNmV5SnRZWEpuYVc0dGRHOXdJam9pTFRJaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW14aGJtUnpZMkZ3WlY5dFlYaGZkMmxrZEdnaU9qRXhOREFzSW14aGJtUnpZMkZ3WlY5dGFXNWZkMmxrZEdnaU9qRXdNVGw5XCIgYXZhdGFyX3NpemU9XCIwXCIgaWFfc3BhY2U9XCIwXCIgZl90b2dnbGVfZm9udF9mYW1pbHk9XCIzOTRcIiBmX3RvZ2dsZV9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNeUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXlJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1TSjlcIiBmX3RvZ2dsZV9mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS4zXCIgZl90b2dnbGVfZm9udF90cmFuc2Zvcm09XCJ1cHBlcmNhc2VcIiBmX3RvZ2dsZV9mb250X3dlaWdodD1cIjcwMFwiIHRvZ2dsZV90eHRfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlLXRyYW5zcGFyZW50KVwiIHRvZ2dsZV90eHRfY29sb3JfaD1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUpXCIgc2hvd19tZW51PVwieWVzXCIgbWVudV9hcnJvd19jb2xvcj1cInJnYmEoMCwwLDAsMClcIiBtZW51X2JnPVwidmFyKC0tdG9kYXktbmV3cy1kYXJrLWJnKVwiIG1lbnVfc2hhZG93X3NoYWRvd19zaXplPVwiMFwiIG1lbnVfdWhfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIG1lbnVfdWhfYm9yZGVyX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy1kYXJrLWdyYXkpXCIgbWVudV91bF9saW5rX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBtZW51X3VsX2xpbmtfY29sb3JfaD1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIG1lbnVfdWxfc2VwX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy1kYXJrLWdyYXkpXCIgbWVudV91Zl90eHRfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIG1lbnVfdWZfdHh0X2NvbG9yX2g9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWFjY2VudClcIiBtZW51X29mZnNldF90b3A9XCIxMVwiIG1lbnVfdWhfcGFkZD1cImV5SmhiR3dpT2lJeE1IQjRJREUxY0hnaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUk0Y0hnZ01UTndlQ0lzSW5CdmNuUnlZV2wwSWpvaU5uQjRJREV3Y0hnaWZRPT1cIiBtZW51X29mZnNldF9ob3Jpej1cIjBcIiBtZW51X2hvcml6X2FsaWduPVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIG1lbnVfdWxfcGFkZD1cImV5SmhiR3dpT2lJNGNIZ2dNVFZ3ZUNJc0lteGhibVJ6WTJGd1pTSTZJalp3ZUNBeE0zQjRJaXdpY0c5eWRISmhhWFFpT2lJMGNIZ2dNVEJ3ZUNKOVwiIG1lbnVfdWxvX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXhNSEI0SURFMWNIZ2lMQ0pzWVc1a2MyTmhjR1VpT2lJNGNIZ2dNVE53ZUNJc0luQnZjblJ5WVdsMElqb2lObkI0SURFd2NIZ2lmUT09XCIgZl91aF9mb250X2ZhbWlseT1cIjM5NFwiIGZfbGlua3NfZm9udF9mYW1pbHk9XCIzOTRcIiBmX3VoX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE15SXNJbXhoYm1SelkyRndaU0k2SWpFeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TVNKOVwiIGZfdWhfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIGZfbGlua3NfZm9udF9zaXplPVwiZXlKaGJHd2lPaUl4TXlJc0lteGhibVJ6WTJGd1pTSTZJakV5SWl3aWNHOXlkSEpoYVhRaU9pSXhNU0o5XCIgZl9saW5rc19mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS4zXCIgZl91Zl9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNeUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXlJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1TSjlcIiBmX3VmX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIxLjNcIiBsb2dvdXRfc2l6ZT1cIjEyXCIgbWVudV91Zl9ib3JkZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWRhcmstZ3JheSlcIiBtZW51X3VsX3NwYWNlPVwiZXlKaGJHd2lPaUk0SWl3aWJHRnVaSE5qWVhCbElqb2lOaUlzSW5CdmNuUnlZV2wwSWpvaU5DSjlcIiBtZW51X2doX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXhNSEI0SURFMWNIZ2lMQ0pzWVc1a2MyTmhjR1VpT2lJNGNIZ2dNVE53ZUNJc0luQnZjblJ5WVdsMElqb2lObkI0SURFd2NIZ2lmUT09XCIgc2hvd192ZXJzaW9uPVwiZ3Vlc3RcIiBmX2doX2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgbWVudV9naF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUpXCIgbWVudV9naF9ib3JkZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWRhcmstZ3JheSlcIiBmX2doX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE15SXNJbXhoYm1SelkyRndaU0k2SWpFeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TVNKOVwiIGZfZ2hfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIGZfYnRuMV9mb250X2ZhbWlseT1cIjM5NFwiIGZfYnRuMV9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNaUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXhJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1DSjlcIiBmX2J0bjFfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIGZfYnRuMV9mb250X3dlaWdodD1cIjcwMFwiIGZfYnRuMV9mb250X3RyYW5zZm9ybT1cInVwcGVyY2FzZVwiIG1lbnVfZ2NfYnRuMV9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUpXCIgbWVudV9nY19idG4xX2NvbG9yX2g9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIG1lbnVfZ2NfYnRuMV9iZ19jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIG1lbnVfZ2NfYnRuMV9iZ19jb2xvcl9oPVwidmFyKC0tdG9kYXktbmV3cy1hY2NlbnQpXCIgbWVudV9nY19idG4yX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBtZW51X2djX2J0bjJfY29sb3JfaD1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIGZfYnRuMl9mb250X2ZhbWlseT1cIjM5NFwiIGZfYnRuMl9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNaUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXhJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1DSjlcIiBmX2J0bjJfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIGZfYnRuMl9mb250X3RyYW5zZm9ybT1cInVwcGVyY2FzZVwiIGZfYnRuMl9mb250X3dlaWdodD1cIjcwMFwiIG1lbnVfZ2NfcGFkZD1cImV5SmhiR3dpT2lJeE1IQjRJREUxY0hnaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUk0Y0hnZ01UTndlQ0lzSW5CdmNuUnlZV2wwSWpvaU5IQjRJREV3Y0hnaWZRPT1cIiBtZW51X2djX2J0bjFfcGFkZD1cImV5SmhiR3dpT2lJMmNIZ2dNVEp3ZUNJc0lteGhibVJ6WTJGd1pTSTZJalZ3ZUNBeE1IQjRJaXdpY0c5eWRISmhhWFFpT2lJMGNIZ2dPSEI0SW4wPVwiIG1lbnVfZ2NfYnRuMl9zcGFjZT1cImV5SnNZVzVrYzJOaGNHVWlPaUl4TUNJc0luQnZjblJ5WVdsMElqb2lPQ0o5XCIgbWVudV93aWR0aD1cImV5SndiM0owY21GcGRDSTZJakUwTUNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakUyTUNKOVwiIG1lbnVfdWxfc2VwX3NwYWNlPVwiZXlKc1lXNWtjMk5oY0dVaU9pSTJJaXdpY0c5eWRISmhhWFFpT2lJMEluMD1cIl1bL3ZjX2NvbHVtbl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgZmxleF93aWR0aD1cImF1dG9cIiB0ZGNfY3NzPVwiZXlKaGJHd2lPbnNpY0dGa1pHbHVaeTF5YVdkb2RDSTZJakFpTENKa2FYTndiR0Y1SWpvaUluMTlcIl1bdGRtX2Jsb2NrX2J1dHRvbiBidXR0b25fdGV4dD1cIkdvdCBhIHRpcD8gQ2FsbCAoNzc3KSA2MjUtNzY0N1wiIGJ1dHRvbl9zaXplPVwidGRtLWJ0bi1sZ1wiIGJ1dHRvbl9kaXNwbGF5PVwiXCIgY29udGVudF9hbGlnbl9ob3Jpem9udGFsPVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIHRkc19idXR0b249XCJ0ZHNfYnV0dG9uNVwiIHRkc19idXR0b241LXRleHRfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlLXRyYW5zcGFyZW50KVwiIHRkc19idXR0b241LXRleHRfaG92ZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIHRkc19idXR0b241LWZfYnRuX3RleHRfZm9udF9mYW1pbHk9XCIzOTRcIiB0ZHNfYnV0dG9uNS1mX2J0bl90ZXh0X2ZvbnRfd2VpZ2h0PVwiNzAwXCIgdGRzX2J1dHRvbjUtZl9idG5fdGV4dF9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNeUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXlJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1TSjlcIiB0ZHNfYnV0dG9uNS1mX2J0bl90ZXh0X2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIxLjNcIiB0ZHNfYnV0dG9uNS1mX2J0bl90ZXh0X2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgYnV0dG9uX3VybD1cInRlbDooNzc3KSA2MjUtNzY0N1wiIHRkY19jc3M9XCJleUpoYkd3aU9uc2liV0Z5WjJsdUxXeGxablFpT2lJd0lpd2laR2x6Y0d4aGVTSTZJaUo5ZlE9PVwiXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVt2Y19yb3cgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWNHRmtaR2x1WnkxMGIzQWlPaUkyTlNJc0luQmhaR1JwYm1jdFltOTBkRzl0SWpvaU5qVWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0lteGhibVJ6WTJGd1pTSTZleUp3WVdSa2FXNW5MWFJ2Y0NJNklqVXdJaXdpY0dGa1pHbHVaeTFpYjNSMGIyMGlPaUkxTUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpYkdGdVpITmpZWEJsWDIxaGVGOTNhV1IwYUNJNk1URTBNQ3dpYkdGdVpITmpZWEJsWDIxcGJsOTNhV1IwYUNJNk1UQXhPU3dpY0c5eWRISmhhWFFpT25zaWNHRmtaR2x1WnkxMGIzQWlPaUkwTlNJc0luQmhaR1JwYm1jdFltOTBkRzl0SWpvaU5EVWlMQ0prYVhOd2JHRjVJam9pSW4wc0luQnZjblJ5WVdsMFgyMWhlRjkzYVdSMGFDSTZNVEF4T0N3aWNHOXlkSEpoYVhSZmJXbHVYM2RwWkhSb0lqbzNOamg5XCIgZmxleF9sYXlvdXQ9XCJyb3dcIiBmbGV4X3ZlcnRfYWxpZ249XCJjZW50ZXJcIiBnYXA9XCJleUpoYkd3aU9pSXhOU0lzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXdJaXdpY0c5eWRISmhhWFFpT2lJMUluMD1cIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS80XCJdW3RkbV9ibG9ja19wb3B1cCBidXR0b25fc2l6ZT1cInRkbS1idG4tbGdcIiBtb2RhbF9hbGlnbj1cImNlbnRlci1sZWZ0XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjE5XCIgYnRuX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIHRkc19idXR0b249XCJ0ZHNfYnV0dG9uMVwiIGJ1dHRvbl9pY29uX3NwYWNlPVwiZXlKaGJHd2lPakV3TENKd2IzSjBjbUZwZENJNklqZ2lmUT09XCIgYnV0dG9uX2ljb25fc2l6ZT1cImV5SmhiR3dpT2lJeU5DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpJeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl5TUNKOVwiIGJ0bl9kaXNwbGF5PVwiaW5saW5lXCIgdGRzX2J1dHRvbjEtYmFja2dyb3VuZF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUtdHJhbnNwYXJlbnQyKVwiIHRkc19idXR0b24xLWJvcmRlcl9yYWRpdXM9XCIxMDBcIiB0ZHNfYnV0dG9uMS1mX2J0bl90ZXh0X2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgdGRzX2J1dHRvbjEtZl9idG5fdGV4dF9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhNeUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRXlJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1TSjlcIiB0ZHNfYnV0dG9uMS1mX2J0bl90ZXh0X2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCIxLjNcIiB0ZHNfYnV0dG9uMS1mX2J0bl90ZXh0X2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgdGRzX2J1dHRvbjEtZl9idG5fdGV4dF9mb250X3dlaWdodD1cIjcwMFwiIHRkc19idXR0b24xLWJhY2tncm91bmRfaG92ZXJfY29sb3I9XCJyZ2JhKDI1NSwyNTUsMjU1LDApXCIgYnV0dG9uX3BhZGRpbmc9XCJleUpoYkd3aU9pSTNjSGdnTWpCd2VDQTVjSGdpTENKc1lXNWtjMk5oY0dVaU9pSTJjSGdnTVRod2VDQTNjSGdpTENKd2IzSjBjbUZwZENJNklqVndlQ0F4TW5CNElEWndlQ0o5XCIgdGRzX2J1dHRvbjEtdGV4dF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUpXCIgb3ZlcmxheV9iZz1cInJnYmEoMCwwLDAsMClcIiBtb2RhbF93aWR0aD1cIjEwMCVcIiB0ZHNfYnV0dG9uMS10ZXh0X2hvdmVyX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiB0cmlnZ19idG5fZW5hYmxlPVwieWVzXCIgbW9kYWxfaGVpZ2h0PVwiMTAwJVwiIGhlYWRlcl9wb3M9XCJvdmVyLWNvbnRlbnRcIiBhbGxfaGVhZF9ib3JkZXI9XCIwXCIgbW9kYWxfYm9yZGVyX3JhZGl1cz1cIjBcIiBtb2RhbF9zaGFkb3dfc2hhZG93X3NpemU9XCIwXCIgbW9kYWxfYmc9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWFjY2VudClcIiBib2R5X3BhZGQ9XCJleUpoYkd3aU9pSTFjSGdnTWpCd2VDSXNJbXhoYm1SelkyRndaU0k2SWpWd2VDQXhOWEI0SWl3aWNHOXlkSEpoYVhRaU9pSTFjSGdnTVRCd2VDSXNJbkJvYjI1bElqb2lOWEI0SURBaWZRPT1cIiBtb2RhbF90cmFuc2l0aW9uPVwic2xpZGVcIiBoZWFkX2ljb25fY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlLXRyYW5zcGFyZW50KVwiIGhlYWRfaWNvbl9jb2xvcl9oPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBoZWFkX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXlNQ0lzSW14aGJtUnpZMkZ3WlNJNklqRTFJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1DSXNJbkJvYjI1bElqb2lNVEFpZlE9PVwiIGhlYWRfaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPaUl4T0NJc0luQnZjblJ5WVdsMElqb2lNVFFpTENKc1lXNWtjMk5oY0dVaU9pSXhOaUlzSW5Cb2IyNWxJam9pTVRRaWZRPT1cIiBtb2RhbF9pZD1cInRkX21fNTI5NVwiIGJ1dHRvbl90ZXh0PVwiU3Vic2NyaWJlXCIgYnV0dG9uX3RkaWNvbj1cInRkLWljb24tbWFpbFwiIHBhZ2VfaWQ9XCIzNTYxXCIgYnV0dG9uX2ljb25fcG9zaXRpb249XCJpY29uLWJlZm9yZVwiIGljb25fYWxpZ249XCIxXCIgc2hvd19tb2RhbF9jb21wb3Nlcj1cInllc1wiIHNpdGVfc2Nyb2xsPVwieWVzXCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvMlwiXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25fdmVydD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIiBhbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgdGV4dF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3Mtd2hpdGUpXCIgZl90ZXh0X2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgZl90ZXh0X2ZvbnRfd2VpZ2h0PVwiNzAwXCIgZl90ZXh0X2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJM09DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpjeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUkxT0NKOVwiIGZfdGV4dF9mb250X3NwYWNpbmc9XCItNVwiIGZfdGV4dF9mb250X2xpbmVfaGVpZ2h0PVwiMS40XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFhSdmNDSTZJaTB4TUNJc0ltUnBjM0JzWVhraU9pSWlmWDA9XCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV9oZWlnaHQ9XCIxMDBcIiBtZWRpYV9zaXplX2ltYWdlX3dpZHRoPVwiMzAwXCIgaW1hZ2U9XCIzNzAwXCJdWy92Y19jb2x1bW5dW3ZjX2NvbHVtbiB3aWR0aD1cIjEvNFwiIGZsZXhfbGF5b3V0PVwicm93XCIgZmxleF9ob3Jpel9hbGlnbj1cImZsZXgtZW5kXCJdW3RkbV9ibG9ja19wb3B1cCBidXR0b25fc2l6ZT1cInRkbS1idG4tbGdcIiBtb2RhbF9hbGlnbj1cImNlbnRlci1yaWdodFwiIG1vZGFsX2lkPVwidGRfbV81Mjk0XCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaWJXRnlaMmx1TFdKdmRIUnZiU0k2SWpBaUxDSmthWE53YkdGNUlqb2lJbjE5XCIgcGFnZV9pZD1cIjM1NTdcIiBidG5fYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgdGRzX2J1dHRvbj1cInRkc19idXR0b24xXCIgYnV0dG9uX3RkaWNvbj1cInRkLWljb24tbWFnbmlmaWVyLWJpZy1yb3VuZGVkXCIgdGRzX2J1dHRvbjUtdGV4dF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3MtcHJvLXdoaXRlLXRyYW5zcGFyZW50KVwiIGJ1dHRvbl9pY29uX3NwYWNlPVwiZXlKaGJHd2lPakV3TENKd2IzSjBjbUZwZENJNklqZ2lmUT09XCIgYnV0dG9uX2ljb25fc2l6ZT1cImV5SmhiR3dpT2lJeU5DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpJeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl5TUNKOVwiIHRkc19idXR0b241LXRleHRfaG92ZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXByby13aGl0ZSlcIiBidXR0b25fdGV4dD1cIlNlYXJjaFwiIHRkc19idXR0b241LWZfYnRuX3RleHRfZm9udF9mYW1pbHk9XCIzOTRcIiB0ZHNfYnV0dG9uNS1mX2J0bl90ZXh0X2ZvbnRfc2l6ZT1cIjE0XCIgdGRzX2J1dHRvbjUtZl9idG5fdGV4dF9mb250X3dlaWdodD1cIjcwMFwiIHRkc19idXR0b241LWZfYnRuX3RleHRfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIHRkc19idXR0b241LWljb25fY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXByby13aGl0ZSlcIiB0ZHNfYnV0dG9uNS1mX2J0bl90ZXh0X2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgYnRuX2Rpc3BsYXk9XCJpbmxpbmVcIiB0ZHNfYnV0dG9uMS1iYWNrZ3JvdW5kX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZS10cmFuc3BhcmVudDIpXCIgdGRzX2J1dHRvbjEtYm9yZGVyX3JhZGl1cz1cIjEwMFwiIHRkc19idXR0b24xLWZfYnRuX3RleHRfZm9udF9mYW1pbHk9XCIzOTRcIiB0ZHNfYnV0dG9uMS1mX2J0bl90ZXh0X2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE15SXNJbXhoYm1SelkyRndaU0k2SWpFeUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TVNKOVwiIHRkc19idXR0b24xLWZfYnRuX3RleHRfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuM1wiIHRkc19idXR0b24xLWZfYnRuX3RleHRfZm9udF90cmFuc2Zvcm09XCJ1cHBlcmNhc2VcIiB0ZHNfYnV0dG9uMS1mX2J0bl90ZXh0X2ZvbnRfd2VpZ2h0PVwiNzAwXCIgdGRzX2J1dHRvbjEtYmFja2dyb3VuZF9ob3Zlcl9jb2xvcj1cInJnYmEoMjU1LDI1NSwyNTUsMClcIiBidXR0b25fcGFkZGluZz1cImV5SmhiR3dpT2lJM2NIZ2dNakJ3ZUNBNWNIZ2lMQ0pzWVc1a2MyTmhjR1VpT2lJMmNIZ2dNVGh3ZUNBM2NIZ2lMQ0p3YjNKMGNtRnBkQ0k2SWpWd2VDQXhNbkI0SURad2VDSjlcIiB0ZHNfYnV0dG9uMS10ZXh0X2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBpY29uX2FsaWduPVwiLTFcIiBvdmVybGF5X2JnPVwicmdiYSgwLDAsMCwwKVwiIG1vZGFsX3dpZHRoPVwiMTAwJVwiIHRkc19idXR0b24xLXRleHRfaG92ZXJfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIHRyaWdnX2J0bl9lbmFibGU9XCJ5ZXNcIiBtb2RhbF9oZWlnaHQ9XCIxMDAlXCIgaGVhZGVyX3Bvcz1cIm92ZXItY29udGVudFwiIGFsbF9oZWFkX2JvcmRlcj1cIjBcIiBtb2RhbF9ib3JkZXJfcmFkaXVzPVwiMFwiIG1vZGFsX3NoYWRvd19zaGFkb3dfc2l6ZT1cIjBcIiBtb2RhbF9iZz1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIGJvZHlfcGFkZD1cImV5SmhiR3dpT2lJMU1IQjRJREl3Y0hnaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUkwTUhCNElERTFjSGdpTENKd2IzSjBjbUZwZENJNklqTXdjSGdnTVRCd2VDSXNJbkJvYjI1bElqb2lNekJ3ZUNBd0luMD1cIiBtb2RhbF90cmFuc2l0aW9uPVwic2xpZGVcIiBoZWFkX2ljb25fY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlLXRyYW5zcGFyZW50KVwiIGhlYWRfaWNvbl9jb2xvcl9oPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBoZWFkX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXlNQ0lzSW14aGJtUnpZMkZ3WlNJNklqRTFJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE1DSXNJbkJvYjI1bElqb2lNVEFpZlE9PVwiIGhlYWRfaWNvbl9zaXplPVwiZXlKaGJHd2lPaUl4T0NJc0luQnZjblJ5WVdsMElqb2lNVFFpTENKc1lXNWtjMk5oY0dVaU9pSXhOaUlzSW5Cb2IyNWxJam9pTVRRaWZRPT1cIiBzaXRlX3Njcm9sbD1cInllc1wiXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVt2Y19yb3cgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVltRmphMmR5YjNWdVpDMWpiMnh2Y2lJNkluWmhjaWd0TFhSdlpHRjVMVzVsZDNNdFpHRnlheTFpWnlraUxDSmthWE53YkdGNUlqb2lJbjE5XCIgZ2FwPVwiZXlKaGJHd2lPaUl4TlNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakV3SWl3aWNHOXlkSEpoYVhRaU9pSTFJbjA9XCIgZnVsbF93aWR0aD1cInN0cmV0Y2hfcm93XCJdW3ZjX2NvbHVtbl1bdGRiX2hlYWRlcl9tZW51IG1haW5fc3ViX3RkaWNvbj1cInRkLWljb24tcmlnaHRcIiBzdWJfdGRpY29uPVwidGQtaWNvbi1yaWdodC1hcnJvd1wiIG1tX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1jZW50ZXJcIiBtb2R1bGVzX29uX3Jvd19yZWd1bGFyPVwiMjAlXCIgbW9kdWxlc19vbl9yb3dfY2F0cz1cIjI1JVwiIGltYWdlX3NpemU9XCJ0ZF8zMDB4MFwiIG1vZHVsZXNfY2F0ZWdvcnk9XCJpbWFnZVwiIHNob3dfZXhjZXJwdD1cIm5vbmVcIiBzaG93X2NvbT1cIm5vbmVcIiBzaG93X2RhdGU9XCJub25lXCIgc2hvd19hdXRob3I9XCJub25lXCIgbW1fc3ViX2FsaWduX2hvcml6PVwiY29udGVudC1ob3Jpei1yaWdodFwiIG1tX2VsZW1fYWxpZ25faG9yaXo9XCJjb250ZW50LWhvcml6LXJpZ2h0XCIgbWVudV9pZD1cIlwiIGZfZWxlbV9mb250X2ZhbWlseT1cIjM5NFwiIGZfZWxlbV9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXlOaUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqSXlJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE9DSjlcIiB0ZXh0X2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiB0ZHNfbWVudV9hY3RpdmUxLWxpbmVfY29sb3I9XCIjZmZmZmZmXCIgZWxlbV9wYWRkPVwiMFwiIGVsZW1fc3BhY2U9XCJleUpoYkd3aU9pSTBOU0lzSW14aGJtUnpZMkZ3WlNJNklqUXdJaXdpY0c5eWRISmhhWFFpT2lJek5TSjlcIiBhbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgdGRzX21lbnVfYWN0aXZlMS1saW5lX2FsaWdubWVudD1cIjEzXCIgZl9lbGVtX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCJleUpoYkd3aU9pSTNNSEI0SWl3aWJHRnVaSE5qWVhCbElqb2lOakJ3ZUNJc0luQnZjblJ5WVdsMElqb2lOVEJ3ZUNKOVwiIG1vcmU9XCJ5ZXNcIiBtYWluX3N1Yl9pY29uX3NpemU9XCJleUpoYkd3aU9pSXhOaUlzSW14aGJtUnpZMkZ3WlNJNklqRTFJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE5DSjlcIiBtYWluX3N1Yl9pY29uX3NwYWNlPVwiZXlKaGJHd2lPaUl4TkNJc0luQnZjblJ5WVdsMElqb2lNVElpZlE9PVwiIG1tX2FsaWduX3NjcmVlbj1cInllc1wiIG1tX3dpZHRoPVwiMTAwJVwiIG1tX2NvbnRlbnRfd2lkdGg9XCIxMDY4XCIgbW1fYmc9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWRhcmstYmcpXCIgbW1fc3ViY2F0c19iZz1cInJnYmEoMjU1LDI1NSwyNTUsMClcIiBtbV9ib3JkZXJfc2l6ZT1cIjBcIiBtbV9zaGFkb3dfc2hhZG93X3NpemU9XCIwXCIgbW1fcGFkZD1cImV5SmhiR3dpT2lJeU5YQjRJREFnTWpWd2VDQXlNSEI0SWl3aWJHRnVaSE5qWVhCbElqb2lNakJ3ZUNBeE5YQjRJREl3Y0hnaUxDSndiM0owY21GcGRDSTZJakUxY0hnZ01UQndlQ0o5XCIgbW1fc3ViX3BhZGQ9XCJleUpoYkd3aU9pSXlOWEI0SURJd2NIZ2dNQ0F3SWl3aWJHRnVaSE5qWVhCbElqb2lNakJ3ZUNBeE5YQjRJREFnTUNJc0luQnZjblJ5WVdsMElqb2lNVFZ3ZUNBeE1IQjRJREFnTUNKOVwiIG1tX2VsZW1fY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIG1tX2VsZW1fY29sb3JfYT1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIG1tX2VsZW1fYmc9XCJyZ2JhKDAsMCwwLDApXCIgbW1fZWxlbV9iZ19hPVwicmdiYSgwLDAsMCwwKVwiIG1tX2VsZW1fYm9yZGVyPVwiMFwiIG1tX2VsZW1fYm9yZGVyX2E9XCIwXCIgbW1fZWxlbV9wYWRkPVwiMFwiIGZfbW1fc3ViX2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgZl9tbV9zdWJfZm9udF9zaXplPVwiZXlKaGJHd2lPaUl4TkNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakV6SWl3aWNHOXlkSEpoYVhRaU9pSXhNaUo5XCIgZl9tbV9zdWJfZm9udF93ZWlnaHQ9XCI3MDBcIiBmX21tX3N1Yl9mb250X3RyYW5zZm9ybT1cInVwcGVyY2FzZVwiIGZfbW1fc3ViX2ZvbnRfbGluZV9oZWlnaHQ9XCJleUpoYkd3aU9pSXhMalFpTENKd2IzSjBjbUZwZENJNklqRXVNeUo5XCIgbW1fZWxlbV9zcGFjZT1cImV5SmhiR3dpT2lJeE1DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpraUxDSndiM0owY21GcGRDSTZJallpZlE9PVwiIG1tX3N1YmNhdHNfYm9yZGVyX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZS10cmFuc3BhcmVudDIpXCIgdGl0bGVfdHh0PVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiB0aXRsZV90eHRfaG92ZXI9XCJ2YXIoLS10b2RheS1uZXdzLWFjY2VudClcIiBtb2R1bGVzX2dhcD1cImV5SmhiR3dpT2lJeU1DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMUlpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TUNKOVwiIG1tX3N1Yl93aWR0aD1cImV5SmhiR3dpT2lJeE9EQWlMQ0p3YjNKMGNtRnBkQ0k2SWpFek1DSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMU1DSjlcIiBmX3RpdGxlX2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgZl90aXRsZV9mb250X3dlaWdodD1cIjcwMFwiIGZfdGl0bGVfZm9udF90cmFuc2Zvcm09XCJ1cHBlcmNhc2VcIiBmX3RpdGxlX2ZvbnRfc3BhY2luZz1cIi0wLjVcIiBmX3RpdGxlX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE5TSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMElpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TXlKOVwiIGZfdGl0bGVfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuMlwiIG1ldGFfcGFkZGluZz1cImV5SmhiR3dpT2lJeE0zQjRJREFnTUNJc0lteGhibVJ6WTJGd1pTSTZJakV3Y0hnZ01DQXdJaXdpY0c5eWRISmhhWFFpT2lJNGNIZ2dNQ0F3SW4wPVwiIHNob3dfY2F0PVwibm9uZVwiIGltYWdlX2hlaWdodD1cIjYwXCIgc2hvd19wYWdpbmF0aW9uPVwiZGlzYWJsZWRcIiBmX2VsZW1fZm9udF9zcGFjaW5nPVwiLTFcIiBmX21tX3N1Yl9mb250X3NwYWNpbmc9XCItMC41XCIgZXhjbF9wYWRkPVwiMCAwIDJweFwiIGV4Y2xfYmc9XCJyZ2JhKDAsMCwwLDApXCIgZXhjbF9jb2xvcj1cInZhcigtLXRvZGF5LW5ld3MtYWNjZW50KVwiIGZfZXhjbF9mb250X2ZhbWlseT1cIjM5NFwiIGZfZXhjbF9mb250X3dlaWdodD1cIjcwMFwiIGZfZXhjbF9mb250X3NpemU9XCJleUpoYkd3aU9pSXhOU0lzSW14aGJtUnpZMkZ3WlNJNklqRTBJaXdpY0c5eWRISmhhWFFpT2lJeE15SjlcIiBmX2V4Y2xfZm9udF9saW5lX2hlaWdodD1cIjEuMlwiIGZfZXhjbF9mb250X3NwYWNpbmc9XCItMC41XCIgZXhjbF90eHQ9XCJFeGNsdXNpdmU6XCIgZXhjbF9tYXJnaW49XCJleUpoYkd3aU9pSXdJRFp3ZUNBd0lEQWlMQ0pzWVc1a2MyTmhjR1VpT2lJd0lEVndlQ0F3SURBaUxDSndiM0owY21GcGRDSTZJakFnTkhCNElEQWdNQ0o5XCIgZl9leGNsX2ZvbnRfdHJhbnNmb3JtPVwidXBwZXJjYXNlXCIgc3ViX2JnX2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy1kYXJrLWJnKVwiIHNob3dfc3ViY2F0PVwieWVzXCIgc3ViX3RleHRfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmU9XCJ0ZHNfbWVudV9zdWJfYWN0aXZlMlwiIHRkc19tZW51X3N1Yl9hY3RpdmUyLWxpbmVfY29sb3I9XCJ2YXIoLS10b2RheS1uZXdzLXdoaXRlKVwiIHN1Yl9wYWRkPVwiZXlKaGJHd2lPaUk0Y0hnZ01DSXNJbkJ2Y25SeVlXbDBJam9pTW5CNElEQWlmUT09XCIgc3ViX2VsZW1fcGFkZD1cImV5SmhiR3dpT2lJeE1uQjRJREl3Y0hnaUxDSnNZVzVrYzJOaGNHVWlPaUkzY0hnZ01UVndlQ0lzSW5CdmNuUnlZV2wwSWpvaU9IQjRJREV3Y0hnaWZRPT1cIiBmX3N1Yl9lbGVtX2ZvbnRfZmFtaWx5PVwiMzk0XCIgZl9zdWJfZWxlbV9mb250X3dlaWdodD1cIjcwMFwiIGZfc3ViX2VsZW1fZm9udF90cmFuc2Zvcm09XCJ1cHBlcmNhc2VcIiBmX3N1Yl9lbGVtX2ZvbnRfc3BhY2luZz1cIi0wLjVcIiBmX3N1Yl9lbGVtX2ZvbnRfc2l6ZT1cImV5SmhiR3dpT2lJeE5TSXNJbXhoYm1SelkyRndaU0k2SWpFMElpd2ljRzl5ZEhKaGFYUWlPaUl4TXlKOVwiIGZfc3ViX2VsZW1fZm9udF9saW5lX2hlaWdodD1cIjEuMlwiIG1jMV90aXRsZV90YWc9XCJoMlwiXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVsvdGRjX3pvbmVdIiwidGRjX2hlYWRlcl9kZXNrdG9wX3N0aWNreSI6Ilt0ZGNfem9uZSB0eXBlPVwidGRjX2hlYWRlcl9kZXNrdG9wX3N0aWNreVwiIHNfdHJhbnNpdGlvbl90eXBlPVwiXCIgdGRjX2Nzcz1cImV5SmhiR3dpT25zaVpHbHpjR3hoZVNJNklpSjlmUT09XCIgaHNfdHJhbnNpdGlvbl90eXBlPVwiXCIgaHNfdHJhbnNpdGlvbl9lZmZlY3Q9XCJzbGlkZVwiIGhzX3N0aWNreV90eXBlPVwiXCJdW3ZjX3Jvd11bdmNfY29sdW1uXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVsvdGRjX3pvbmVdIiwidGRjX2hlYWRlcl9tb2JpbGUiOiJbdGRjX3pvbmUgdHlwZT1cInRkY19oZWFkZXJfbW9iaWxlXCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SmlZV05yWjNKdmRXNWtMV052Ykc5eUlqb2lkbUZ5S0MwdGRHOWtZWGt0Ym1WM2N5MWtZWEpyTFdKbktTSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIl1bdmNfcm93IGZsZXhfbGF5b3V0PVwiZXlKaGJHd2lPaUppYkc5amF5SXNJbkJvYjI1bElqb2ljbTkzSW4wPVwiIGZsZXhfdmVydF9hbGlnbj1cImV5SmhiR3dpT2lKbWJHVjRMWE4wWVhKMElpd2ljR2h2Ym1VaU9pSmpaVzUwWlhJaWZRPT1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKd1lXUmthVzVuTFhSdmNDSTZJallpTENKd1lXUmthVzVuTFdKdmRIUnZiU0k2SWpZaUxDSmlZV05yWjNKdmRXNWtMV052Ykc5eUlqb2lJMlptWm1abVppSXNJbVJwYzNCc1lYa2lPaUlpZlN3aWNHaHZibVZmYldGNFgzZHBaSFJvSWpvM05qZDlcIl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgZmxleF93aWR0aD1cImV5SndhRzl1WlNJNklqSTFKU0o5XCJdW3RkYl9tb2JpbGVfbWVudSBpbmxpbmU9XCJ5ZXNcIiBtZW51X2lkPVwiXCIgaWNvbl9jb2xvcj1cIiMxZTczYmVcIiBpY29uX3NpemU9XCJleUpoYkd3aU9qSTNMQ0p3YUc5dVpTSTZJakl5SW4wPVwiIHRkaWNvbj1cInRkLWljb24tbWVudS1tZWRpdW1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lMVEVpTENKdFlYSm5hVzR0YkdWbWRDSTZJaTB4TWlJc0ltUnBjM0JzWVhraU9pSWlmU3dpY0dodmJtVmZiV0Y0WDNkcFpIUm9Jam8zTmpkOVwiIGljb25fY29sb3JfaD1cIiMxZTczYmVcIl1bL3ZjX2NvbHVtbl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgZmxleF9ncm93PVwiZXlKaGJHd2lPaUprWldaaGRXeDBJaXdpY0dodmJtVWlPaUp2YmlKOVwiXVt0ZGJfaGVhZGVyX2xvZ28gYWxpZ25fdmVydD1cImNvbnRlbnQtdmVydC1jZW50ZXJcIiBhbGlnbl9ob3Jpej1cImNvbnRlbnQtaG9yaXotY2VudGVyXCIgZl90ZXh0X2ZvbnRfZmFtaWx5PVwiZXlKd2FHOXVaU0k2SWpNNU5DSjlcIiB0ZXh0X2NvbG9yPVwidmFyKC0tdG9kYXktbmV3cy13aGl0ZSlcIiBmX3RleHRfZm9udF93ZWlnaHQ9XCJleUp3YUc5dVpTSTZJamN3TUNKOVwiIGZfdGV4dF9mb250X3NwYWNpbmc9XCJleUp3YUc5dVpTSTZJaTB5SW4wPVwiIGZfdGV4dF9mb250X3NpemU9XCJleUp3YUc5dVpTSTZJakk0SW4wPVwiIG1lZGlhX3NpemVfaW1hZ2VfaGVpZ2h0PVwiMTAwXCIgbWVkaWFfc2l6ZV9pbWFnZV93aWR0aD1cIjMwMFwiIGljb25fc2l6ZT1cImV5SndhRzl1WlNJNklqRXdJbjA9XCIgdGRjX2Nzcz1cImV5SndhRzl1WlNJNmV5SmthWE53YkdGNUlqb2lJbjBzSW5Cb2IyNWxYMjFoZUY5M2FXUjBhQ0k2TnpZM2ZRPT1cIiBpbWFnZT1cIjM3MDBcIl1bL3ZjX2NvbHVtbl1bdmNfY29sdW1uIHdpZHRoPVwiMS8zXCIgZmxleF93aWR0aD1cImV5SndhRzl1WlNJNklqSTFKU0o5XCIgZmxleF9sYXlvdXQ9XCJleUpoYkd3aU9pSmliRzlqYXlJc0luQm9iMjVsSWpvaWNtOTNJbjA9XCIgZmxleF9ob3Jpel9hbGlnbj1cImV5SmhiR3dpT2lKbWJHVjRMWE4wWVhKMElpd2ljR2h2Ym1VaU9pSm1iR1Y0TFdWdVpDSjlcIl1bdGRiX21vYmlsZV9zZWFyY2ggaW5saW5lPVwieWVzXCIgdGRpY29uPVwidGQtaWNvbi1tYWduaWZpZXItYmlnLXJvdW5kZWRcIiBpY29uX2NvbG9yPVwiIzFlNzNiZVwiIGljb25fc2l6ZT1cImV5SmhiR3dpT2pJeUxDSndhRzl1WlNJNklqSXdJbjA9XCIgaWNvbl9wYWRkaW5nPVwiZXlKaGJHd2lPakl1TlN3aWNHaHZibVVpT2lJeUluMD1cIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKdFlYSm5hVzR0ZEc5d0lqb2lMVEVpTENKdFlYSm5hVzR0Y21sbmFIUWlPaUl0TVRFaUxDSmthWE53YkdGNUlqb2lJbjBzSW5Cb2IyNWxYMjFoZUY5M2FXUjBhQ0k2TnpZM2ZRPT1cIiBleGNsX2NvbG9yPVwiIzAwMDAwMFwiXVsvdmNfY29sdW1uXVsvdmNfcm93XVsvdGRjX3pvbmVdIiwidGRjX2hlYWRlcl9tb2JpbGVfc3RpY2t5IjoiW3RkY196b25lIHR5cGU9XCJ0ZGNfaGVhZGVyX21vYmlsZV9zdGlja3lcIiB0ZGNfY3NzPVwiZXlKd2FHOXVaU0k2ZXlKa2FYTndiR0Y1SWpvaUluMHNJbkJvYjI1bFgyMWhlRjkzYVdSMGFDSTZOelkzZlE9PVwiIG1zX3RyYW5zaXRpb25fZWZmZWN0PVwiZXlKaGJHd2lPaUp2Y0dGamFYUjVJaXdpY0dodmJtVWlPaUp6Ykdsa1pTSjlcIiBtc19zdGlja3lfdHlwZT1cIlwiXVt2Y19yb3ddW3ZjX2NvbHVtbl1bL3ZjX2NvbHVtbl1bL3ZjX3Jvd11bL3RkY196b25lXSIsInRkY19pc19oZWFkZXJfc3RpY2t5IjpmYWxzZSwidGRjX2lzX21vYmlsZV9oZWFkZXJfc3RpY2t5IjpmYWxzZX0= - [Tag Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/tag-template-today-news-pro/) - HomeSample Page Sample Page Title International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి..... July 12, 2026 Jayashankar Bhupalapalli పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని... - [Search Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/search-template-today-news-pro/) - HomeSample Page Search results: Sample Page Title International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి..... July 12, 2026 Jayashankar Bhupalapalli పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ - [Date Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/date-template-today-news-pro/) - HomeSample Page Sample Page Title International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి..... July 12, 2026 Jayashankar Bhupalapalli పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని... - [Author Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/author-template-today-news-pro/) - HomeSample Page Sample Page Title Sample author description twitterpinterestfacebookyoutube www.sample-website.com International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు మన భారత్, టెక్నాలజీ డెస్క్: ప్రతిభకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించింది భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బాలిక మానా జంపాలా. ప్రస్తుతం - [Category Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/category-template-today-news-pro/) - HomeSample Page Sample Page Title Sample Category ISample Category IISample Category IIISample Category IV International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు మన భారత్, టెక్నాలజీ డెస్క్: ప్రతిభకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించింది భారత సంతతికి చెందిన 12 ఏళ్ల - [404 Template - Today News PRO](https://manabharath.com/tdb_templates/404-template-today-news-pro/) - HomeSample Page Nothing found! It seems we can’t find what you’re looking for. Perhaps searching can help. Type in your search query... International 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి..... July 12, 2026 Jayashankar Bhupalapalli పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న ## Categories - [Uncategorized](https://manabharath.com/category/telangana/uncategorized/) - [Featured](https://manabharath.com/category/featured/) - Featured posts - [Adilabad](https://manabharath.com/category/adilabad/) - [Narayanpet](https://manabharath.com/category/narayanpet/) - [Telangana](https://manabharath.com/category/telangana/) - [Asifabad](https://manabharath.com/category/asifabad/) - [Mahabubnagar](https://manabharath.com/category/mahabubnagar/) - [Karnool](https://manabharath.com/category/karnool/) - [Anaravathi](https://manabharath.com/category/anaravathi/) - [Anaravarhi](https://manabharath.com/category/anaravarhi/) - [Nalgonda](https://manabharath.com/category/nalgonda/) - [Sangareddy](https://manabharath.com/category/sangareddy/) - [Badradri kothagudem](https://manabharath.com/category/badradri-kothagudem/) - [Janagama](https://manabharath.com/category/janagama/) - [Ranga reddy](https://manabharath.com/category/ranga-reddy/) - [Warangal](https://manabharath.com/category/warangal/) - [Nagar karnool](https://manabharath.com/category/nagar-karnool/) - [Amaravathi](https://manabharath.com/category/amaravathi/) - [భక్తి](https://manabharath.com/category/భక్తి/) - [Thirumala](https://manabharath.com/category/భక్తి/thirumala/) - [Srishailam](https://manabharath.com/category/srishailam/) - [Wanaparthi](https://manabharath.com/category/wanaparthi/) - [Hyderabad](https://manabharath.com/category/hyderabad/) - [Bodhan](https://manabharath.com/category/bodhan/) - [Siddipet](https://manabharath.com/category/siddipet/) - [Medhak](https://manabharath.com/category/medhak/) - [New delhi](https://manabharath.com/category/new-delhi/) - [Kama Reddy](https://manabharath.com/category/kama-reddy/) - [Yadhadri](https://manabharath.com/category/yadhadri/) - [Karimnagar](https://manabharath.com/category/karimnagar/) - [Kadapa](https://manabharath.com/category/kadapa/) - [Khammam](https://manabharath.com/category/khammam/) - [Birthday day](https://manabharath.com/category/birthday-day/) - [Nizamabad](https://manabharath.com/category/nizamabad/) - [Manchirayla](https://manabharath.com/category/manchirayla-2/) - [Karnataka](https://manabharath.com/category/karnataka/) - [Alluri sitharama](https://manabharath.com/category/alluri-sitharama/) - [Rajanna sirisilla](https://manabharath.com/category/rajanna-sirisilla/) - [Vikarabad](https://manabharath.com/category/vikarabad/) - [Jublihills](https://manabharath.com/category/jublihills/) - [Mumbai](https://manabharath.com/category/mumbai/) - [Helth](https://manabharath.com/category/helth/) - [Bhihar](https://manabharath.com/category/bhihar/) - [Suryapeta](https://manabharath.com/category/suryapeta/) - [Vishakapatnam](https://manabharath.com/category/vishakapatnam/) - [Mulugu](https://manabharath.com/category/mulugu/) - [Guntur](https://manabharath.com/category/guntur/) - [National](https://manabharath.com/category/national/) - [నేటి రాశీపలాలు](https://manabharath.com/category/నేటి-రాశీపలాలు/) - [Movies](https://manabharath.com/category/movies/) - [Rajkot](https://manabharath.com/category/rajkot/) - [Japan](https://manabharath.com/category/japan/) - [Astrology](https://manabharath.com/category/astrology/) - [Hanumakonda](https://manabharath.com/category/hanumakonda/) - [Jayashankar Bhupalapalli](https://manabharath.com/category/jayashankar-bhupalapalli/) - [Mahabubabad](https://manabharath.com/category/mahabubabad/) - [Nirmal](https://manabharath.com/category/nirmal/) - [Srikalahasti](https://manabharath.com/category/srikalahasti/) - [Puttaparthi](https://manabharath.com/category/puttaparthi/) - [Gujarathi](https://manabharath.com/category/gujarathi/) - [Bengal](https://manabharath.com/category/bengal/) - [Sports](https://manabharath.com/category/sports/) - [Andhra Pradesh](https://manabharath.com/category/andhra-pradesh/) - [Bainsa](https://manabharath.com/category/bainsa/) - [Uthara Pradesh](https://manabharath.com/category/uthara-pradesh/) - [Kodangal](https://manabharath.com/category/kodangal/) - [Global Economy](https://manabharath.com/category/global-economy/) - [Kerala](https://manabharath.com/category/kerala/) - [Sirisilla](https://manabharath.com/category/sirisilla/) - [Maharashta](https://manabharath.com/category/maharashta/) - [Pudducheri](https://manabharath.com/category/pudducheri/) - [Haryana](https://manabharath.com/category/haryana/) - [Jobs](https://manabharath.com/category/jobs/) - [Rajasthan](https://manabharath.com/category/rajasthan/) - [Meghalaya](https://manabharath.com/category/meghalaya/) - [Maharashtra](https://manabharath.com/category/maharashtra/) - [International](https://manabharath.com/category/international/) - [Nepal](https://manabharath.com/category/nepal/) - [Finland](https://manabharath.com/category/finland/) - [Singapur](https://manabharath.com/category/singapur/) - [USA America](https://manabharath.com/category/usa-america/) - [Education](https://manabharath.com/category/education/) - [India](https://manabharath.com/category/india/) - [Chennai](https://manabharath.com/category/chennai/) - [Assam](https://manabharath.com/category/assam/) - [Jadcharla](https://manabharath.com/category/jadcharla/) - [Gujarat](https://manabharath.com/category/gujarat/) - [Vijayanagaram](https://manabharath.com/category/vijayanagaram/) - [Tamilnadu](https://manabharath.com/category/tamilnadu/) ## Tags - [manabharat](https://manabharath.com/tag/manabharat/) - [pdsu dharna](https://manabharath.com/tag/pdsu-dharna/) - [rtc news](https://manabharath.com/tag/rtc-news/) - [narayanpet news](https://manabharath.com/tag/narayanpet-news/) - [Ktr/brs/leader](https://manabharath.com/tag/ktr-brs-leader/) - [Obc chairman krushnaiha](https://manabharath.com/tag/obc-chairman-krushnaiha/) - [Cm Revanth Reddy/government Telangana](https://manabharath.com/tag/cm-revanth-reddy-government-telangana/) - [Cm Revanth Reddy/government of telangana](https://manabharath.com/tag/cm-revanth-reddy-government-of-telangana/) - [Jublihills/by-election/information](https://manabharath.com/tag/jublihills-by-election-information/) - [Education information/government schools](https://manabharath.com/tag/education-information-government-schools/) - [Mahalaxmi/puja](https://manabharath.com/tag/mahalaxmi-puja/) - [Jublihills/by-election information/telangana](https://manabharath.com/tag/jublihills-by-election-information-telangana/) - [Crime news](https://manabharath.com/tag/crime-news/) - [Kcr/ex chief minister/telangana](https://manabharath.com/tag/kcr-ex-chief-minister-telangana/) - [Entertainment/exam details/telangana](https://manabharath.com/tag/entertainment-exam-details-telangana/) - [Maltiparpas workers strike/kagaznagar](https://manabharath.com/tag/maltiparpas-workers-strike-kagaznagar/) - [Sp blood donation/ social work](https://manabharath.com/tag/sp-blood-donation-social-work/) - [Education/development](https://manabharath.com/tag/education-development/) - [Airport/Adilabad](https://manabharath.com/tag/airport-adilabad/) - [Karnool/bus/exident](https://manabharath.com/tag/karnool-bus-exident/) - [Police station/tamsi/rayly](https://manabharath.com/tag/police-station-tamsi-rayly/) - [mlaAniljadhav/boath](https://manabharath.com/tag/mlaaniljadhav-boath/) - [Jagruti pondation/kavitha/adb/ranginenisrinivas](https://manabharath.com/tag/jagruti-pondation-kavitha-adb-ranginenisrinivas/) - [Jublihills by-election information/pracharam](https://manabharath.com/tag/jublihills-by-election-information-pracharam/) - [Central minister/nirmala Sitharaman/amaravati](https://manabharath.com/tag/central-minister-nirmala-sitharaman-amaravati/) - [E-panchayathi/janaral body](https://manabharath.com/tag/e-panchayathi-janaral-body/) - [Badradri kothagudem sp/crime report](https://manabharath.com/tag/badradri-kothagudem-sp-crime-report/) - [Janagam/cci/lonching/collector](https://manabharath.com/tag/janagam-cci-lonching-collector/) - [Adilabad District farmars problems](https://manabharath.com/tag/adilabad-district-farmars-problems/) - [Rangareddy/crime/news](https://manabharath.com/tag/rangareddy-crime-news/) - [Minister damodhara/serias/matter](https://manabharath.com/tag/minister-damodhara-serias-matter/) - [Ktr brs leader/target speech cm Revanth Reddy](https://manabharath.com/tag/ktr-brs-leader-target-speech-cm-revanth-reddy/) - [Ap/education/information](https://manabharath.com/tag/ap-education-information/) - [Srishailam/temple/story](https://manabharath.com/tag/srishailam-temple-story/) - [Kurumurthi/temple/visit/minister/vakiti srihari](https://manabharath.com/tag/kurumurthi-temple-visit-minister-vakiti-srihari/) - [Mla/boath/Anil Jadhav/auto union/problems](https://manabharath.com/tag/mla-boath-anil-jadhav-auto-union-problems/) - [Crime news/bodh](https://manabharath.com/tag/crime-news-bodh/) - [/bodhan](https://manabharath.com/tag/bodhan/) - [Siddipet /cci/details](https://manabharath.com/tag/siddipet-cci-details/) - [Bus exident/medhak](https://manabharath.com/tag/bus-exident-medhak/) - [Minister telangana/thummala](https://manabharath.com/tag/minister-telangana-thummala/) - [Minister/laxman/telangana](https://manabharath.com/tag/minister-laxman-telangana/) - [Minister uttamkumar reddy/telangana](https://manabharath.com/tag/minister-uttamkumar-reddy-telangana/) - [Gold price/india](https://manabharath.com/tag/gold-price-india/) - [Farmars problems/telangana](https://manabharath.com/tag/farmars-problems-telangana/) - [Helth supervaijar/tamsi](https://manabharath.com/tag/helth-supervaijar-tamsi/) - [Tamsi/matthadi/story](https://manabharath.com/tag/tamsi-matthadi-story/) - [Library/visiting/mallepula narsaiha](https://manabharath.com/tag/library-visiting-mallepula-narsaiha/) - [School visit/ad. collector](https://manabharath.com/tag/school-visit-ad-collector/) - [Citu mahasabha](https://manabharath.com/tag/citu-mahasabha/) - [Central minister/Kishan Reddy/jublihills by-election](https://manabharath.com/tag/central-minister-kishan-reddy-jublihills-by-election/) - [Crime news/deshidhar](https://manabharath.com/tag/crime-news-deshidhar/) - [Government school children problems](https://manabharath.com/tag/government-school-children-problems/) - [Adilabad rural ci panidhar/attend chandil raly](https://manabharath.com/tag/adilabad-rural-ci-panidhar-attend-chandil-raly/) - [Telecom seva](https://manabharath.com/tag/telecom-seva/) - [Petrol pump/parading/water in desil/car strok](https://manabharath.com/tag/petrol-pump-parading-water-in-desil-car-strok/) - [Telangana/heavy rain/cut the road/very problems](https://manabharath.com/tag/telangana-heavy-rain-cut-the-road-very-problems/) - [Red alert/cm Revanth Reddy/meating](https://manabharath.com/tag/red-alert-cm-revanth-reddy-meating/) - [Kavitha/jaguruthi](https://manabharath.com/tag/kavitha-jaguruthi/) - [precident](https://manabharath.com/tag/precident/) - [Telangana Overseas Scholarship](https://manabharath.com/tag/telangana-overseas-scholarship/) - [Bhatti Vikramarka](https://manabharath.com/tag/bhatti-vikramarka/) - [Telangana Government](https://manabharath.com/tag/telangana-government/) - [Scholarship Dues](https://manabharath.com/tag/scholarship-dues/) - [Good News for Students](https://manabharath.com/tag/good-news-for-students/) - [Overseas Education Scheme](https://manabharath.com/tag/overseas-education-scheme/) - [SC ST BC OC Minority Student](https://manabharath.com/tag/sc-st-bc-oc-minority-student/) - [Cyclone Monsoon](https://manabharath.com/tag/cyclone-monsoon/) - [Hyderabad Rains](https://manabharath.com/tag/hyderabad-rains/) - [Telangana Red Alert](https://manabharath.com/tag/telangana-red-alert/) - [Meteorological Department Warning](https://manabharath.com/tag/meteorological-department-warning/) - [Heavy Rains](https://manabharath.com/tag/heavy-rains/) - [Mulugu](https://manabharath.com/tag/mulugu/) - [Khammam](https://manabharath.com/tag/khammam/) - [Bhadradri Kothagudem](https://manabharath.com/tag/bhadradri-kothagudem/) - [Warangal](https://manabharath.com/tag/warangal/) - [Hanumakonda](https://manabharath.com/tag/hanumakonda/) - [Telangana Weather](https://manabharath.com/tag/telangana-weather/) - [Hyderabad Rain News](https://manabharath.com/tag/hyderabad-rain-news/) - [Telangana Weather Alert.](https://manabharath.com/tag/telangana-weather-alert/) - [CM Revanth Reddy](https://manabharath.com/tag/cm-revanth-reddy/) - [Film Workers](https://manabharath.com/tag/film-workers/) - [Film Industry](https://manabharath.com/tag/film-industry/) - [Future City](https://manabharath.com/tag/future-city/) - [Cinema Fighters](https://manabharath.com/tag/cinema-fighters/) - [Cine Karmika Bhavan](https://manabharath.com/tag/cine-karmika-bhavan/) - [Telangana Cinema News](https://manabharath.com/tag/telangana-cinema-news/) - [Revanth Reddy Film Industry Support](https://manabharath.com/tag/revanth-reddy-film-industry-support/) - [Telangana CM News](https://manabharath.com/tag/telangana-cm-news/) - [Telugu Film Workers.](https://manabharath.com/tag/telugu-film-workers/) - [Telangana Local News](https://manabharath.com/tag/telangana-local-news/) - [Police Martyrs Day](https://manabharath.com/tag/police-martyrs-day/) - [Narsapur Auto Rally](https://manabharath.com/tag/narsapur-auto-rally/) - [Medak District News](https://manabharath.com/tag/medak-district-news/) - [Police Department Program](https://manabharath.com/tag/police-department-program/) - [Tribute to Martyrs](https://manabharath.com/tag/tribute-to-martyrs/) - [Telangana Police Martyrs Day](https://manabharath.com/tag/telangana-police-martyrs-day/) - [Medak Narsapur Rally](https://manabharath.com/tag/medak-narsapur-rally/) - [CI John Reddy](https://manabharath.com/tag/ci-john-reddy/) - [manabharath  Latest News](https://manabharath.com/tag/manabharath-latest-news/) - [Medak News](https://manabharath.com/tag/medak-news/) - [Ramayampet Revenue Office](https://manabharath.com/tag/ramayampet-revenue-office/) - [RTO Ramadevi](https://manabharath.com/tag/rto-ramadevi/) - [Tahsildar Rajnikumari](https://manabharath.com/tag/tahsildar-rajnikumari/) - [Bhubharati Revenue Conference](https://manabharath.com/tag/bhubharati-revenue-conference/) - [Pending Applications](https://manabharath.com/tag/pending-applications/) - [Telangana Revenue Department](https://manabharath.com/tag/telangana-revenue-department/) - [Medak Latest News](https://manabharath.com/tag/medak-latest-news/) - [Ramayampet Tahsildar.](https://manabharath.com/tag/ramayampet-tahsildar/) - [Medak rain](https://manabharath.com/tag/medak-rain/) - [Narsapur heavy rain](https://manabharath.com/tag/narsapur-heavy-rain/) - [paddy farmers' loss](https://manabharath.com/tag/paddy-farmers-loss/) - [farmers' grief](https://manabharath.com/tag/farmers-grief/) - [crop losses Medak](https://manabharath.com/tag/crop-losses-medak/) - [Narsapur Municipality news.](https://manabharath.com/tag/narsapur-municipality-news/) - [Veera Brahmendra Swamy's house](https://manabharath.com/tag/veera-brahmendra-swamys-house/) - [Kadapa Brahmamgari Matham](https://manabharath.com/tag/kadapa-brahmamgari-matham/) - [Minister Lokesh](https://manabharath.com/tag/minister-lokesh/) - [cultural heritage](https://manabharath.com/tag/cultural-heritage/) - [restoration of Brahmamgari's house](https://manabharath.com/tag/restoration-of-brahmamgaris-house/) - [AP latest news](https://manabharath.com/tag/ap-latest-news/) - [Kadapa district news](https://manabharath.com/tag/kadapa-district-news/) - [Komuram Bheem Asifabad news](https://manabharath.com/tag/komuram-bheem-asifabad-news/) - [Bejjur Gudumba raids](https://manabharath.com/tag/bejjur-gudumba-raids/) - [Lambadiguda village](https://manabharath.com/tag/lambadiguda-village/) - [police blitz raids](https://manabharath.com/tag/police-blitz-raids/) - [Kautala CI Santosh Kumar](https://manabharath.com/tag/kautala-ci-santosh-kumar/) - [Gudumba liquor seized](https://manabharath.com/tag/gudumba-liquor-seized/) - [Asifabad latest news](https://manabharath.com/tag/asifabad-latest-news/) - [cyber crime warning](https://manabharath.com/tag/cyber-crime-warning/) - [Jubilee Hills by-elections](https://manabharath.com/tag/jubilee-hills-by-elections/) - [Naveen Yadav Congress candidate](https://manabharath.com/tag/naveen-yadav-congress-candidate/) - [Whip Adi Srinivas campaign](https://manabharath.com/tag/whip-adi-srinivas-campaign/) - [Mustabad Congress Party](https://manabharath.com/tag/mustabad-congress-party/) - [Erragadda division election campaign](https://manabharath.com/tag/erragadda-division-election-campaign/) - [Sircilla Mahender Reddy](https://manabharath.com/tag/sircilla-mahender-reddy/) - [Telangana politics](https://manabharath.com/tag/telangana-politics/) - [Congress](https://manabharath.com/tag/congress/) - [Cyclone Montha](https://manabharath.com/tag/cyclone-montha/) - [Khammam rains](https://manabharath.com/tag/khammam-rains/) - [overflowing streams](https://manabharath.com/tag/overflowing-streams/) - [Guguloth Bhau Singh Naik warning](https://manabharath.com/tag/guguloth-bhau-singh-naik-warning/) - [people alert](https://manabharath.com/tag/people-alert/) - [cyclone latest news](https://manabharath.com/tag/cyclone-latest-news/) - [Khammam district rains](https://manabharath.com/tag/khammam-district-rains/) - [Sreedhan's birthday](https://manabharath.com/tag/sreedhans-birthday/) - [first birthday celebrations](https://manabharath.com/tag/first-birthday-celebrations/) - [birthday wishes](https://manabharath.com/tag/birthday-wishes/) - [birthday celebration news](https://manabharath.com/tag/birthday-celebration-news/) - [birthday article in Telugu.](https://manabharath.com/tag/birthday-article-in-telugu/) - [CCotton purchase](https://manabharath.com/tag/ccotton-purchase/) - [farmers' problems](https://manabharath.com/tag/farmers-problems/) - [Bhuma Reddy's comments](https://manabharath.com/tag/bhuma-reddys-comments/) - [CCI moisture content](https://manabharath.com/tag/cci-moisture-content/) - [Tamsi farmers' dharna](https://manabharath.com/tag/tamsi-farmers-dharna/) - [Kisan Sangh](https://manabharath.com/tag/kisan-sangh/) - [Telangana farmer news](https://manabharath.com/tag/telangana-farmer-news/) - [cotton market news](https://manabharath.com/tag/cotton-market-news/) - [NSS Camp](https://manabharath.com/tag/nss-camp/) - [Wamannagar Village](https://manabharath.com/tag/wamannagar-village/) - [Government Junior College](https://manabharath.com/tag/government-junior-college/) - [NSS Unit Programs](https://manabharath.com/tag/nss-unit-programs/) - [Student Service Programs](https://manabharath.com/tag/student-service-programs/) - [Social Service](https://manabharath.com/tag/social-service/) - [NSS Special Camp 2025](https://manabharath.com/tag/nss-special-camp-2025/) - [Adilabad News](https://manabharath.com/tag/adilabad-news/) - [Azharuddin Minister's oath taking](https://manabharath.com/tag/azharuddin-ministers-oath-taking/) - [Revanth Reddy Cabinet](https://manabharath.com/tag/revanth-reddy-cabinet/) - [Jubilee Hills By-election](https://manabharath.com/tag/jubilee-hills-by-election/) - [Minority Welfare Department](https://manabharath.com/tag/minority-welfare-department/) - [Congress Government Telangana](https://manabharath.com/tag/congress-government-telangana/) - [Governor Jist Dev Verma](https://manabharath.com/tag/governor-jist-dev-verma/) - [Telangana Latest News](https://manabharath.com/tag/telangana-latest-news/) - [Lambada MLAs](https://manabharath.com/tag/lambada-mlas/) - [Tribal Student Association](https://manabharath.com/tag/tribal-student-association/) - [Nizamabad news](https://manabharath.com/tag/nizamabad-news/) - [Telangana cabinet expansion](https://manabharath.com/tag/telangana-cabinet-expansion/) - [Lambada community](https://manabharath.com/tag/lambada-community/) - [Soyam Baburao](https://manabharath.com/tag/soyam-baburao/) - [Tellam Venkat Rao](https://manabharath.com/tag/tellam-venkat-rao/) - [ST list](https://manabharath.com/tag/st-list/) - [Congress government](https://manabharath.com/tag/congress-government/) - [tribal movement.](https://manabharath.com/tag/tribal-movement/) - [Pata Pochamma temple theft](https://manabharath.com/tag/pata-pochamma-temple-theft/) - [Talamadugu police](https://manabharath.com/tag/talamadugu-police/) - [accused Lachiram arrested](https://manabharath.com/tag/accused-lachiram-arrested/) - [Tamsi Durga Mata temple](https://manabharath.com/tag/tamsi-durga-mata-temple/) - [temple theft case](https://manabharath.com/tag/temple-theft-case/) - [police action](https://manabharath.com/tag/police-action/) - [Adilabad crime news](https://manabharath.com/tag/adilabad-crime-news/) - [Kishan Reddy](https://manabharath.com/tag/kishan-reddy/) - [Mahesh Kumar Goud](https://manabharath.com/tag/mahesh-kumar-goud/) - [Azharuddin](https://manabharath.com/tag/azharuddin/) - [TPCC](https://manabharath.com/tag/tpcc/) - [Telangana Congress](https://manabharath.com/tag/telangana-congress/) - [BJP](https://manabharath.com/tag/bjp/) - [ministerial post](https://manabharath.com/tag/ministerial-post/) - [Hyderabad politics](https://manabharath.com/tag/hyderabad-politics/) - [minority leaders](https://manabharath.com/tag/minority-leaders/) - [Telangana latest political news.](https://manabharath.com/tag/telangana-latest-political-news/) - [Sudarshan Reddy](https://manabharath.com/tag/sudarshan-reddy/) - [Government Advisor](https://manabharath.com/tag/government-advisor/) - [Six Guarantees](https://manabharath.com/tag/six-guarantees/) - [Prem Sagar Rao](https://manabharath.com/tag/prem-sagar-rao/) - [Civil Supply Corporation](https://manabharath.com/tag/civil-supply-corporation/) - [#MedakCollector #PaddyProcurement #RahulRajIAS #Shivampet #TelanganaAgriculture #FarmersSupport #MSP #GovernmentProcurement #TelanganaNews](https://manabharath.com/tag/medakcollector-paddyprocurement-rahulrajias-shivampet-telanganaagriculture-farmerssupport-msp-governmentprocurement-telangananews/) - [#TandurPolice #2KRunForUnity #SardarVallabhbhaiPatelJayanti #MancherialDistrict #NationalUnity #RunForUnity #TelanganaPolice #Patriotism #SocialHarmony #BharatSamachaar](https://manabharath.com/tag/tandurpolice-2krunforunity-sardarvallabhbhaipateljayanti-mancherialdistrict-nationalunity-runforunity-telanganapolice-patriotism-socialharmony-bharatsamachaar/) - [#GITAMUniversity #HalloweenCelebration #ShadowsAndSilhouettes #GITAMHyderabad #CampusFest #StudentLife #CosplayEvent #DJNight #ArtAndCulture #TelanganaEvents](https://manabharath.com/tag/gitamuniversity-halloweencelebration-shadowsandsilhouettes-gitamhyderabad-campusfest-studentlife-cosplayevent-djnight-artandculture-telanganaevents/) - [#Telangana #CMRevanthReddy #MonthaCyclone #WarangalFloods #ReliefMeasures #DisasterManagement #TelanganaNews](https://manabharath.com/tag/telangana-cmrevanthreddy-monthacyclone-warangalfloods-reliefmeasures-disastermanagement-telangananews/) - [Warangal tanks](https://manabharath.com/tag/warangal-tanks/) - [canal encroachment](https://manabharath.com/tag/canal-encroachment/) - [Warangal Smart City](https://manabharath.com/tag/warangal-smart-city/) - [flood management](https://manabharath.com/tag/flood-management/) - [Irrigation Department](https://manabharath.com/tag/irrigation-department/) - [Warangal news](https://manabharath.com/tag/warangal-news/) - [removal of encroachments](https://manabharath.com/tag/removal-of-encroachments/) - [Revanth Reddy gave warning...](https://manabharath.com/tag/revanth-reddy-gave-warning/) - [Karnataka beggar news](https://manabharath.com/tag/karnataka-beggar-news/) - [treasure in the garbage](https://manabharath.com/tag/treasure-in-the-garbage/) - [mental health woman money](https://manabharath.com/tag/mental-health-woman-money/) - [viral news](https://manabharath.com/tag/viral-news/) - [notes near the beggar](https://manabharath.com/tag/notes-near-the-beggar/) - [latest Karnataka news.](https://manabharath.com/tag/latest-karnataka-news/) - [Nizamabad Police Commissioner Sai Chaitanya](https://manabharath.com/tag/nizamabad-police-commissioner-sai-chaitanya/) - [Police Flag Day Nizamabad](https://manabharath.com/tag/police-flag-day-nizamabad/) - [Candlelight Rally](https://manabharath.com/tag/candlelight-rally/) - [Telangana Police News](https://manabharath.com/tag/telangana-police-news/) - [Martyrs' Stupa](https://manabharath.com/tag/martyrs-stupa/) - [Police Martyrs Memorial.](https://manabharath.com/tag/police-martyrs-memorial/) - [Collector P. Praveenya](https://manabharath.com/tag/collector-p-praveenya/) - [Sangareddy agriculture](https://manabharath.com/tag/sangareddy-agriculture/) - [organic farming](https://manabharath.com/tag/organic-farming/) - [importance of ancient crops](https://manabharath.com/tag/importance-of-ancient-crops/) - [Krishi Sakhi program](https://manabharath.com/tag/krishi-sakhi-program/) - [Jharsangam agriculture news](https://manabharath.com/tag/jharsangam-agriculture-news/) - [Telangana organic farming](https://manabharath.com/tag/telangana-organic-farming/) - [sustainable farming practices.](https://manabharath.com/tag/sustainable-farming-practices/) - [Medak District Collector Rahul Raj](https://manabharath.com/tag/medak-district-collector-rahul-raj/) - [eradication of child marriage](https://manabharath.com/tag/eradication-of-child-marriage/) - [child marriage awareness Telangana](https://manabharath.com/tag/child-marriage-awareness-telangana/) - [WDCW Shivvampet program](https://manabharath.com/tag/wdcw-shivvampet-program/) - [eradication of child labor](https://manabharath.com/tag/eradication-of-child-labor/) - [ICDS activities](https://manabharath.com/tag/icds-activities/) - [Telangana social welfare news](https://manabharath.com/tag/telangana-social-welfare-news/) - [Bodhan RTC depot](https://manabharath.com/tag/bodhan-rtc-depot/) - [Telangana RTC cashless ticketing](https://manabharath.com/tag/telangana-rtc-cashless-ticketing/) - [UPI bus ticket payment](https://manabharath.com/tag/upi-bus-ticket-payment/) - [TSRTC digital payment](https://manabharath.com/tag/tsrtc-digital-payment/) - [Bodhan cashless ticket](https://manabharath.com/tag/bodhan-cashless-ticket/) - [Telangana transport news](https://manabharath.com/tag/telangana-transport-news/) - [Manabharat News.](https://manabharath.com/tag/manabharat-news/) - [Kavitha's latest comments](https://manabharath.com/tag/kavithas-latest-comments/) - [Telangana farmers' crop loss](https://manabharath.com/tag/telangana-farmers-crop-loss/) - [impact of Cyclone Montha](https://manabharath.com/tag/impact-of-cyclone-montha/) - [Kalvala Matthadi Project](https://manabharath.com/tag/kalvala-matthadi-project/) - [Revanth Reddy compensation](https://manabharath.com/tag/revanth-reddy-compensation/) - [Karimnagar news](https://manabharath.com/tag/karimnagar-news/) - [Rs. 50 thousand compensation for farmers](https://manabharath.com/tag/rs-50-thousand-compensation-for-farmers/) - [Telangana Jagruti](https://manabharath.com/tag/telangana-jagruti/) - [Kalvakuntla Kavitha news](https://manabharath.com/tag/kalvakuntla-kavitha-news/) - [Chiranjeevi deepfake comments](https://manabharath.com/tag/chiranjeevi-deepfake-comments/) - [megastar news](https://manabharath.com/tag/megastar-news/) - [CP Sajjanar cyber crime](https://manabharath.com/tag/cp-sajjanar-cyber-crime/) - [Hyderabad deepfake case](https://manabharath.com/tag/hyderabad-deepfake-case/) - [digital frauds](https://manabharath.com/tag/digital-frauds/) - [cyber crime awareness](https://manabharath.com/tag/cyber-crime-awareness/) - [Mana Bharat News.](https://manabharath.com/tag/mana-bharat-news/) - [#KarthikaPournami #NarsapurTemple #PrasannaAnjaneyaSwamy #MedakDistrict #DevotionalEvents #HanumanChalisa #AyyappaBhajans #KarthikaMasam #Shivabhishekam #TelanganaTemples](https://manabharath.com/tag/karthikapournami-narsapurtemple-prasannaanjaneyaswamy-medakdistrict-devotionalevents-hanumanchalisa-ayyappabhajans-karthikamasam-shivabhishekam-telanganatemples/) - [#TelanganaFinance #EmployeeBills #PendingPayments #BhattiVikramarka #TelanganaGovernment #PanchayatRaj #PublicWorks #TelanganaNews #FinancialReforms #BudgetRelease](https://manabharath.com/tag/telanganafinance-employeebills-pendingpayments-bhattivikramarka-telanganagovernment-panchayatraj-publicworks-telangananews-financialreforms-budgetrelease/) - [#TelanganaHighCourt #TETExam #SpecialEducation #TeacherEligibilityTest #EducationNews #NCTEGuidelines #RCIRules #BhavitaCenters #TeachersRecruitment #TelanganaEducation](https://manabharath.com/tag/telanganahighcourt-tetexam-specialeducation-teachereligibilitytest-educationnews-ncteguidelines-rcirules-bhavitacenters-teachersrecruitment-telanganaeducation/) - [#NarsapurMarket #MedakDistrictNews #TelanganaMunicipality #VegNonVegMarket #LocalBusiness #PublicAppeal #MarketYardConstruction #NarsapurDevelopment #TelanganaNews](https://manabharath.com/tag/narsapurmarket-medakdistrictnews-telanganamunicipality-vegnonvegmarket-localbusiness-publicappeal-marketyardconstruction-narsapurdevelopment-telangananews/) - [#NTRPensionScheme #TDP #ChandrababuNaidu #Etapaka #ArakuParliament #MuvvaSrinivas #AndhraPradeshWelfare #NDAGovernment #AnnadataBharosa #TeluguPoliticalNews](https://manabharath.com/tag/ntrpensionscheme-tdp-chandrababunaidu-etapaka-arakuparliament-muvvasrinivas-andhrapradeshwelfare-ndagovernment-annadatabharosa-telugupoliticalnews/) - [#CMReliefFund #MedakDistrict #Shivampet #TelanganaNews #CongressParty #DamodarRajanarasimha #MuraliGoud #VillageDevelopment #PublicWelfare #FinancialAssistance](https://manabharath.com/tag/cmrelieffund-medakdistrict-shivampet-telangananews-congressparty-damodarrajanarasimha-muraligoud-villagedevelopment-publicwelfare-financialassistance/) - [#Jaggareddy #TelanganaCongress #SangareddyNews #RahulGandhi #NarendraModi #CMReliefFund #APSpecialPackage #BJPPolitics #IndianPolitics #CongressPressMeet](https://manabharath.com/tag/jaggareddy-telanganacongress-sangareddynews-rahulgandhi-narendramodi-cmrelieffund-apspecialpackage-bjppolitics-indianpolitics-congresspressmeet/) - [#TamsiNSS #GovernmentJuniorCollegeTamsi #NSSCamp #SocialService #TelanganaEducationNews #NationalIntegration #VillageDevelopment #NSSVolunteers #TamsiNews](https://manabharath.com/tag/tamsinss-governmentjuniorcollegetamsi-nsscamp-socialservice-telanganaeducationnews-nationalintegration-villagedevelopment-nssvolunteers-tamsinews/) - [#GuduruVillage #MonkeyAttack #RajannaSircilla #MustabadMandal #TelanganaNews #VillageIssues #PublicProblem #MonkeyMenace #TelanganaLocalNews](https://manabharath.com/tag/guduruvillage-monkeyattack-rajannasircilla-mustabadmandal-telangananews-villageissues-publicproblem-monkeymenace-telanganalocalnews/) - [#Mahabubnagar #PETSuspension #WineShopLicense #TelanganaNews #TeacherSuspended #LiquorTenderIssue #Dharmapur #EducationDepartment](https://manabharath.com/tag/mahabubnagar-petsuspension-wineshoplicense-telangananews-teachersuspended-liquortenderissue-dharmapur-educationdepartment/) - [#TelanganaNews #RevanthReddy #TempleLands #EndowmentsAct #HyderabadEncroachments #TelanganaAssembly #TempleProtectionBill](https://manabharath.com/tag/telangananews-revanthreddy-templelands-endowmentsact-hyderabadencroachments-telanganaassembly-templeprotectionbill/) - [Revanth Reddy](https://manabharath.com/tag/revanth-reddy/) - [Talasani Srinivas Yadav](https://manabharath.com/tag/talasani-srinivas-yadav/) - [BRS vs Congress](https://manabharath.com/tag/brs-vs-congress/) - [Hyderabad Development](https://manabharath.com/tag/hyderabad-development/) - [Telangana News](https://manabharath.com/tag/telangana-news/) - [Revanth Reddy Controversy](https://manabharath.com/tag/revanth-reddy-controversy/) - [Telangana Political Updates](https://manabharath.com/tag/telangana-political-updates/) - [Talasani Press Meet](https://manabharath.com/tag/talasani-press-meet/) - [Hyderabad Political News](https://manabharath.com/tag/hyderabad-political-news/) - [KTR](https://manabharath.com/tag/ktr/) - [Ahana Pellanta remark](https://manabharath.com/tag/ahana-pellanta-remark/) - [TPCC Chief press meet](https://manabharath.com/tag/tpcc-chief-press-meet/) - [KTR controversy](https://manabharath.com/tag/ktr-controversy/) - [Telangana election news](https://manabharath.com/tag/telangana-election-news/) - [BRS-BJP alliance](https://manabharath.com/tag/brs-bjp-alliance/) - [Telangana Investments](https://manabharath.com/tag/telangana-investments/) - [Canada Delegation](https://manabharath.com/tag/canada-delegation/) - [France Consulate](https://manabharath.com/tag/france-consulate/) - [Telangana Startups](https://manabharath.com/tag/telangana-startups/) - [Telangana IT Growth](https://manabharath.com/tag/telangana-it-growth/) - [Telangana Global Partnerships](https://manabharath.com/tag/telangana-global-partnerships/) - [Telangana CM Meeting](https://manabharath.com/tag/telangana-cm-meeting/) - [Bodhan MLA](https://manabharath.com/tag/bodhan-mla/) - [Telangana Special Chief Advisor](https://manabharath.com/tag/telangana-special-chief-advisor/) - [TRASMA Members](https://manabharath.com/tag/trasma-members/) - [Telangana Development](https://manabharath.com/tag/telangana-development/) - [Bodhan Leaders Felicitation](https://manabharath.com/tag/bodhan-leaders-felicitation/) - [#Mulakalapalli #EkalavyaModelSchool #WaterIssue #BhadradriKothagudem #StudentProtest #CollectorJiteshVPatil #AshwaropetMLA #MissionBhagiratha #TelanganaEducation #TribalWelfare](https://manabharath.com/tag/mulakalapalli-ekalavyamodelschool-waterissue-bhadradrikothagudem-studentprotest-collectorjiteshvpatil-ashwaropetmla-missionbhagiratha-telanganaeducation-tribalwelfare/) - [#BandalNagapur #HealthAwareness #UPSchool #ANMPrameela #AshaWorkerSarada #HealthSupervisorRathodTulasiram #AnganwadiVanitha #TelanganaHealth #SchoolAwarenessProgram](https://manabharath.com/tag/bandalnagapur-healthawareness-upschool-anmprameela-ashaworkersarada-healthsupervisorrathodtulasiram-anganwadivanitha-telanganahealth-schoolawarenessprogram/) - [MedakNews #Ramagundam #IKPProcurement #FarmersWelfare #PaddyProcurement #TelanganaAgriculture #RamagundamMandal #KatriyalaVillage #FarmersSupport #IKPInitiative](https://manabharath.com/tag/medaknews-ramagundam-ikpprocurement-farmerswelfare-paddyprocurement-telanganaagriculture-ramagundammandal-katriyalavillage-farmerssupport-ikpinitiative/) - [#MedakNews #Narsapur #SuicideCase #FinancialCrisis #YouthSuicide #TelanganaNews #DebtBurden #TragicIncident #MoggulupalliRamuluYadav #ManabhaaratNews](https://manabharath.com/tag/medaknews-narsapur-suicidecase-financialcrisis-youthsuicide-telangananews-debtburden-tragicincident-moggulupalliramuluyadav-manabhaaratnews/) - [#MedakNews #Narsapur #BJPProtest #RevanthReddyComments #SoldiersRespect #BJPLeaders #TelanganaPolitics #EffigyBurning #RameshGoud #ManabharatNews`](https://manabharath.com/tag/medaknews-narsapur-bjpprotest-revanthreddycomments-soldiersrespect-bjpleaders-telanganapolitics-effigyburning-rameshgoud-manabharatnews/) - [`#MedakNews #Narsapur #BJPProtest #RevanthReddyComments #SoldiersRespect #BJPLeaders #TelanganaPolitics #EffigyBurning #RameshGoud #ManabharathNews`](https://manabharath.com/tag/medaknews-narsapur-bjpprotest-revanthreddycomments-soldiersrespect-bjpleaders-telanganapolitics-effigyburning-rameshgoud-manabharathnews/) - [#MedakElectricity #ConsumersDay #PowerDepartment #ElectricityIssues #SE_NarayanaNaik #MedakNews #TelanganaElectricity #PowerConsumers #ElectricityComplaints #MedakDistrict](https://manabharath.com/tag/medakelectricity-consumersday-powerdepartment-electricityissues-se_narayananaik-medaknews-telanganaelectricity-powerconsumers-electricitycomplaints-medakdistrict/) - [#SunithaLakshmaReddy #MedakNews #HydraOfficials #BRSParty #KTR #LandEncroachment #ArikepudiGandhi #TelanganaPolitics #Gajularamaram #ConsumerRights # PoorPeopleJustice`](https://manabharath.com/tag/sunithalakshmareddy-medaknews-hydraofficials-brsparty-ktr-landencroachment-arikepudigandhi-telanganapolitics-gajularamaram-consumerrights-poorpeoplejustice/) - [#MedakNews #RahulRajCollector #MedakDistrict #RainAlert #FarmersSafety #PaddyProcurement #TelanganaNews #AgricultureAlert #MonsoonPrecautions #MedakWeather](https://manabharath.com/tag/medaknews-rahulrajcollector-medakdistrict-rainalert-farmerssafety-paddyprocurement-telangananews-agriculturealert-monsoonprecautions-medakweather/) - [#IndirammaHousing #MedakNews #Shivampet #AavulaRajiReddy #TelanganaHousingScheme #IndirammaHouse #CongressParty #MedakDistrictDevelopment #TelanganaNews #HousingForPoor #Sik indrapurVillage`](https://manabharath.com/tag/indirammahousing-medaknews-shivampet-aavularajireddy-telanganahousingscheme-indirammahouse-congressparty-medakdistrictdevelopment-telangananews-housingforpoor-sik-indrapurvillage/) - [#MedakCollectorRahulRaj #Bhoobharathi #MedakDistrict #RevenueDepartment #SpecialDrive #TelanganaAdministration #LandApplications #FarmersRelief #MedakNews #GoodGovernance](https://manabharath.com/tag/medakcollectorrahulraj-bhoobharathi-medakdistrict-revenuedepartment-specialdrive-telanganaadministration-landapplications-farmersrelief-medaknews-goodgovernance/) - [#RangareddyBusAccident #ChevellaTragedy #MirzagudaAccident #TelanganaRoadCrash #TSRTC #BreakingNews #ManBharatNews #RangareddyNews #BusTipperCollision #TelanganaBreaking](https://manabharath.com/tag/rangareddybusaccident-chevellatragedy-mirzagudaaccident-telanganaroadcrash-tsrtc-breakingnews-manbharatnews-rangareddynews-bustippercollision-telanganabreaking/) - [#KalvakuntlaKavitha #AdilabadTour #TelanganaJagruthi #KomuramBheemTribute #KavithaWithFarmers #CottonMarketAdilabad #KorataChanakaProject #BRSLeaderKavitha #TelanganaPolitics #ManBharatNews](https://manabharath.com/tag/kalvakuntlakavitha-adilabadtour-telanganajagruthi-komurambheemtribute-kavithawithfarmers-cottonmarketadilabad-koratachanakaproject-brsleaderkavitha-telanganapolitics-manbharatnews/) - [#RangareddyBusAccident #ChevellaTragedy #TandurSistersDeath #TelanganaAccident #MirzagudaCrash #TSRTC #TelanganaNews #ManBharatNews #HeartbreakingTragedy](https://manabharath.com/tag/rangareddybusaccident-chevellatragedy-tandursistersdeath-telanganaaccident-mirzagudacrash-tsrtc-telangananews-manbharatnews-heartbreakingtragedy/) - [Kavitha Jagriti Jana Baata Adilabad](https://manabharath.com/tag/kavitha-jagriti-jana-baata-adilabad/) - [Kalvakuntla Kavitha tour](https://manabharath.com/tag/kalvakuntla-kavitha-tour/) - [Telangana Jagruthi](https://manabharath.com/tag/telangana-jagruthi/) - [Adilabad news today](https://manabharath.com/tag/adilabad-news-today/) - [Kavitha ITDA Utnoor](https://manabharath.com/tag/kavitha-itda-utnoor/) - [Nagoba temple Keslapur](https://manabharath.com/tag/nagoba-temple-keslapur/) - [Indravelli martyrs memorial](https://manabharath.com/tag/indravelli-martyrs-memorial/) - [Telangana JAC Damodar](https://manabharath.com/tag/telangana-jac-damodar/) - [Kavitha tribal women empowerment](https://manabharath.com/tag/kavitha-tribal-women-empowerment/) - [Cotton farmers Telangana](https://manabharath.com/tag/cotton-farmers-telangana/) - [Kavitha CCI purchase issue](https://manabharath.com/tag/kavitha-cci-purchase-issue/) - [Telangana farmers protest](https://manabharath.com/tag/telangana-farmers-protest/) - [Kavitha Adilabad visit](https://manabharath.com/tag/kavitha-adilabad-visit/) - [Revanth Reddy farmers issue](https://manabharath.com/tag/revanth-reddy-farmers-issue/) - [Komaram Bheem statue tribute](https://manabharath.com/tag/komaram-bheem-statue-tribute/) - [Telangana Jagruthi program](https://manabharath.com/tag/telangana-jagruthi-program/) - [Kavitha on cotton moisture scam](https://manabharath.com/tag/kavitha-on-cotton-moisture-scam/) - [Telangana Maoist ceasefire 2025](https://manabharath.com/tag/telangana-maoist-ceasefire-2025/) - [CPI Maoist Telangana Committee](https://manabharath.com/tag/cpi-maoist-telangana-committee/) - [Maoists ceasefire extension](https://manabharath.com/tag/maoists-ceasefire-extension/) - [Telangana peace talks](https://manabharath.com/tag/telangana-peace-talks/) - [Maoist Jagan statement](https://manabharath.com/tag/maoist-jagan-statement/) - [Telangana government response](https://manabharath.com/tag/telangana-government-response/) - [Telangana Maoist news](https://manabharath.com/tag/telangana-maoist-news/) - [Warangal latest news](https://manabharath.com/tag/warangal-latest-news/) - [Maoist party decision India](https://manabharath.com/tag/maoist-party-decision-india/) - [Telangana peace process](https://manabharath.com/tag/telangana-peace-process/) - [Telangana constable suicide](https://manabharath.com/tag/telangana-constable-suicide/) - [Online betting addiction](https://manabharath.com/tag/online-betting-addiction/) - [Sandeep constable suicide news](https://manabharath.com/tag/sandeep-constable-suicide-news/) - [Sangareddy police news](https://manabharath.com/tag/sangareddy-police-news/) - [Mahabub Sagar incident](https://manabharath.com/tag/mahabub-sagar-incident/) - [Narayankhed constable death](https://manabharath.com/tag/narayankhed-constable-death/) - [Telangana SP Paritosh Pankaj](https://manabharath.com/tag/telangana-sp-paritosh-pankaj/) - [online gambling Telangana](https://manabharath.com/tag/online-gambling-telangana/) - [police suicide news India](https://manabharath.com/tag/police-suicide-news-india/) - [cyber crime awareness Telangana](https://manabharath.com/tag/cyber-crime-awareness-telangana/) - [Revanth Reddy SLBC project](https://manabharath.com/tag/revanth-reddy-slbc-project/) - [Telangana irrigation projects](https://manabharath.com/tag/telangana-irrigation-projects/) - [SLBC tunnel survey](https://manabharath.com/tag/slbc-tunnel-survey/) - [KCR vs Revanth Reddy](https://manabharath.com/tag/kcr-vs-revanth-reddy/) - [Telangana Congress government projects](https://manabharath.com/tag/telangana-congress-government-projects/) - [Harish Rao SLBC comments](https://manabharath.com/tag/harish-rao-slbc-comments/) - [Nagar Kurnool SLBC news](https://manabharath.com/tag/nagar-kurnool-slbc-news/) - [Krishna river water sharing Telangana](https://manabharath.com/tag/krishna-river-water-sharing-telangana/) - [SLBC project history](https://manabharath.com/tag/slbc-project-history/) - [Telangana irrigation development](https://manabharath.com/tag/telangana-irrigation-development/) - [#AkshayaPatraFoundation #Kodangal #MidDayMealScheme #GreenfieldKitchen #TelanganaEducation #CSRInitiative #RevanthReddy #SchoolMeals #AkshayaPatraTelangana #ChildNutrition](https://manabharath.com/tag/akshayapatrafoundation-kodangal-middaymealscheme-greenfieldkitchen-telanganaeducation-csrinitiative-revanthreddy-schoolmeals-akshayapatratelangana-childnutrition/) - [#PhDInMathematics #MohammedImamPasha #GITAMUniversity #FixedPointTheory #MathematicalResearch #AppliedMathematics #MetricSpaces #HyderabadResearch #PhDAward #IndianResearchers](https://manabharath.com/tag/phdinmathematics-mohammedimampasha-gitamuniversity-fixedpointtheory-mathematicalresearch-appliedmathematics-metricspaces-hyderabadresearch-phdaward-indianresearchers/) - [#InterCasteLoveStory #SangareddyNews #JharsangamMandal #KakkarwadaVillage #FireAccident #LoveCoupleEloped #TelanganaNews #FamilyFeud #PoliceInvestigation #BreakingNews](https://manabharath.com/tag/intercastelovestory-sangareddynews-jharsangammandal-kakkarwadavillage-fireaccident-lovecoupleeloped-telangananews-familyfeud-policeinvestigation-breakingnews/) - [#MedakCollector #RahulRajIAS #TelanganaNews #CorruptionFreeGovernance #GoodGovernance #DistrictAdministration #PublicTrust #MedakDistrict #TransparencyInGovernment #ManabharthNews](https://manabharath.com/tag/medakcollector-rahulrajias-telangananews-corruptionfreegovernance-goodgovernance-districtadministration-publictrust-medakdistrict-transparencyingovernment-manabharthnews/) - [#AdilabadNews #FakeLiquor #TamsiMandala #TelanganaNews #AlcoholSafety #ExciseDepartment #PublicHealthAlert #ConsumerRights #ManabharthNews #LiquorScam](https://manabharath.com/tag/adilabadnews-fakeliquor-tamsimandala-telangananews-alcoholsafety-excisedepartment-publichealthalert-consumerrights-manabharthnews-liquorscam/) - [#TamsiEducation #IntermediateBoard #StudentAttendance #TelanganaColleges #EducationNews #TamsiJuniorCollege #AcademicInspection](https://manabharath.com/tag/tamsieducation-intermediateboard-studentattendance-telanganacolleges-educationnews-tamsijuniorcollege-academicinspection/) - [#TamsiNSSCamp #AwarenessRally #WamanNagar #AntiSuperstition #StopChildMarriage #HealthAwareness #GreenAndClean #TelanganaEducation #NSSVolunteers #TamsiJuniorCollege](https://manabharath.com/tag/tamsinsscamp-awarenessrally-wamannagar-antisuperstition-stopchildmarriage-healthawareness-greenandclean-telanganaeducation-nssvolunteers-tamsijuniorcollege/) - [#ChevellaBusAccident #TelanganaNews #HeartbreakingStory #EllayyaGoud #Compensation #RoadAccidentVictims #EmotionalStory](https://manabharath.com/tag/chevellabusaccident-telangananews-heartbreakingstory-ellayyagoud-compensation-roadaccidentvictims-emotionalstory/) - [#TamsiJuniorCollege #NSSCamp #SocialEconomicSurvey #VamanNagar #StudentVolunteers #TelanganaNews #CommunityService #YouthForChange](https://manabharath.com/tag/tamsijuniorcollege-nsscamp-socialeconomicsurvey-vamannagar-studentvolunteers-telangananews-communityservice-youthforchange/) - [DalitBandhuScam #IchodaPolice #AdilabadCrime #TelanganaNews #ManBharath.com](https://manabharath.com/tag/dalitbandhuscam-ichodapolice-adilabadcrime-telangananews-manbharath-com/) - [#NSSCamp #TamsiJuniorCollege #SwachhBharat #SanitationAwareness #TelanganaNews #ManaBharath.com](https://manabharath.com/tag/nsscamp-tamsijuniorcollege-swachhbharat-sanitationawareness-telangananews-manabharath-com/) - [: #CyberCrimeAwareness #POCSOAct #GoodTouchBadTouch #TalamaduguPolice #KGBVLingiSchool #ManaBharath.com #TelanganaEducation](https://manabharath.com/tag/cybercrimeawareness-pocsoact-goodtouchbadtouch-talamadugupolice-kgbvlingischool-manabharath-com-telanganaeducation/) - [#KajjarlaSubstation #AdilabadNews #ElectricityDepartment #TalamaduguMandal #PublicSafety #ManaBharathNews #TelanganaUpdates](https://manabharath.com/tag/kajjarlasubstation-adilabadnews-electricitydepartment-talamadugumandal-publicsafety-manabharathnews-telanganaupdates/) - [#JubileeHillsBypoll #HyderabadElections #TelanganaPolitics #ElectionCommission #ManBharatNews #GHMC #BypollResults](https://manabharath.com/tag/jubileehillsbypoll-hyderabadelections-telanganapolitics-electioncommission-manbharatnews-ghmc-bypollresults/) - [#UrbanCattleCrisis #GreenFodderShortage #PlasticWasteProblem #CattleHealth #EnvironmentalAwareness #HyderabadNews #TelanganaEnvironment #LivestockIssues #SustainableCities #ManaBharath.Com](https://manabharath.com/tag/urbancattlecrisis-greenfoddershortage-plasticwasteproblem-cattlehealth-environmentalawareness-hyderabadnews-telanganaenvironment-livestockissues-sustainablecities-manabharath-com/) - [#Andesri #TelanganaSong #AndesriPassedAway #TelanganaPride #TelanganaPoet #JayajayaheTelangana #TelanganaCulturalIcon#AndesriTribute](https://manabharath.com/tag/andesri-telanganasong-andesripassedaway-telanganapride-telanganapoet-jayajayahetelangana-telanganaculturaliconandesritribute/) - [#BajiraoBaba #PallakiYatra #PonnariVillage #TamsiMandal #DevotionalProcession #BajiraoBabaPunyatithi #TelanganaDevotion #AndhraSpiritualNews #BhaktiYatra](https://manabharath.com/tag/bajiraobaba-pallakiyatra-ponnarivillage-tamsimandal-devotionalprocession-bajiraobabapunyatithi-telanganadevotion-andhraspiritualnews-bhaktiyatra/) - [#Andesri #KCR #BRS #TelanganaMovement #JayaJayaHeyTelangana #TelanganaPoet #TelanganaNews #RIPAndesri #TelanganaCulture #KCRCondolence](https://manabharath.com/tag/andesri-kcr-brs-telanganamovement-jayajayaheytelangana-telanganapoet-telangananews-ripandesri-telanganaculture-kcrcondolence/) - [#Tamsi #UllasLiteracyProgram #VOATraining #NavabharatSaksharata #AdultEducation #WomenEmpowerment #TelanganaNews #TamsiUpdates #LiteracyMission #IKPBuilding](https://manabharath.com/tag/tamsi-ullasliteracyprogram-voatraining-navabharatsaksharata-adulteducation-womenempowerment-telangananews-tamsiupdates-literacymission-ikpbuilding/) - [DajiShankar #CPI #TamsiNews #AITUC #TelanganaPolitics #PublicMovements #Tribute #CPILeaders #TelanganaHistory #EidullaSavargam](https://manabharath.com/tag/dajishankar-cpi-tamsinews-aituc-telanganapolitics-publicmovements-tribute-cpileaders-telanganahistory-eidullasavargam/) - [JubileeHillsBypoll #HyderabadNews #PollingDayHoliday #Election2025 #TelanganaElections #CollectorHarichandan #SchoolHoliday #OfficeHoliday #CountingDay #ManaBharath.com](https://manabharath.com/tag/jubileehillsbypoll-hyderabadnews-pollingdayholiday-election2025-telanganaelections-collectorharichandan-schoolholiday-officeholiday-countingday-manabharath-com/) - [#JainathFireAccident #CottonBurnt #LakshmipurVillage #ShortCircuitFire #AdilabadNews #TelanganaFires #FarmLoss #FireAccident #TelanganaNews #ManaBharath.com](https://manabharath.com/tag/jainathfireaccident-cottonburnt-lakshmipurvillage-shortcircuitfire-adilabadnews-telanganafires-farmloss-fireaccident-telangananews-manabharath-com/) - [#HyderabadAlert #DelhiBlast #HighAlertIndia #CISF #RPF #SecurityChecks #SecunderabadStation #HyderabadPolice #NationalSecurity #ManABharath.com](https://manabharath.com/tag/hyderabadalert-delhiblast-highalertindia-cisf-rpf-securitychecks-secunderabadstation-hyderabadpolice-nationalsecurity-manabharath-com/) - [#DelhiBlast #RedFortExplosion #ModiCondolence #AmitShah #DelhiNews #IndiaAlert #LNJPHospital #NationalSecurity #BreakingNews #ManaBharath.com](https://manabharath.com/tag/delhiblast-redfortexplosion-modicondolence-amitshah-delhinews-indiaalert-lnjphospital-nationalsecurity-breakingnews-manabharath-com/) - [#DelhiBombBlasts #DelhiTerrorAttacks #RedFortBlast #2005DelhiBlast #2008DelhiBlast #TerrorismInIndia #NationalSecurity #AmitShah #ModiGovernment #ManaBharath.com](https://manabharath.com/tag/delhibombblasts-delhiterrorattacks-redfortblast-2005delhiblast-2008delhiblast-terrorisminindia-nationalsecurity-amitshah-modigovernment-manabharath-com/) - [#Puttaparthi #PMModiVisit #SatyaSaiCentenary #ChandrababuNaidu #PresidentDroupadiMurmu #AndhraPradeshNews #SaiBabaJayanti #PuttaparthiEvents #SpecialTrains #ManaBharath.com](https://manabharath.com/tag/puttaparthi-pmmodivisit-satyasaicentenary-chandrababunaidu-presidentdroupadimurmu-andhrapradeshnews-saibabajayanti-puttaparthievents-specialtrains-manabharath-com/) - [#JubileeHillsBypoll #HyderabadElections #TelanganaElections #PollingDay #Election2025 #VotingInHyderabad #ByElectionNews #ManaBharath.com #TelanganaPolitics #EVMVoting](https://manabharath.com/tag/jubileehillsbypoll-hyderabadelections-telanganaelections-pollingday-election2025-votinginhyderabad-byelectionnews-manabharath-com-telanganapolitics-evmvoting/) - [#DelhiBlast #RedFortExplosion #UmarMohammed #TerrorAttack #CarBlast #DelhiNews #BreakingNews #IndiaSecurity #LalQilaBlast #NationalAlert](https://manabharath.com/tag/delhiblast-redfortexplosion-umarmohammed-terrorattack-carblast-delhinews-breakingnews-indiasecurity-lalqilablast-nationalalert/) - [#JubileeHillsByElection #PollingUpdate #HyderabadElections #PeacefulPolling #ElectionCommission #RVKarnan #TelanganaElections #EVM #VoterTurnout #DemocracyInAction](https://manabharath.com/tag/jubileehillsbyelection-pollingupdate-hyderabadelections-peacefulpolling-electioncommission-rvkarnan-telanganaelections-evm-voterturnout-democracyinaction/) - [#LeopardAttack #MaharashtraNews #WildlifeConflict #HumanWildlifeEncounter #PimpalKhed #LeopardFear #IronCollarProtection #ForestDepartment #AnimalSafety #WildlifeAwareness](https://manabharath.com/tag/leopardattack-maharashtranews-wildlifeconflict-humanwildlifeencounter-pimpalkhed-leopardfear-ironcollarprotection-forestdepartment-animalsafety-wildlifeawareness/) - [#RoadSafety #AdilabadSP #AkhilMahajan #TrafficSafety #AccidentPrevention #AdilabadNews #Tamsi #MaharashtraBorder #InterStateHighway #TelanganaPolice #RoadInspe ction #PublicSafety](https://manabharath.com/tag/roadsafety-adilabadsp-akhilmahajan-trafficsafety-accidentprevention-adilabadnews-tamsi-maharashtraborder-interstatehighway-telanganapolice-roadinspe-ction-publicsafety/) - [#DelhiBlast #CMRekhaGupta #DelhiExplosionRelief #CompensationAnnouncement #DelhiNews #PublicSafety #DelhiGovernment #TerrorAttackRelief #NationalCapital #BreakingNews #IndiaSecurity #DelhiCM](https://manabharath.com/tag/delhiblast-cmrekhagupta-delhiexplosionrelief-compensationannouncement-delhinews-publicsafety-delhigovernment-terrorattackrelief-nationalcapital-breakingnews-indiasecurity-delhicm/) - [#PrakashRaj #BettingAppsCase #CIDInquiry #VijayDeverakonda #A23App #TelanganaCID #HyderabadNews #CelebrityInvestigation #OnlineBetting #BreakingNews #PrakashRajInquiry #BettingPromotion](https://manabharath.com/tag/prakashraj-bettingappscase-cidinquiry-vijaydeverakonda-a23app-telanganacid-hyderabadnews-celebrityinvestigation-onlinebetting-breakingnews-prakashrajinquiry-bettingpromotion/) - [#WinterHealth #CoconutWaterBenefits #NaturalHydration #HealthySkin #ImmunityBoost #TelanganaHealth #WellnessTips](https://manabharath.com/tag/winterhealth-coconutwaterbenefits-naturalhydration-healthyskin-immunityboost-telanganahealth-wellnesstips/) - [#MintBenefits #HealthTips #NaturalMedicine #DigestiveHealth #HerbalRemedy #MintForSkin #TelanganaHealth #WellnessLifestyle](https://manabharath.com/tag/mintbenefits-healthtips-naturalmedicine-digestivehealth-herbalremedy-mintforskin-telanganahealth-wellnesslifestyle/) - [#TejashwiYadav #BiharElections2025 #Mahagathbandhan #RJD #PoliticalNews #ElectionResults #IndianPolitics #NDAvsMGB](https://manabharath.com/tag/tejashwiyadav-biharelections2025-mahagathbandhan-rjd-politicalnews-electionresults-indianpolitics-ndavsmgb/) - [#MaheshKumarGoud #TelanganaPolitics #JubileeHillsByElection #CongressParty #BRSvsCongress #PoliticalNews #ElectionUpdates#IndianPolitics](https://manabharath.com/tag/maheshkumargoud-telanganapolitics-jubileehillsbyelection-congressparty-brsvscongress-politicalnews-electionupdatesindianpolitics/) - [#NaraLokesh #AndhraPradeshInvestment #BigAnnouncement #APDevelopment #CIISummit #IndustrialGrowth #DoubleEngineGovernment #AmaravatiNews #AndhraPradeshEconomy #MakeInAP](https://manabharath.com/tag/naralokesh-andhrapradeshinvestment-bigannouncement-apdevelopment-ciisummit-industrialgrowth-doubleenginegovernment-amaravatinews-andhrapradesheconomy-makeinap/) - [AdilabadFarmers #CropRegistration #CollectorRajarshiShah #AndhraPradeshAgriculture #FarmersAwareness #MSP #CCICenters #TenantFarmers #DigitalLandRecords #TelanganaAgricultureNews](https://manabharath.com/tag/adilabadfarmers-cropregistration-collectorrajarshishah-andhrapradeshagriculture-farmersawareness-msp-ccicenters-tenantfarmers-digitallandrecords-telanganaagriculturenews/) - [#Kavitha #EpiduralForWomen #TelanganaNews #Jagriti #WomenHealth #Nizamabad #PublicHospitals #ChildbirthPainRelief #KavithaSpeech#TelanganaPolitics](https://manabharath.com/tag/kavitha-epiduralforwomen-telangananews-jagriti-womenhealth-nizamabad-publichospitals-childbirthpainrelief-kavithaspeechtelanganapolitics/) - [#CMRevanthReddy #IndoUSSummit #DelhiMeeting #TelanganaCM #RevanthInDelhi #TelanganaNews #IndoUSRelations #ManBharat #TelanganaDevelopment #USIndiaPartnership #BusinessSummit #CongressMeeting](https://manabharath.com/tag/cmrevanthreddy-indoussummit-delhimeeting-telanganacm-revanthindelhi-telangananews-indousrelations-manbharat-telanganadevelopment-usindiapartnership-businesssummit-congressmeeting/) - [#Mancherial #SheTeams #WomenSafety #EveTeasing #PoliceAction #TelanganaNews #DecoyOperation #ManBharat #PublicSafety #CrimePrevention #WomenEmpowerment #SIUshaRani #TelanganaPolice](https://manabharath.com/tag/mancherial-sheteams-womensafety-eveteasing-policeaction-telangananews-decoyoperation-manbharat-publicsafety-crimeprevention-womenempowerment-siusharani-telanganapolice/) - [#TragicDinner #Nagarkurnool #ManDiesChoking #MuttonBoneIncident #DinnerPartyTragedy #AndhraTelanganaNews #Bondalapally #ManBharat #UnfortunateAccident #ChokingDeath](https://manabharath.com/tag/tragicdinner-nagarkurnool-mandieschoking-muttonboneincident-dinnerpartytragedy-andhratelangananews-bondalapally-manbharat-unfortunateaccident-chokingdeath/) - [#TelanganaWelfareScheme #BalaBharosa #ChildHealthCare #TelanganaGovernment #CMRevanthReddy #Aarogyasri #ChildWelfare #TelanganaNews #FreeMedicalTreatment #ManaBharat](https://manabharath.com/tag/telanganawelfarescheme-balabharosa-childhealthcare-telanganagovernment-cmrevanthreddy-aarogyasri-childwelfare-telangananews-freemedicaltreatment-manabharat/) - [#ABVP #SriChaitanyaSchool #StudentExploitation #ExamFeesScam #VanaparthiNews #TelanganaEducation #SchoolFeesIssue #ABVPProtest #ManaBharath.com #TelanganaNews](https://manabharath.com/tag/abvp-srichaitanyaschool-studentexploitation-examfeesscam-vanaparthinews-telanganaeducation-schoolfeesissue-abvpprotest-manabharath-com-telangananews/) - [#MedakCollector #ScholarshipRenewal #PostMetricScholarship #FreeMetricScheme #StudentWelfare #RahulRaj #MedakNews #ManaBharath.Com](https://manabharath.com/tag/medakcollector-scholarshiprenewal-postmetricscholarship-freemetricscheme-studentwelfare-rahulraj-medaknews-manabharath-com/) - [TelanganaRising2047 #RevanthReddy #HyderabadGlobalCity #USISPF #InvestInTelangana #ManaBharath.com](https://manabharath.com/tag/telanganarising2047-revanthreddy-hyderabadglobalcity-usispf-investintelangana-manabharath-com/) - [#Nagarjuna #KondaSurekha #DefamationCaseWithdrawn #Akkinenis #TelanganaPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/nagarjuna-kondasurekha-defamationcasewithdrawn-akkinenis-telanganapolitics-manabharath-com/) - [#DasojuSravan #RevanthReddy #TelanganaPolitics #Bypolls #DefectionCase#ManaBharath.Com](https://manabharath.com/tag/dasojusravan-revanthreddy-telanganapolitics-bypolls-defectioncasemanabharath-com/) - [#JubileeHillsBypoll #TelanganaElections #PoliticalCampaign #ElectionResults#ManaBharath.com](https://manabharath.com/tag/jubileehillsbypoll-telanganaelections-politicalcampaign-electionresultsmanabharath-com/) - [#IndiGoOffer #FlightTicket1Rupee #InfantTravel #AviationNews #IndiaTravel #ManaBharath](https://manabharath.com/tag/indigooffer-flightticket1rupee-infanttravel-aviationnews-indiatravel-manabharath/) - [#TerrorPlot #DelhiBlast #NationalSecurity #IndiaNews #ManaBharath.Com](https://manabharath.com/tag/terrorplot-delhiblast-nationalsecurity-indianews-manabharath-com/) - [#FarmersIssues #TummalaNageshwarRao #TelanganaAgriculture #Soyabean #Cotton #Maize #MSP #ManaBharath.Com](https://manabharath.com/tag/farmersissues-tummalanageshwarrao-telanganaagriculture-soyabean-cotton-maize-msp-manabharath-com/) - [#MedaramJathara #SammakkaSaaralamma #TSRTC #PonnamPrabhakar #TelanganaNews #ManaBharath.Com](https://manabharath.com/tag/medaramjathara-sammakkasaaralamma-tsrtc-ponnamprabhakar-telangananews-manabharath-com/) - [#VegetablePrices #TeluguStates #MarketUpdate #Consumers #WeatherImpact](https://manabharath.com/tag/vegetableprices-telugustates-marketupdate-consumers-weatherimpact/) - [#JubileeHillsByelection #NaveenYadav #CongressVictory #TelanganaPolitics #ElectionNews](https://manabharath.com/tag/jubileehillsbyelection-naveenyadav-congressvictory-telanganapolitics-electionnews/) - [#KTR-on #Jubilee-Hills #byelection #results #BRS-respons #e-news](https://manabharath.com/tag/ktr-on-jubilee-hills-byelection-results-brs-respons-e-news/) - [Yoga-health-benefits-Raavula-Sai-Krishna-yoga-master](https://manabharath.com/tag/yoga-health-benefits-raavula-sai-krishna-yoga-master/) - [Jubilee-Hills-Bypoll-Results-2025-Naveen-Yadav-Wins](https://manabharath.com/tag/jubilee-hills-bypoll-results-2025-naveen-yadav-wins/) - [Guntur-Hostel-Controversy-Student-Safety-News](https://manabharath.com/tag/guntur-hostel-controversy-student-safety-news/) - [Indian-Tradition-Parenting-Values-Child-Discipline](https://manabharath.com/tag/indian-tradition-parenting-values-child-discipline/) - [Low Pressure](https://manabharath.com/tag/low-pressure/) - [Heavy Rains Forecast](https://manabharath.com/tag/heavy-rains-forecast/) - [Andhra Pradesh Weather Alert](https://manabharath.com/tag/andhra-pradesh-weather-alert/) - [APSDMA Update](https://manabharath.com/tag/apsdma-update/) - [Congress Victory](https://manabharath.com/tag/congress-victory/) - [Maganti Sunitha](https://manabharath.com/tag/maganti-sunitha/) - [Rigging Allegations](https://manabharath.com/tag/rigging-allegations/) - [Bandi Sanjay](https://manabharath.com/tag/bandi-sanjay/) - [Bihar Elections](https://manabharath.com/tag/bihar-elections/) - [Bengal Elections Prediction](https://manabharath.com/tag/bengal-elections-prediction/) - [Telangana BJP](https://manabharath.com/tag/telangana-bjp/) - [Political War of Words](https://manabharath.com/tag/political-war-of-words/) - [JubileeHillsElection](https://manabharath.com/tag/jubileehillselection/) - [NaveenYadavWins](https://manabharath.com/tag/naveenyadavwins/) - [CongressVictory](https://manabharath.com/tag/congressvictory/) - [HyderabadPolitics](https://manabharath.com/tag/hyderabadpolitics/) - [ManabharathNews](https://manabharath.com/tag/manabharathnews/) - [TelanganaPolitics](https://manabharath.com/tag/telanganapolitics/) - [ElectionResults](https://manabharath.com/tag/electionresults/) - [PoliticalJourney](https://manabharath.com/tag/politicaljourney/) - [BreakingNews](https://manabharath.com/tag/breakingnews/) - [JubileeHillsMLA](https://manabharath.com/tag/jubileehillsmla/) - [JaganComments](https://manabharath.com/tag/jagancomments/) - [DemocracyDecline](https://manabharath.com/tag/democracydecline/) - [HindupurIncident](https://manabharath.com/tag/hindupurincident/) - [YCPOfficeAttack](https://manabharath.com/tag/ycpofficeattack/) - [APPolitics](https://manabharath.com/tag/appolitics/) - [PoliticalViolence](https://manabharath.com/tag/politicalviolence/) - [LawAndOrderAP](https://manabharath.com/tag/lawandorderap/) - [TDPvsYCP](https://manabharath.com/tag/tdpvsycp/) - [BreakingNewsAP](https://manabharath.com/tag/breakingnewsap/) - [#BangladeshViolence #DhakaRiots #SheikhHasina #AwamiLeague #BangladeshElections #ManBharatNews #InternationalNews](https://manabharath.com/tag/bangladeshviolence-dhakariots-sheikhhasina-awamileague-bangladeshelections-manbharatnews-internationalnews/) - [BiharPolitics](https://manabharath.com/tag/biharpolitics/) - [CMPostBihar](https://manabharath.com/tag/cmpostbihar/) - [NitishKumarMeeting](https://manabharath.com/tag/nitishkumarmeeting/) - [JDUMLAs](https://manabharath.com/tag/jdumlas/) - [NDAWin202Seats](https://manabharath.com/tag/ndawin202seats/) - [PoliticalUncertainty](https://manabharath.com/tag/politicaluncertainty/) - [Manabharath.com](https://manabharath.com/tag/manabharath-com/) - [BiharElections2025](https://manabharath.com/tag/biharelections2025/) - [LeadershipDebate](https://manabharath.com/tag/leadershipdebate/) - [BreakingNewsBihar](https://manabharath.com/tag/breakingnewsbihar/) - [TerroristDisguise](https://manabharath.com/tag/terroristdisguise/) - [JaishEMohammed](https://manabharath.com/tag/jaishemohammed/) - [UmarInDoctorDress](https://manabharath.com/tag/umarindoctordress/) - [NIADepthProbe](https://manabharath.com/tag/niadepthprobe/) - [DelhiBlastCase](https://manabharath.com/tag/delhiblastcase/) - [AlFalahUniversity](https://manabharath.com/tag/alfalahuniversity/) - [NationalSecurityIndia](https://manabharath.com/tag/nationalsecurityindia/) - [TerrorNetwork](https://manabharath.com/tag/terrornetwork/) - [BreakingIndiaNews](https://manabharath.com/tag/breakingindianews/) - [#DailyHoroscope #16Nov2025Horoscope #SundayRashifal #AstrologyToday #ZodiacPredictions #ManaBharathAstro](https://manabharath.com/tag/dailyhoroscope-16nov2025horoscope-sundayrashifal-astrologytoday-zodiacpredictions-manabharathastro/) - [#iBommaArrest #RaviIbomma #PiracyNews #CyberCrime #TollywoodPiracy #TechToCrime #ManaBharath.com](https://manabharath.com/tag/ibommaarrest-raviibomma-piracynews-cybercrime-tollywoodpiracy-techtocrime-manabharath-com/) - [#iBOMMABlocked #BAPPAMBlocked #CyberCrimePolice #OnlineBettingLinks #1XBetPromotion #PiracyCrackdown #ManaBharath.com](https://manabharath.com/tag/ibommablocked-bappamblocked-cybercrimepolice-onlinebettinglinks-1xbetpromotion-piracycrackdown-manabharath-com/) - [VaranasiMovie #RajamouliMaheshBabu #MaheshFirstLook #VaranasiGlimpse #KeeravaniMusic #IndianCinema #ManaBharath.com](https://manabharath.com/tag/varanasimovie-rajamoulimaheshbabu-maheshfirstlook-varanasiglimpse-keeravanimusic-indiancinema-manabharath-com/) - [#MaithiliThakur #YoungestMLA #BiharPolitics #21stCenturyLeader #IndianPolitics #BreakingNews #ManaBharath.com](https://manabharath.com/tag/maithilithakur-youngestmla-biharpolitics-21stcenturyleader-indianpolitics-breakingnews-manabharath-com/) - [#NitishKumar #BiharCM #BiharPolitics #JDU #CoalitionGovernment #IndianPolitics #BreakingNews](https://manabharath.com/tag/nitishkumar-biharcm-biharpolitics-jdu-coalitiongovernment-indianpolitics-breakingnews/) - [#BCReservations #42PercentQuota #TelanganaPolitics #CongressGovernment #LocalBodyElections #PoliticalNews #ManaBharathCom](https://manabharath.com/tag/bcreservations-42percentquota-telanganapolitics-congressgovernment-localbodyelections-politicalnews-manabharathcom/) - [#KTR #CottonMSP #TelanganaPolitics #FarmersIssues #CottonProcurement #CCI #ManaBharath.com](https://manabharath.com/tag/ktr-cottonmsp-telanganapolitics-farmersissues-cottonprocurement-cci-manabharath-com/) - [#APWeather #RainAlert #APSDMA #Nellore #Tirupati #HeavyRains #ManaBharathCom](https://manabharath.com/tag/apweather-rainalert-apsdma-nellore-tirupati-heavyrains-manabharathcom/) - [#TTD #Tirumala #ArjithaSeva #SrivariDarshan #LuckyDip #TTDTickets #ManaBharath.Com](https://manabharath.com/tag/ttd-tirumala-arjithaseva-srivaridarshan-luckydip-ttdtickets-manabharath-com/) - [#IndiaAvsSouthAfricaA #IndiaAWins #CricketNews #RajkotODI #RuturajGaikwad #AbhishekSharma #TilakVarma #ManaBharath.Com](https://manabharath.com/tag/indiaavssouthafricaa-indiaawins-cricketnews-rajkotodi-ruturajgaikwad-abhisheksharma-tilakvarma-manabharath-com/) - [#AsaduddinOwaisi #JubileeHillsBypoll #NaveenYadav #AIMIM #TelanganaPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/asaduddinowaisi-jubileehillsbypoll-naveenyadav-aimim-telanganapolitics-manabharath-com/) - [#RedFortAttack #SuicideBombing #NIAArrest #AmeerRasheedAli #DelhiSecurity #TerrorismNews #ManaBharath.Com](https://manabharath.com/tag/redfortattack-suicidebombing-niaarrest-ameerrasheedali-delhisecurity-terrorismnews-manabharath-com/) - [Today Horoscope](https://manabharath.com/tag/today-horoscope/) - [Telugu Rasi Phalalu](https://manabharath.com/tag/telugu-rasi-phalalu/) - [Daily Astrology](https://manabharath.com/tag/daily-astrology/) - [Mana Bharath Horoscope](https://manabharath.com/tag/mana-bharath-horoscope/) - [Zodiac Prediction](https://manabharath.com/tag/zodiac-prediction/) - [Telugu Astrology News](https://manabharath.com/tag/telugu-astrology-news/) - [17 November 2025 Horoscope](https://manabharath.com/tag/17-november-2025-horoscope/) - [Bihar Politics](https://manabharath.com/tag/bihar-politics/) - [Nitish Kumar Resignation](https://manabharath.com/tag/nitish-kumar-resignation/) - [Bihar New Government](https://manabharath.com/tag/bihar-new-government/) - [Mana Bharath.Com News](https://manabharath.com/tag/mana-bharath-com-news/) - [NDA Bihar Cabinet](https://manabharath.com/tag/nda-bihar-cabinet/) - [Nitish Kumar Oath Ceremony](https://manabharath.com/tag/nitish-kumar-oath-ceremony/) - [BJP Deputy CMs](https://manabharath.com/tag/bjp-deputy-cms/) - [Modi Bihar Visit](https://manabharath.com/tag/modi-bihar-visit/) - [20 November Oath](https://manabharath.com/tag/20-november-oath/) - [Saudi Accident](https://manabharath.com/tag/saudi-accident/) - [Makkah Madina Bus Crash](https://manabharath.com/tag/makkah-madina-bus-crash/) - [Hyderabad Pilgrims](https://manabharath.com/tag/hyderabad-pilgrims/) - [Saudi Road Accident](https://manabharath.com/tag/saudi-road-accident/) - [#iBOMMACase #RaviArrest #HyderabadCP #CyberCrime #MoviePiracy #OneWinBetting #CyberSecurity India](https://manabharath.com/tag/ibommacase-raviarrest-hyderabadcp-cybercrime-moviepiracy-onewinbetting-cybersecurity-india/) - [#AnganwadiRecruitment #Sitakka #TelanganaJobs #WCDDepartment #Mulugu #ManaBharath.Com #AnganwadiPosts #TelanganaUpdates](https://manabharath.com/tag/anganwadirecruitment-sitakka-telanganajobs-wcddepartment-mulugu-manabharath-com-anganwadiposts-telanganaupdates/) - [#SaudiBusAccident #TelanganaCabinet #RevanthReddy #Compensation #Azaaruddin #AIMIM #ManaBharath.Com](https://manabharath.com/tag/saudibusaccident-telanganacabinet-revanthreddy-compensation-azaaruddin-aimim-manabharath-com/) - [#KTR #BRS #CottonCrisis #Adilabad #Nirmal #FarmersIssues #TelanganaPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/ktr-brs-cottoncrisis-adilabad-nirmal-farmersissues-telanganapolitics-manabharath-com/) - [#NitishKumarOath #CBN #NaraLokesh #BiharNDA #PatnaEvent #IndianPolitics #ManBharat.Com](https://manabharath.com/tag/nitishkumaroath-cbn-naralokesh-biharnda-patnaevent-indianpolitics-manbharat-com/) - [#MeeSevaOnWhatsApp #DigitalTelangana #SridharBabu #GovtServices #EGovernance #TelanganaNews #ManaBharath.Com](https://manabharath.com/tag/meesevaonwhatsapp-digitaltelangana-sridharbabu-govtservices-egovernance-telangananews-manabharath-com/) - [#iBommaCase #EDInvestigation #MoneyLaundering #HyderabadNews #CyberCrime #ManaBharath.Com](https://manabharath.com/tag/ibommacase-edinvestigation-moneylaundering-hyderabadnews-cybercrime-manabharath-com/) - [#PMKisan #AnnadataSukhibhava #APGovernment #FarmerSupport #ManaBharath.Com](https://manabharath.com/tag/pmkisan-annadatasukhibhava-apgovernment-farmersupport-manabharath-com/) - [#CentralGovernment #TVChannelsWarning #SensitiveContent #MediaGuidelines #NationalSecurity #ManaBharath.Com](https://manabharath.com/tag/centralgovernment-tvchannelswarning-sensitivecontent-mediaguidelines-nationalsecurity-manabharath-com/) - [#KrishnaWaters #Telangana #AndhraPradesh #TelemetryStations #UttamKumarReddy #WaterDispute #ManaBharath.Com](https://manabharath.com/tag/krishnawaters-telangana-andhrapradesh-telemetrystations-uttamkumarreddy-waterdispute-manabharath-com/) - [#iBommaCase #RaviArrest #DigitalEvidence #HyderabadPolice #CyberCrime #ManaBharath.Com](https://manabharath.com/tag/ibommacase-raviarrest-digitalevidence-hyderabadpolice-cybercrime-manabharath-com/) - [#VisakhaSteelPlant #VSP #Privatization #ChandrababuNaidu #Rajini #APPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/visakhasteelplant-vsp-privatization-chandrababunaidu-rajini-appolitics-manabharath-com/) - [#Kavitha #KCR #BRS #TummalaNageswaraRao #TelanganaPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/kavitha-kcr-brs-tummalanageswararao-telanganapolitics-manabharath-com/) - [#Medak #Tekmal #SI_Rajesh #ACBArrest #CorruptionCase #PoliceStationIncident #ManaBharath.Com](https://manabharath.com/tag/medak-tekmal-si_rajesh-acbarrest-corruptioncase-policestationincident-manabharath-com/) - [#TelanganaColdWave #AdilabadWeather #WinterAlert #PublicHealth #HostelIssues #FarmersProblems #ManaBharath.Com](https://manabharath.com/tag/telanganacoldwave-adilabadweather-winteralert-publichealth-hostelissues-farmersproblems-manabharath-com/) - [#SrikalahastiTemple #RussianDevotees #SpiritualTourism #TempleVisit #ManaBharath.Com](https://manabharath.com/tag/srikalahastitemple-russiandevotees-spiritualtourism-templevisit-manabharath-com/) - [#IndirammaSarees #RevanthReddy #TelanganaWomenWelfare #SircillaWeavers #IndiraGandhiJayanthi #ManaBharath.Com](https://manabharath.com/tag/indirammasarees-revanthreddy-telanganawomenwelfare-sircillaweavers-indiragandhijayanthi-manabharath-com/) - [#TelanganaDevelopment #ViksitBharat2047 #HyderabadMetro #RevanthReddy #UrbanDevelopment #IndiaGrowthStory #ManoharLalKhattar #BharatFutureCity](https://manabharath.com/tag/telanganadevelopment-viksitbharat2047-hyderabadmetro-revanthreddy-urbandevelopment-indiagrowthstory-manoharlalkhattar-bharatfuturecity/) - [#KTR #AdilabadFarmers #CottonFarmersCrisis #SoyabeanFarmers #TelanganaPolitics #FarmersIssues #BRS #SupportFarmers #MarketYardIssues #KisanKapasApp](https://manabharath.com/tag/ktr-adilabadfarmers-cottonfarmerscrisis-soyabeanfarmers-telanganapolitics-farmersissues-brs-supportfarmers-marketyardissues-kisankapasapp/) - [#HyderabadNews #ACBRaid #AyyappaDiksha #BriberyCase #SurveyorArrested #Secunderabad #AntiCorruption #TelanganaNews #ManBharat #CorruptionExposed](https://manabharath.com/tag/hyderabadnews-acbraid-ayyappadiksha-briberycase-surveyorarrested-secunderabad-anticorruption-telangananews-manbharat-corruptionexposed/) - [Sri Sathya Sai Jayanti](https://manabharath.com/tag/sri-sathya-sai-jayanti/) - [Puttaparthi Celebrations](https://manabharath.com/tag/puttaparthi-celebrations/) - [Golden Idol Procession](https://manabharath.com/tag/golden-idol-procession/) - [Prasanthi Nilayam](https://manabharath.com/tag/prasanthi-nilayam/) - [Narendra Modi](https://manabharath.com/tag/narendra-modi/) - [Chandrababu Naidu](https://manabharath.com/tag/chandrababu-naidu/) - [Sachin Tendulkar](https://manabharath.com/tag/sachin-tendulkar/) - [Aishwarya Rai](https://manabharath.com/tag/aishwarya-rai/) - [Nayanthara Birthday](https://manabharath.com/tag/nayanthara-birthday/) - [Vignesh Shivan](https://manabharath.com/tag/vignesh-shivan/) - [Rolls Royce Black Badge Spectre](https://manabharath.com/tag/rolls-royce-black-badge-spectre/) - [Luxury Cars](https://manabharath.com/tag/luxury-cars/) - [Celebrity News](https://manabharath.com/tag/celebrity-news/) - [South Actress](https://manabharath.com/tag/south-actress/) - [Indian Cinema](https://manabharath.com/tag/indian-cinema/) - [Mahesh Babu](https://manabharath.com/tag/mahesh-babu/) - [SS Rajamouli](https://manabharath.com/tag/ss-rajamouli/) - [Varanasi Movie Budget](https://manabharath.com/tag/varanasi-movie-budget/) - [Pan World Film](https://manabharath.com/tag/pan-world-film/) - [Big Budget Movies](https://manabharath.com/tag/big-budget-movies/) - [Bollywood News](https://manabharath.com/tag/bollywood-news/) - [Tollywood Updates](https://manabharath.com/tag/tollywood-updates/) - [Sathya Sai Baba](https://manabharath.com/tag/sathya-sai-baba/) - [Golden Moment](https://manabharath.com/tag/golden-moment/) - [Cricket World Cup 2011](https://manabharath.com/tag/cricket-world-cup-2011/) - [Putaparthi](https://manabharath.com/tag/putaparthi/) - [Spiritual Inspiration](https://manabharath.com/tag/spiritual-inspiration/) - [Indian Cricket Legends](https://manabharath.com/tag/indian-cricket-legends/) - [Positive Thinking](https://manabharath.com/tag/positive-thinking/) - [Satya Sai Centennial](https://manabharath.com/tag/satya-sai-centennial/) - [AP CM Speech](https://manabharath.com/tag/ap-cm-speech/) - [Spiritual Leader](https://manabharath.com/tag/spiritual-leader/) - [Global Service Network](https://manabharath.com/tag/global-service-network/) - [India News](https://manabharath.com/tag/india-news/) - [PM Modi](https://manabharath.com/tag/pm-modi/) - [Puttaparthi](https://manabharath.com/tag/puttaparthi/) - [Centenary Celebrations](https://manabharath.com/tag/centenary-celebrations/) - [Spiritual Teachings](https://manabharath.com/tag/spiritual-teachings/) - [Commemorative Coin](https://manabharath.com/tag/commemorative-coin/) - [Postal Stamps](https://manabharath.com/tag/postal-stamps/) - [Satya Sai Legacy](https://manabharath.com/tag/satya-sai-legacy/) - [Liquor Scam](https://manabharath.com/tag/liquor-scam/) - [Chevireddy Bhaskar Reddy](https://manabharath.com/tag/chevireddy-bhaskar-reddy/) - [Asset Seizure](https://manabharath.com/tag/asset-seizure/) - [Andhra Pradesh Government](https://manabharath.com/tag/andhra-pradesh-government/) - [SIT Investigation](https://manabharath.com/tag/sit-investigation/) - [Tirupati Rural](https://manabharath.com/tag/tirupati-rural/) - [Political News](https://manabharath.com/tag/political-news/) - [#pm kishan yojana #india farmars #best scheme in world #](https://manabharath.com/tag/pm-kishan-yojana-india-farmars-best-scheme-in-world/) - [Telangana Saree Distribution](https://manabharath.com/tag/telangana-saree-distribution/) - [One Crore Women One Crore Sarees](https://manabharath.com/tag/one-crore-women-one-crore-sarees/) - [Indira Gandhi Jayanti](https://manabharath.com/tag/indira-gandhi-jayanti/) - [Women Empowerment Telangana](https://manabharath.com/tag/women-empowerment-telangana/) - [Telangana Government Schemes](https://manabharath.com/tag/telangana-government-schemes/) - [#Medak #Narsapur #PrivateSchools #EducationIssue #UnauthorizedSchools #ActionDemand #ManaBharath.Com](https://manabharath.com/tag/medak-narsapur-privateschools-educationissue-unauthorizedschools-actiondemand-manabharath-com/) - [#DonaldTrumpJr #Udaipur #JagMandirPalace #Rajasthan #IndiaVisit #USSecurity #DestinationWedding #ManaBharath.Com](https://manabharath.com/tag/donaldtrumpjr-udaipur-jagmandirpalace-rajasthan-indiavisit-ussecurity-destinationwedding-manabharath-com/) - [#MahuaLaddu #Utnur #Adilabad #HealthyFood #WomenEmpowerment #ManaBharat.Com #LocalProducts #Nutrition](https://manabharath.com/tag/mahualaddu-utnur-adilabad-healthyfood-womenempowerment-manabharat-com-localproducts-nutrition/) - [#SuperSix #ChandrababuNaidu #Pendlimeri #AndhraPradesh #AnnadataSukhibhava #AgricultureDevelopment #WelfareAndDevelopment #ManaBharath.Com](https://manabharath.com/tag/supersix-chandrababunaidu-pendlimeri-andhrapradesh-annadatasukhibhava-agriculturedevelopment-welfareanddevelopment-manabharath-com/) - [#HaloRaitanna #ChaloBorraj #FarmersMovement #VillageCampaign #AkhilapakshaLeaders #ManaBharath.Com](https://manabharath.com/tag/haloraitanna-chaloborraj-farmersmovement-villagecampaign-akhilapakshaleaders-manabharath-com/) - [#TempleJobs #Recruitment2025 #TGJobs #DevadayaDepartment #ManaBharath.Com](https://manabharath.com/tag/templejobs-recruitment2025-tgjobs-devadayadepartment-manabharath-com/) - [#APACB #FightCorruption #AntiCorruptionBureau #AndhraPradeshNews](https://manabharath.com/tag/apacb-fightcorruption-anticorruptionbureau-andhrapradeshnews/) - [#PanchayatElections #TSSEC #VoterListRevision #TelanganaNews #LocalBodyPolls](https://manabharath.com/tag/panchayatelections-tssec-voterlistrevision-telangananews-localbodypolls/) - [#DailyHoroscope #TeluguAstrology #November19Horoscope](https://manabharath.com/tag/dailyhoroscope-teluguastrology-november19horoscope/) - [#HelloRythanna #BhorajProtest #FarmersIssues #BRS #ManaBharath.Com](https://manabharath.com/tag/hellorythanna-bhorajprotest-farmersissues-brs-manabharath-com/) - [#FolicAcid #SchoolHealthProgram #Tamsi #ManBharath #HealthAwareness](https://manabharath.com/tag/folicacid-schoolhealthprogram-tamsi-manbharath-healthawareness/) - [#NitishKumar #BiharCM #OathTaking #Patna #NDA #ManaBharath.Com #IndianPolitics](https://manabharath.com/tag/nitishkumar-biharcm-oathtaking-patna-nda-manabharath-com-indianpolitics/) - [#PratyushaDeathCase #SupremeCourtIndia #TollywoodNews #LegalUpdates #ManaBharath.Com](https://manabharath.com/tag/pratyushadeathcase-supremecourtindia-tollywoodnews-legalupdates-manabharath-com/) - [#ArmyRecruitment #AssistantNursingOfficer #InspiringStory #TamsiNews #YouthSuccess #ManaBharath.Com](https://manabharath.com/tag/armyrecruitment-assistantnursingofficer-inspiringstory-tamsinews-youthsuccess-manabharath-com/) - [#LaloKrishnaSadaSahayate #GujaratiCinema #Blockbuster](https://manabharath.com/tag/lalokrishnasadasahayate-gujaraticinema-blockbuster/) - [#PanchayatElections #SarpanchElections #StateElectionCommission #LocalBodyPolls](https://manabharath.com/tag/panchayatelections-sarpanchelections-stateelectioncommission-localbodypolls/) - [#TelanganaNortheastConnect #RevanthReddy #NorthEastIntegration #FutureCity #CulturalExchange #IndiaUnity](https://manabharath.com/tag/telangananortheastconnect-revanthreddy-northeastintegration-futurecity-culturalexchange-indiaunity/) - [#MamtaBanerjee #WestBengalPolitics #VoterListRevision #ElectionCommission #SIRProcess](https://manabharath.com/tag/mamtabanerjee-westbengalpolitics-voterlistrevision-electioncommission-sirprocess/) - [#DeepakPrakash #BiharCabinet #YouthInPolitics #UpendraKushwaha #PoliticalLegacy](https://manabharath.com/tag/deepakprakash-biharcabinet-youthinpolitics-upendrakushwaha-politicallegacy/) - [#NikhatZareen #WorldBoxingCup #IndianBoxing #GoldMedal #TeamIndia](https://manabharath.com/tag/nikhatzareen-worldboxingcup-indianboxing-goldmedal-teamindia/) - [#NikhatZareen #RevanthReddy #TelanganaPride#WorldBoxingCup #IndianSports](https://manabharath.com/tag/nikhatzareen-revanthreddy-telanganaprideworldboxingcup-indiansports/) - [#AllariNaresh #12ARailwayColony #TollywoodNews #DirectorDreams #TeluguCinema #MovieRelease](https://manabharath.com/tag/allarinaresh-12arailwaycolony-tollywoodnews-directordreams-telugucinema-movierelease/) - [#TelanganaGovernment #PiracyControl #RevanthReddy #CyberCrimeWing #Tollywood #AntiPiracy #iBommaCase](https://manabharath.com/tag/telanganagovernment-piracycontrol-revanthreddy-cybercrimewing-tollywood-antipiracy-ibommacase/) - [#JaganMohanReddy #IllegalAssetsCase #MinisterSatyakumar #AndhraPradeshPolitics #CourtHearing #PaidArtists #APNews](https://manabharath.com/tag/jaganmohanreddy-illegalassetscase-ministersatyakumar-andhrapradeshpolitics-courthearing-paidartists-apnews/) - [#AIValuation #TechnicalEducationTelangana #PolytechnicExams #AnswerSheetEvaluation #EducationReforms #AIinEducation](https://manabharath.com/tag/aivaluation-technicaleducationtelangana-polytechnicexams-answersheetevaluation-educationreforms-aiineducation/) - [#AyyappaTemple #SunkidiAyyappa #TempleCommitteeElection #AdilabadNews #DevotionalUpdates #ManaBharath.Com](https://manabharath.com/tag/ayyappatemple-sunkidiayyappa-templecommitteeelection-adilabadnews-devotionalupdates-manabharath-com/) - [#MissUniverse2025 #FatimaBosch #MissMexico #GlobalBeautyPageant #ManikVishwakarma #IndiaAtMissUniverse #ManaBharath.Com](https://manabharath.com/tag/missuniverse2025-fatimabosch-missmexico-globalbeautypageant-manikvishwakarma-indiaatmissuniverse-manabharath-com/) - [iBOMMA Ravi Investigation](https://manabharath.com/tag/ibomma-ravi-investigation/) - [Cyber Crime Hyderabad](https://manabharath.com/tag/cyber-crime-hyderabad/) - [Movie Piracy Case](https://manabharath.com/tag/movie-piracy-case/) - [Crypto Payments](https://manabharath.com/tag/crypto-payments/) - [Caribbean Operations](https://manabharath.com/tag/caribbean-operations/) - [Andhra Pradesh Development‌](https://manabharath.com/tag/andhra-pradesh-development/) - [Nirmal Hospital Negligence](https://manabharath.com/tag/nirmal-hospital-negligence/) - [Infant Death in Private Hospital](https://manabharath.com/tag/infant-death-in-private-hospital/) - [Sarangapur Incident](https://manabharath.com/tag/sarangapur-incident/) - [Medical Negligence Case](https://manabharath.com/tag/medical-negligence-case/) - [#APJobs #LecturerRecruitment #Lokesh #UniversityVacancies #EducationNews #FeeReimbursement #ManaBharath.Com](https://manabharath.com/tag/apjobs-lecturerrecruitment-lokesh-universityvacancies-educationnews-feereimbursement-manabharath-com/) - [#AndhraPradeshWeather #HeavyRainAlert #Tirupati #Nellore #Chittoor #Annamayya #SathyasaiDistrict #ManaBharath.Com](https://manabharath.com/tag/andhrapradeshweather-heavyrainalert-tirupati-nellore-chittoor-annamayya-sathyasaidistrict-manabharath-com/) - [#PanchayatElections #ReservationRotation #TelanganaNews #VillageReservations #TGPolitics #ManaBharath.Com](https://manabharath.com/tag/panchayatelections-reservationrotation-telangananews-villagereservations-tgpolitics-manabharath-com/) - [#NiykiPrasad #WomenCricket #IndianCricket #FitnessFreak #DelhiCapitals #U19T20WorldCup #ManaBharath.Com](https://manabharath.com/tag/niykiprasad-womencricket-indiancricket-fitnessfreak-delhicapitals-u19t20worldcup-manabharath-com/) - [#Kavitha #BRS #Congress #HyDRA #Rangareddy #TelanganaPolitics #ManaBharat.Com](https://manabharath.com/tag/kavitha-brs-congress-hydra-rangareddy-telanganapolitics-manabharat-com/) - [#ArvapalliDargah #UrsFestival #Suryapet #HazratKhajaNaseeruddin #TelanganaFestivals #ManBharat](https://manabharath.com/tag/arvapallidargah-ursfestival-suryapet-hazratkhajanaseeruddin-telanganafestivals-manbharat/) - [#PhDAward #GreenChromatography #GITAMHyderabad #Shivakrishna #ChemicalResearch #AnalyticalChemistry #ManBharat](https://manabharath.com/tag/phdaward-greenchromatography-gitamhyderabad-shivakrishna-chemicalresearch-analyticalchemistry-manbharat/) - [#ShivalingaPuja #Padarasalingam #SpiritualTraditions #BhaktiNews #HinduWorship #ManBharat](https://manabharath.com/tag/shivalingapuja-padarasalingam-spiritualtraditions-bhaktinews-hinduworship-manbharat/) - [#IPSTransfers #AdilabadASP #UtnurASP #Mounika #KajalSingh #TelanganaPolice #ManaBharath.Com](https://manabharath.com/tag/ipstransfers-adilabadasp-utnurasp-mounika-kajalsingh-telanganapolice-manabharath-com/) - [PDSU Narayanpet Conference](https://manabharath.com/tag/pdsu-narayanpet-conference/) - [Student Issues Meeting](https://manabharath.com/tag/student-issues-meeting/) - [Telangana Student Unions](https://manabharath.com/tag/telangana-student-unions/) - [Bihar Cabinet Reshuffle](https://manabharath.com/tag/bihar-cabinet-reshuffle/) - [Nitish Kumar Home Portfolio](https://manabharath.com/tag/nitish-kumar-home-portfolio/) - [BJP Deputy CM Powers](https://manabharath.com/tag/bjp-deputy-cm-powers/) - [Technical Certificate Course Exams](https://manabharath.com/tag/technical-certificate-course-exams/) - [Telangana DEO Notifications](https://manabharath.com/tag/telangana-deo-notifications/) - [Drawing Tailoring Embroidery Courses](https://manabharath.com/tag/drawing-tailoring-embroidery-courses/) - [Teenmaar Mallanna](https://manabharath.com/tag/teenmaar-mallanna/) - [Ibomma Ravi](https://manabharath.com/tag/ibomma-ravi/) - [Sajjanar Controversy](https://manabharath.com/tag/sajjanar-controversy/) - [https://www.ncs.gov.in/job-seeker/Pages/Search](https://manabharath.com/tag/https-www-ncs-gov-in-job-seeker-pages-search/) - [Narayanpet Weavers](https://manabharath.com/tag/narayanpet-weavers/) - [TUCi Demands](https://manabharath.com/tag/tuci-demands/) - [Handloom Workers Issues](https://manabharath.com/tag/handloom-workers-issues/) - [Housing Registration](https://manabharath.com/tag/housing-registration/) - [Railway Recruitment](https://manabharath.com/tag/railway-recruitment/) - [RRB NTPC UG Posts](https://manabharath.com/tag/rrb-ntpc-ug-posts/) - [Govt Jobs](https://manabharath.com/tag/govt-jobs/) - [Apply Online](https://manabharath.com/tag/apply-online/) - [VandeMataram](https://manabharath.com/tag/vandemataram/) - [NationalSpirit](https://manabharath.com/tag/nationalspirit/) - [TelanganaNews](https://manabharath.com/tag/telangananews/) - [IndiaPride](https://manabharath.com/tag/indiapride/) - [IndiaNews](https://manabharath.com/tag/indianews/) - [SathyaSaiJayanthi](https://manabharath.com/tag/sathyasaijayanthi/) - [PresidentMurmu](https://manabharath.com/tag/presidentmurmu/) - [SpiritualIndia](https://manabharath.com/tag/spiritualindia/) - [#RajarshiShah #DistrictCollector #NationalAward #PresidentAward #Tamsi #Honour #ManaBharath #TelanganaNews](https://manabharath.com/tag/rajarshishah-districtcollector-nationalaward-presidentaward-tamsi-honour-manabharath-telangananews/) - [#Telangana #Congress #DCCPresidents #AICC #PoliticalUpdates #ManBharat](https://manabharath.com/tag/telangana-congress-dccpresidents-aicc-politicalupdates-manbharat/) - [#Congress #DCCPresidents #Adilabad #Nirmal #Mancherial #Asifabad #AICC #PoliticalUpdates #ManaBharath.Com](https://manabharath.com/tag/congress-dccpresidents-adilabad-nirmal-mancherial-asifabad-aicc-politicalupdates-manabharath-com/) - [#Andesri #CMRevanthReddy #TelanganaPoets #JayJayHeTelangana #TelanganaMovement #Gaddar #GoretiVenkanna #RavindraBharathi #ManBharat #TelanganaNews](https://manabharath.com/tag/andesri-cmrevanthreddy-telanganapoets-jayjayhetelangana-telanganamovement-gaddar-goretivenkanna-ravindrabharathi-manbharat-telangananews/) - [#Nizamabad #LadyThief #CCTVFootage #GoldTheft #NizamabadCrime #KiladiLady #ManBharat #CrimeNews](https://manabharath.com/tag/nizamabad-ladythief-cctvfootage-goldtheft-nizamabadcrime-kiladilady-manbharat-crimenews/) - [#LoanAppFraud #CyberCrime #FakeLoanApps #OnlineLoanHarassment #DigitalFraud #CyberSafety #ManaBharath.Com](https://manabharath.com/tag/loanappfraud-cybercrime-fakeloanapps-onlineloanharassment-digitalfraud-cybersafety-manabharath-com/) - [#PrashantKishor #BiharElections #JSP #ElectionRigging #BiharPolitics #ManaBharath.Com #ElectionResults](https://manabharath.com/tag/prashantkishor-biharelections-jsp-electionrigging-biharpolitics-manabharath-com-electionresults/) - [#RevanthReddy #SathyaSaiBaba #SathyaSaiTrust #TelanganaNews #Putaparthi #PublicService #ManaBharath.Com](https://manabharath.com/tag/revanthreddy-sathyasaibaba-sathyasaitrust-telangananews-putaparthi-publicservice-manabharath-com/) - [#TamsiReservations #AdilabadNews #LocalElections #TelanganaPanchayats #Sarpanch quota](https://manabharath.com/tag/tamsireservations-adilabadnews-localelections-telanganapanchayats-sarpanch-quota/) - [#AdilabadNews #TamsiMandal #KapparellCrime #DomesticViolence #LavanyaCase #TelanganaUpdates](https://manabharath.com/tag/adilabadnews-tamsimandal-kapparellcrime-domesticviolence-lavanyacase-telanganaupdates/) - [#HyderabadNews #RevanthReddy #BhattiVikramarka #SuryaEngagement #TelanganaPolitics #PoliticalMeetings](https://manabharath.com/tag/hyderabadnews-revanthreddy-bhattivikramarka-suryaengagement-telanganapolitics-politicalmeetings/) - [#UPNews #YogiAdityanath #IllegalImmigration #DetentionCenters #CongressRemarks #IndiaPolitics](https://manabharath.com/tag/upnews-yogiadityanath-illegalimmigration-detentioncenters-congressremarks-indiapolitics/) - [#PawanKalyan #EluruTour #APNews #DwarakaTirumala #LakshmiNarasimhaSwamy #PoliticalTour](https://manabharath.com/tag/pawankalyan-elurutour-apnews-dwarakatirumala-lakshminarasimhaswamy-politicaltour/) - [#KarnatakaPolitics #Parameshwara #CMRace #CongressLeadership #AICC #KarnatakaNews](https://manabharath.com/tag/karnatakapolitics-parameshwara-cmrace-congressleadership-aicc-karnatakanews/) - [#IBSAMeeting #ModiAtG20 #ClimateResilientAgriculture #IBSADigitalInnovation #GlobalCooperation #G20Summit](https://manabharath.com/tag/ibsameeting-modiatg20-climateresilientagriculture-ibsadigitalinnovation-globalcooperation-g20summit/) - [IRCTC Insurance](https://manabharath.com/tag/irctc-insurance/) - [Train Travel Safety](https://manabharath.com/tag/train-travel-safety/) - [Cheapest Life Insurance in India](https://manabharath.com/tag/cheapest-life-insurance-in-india/) - [Kodangal Visit](https://manabharath.com/tag/kodangal-visit/) - [Telangana CM](https://manabharath.com/tag/telangana-cm/) - [Akshaya Patra Kitchen](https://manabharath.com/tag/akshaya-patra-kitchen/) - [Sarpanch Elections](https://manabharath.com/tag/sarpanch-elections/) - [Reservation Gazette](https://manabharath.com/tag/reservation-gazette/) - [Telangana SEC](https://manabharath.com/tag/telangana-sec/) - [Local Body Polls](https://manabharath.com/tag/local-body-polls/) - [Minister Joopalli Tour](https://manabharath.com/tag/minister-joopalli-tour/) - [Both](https://manabharath.com/tag/both/) - [Sonala](https://manabharath.com/tag/sonala/) - [Development Works](https://manabharath.com/tag/development-works/) - [#DelhiPollution #AQI400 #SevereAirQuality #DelhiProtests #EnvironmentalCrisis #IndiaNews](https://manabharath.com/tag/delhipollution-aqi400-severeairquality-delhiprotests-environmentalcrisis-indianews/) - [#HyderabadORRAccident #Shamirpet #CarFire #DriverTragedy #TelanganaNews #RoadAccident](https://manabharath.com/tag/hyderabadorraccident-shamirpet-carfire-drivertragedy-telangananews-roadaccident/) - [ASP Avinash Kumar](https://manabharath.com/tag/asp-avinash-kumar/) - [Dr Anil Kumar Jadhav](https://manabharath.com/tag/dr-anil-kumar-jadhav/) - [Mudhol Government Hospital](https://manabharath.com/tag/mudhol-government-hospital/) - [Bainsa Division](https://manabharath.com/tag/bainsa-division/) - [Telangana Police](https://manabharath.com/tag/telangana-police/) - [Courtesy Meeting](https://manabharath.com/tag/courtesy-meeting/) - [#Adilabad #FarmerSuicide #CropLoss #ManBharat #TelanganaNews](https://manabharath.com/tag/adilabad-farmersuicide-croploss-manbharat-telangananews/) - [#Kodangal #SarpanchElections #RevanthReddy #ManBharat #TelanganaNews #PanchayatPolls](https://manabharath.com/tag/kodangal-sarpanchelections-revanthreddy-manbharat-telangananews-panchayatpolls/) - [Telangana Temples](https://manabharath.com/tag/telangana-temples/) - [Temple Development](https://manabharath.com/tag/temple-development/) - [Devotees Facilities](https://manabharath.com/tag/devotees-facilities/) - [Konda Surekha](https://manabharath.com/tag/konda-surekha/) - [Man Bharat News](https://manabharath.com/tag/man-bharat-news/) - [Global Gold Production](https://manabharath.com/tag/global-gold-production/) - [World Gold Council](https://manabharath.com/tag/world-gold-council/) - [Top Gold Producing Countries](https://manabharath.com/tag/top-gold-producing-countries/) - [India Gold Demand](https://manabharath.com/tag/india-gold-demand/) - [#CongressGovernment #JupallyKrishnaRao #TelanganaPolitics #StateFinances #WelfareSchemes#ManaBharath.Com](https://manabharath.com/tag/congressgovernment-jupallykrishnarao-telanganapolitics-statefinances-welfareschemesmanabharath-com/) - [#MeeSevaWhatsApp #TelanganaDigitalServices #OnlineCertificates #Egovernance #ManBharat #WhatsAppGovServices](https://manabharath.com/tag/meesevawhatsapp-telanganadigitalservices-onlinecertificates-egovernance-manbharat-whatsappgovservices/) - [#Kavitha #NiranjanReddy #TelanganaPolitics #CorruptionAllegations #HarishRao #KCR #CongressGovernment #Vanaparthi #BRS](https://manabharath.com/tag/kavitha-niranjanreddy-telanganapolitics-corruptionallegations-harishrao-kcr-congressgovernment-vanaparthi-brs/) - [#IndirammaSareeScheme #PonnamPrabhakar #TelanganaWomenWelfare #RationCard #CongressGovernment #WomenEmpowerment #SareeDistribution #TelanganaNews](https://manabharath.com/tag/indirammasareescheme-ponnamprabhakar-telanganawomenwelfare-rationcard-congressgovernment-womenempowerment-sareedistribution-telangananews/) - [#iBOMMA #PiracyArrest #CyberCrimeHyderabad #RaviERInfotech #TelanganaPolice #MoviePiracy #HyderabadNews #CrimeUpdate](https://manabharath.com/tag/ibomma-piracyarrest-cybercrimehyderabad-ravierinfotech-telanganapolice-moviepiracy-hyderabadnews-crimeupdate/) - [#CP_Sajjanar #HyderabadPolice #RowdySheeters #NightPatrolling #VisiblePolicing #HyderabadSafety #LawAndOrder #TelanganaPolice](https://manabharath.com/tag/cp_sajjanar-hyderabadpolice-rowdysheeters-nightpatrolling-visiblepolicing-hyderabadsafety-lawandorder-telanganapolice/) - [#CCI #CottonProcurement #FarmersIssues #ManaBharath.Com #TelanganaNews](https://manabharath.com/tag/cci-cottonprocurement-farmersissues-manabharath-com-telangananews/) - [#ACB #Madhira #Corruption #LabourDepartment #ManBharat #TelanganaNews](https://manabharath.com/tag/acb-madhira-corruption-labourdepartment-manbharat-telangananews/) - [#ATMTheft #Adilabad #TelanganaNews #APPersonArrested #ManaBharath.Com](https://manabharath.com/tag/atmtheft-adilabad-telangananews-appersonarrested-manabharath-com/) - [#KarnatakaPolitics #Siddaramaiah #DKShivakumar #CongressHighCommand #IndianPolitics](https://manabharath.com/tag/karnatakapolitics-siddaramaiah-dkshivakumar-congresshighcommand-indianpolitics/) - [#AndhraPradesh #NewDistricts #APGovernment #ChandrababuNaidu #AdministrativeReforms](https://manabharath.com/tag/andhrapradesh-newdistricts-apgovernment-chandrababunaidu-administrativereforms/) - [#TirumalaLaddu #Sajjala #APPolitics #YCPLatest #GheeQualityIssue](https://manabharath.com/tag/tirumalaladdu-sajjala-appolitics-ycplatest-gheequalityissue/) - [#CPRTraining #HeartAttackFirstAid #TamsiNews #RoadSafety #HealthAwareness](https://manabharath.com/tag/cprtraining-heartattackfirstaid-tamsinews-roadsafety-healthawareness/) - [#VenkateswaraBrahmotsavam #Dhanora #BhimpurMandal #JogguRamanna #TelanganaNews](https://manabharath.com/tag/venkateswarabrahmotsavam-dhanora-bhimpurmandal-jogguramanna-telangananews/) - [#TelanganaAutoWorkers #LivelihoodAllowance #TransportWorkersProtest #NagarKurnool #PublicTransportIssues](https://manabharath.com/tag/telanganaautoworkers-livelihoodallowance-transportworkersprotest-nagarkurnool-publictransportissues/) - [#TelanganaPanchayatElections #PanchayatElectionSchedule #NominationDates #SECAnnouncement #VillageElections](https://manabharath.com/tag/telanganapanchayatelections-panchayatelectionschedule-nominationdates-secannouncement-villageelections/) - [#BRSMeeting #ErrabelliDayakarRao #KCRLeadership #LocalBodyElections #TelanganaPolitics](https://manabharath.com/tag/brsmeeting-errabellidayakarrao-kcrleadership-localbodyelections-telanganapolitics/) - [Mumbai 26/11](https://manabharath.com/tag/mumbai-26-11/) - [Terror Attack Anniversary](https://manabharath.com/tag/terror-attack-anniversary/) - [Bharat News](https://manabharath.com/tag/bharat-news/) - [Mumbai Terrorists](https://manabharath.com/tag/mumbai-terrorists/) - [BC Reservations](https://manabharath.com/tag/bc-reservations/) - [Local Body Elections](https://manabharath.com/tag/local-body-elections/) - [Indian Railways Jobs](https://manabharath.com/tag/indian-railways-jobs/) - [RRB Jobs](https://manabharath.com/tag/rrb-jobs/) - [3058 Vacancies](https://manabharath.com/tag/3058-vacancies/) - [Apply Now](https://manabharath.com/tag/apply-now/) - [Hyderabad News](https://manabharath.com/tag/hyderabad-news/) - [India](https://manabharath.com/tag/india/) - [Domestic Violence](https://manabharath.com/tag/domestic-violence/) - [Tamsi](https://manabharath.com/tag/tamsi/) - [Telangana Panchayat Elections](https://manabharath.com/tag/telangana-panchayat-elections/) - [High Court Petition](https://manabharath.com/tag/high-court-petition/) - [Mana Bharath.Com](https://manabharath.com/tag/mana-bharath-com/) - [#Telangana #GovernmentSchools #ScavengersWages #WorkersIssues #PublicSchoolStaff #ManaBharath](https://manabharath.com/tag/telangana-governmentschools-scavengerswages-workersissues-publicschoolstaff-manabharath/) - [#Indravelli #ElectionNominations #PoliceBandobast #TelanganaElections #ManBharat #PublicSafety](https://manabharath.com/tag/indravelli-electionnominations-policebandobast-telanganaelections-manbharat-publicsafety/) - [#Rajapeta #Bondugula #UnanimousElection #SarpanchCandidate #VillageDevelopment #ManaBharath.com](https://manabharath.com/tag/rajapeta-bondugula-unanimouselection-sarpanchcandidate-villagedevelopment-manabharath-com/) - [Telangana Elections](https://manabharath.com/tag/telangana-elections/) - [Medak Collector](https://manabharath.com/tag/medak-collector/) - [Nomination Process](https://manabharath.com/tag/nomination-process/) - [Panchayat Polls](https://manabharath.com/tag/panchayat-polls/) - [ManaBharath](https://manabharath.com/tag/manabharath/) - [No Muhurtham](https://manabharath.com/tag/no-muhurtham/) - [Shukra Moodham](https://manabharath.com/tag/shukra-moodham/) - [Wedding Dates 2025-26](https://manabharath.com/tag/wedding-dates-2025-26/) - [Hindu Calendar](https://manabharath.com/tag/hindu-calendar/) - [Astrology Updates](https://manabharath.com/tag/astrology-updates/) - [Fake Eggs](https://manabharath.com/tag/fake-eggs/) - [Uttar Pradesh News](https://manabharath.com/tag/uttar-pradesh-news/) - [Food Safety Raid](https://manabharath.com/tag/food-safety-raid/) - [Organic Egg Scam](https://manabharath.com/tag/organic-egg-scam/) - [Moradabad](https://manabharath.com/tag/moradabad/) - [BC Bill](https://manabharath.com/tag/bc-bill/) - [Ponnam Prabhakar](https://manabharath.com/tag/ponnam-prabhakar/) - [BJP vs BRS](https://manabharath.com/tag/bjp-vs-brs/) - [Cervical Cancer Test](https://manabharath.com/tag/cervical-cancer-test/) - [Period Blood Diagnostic](https://manabharath.com/tag/period-blood-diagnostic/) - [M-STRIP Device](https://manabharath.com/tag/m-strip-device/) - [Women Health](https://manabharath.com/tag/women-health/) - [India Medical Innovation](https://manabharath.com/tag/india-medical-innovation/) - [Nomination Day](https://manabharath.com/tag/nomination-day/) - [Ward Member Elections](https://manabharath.com/tag/ward-member-elections/) - [Man Bharat](https://manabharath.com/tag/man-bharat/) - [#CycloneDitwah #BayOfBengalCyclone #TamilNaduWeather #PuducherryAlerts #IndiaWeatherNews](https://manabharath.com/tag/cycloneditwah-bayofbengalcyclone-tamilnaduweather-puducherryalerts-indiaweathernews/) - [#JyotiraoPhule #SavitribaiPhule #MaliMahaSangh #SocialJustice #Adilabad #PhuleDeathAnniversary #BahujanAwareness #EducationForAll](https://manabharath.com/tag/jyotiraophule-savitribaiphule-malimahasangh-socialjustice-adilabad-phuledeathanniversary-bahujanawareness-educationforall/) - [#TelanganaElections #TPollApp #SarpanchElections #ElectionCommission #ManaBharath.Com](https://manabharath.com/tag/telanganaelections-tpollapp-sarpanchelections-electioncommission-manabharath-com/) - [#RevanthReddy #TelanganaElections #SarpanchElections#CMTour](https://manabharath.com/tag/revanthreddy-telanganaelections-sarpanchelectionscmtour/) - [#Sabarimala #AyyappaDevotees #Irumudi #AviationMinistry #ManaBharath.Com](https://manabharath.com/tag/sabarimala-ayyappadevotees-irumudi-aviationministry-manabharath-com/) - [#LocalBodyElections #Adilabad #PoliceInspection #LalGadCheckpost #ManBharat](https://manabharath.com/tag/localbodyelections-adilabad-policeinspection-lalgadcheckpost-manbharat/) - [#SBIInsurance #AccidentClaim #Adilabad #Tamsi #ManaBharath.Com](https://manabharath.com/tag/sbiinsurance-accidentclaim-adilabad-tamsi-manabharath-com/) - [Telangana](https://manabharath.com/tag/telangana/) - [T](https://manabharath.com/tag/t/) - [Cotton Crop](https://manabharath.com/tag/cotton-crop/) - [Farmers Issues](https://manabharath.com/tag/farmers-issues/) - [Adilabad India](https://manabharath.com/tag/adilabad-india/) - [#SrikantJaiswal #CongressLeader #FormerUnionMinister #Kanpur #IndianPoliticsNews](https://manabharath.com/tag/srikantjaiswal-congressleader-formerunionminister-kanpur-indianpoliticsnews/) - [#IndiaGDPGrowth #CBN #EconomicDevelopment #ViksitBharat #IndianEconomyNews](https://manabharath.com/tag/indiagdpgrowth-cbn-economicdevelopment-viksitbharat-indianeconomynews/) - [#AmaravatiAirport #InternationalAirport #APDevelopment #Narayana #AmaravatiCapital #IndiaInfrastructureNews](https://manabharath.com/tag/amaravatiairport-internationalairport-apdevelopment-narayana-amaravaticapital-indiainfrastructurenews/) - [#KeralaCrime #DomesticViolence #DowryHarassment #PregnantWomanCase #CrimeNewsIndia](https://manabharath.com/tag/keralacrime-domesticviolence-dowryharassment-pregnantwomancase-crimenewsindia/) - [#ChildHealth #CowMilk #BuffaloMilk #PediatricAdvice #InfantCare #HealthNewsIndia](https://manabharath.com/tag/childhealth-cowmilk-buffalomilk-pediatricadvice-infantcare-healthnewsindia/) - [#JaggaReddy #RevanthReddy #SangareddyPolitics #CongressTelangana #PoliticalNewsIndia](https://manabharath.com/tag/jaggareddy-revanthreddy-sangareddypolitics-congresstelangana-politicalnewsindia/) - [#SarpanchElections #FunnyPolitics #TelanganaNews #Karimnagar #LocalElections #ViralStory](https://manabharath.com/tag/sarpanchelections-funnypolitics-telangananews-karimnagar-localelections-viralstory/) - [#TelanganaWeather #IMDAlert #ColdWave #RainAlert #TelanganaNews #WeatherUpdate](https://manabharath.com/tag/telanganaweather-imdalert-coldwave-rainalert-telangananews-weatherupdate/) - [#TodayRasiPhalalu #TeluguHoroscope #ZodiacPredictions #AstrologyToday #ManabharatNewsStyle #DailyHoroscope](https://manabharath.com/tag/todayrasiphalalu-teluguhoroscope-zodiacpredictions-astrologytoday-manabharatnewsstyle-dailyhoroscope/) - [#CyberCrime #FacebookScam #HyderabadNews #OnlineFraud #InvestmentScam #CyberSecurityIndia](https://manabharath.com/tag/cybercrime-facebookscam-hyderabadnews-onlinefraud-investmentscam-cybersecurityindia/) - [#KurnoolNews #NaayiBrahminCommunity #TDP #CMChandrababu #ManBharat #AndhraPradesh](https://manabharath.com/tag/kurnoolnews-naayibrahmincommunity-tdp-cmchandrababu-manbharat-andhrapradesh/) - [#FakeVigilanceOfficer #HyderabadCrime #TelanganaNews #FraudAlert #ManaBharath.Com](https://manabharath.com/tag/fakevigilanceofficer-hyderabadcrime-telangananews-fraudalert-manabharath-com/) - [#IbommaRavi #MoviePiracy #CyberCrime #Hyderabad News #Mana Bharath #AntiPiracy](https://manabharath.com/tag/ibommaravi-moviepiracy-cybercrime-hyderabad-news-mana-bharath-antipiracy/) - [#SirisillaNews #MotherSonSuicide #ConstableTragedy #ManeruRiver #ManaBharath.Com #TelanganaNews](https://manabharath.com/tag/sirisillanews-mothersonsuicide-constabletragedy-maneruriver-manabharath-com-telangananews/) - [#KukatpallyAccident #MunicipalWorkerDeath #HyderabadNews #DrunkDriving #ManBharat](https://manabharath.com/tag/kukatpallyaccident-municipalworkerdeath-hyderabadnews-drunkdriving-manbharat/) - [#AyyappaDiksha #HyderabadNews #PoliceRules #ReligiousPolitics #ManBharat #TelanganaUpdates](https://manabharath.com/tag/ayyappadiksha-hyderabadnews-policerules-religiouspolitics-manbharat-telanganaupdates/) - [#TelanganaSandSales #RevenueGrowth #TelanganaGovernment #MiningDepartment #ManabharatNews #SandRevenue20PercentIncrease](https://manabharath.com/tag/telanganasandsales-revenuegrowth-telanganagovernment-miningdepartment-manabharatnews-sandrevenue20percentincrease/) - [#iBOMMACase #PiracyNetwork #CyberCrime #FakeIdentities #TelanganaPolice #ManabharatNews #iBOMMARavi](https://manabharath.com/tag/ibommacase-piracynetwork-cybercrime-fakeidentities-telanganapolice-manabharatnews-ibommaravi/) - [#SaiBabaSilverJubilee #SailingiVillage #SaiBabaTemple25Years #TalamaduguNews #DevotionalEvents #MahaYagnam #AnnadanamProgram #ManaBharath.Com](https://manabharath.com/tag/saibabasilverjubilee-sailingivillage-saibabatemple25years-talamadugunews-devotionalevents-mahayagnam-annadanamprogram-manabharath-com/) - [#HasnapurSarpanchNomination #ElmaChinnaLingareddy #TamsiElections2025 #PanchayatPollsTelangana #LocalBodyElections #ManaBharatNews](https://manabharath.com/tag/hasnapursarpanchnomination-elmachinnalingareddy-tamsielections2025-panchayatpollstelangana-localbodyelections-manabharatnews/) - [EVM Scam](https://manabharath.com/tag/evm-scam/) - [Maharashtra Elections](https://manabharath.com/tag/maharashtra-elections/) - [Chandwad Audio Leak](https://manabharath.com/tag/chandwad-audio-leak/) - [Vote Tampering Allegations](https://manabharath.com/tag/vote-tampering-allegations/) - [Independent Candidate Complaint](https://manabharath.com/tag/independent-candidate-complaint/) - [Political Controversy](https://manabharath.com/tag/political-controversy/) - [Breaking News India](https://manabharath.com/tag/breaking-news-india/) - [Viral Audio Clip](https://manabharath.com/tag/viral-audio-clip/) - [Election Fraud Claims](https://manabharath.com/tag/election-fraud-claims/) - [#BRS #SarpanchNomination #KapparlaVillage #LocalElections #ManaBharath.Com](https://manabharath.com/tag/brs-sarpanchnomination-kapparlavillage-localelections-manabharath-com/) - [#SarpanchElection #KapparlaVillage #YouthSupport #ManaBharath.Com](https://manabharath.com/tag/sarpanchelection-kapparlavillage-youthsupport-manabharath-com/) - [#BRS #PonnariVillage #SarpanchNomination #Dayanand #LocalElections #ManaBharath.Com](https://manabharath.com/tag/brs-ponnarivillage-sarpanchnomination-dayanand-localelections-manabharath-com/) - [#BRS #JamidiVillage #SarpanchElection #AshokNomination #LocalElections #ManaBharath.Com](https://manabharath.com/tag/brs-jamidivillage-sarpanchelection-ashoknomination-localelections-manabharath-com/) - [#SaiBabaSilverJubilee #SailingiVillage #Adilabad #TempleCelebrations #ManBharat](https://manabharath.com/tag/saibabasilverjubilee-sailingivillage-adilabad-templecelebrations-manbharat/) - [#TamsiMandal #UnanimousElections #AdilabadNews #GramPanchayatElections #ManBharath.Com #LocalNews #TelanganaUpdates](https://manabharath.com/tag/tamsimandal-unanimouselections-adilabadnews-grampanchayatelections-manbharath-com-localnews-telanganaupdates/) - [#HyderabadNews #ShapurNagar #DrunkDriving #MidnightIncident #WomanCreatesRuckus #ManBharat #TelanganaNews #PublicSafety](https://manabharath.com/tag/hyderabadnews-shapurnagar-drunkdriving-midnightincident-womancreatesruckus-manbharat-telangananews-publicsafety/) - [#PawanKalyan #KomatireddyVenkatReddy #TelanganaNews #APPolitics #KonaseemaTour #PoliticalControversy #ManBharat #HyderabadNews](https://manabharath.com/tag/pawankalyan-komatireddyvenkatreddy-telangananews-appolitics-konaseematour-politicalcontroversy-manbharat-hyderabadnews/) - [#TelanganaJobs #RevanthReddy #GovernmentRecruitment #HusnabadSabha #TelanganaNews](https://manabharath.com/tag/telanganajobs-revanthreddy-governmentrecruitment-husnabadsabha-telangananews/) - [Sai Baba Temple](https://manabharath.com/tag/sai-baba-temple/) - [Youth Spiritual Path](https://manabharath.com/tag/youth-spiritual-path/) - [Joggu Ramanna](https://manabharath.com/tag/joggu-ramanna/) - [Anil Jadhav](https://manabharath.com/tag/anil-jadhav/) - [Spiritual Events](https://manabharath.com/tag/spiritual-events/) - [#RevanthReddy #KCRFamily #TelanganaNews #AdilabadNews #KaleshwaramScam #BRSparty #RevanthSpeech #KCRControversy #TelanganaPolitics #AdilabadAirport](https://manabharath.com/tag/revanthreddy-kcrfamily-telangananews-adilabadnews-kaleshwaramscam-brsparty-revanthspeech-kcrcontroversy-telanganapolitics-adilabadairport/) - [Ambugama Sarpanch Yashwanth Rao](https://manabharath.com/tag/ambugama-sarpanch-yashwanth-rao/) - [Thalamadugu Sai Linghi Temple Festival](https://manabharath.com/tag/thalamadugu-sai-linghi-temple-festival/) - [Felicitation](https://manabharath.com/tag/felicitation/) - [Mandal News](https://manabharath.com/tag/mandal-news/) - [Telangana Latest Updates](https://manabharath.com/tag/telangana-latest-updates/) - [#IndirammaHousing #TelanganaHousingScheme #PonguletiSrinivasReddy #TelanganaDevelopment #AffordableHousing #MiddleClassHousing #HyderabadUrbanHousing #TelanganaNews](https://manabharath.com/tag/indirammahousing-telanganahousingscheme-ponguletisrinivasreddy-telanganadevelopment-affordablehousing-middleclasshousing-hyderabadurbanhousing-telangananews/) - [#KCR #BRS #TelanganaPolitics #KCRStatements #TelanganaNews #VillageDevelopment #BRSLeadership #TRSChief](https://manabharath.com/tag/kcr-brs-telanganapolitics-kcrstatements-telangananews-villagedevelopment-brsleadership-trschief/) - [#IndirammaHousing #TelanganaHousingScheme #PanchayatSecretariesSuspended #PonguletiSrinivasReddy #TelanganaNews #HousingDevelopment#GovernmentAction #CorruptionControl](https://manabharath.com/tag/indirammahousing-telanganahousingscheme-panchayatsecretariessuspended-ponguletisrinivasreddy-telangananews-housingdevelopmentgovernmentaction-corruptioncontrol/) - [#PawanKalyan #APNews #Education #ParentsTeachersMeeting #ChildrenFuture](https://manabharath.com/tag/pawankalyan-apnews-education-parentsteachersmeeting-childrenfuture/) - [#RevanthReddy #IndirammaHouses #TelanganaNews #WelfareSchemes #Narsampet](https://manabharath.com/tag/revanthreddy-indirammahouses-telangananews-welfareschemes-narsampet/) - [Liquor Sales Record | Telangana Liquor Record | Beer Sales Boom](https://manabharath.com/tag/liquor-sales-record-telangana-liquor-record-beer-sales-boom/) - [Revanth Reddy Warns Modi Govt | Telangana Politics | Strong Counter to KCR](https://manabharath.com/tag/revanth-reddy-warns-modi-govt-telangana-politics-strong-counter-to-kcr/) - [Ranganath Exposes Corrupt Officials | ACB Informer | Telangana News](https://manabharath.com/tag/ranganath-exposes-corrupt-officials-acb-informer-telangana-news/) - [India May Mandate Always-On Phone Location | Privacy Concerns Rise | Tech Policy News](https://manabharath.com/tag/india-may-mandate-always-on-phone-location-privacy-concerns-rise-tech-policy-news/) - [AmbedkarVardhanti](https://manabharath.com/tag/ambedkarvardhanti/) - [PunnariVillage](https://manabharath.com/tag/punnarivillage/) - [AmbedkarYouthAssociation](https://manabharath.com/tag/ambedkaryouthassociation/) - [ManBharat](https://manabharath.com/tag/manbharat/) - [GuestLecturerJobs](https://manabharath.com/tag/guestlecturerjobs/) - [BCWomensCollege](https://manabharath.com/tag/bcwomenscollege/) - [Mavala](https://manabharath.com/tag/mavala/) - [TeachingJobs](https://manabharath.com/tag/teachingjobs/) - [TamsiElections](https://manabharath.com/tag/tamsielections/) - [SarpanchCandidate](https://manabharath.com/tag/sarpanchcandidate/) - [RatnaPrakashKrishna](https://manabharath.com/tag/ratnaprakashkrishna/) - [LocalBodyPolls](https://manabharath.com/tag/localbodypolls/) - [#TelanganaSummit2025 #RevanthReddy #GlobalSummitHyderabad #TelanganaRising #OlympicGoldQuest #HyderabadEvents](https://manabharath.com/tag/telanganasummit2025-revanthreddy-globalsummithyderabad-telanganarising-olympicgoldquest-hyderabadevents/) - [#TelanganaPolitics #SarpanchElections #KarimnagarNews #RajeshwariBond #VillageDevelopment #LocalPolls #ManaBharatNews](https://manabharath.com/tag/telanganapolitics-sarpanchelections-karimnagarnews-rajeshwaribond-villagedevelopment-localpolls-manabharatnews/) - [#RevanthReddy #KishanReddy #TelanganaPolitics #CongressVsBJP #HyderabadNews #PoliticalUpdates #ManaBharath.Com](https://manabharath.com/tag/revanthreddy-kishanreddy-telanganapolitics-congressvsbjp-hyderabadnews-politicalupdates-manabharath-com/) - [#RevanthReddy #DharmpuriAravind #BJP #Congress #TelanganaPolitics #HinduTemplesIssue #ManBharat #PoliticalNews](https://manabharath.com/tag/revanthreddy-dharmpuriaravind-bjp-congress-telanganapolitics-hindutemplesissue-manbharat-politicalnews/) - [#BabriMemorial #HyderabadNews #TehreekMuslimShabban #BabriMasjid #Ayodhya #IndianPolitics #ManBharat #ReligiousNews](https://manabharath.com/tag/babrimemorial-hyderabadnews-tehreekmuslimshabban-babrimasjid-ayodhya-indianpolitics-manbharat-religiousnews/) - [#Bhadrachalam #BhadadriKothagudem #SchoolProtest #TeachersDharna #ManBharat #EducationNews #TelanganaNews #StudentAwareness](https://manabharath.com/tag/bhadrachalam-bhadadrikothagudem-schoolprotest-teachersdharna-manbharat-educationnews-telangananews-studentawareness/) - [#IndiGoFlights #FlightCancellations #IndianAviation #HyderabadAirport #ManBharat #TravelUpdate #IndiGoCrisis](https://manabharath.com/tag/indigoflights-flightcancellations-indianaviation-hyderabadairport-manbharat-travelupdate-indigocrisis/) - [#RenukaEllammaTemple #SiddipetNews #TuesdayAnnadanam #NonVegPrasadam #ChintalCheruvuTemple #ManaBharath.Com #TelanganaSpiritualPlaces](https://manabharath.com/tag/renukaellammatemple-siddipetnews-tuesdayannadanam-nonvegprasadam-chintalcheruvutemple-manabharath-com-telanganaspiritualplaces/) - [#PawanKalyan #SanatanaDharma #BhagavadGita #APNews #UdupiTemple #ManBharat #SpiritualIndia #HinduDharma](https://manabharath.com/tag/pawankalyan-sanatanadharma-bhagavadgita-apnews-udupitemple-manbharat-spiritualindia-hindudharma/) - [#VandeMataram150 #ParliamentSpecialDebate #PMModi #AmitShah #IndianParliament #NationalSong #ManBharat #IndianHistory #LokSabha #RajyaSabha](https://manabharath.com/tag/vandemataram150-parliamentspecialdebate-pmmodi-amitshah-indianparliament-nationalsong-manbharat-indianhistory-loksabha-rajyasabha/) - [#IndiGoCrisis #IndiGoRefund610Crore #FlightCancellations #IndianAviation #HyderabadNews #ManBharat #DGCA #PassengerRights #IndiGoUpdate #TravelIndia](https://manabharath.com/tag/indigocrisis-indigorefund610crore-flightcancellations-indianaviation-hyderabadnews-manbharat-dgca-passengerrights-indigoupdate-travelindia/) - [#TVKMeeting #VijayTVK #PuducherryNews #PoliceRestrictions #QRPassEntry #ManBharat #PublicMeetingRules #VijayFans #IndiaNews #CrowdControl](https://manabharath.com/tag/tvkmeeting-vijaytvk-puducherrynews-policerestrictions-qrpassentry-manbharat-publicmeetingrules-vijayfans-indianews-crowdcontrol/) - [#KhargeLetter #TelanganaRisingGlobalSummit #RevanthReddy #AICC #FutureCitySummit #TelanganaNews #ManBharat #IndiaPolitics #GlobalSummit2025 #KhargeNotAttending](https://manabharath.com/tag/khargeletter-telanganarisingglobalsummit-revanthreddy-aicc-futurecitysummit-telangananews-manbharat-indiapolitics-globalsummit2025-khargenotattending/) - [#SnakeRescue #AliAnsari #RussellViper #CPRToSnake #Valsad #GujaratNews #WildlifeRescue #ManBharat #TrendingIndia #HumanityFirst](https://manabharath.com/tag/snakerescue-aliansari-russellviper-cprtosnake-valsad-gujaratnews-wildliferescue-manbharat-trendingindia-humanityfirst/) - [#FreeAndFairElections #ElectionCode #TelanganaPolice #Adilabad #SPAkhilMahajan #ManaBharath.com](https://manabharath.com/tag/freeandfairelections-electioncode-telanganapolice-adilabad-spakhilmahajan-manabharath-com/) - [#IndiGoRecruitment #AviationNews #PilotHiring #IndianAviation #ManBharatNews #HyderabadUpdates](https://manabharath.com/tag/indigorecruitment-aviationnews-pilothiring-indianaviation-manbharatnews-hyderabadupdates/) - [#ColdWave #AlluriDistrict #TemperatureDrop #WeatherUpdate #AndhraPradesh #TelanganaWeather #GMadugula #ArakuValley #IndiaNews](https://manabharath.com/tag/coldwave-alluridistrict-temperaturedrop-weatherupdate-andhrapradesh-telanganaweather-gmadugula-arakuvalley-indianews/) - [#Sri mahalaxmi temple #pooja #Adilabad](https://manabharath.com/tag/sri-mahalaxmi-temple-pooja-adilabad/) - [#CITU #CITUMahasabhalu #MedakNews #NagarKurnool #PodilaRamayya #WorkersRights #ManaBharathNews](https://manabharath.com/tag/citu-citumahasabhalu-medaknews-nagarkurnool-podilaramayya-workersrights-manabharathnews/) - [#TelanganaRising #ViksitBharat #GovernorJishnuDevVarma #KailashSatyarthi #GlobalSummitHyderabad #TelanganaDevelopment #ManBharatNews](https://manabharath.com/tag/telanganarising-viksitbharat-governorjishnudevvarma-kailashsatyarthi-globalsummithyderabad-telanganadevelopment-manbharatnews/) - [Village Elections](https://manabharath.com/tag/village-elections/) - [Polling Rules](https://manabharath.com/tag/polling-rules/) - [SI Jeevan Reddy](https://manabharath.com/tag/si-jeevan-reddy/) - [Dry Day](https://manabharath.com/tag/dry-day/) - [Excise Department](https://manabharath.com/tag/excise-department/) - [Liquor Ban News](https://manabharath.com/tag/liquor-ban-news/) - [Telangana CM Convoy](https://manabharath.com/tag/telangana-cm-convoy/) - [Hyderabad ORR Incident](https://manabharath.com/tag/hyderabad-orr-incident/) - [Security Vehicle Tyre Burst](https://manabharath.com/tag/security-vehicle-tyre-burst/) - [Breaking News Telangana](https://manabharath.com/tag/breaking-news-telangana/) - [#HyderabadElectricBuses #GreenTransport #IndiaNews #TelanganaUpdates](https://manabharath.com/tag/hyderabadelectricbuses-greentransport-indianews-telanganaupdates/) - [#WarangalCrime #DrugSmugglersEscape #TelanganaNews #IndiaCrimeUpdates](https://manabharath.com/tag/warangalcrime-drugsmugglersescape-telangananews-indiacrimeupdates/) - [#PalsibiVillageElections #UnanimousElection #NewSarpanch #ManBharatNews #TelanganaLocalBodies](https://manabharath.com/tag/palsibivillageelections-unanimouselection-newsarpanch-manbharatnews-telanganalocalbodies/) - [#TelanganaElections #OneVoteWin #SarpanchResults #NadimiThanda #MarrikuntaThanda #Yadadri #ManBharat #INC #VillagePolitics](https://manabharath.com/tag/telanganaelections-onevotewin-sarpanchresults-nadimithanda-marrikuntathanda-yadadri-manbharat-inc-villagepolitics/) - [#Aligarh #UPNews #ChildSafety #TobaccoToothpaste #InfantDeath #HealthWarning #ManBharat](https://manabharath.com/tag/aligarh-upnews-childsafety-tobaccotoothpaste-infantdeath-healthwarning-manbharat/) - [#Ichoda #DabaB #LuckyDrawElection #SarpanchElection #AdilabadNews #TieVotes#ManBharat](https://manabharath.com/tag/ichoda-dabab-luckydrawelection-sarpanchelection-adilabadnews-tievotesmanbharat/) - [#TelanganaElections #MotherVsDaughter #SarpanchElection #TimmaiahPalli #Jagtial #PallepuSuma #Gangaiah#ManBharat](https://manabharath.com/tag/telanganaelections-mothervsdaughter-sarpanchelection-timmaiahpalli-jagtial-pallepusuma-gangaiahmanbharat/) - [#AsifabadNews #WomanSarpanchAttack #TelanganaPolitics #KerameriMandal #ParandholiVillage #LatestNewsIndia](https://manabharath.com/tag/asifabadnews-womansarpanchattack-telanganapolitics-keramerimandal-parandholivillage-latestnewsindia/) - [#DigitalCensus2027 #AshwiniVaishnaw #IndiaCensus #DigitalIndia #PopulationData #GovtOfIndia #LatestNews](https://manabharath.com/tag/digitalcensus2027-ashwinivaishnaw-indiacensus-digitalindia-populationdata-govtofindia-latestnews/) - [#TelanganaElections #GPSecondPhase #LocalBodyPolls #PollingDay #ElectionNews #IndiaNews](https://manabharath.com/tag/telanganaelections-gpsecondphase-localbodypolls-pollingday-electionnews-indianews/) - [#IndiaU19 #AsiaCup2025 #CricketNews #TeamIndiaVictory #IndvsUAE #VaibhavSuryavanshi #YouthCricket](https://manabharath.com/tag/indiau19-asiacup2025-cricketnews-teamindiavictory-indvsuae-vaibhavsuryavanshi-youthcricket/) - [Adilabad](https://manabharath.com/tag/adilabad/) - [Both MLA Anil Jadhav](https://manabharath.com/tag/both-mla-anil-jadhav/) - [Daba B Gram Panchayat](https://manabharath.com/tag/daba-b-gram-panchayat/) - [Lucky Draw Sarpanch](https://manabharath.com/tag/lucky-draw-sarpanch/) - [Eshwar](https://manabharath.com/tag/eshwar/) - [Telangana Local Body Elections.](https://manabharath.com/tag/telangana-local-body-elections/) - [Panchayat Elections](https://manabharath.com/tag/panchayat-elections/) - [Second Phase Polling](https://manabharath.com/tag/second-phase-polling/) - [Telangana Panchayat Polls](https://manabharath.com/tag/telangana-panchayat-polls/) - [Rural Elections](https://manabharath.com/tag/rural-elections/) - [Village Sarpanch](https://manabharath.com/tag/village-sarpanch/) - [Massive Majority](https://manabharath.com/tag/massive-majority/) - [Grassroots Democracy](https://manabharath.com/tag/grassroots-democracy/) - [Mana Bharat.Com](https://manabharath.com/tag/mana-bharat-com/) - [Unanimous Election](https://manabharath.com/tag/unanimous-election/) - [Palsi Tanda Panchayat](https://manabharath.com/tag/palsi-tanda-panchayat/) - [Rathod Aarthi Prabhu](https://manabharath.com/tag/rathod-aarthi-prabhu/) - [Sarpanch Election](https://manabharath.com/tag/sarpanch-election/) - [Talamadugu Mandal](https://manabharath.com/tag/talamadugu-mandal/) - [Adilabad District](https://manabharath.com/tag/adilabad-district/) - [UPSC Results](https://manabharath.com/tag/upsc-results/) - [IES Rank 82](https://manabharath.com/tag/ies-rank-82/) - [Saikiran Success](https://manabharath.com/tag/saikiran-success/) - [#PalliB #KatakamSanjeev #SarpanchFelicitated #Talamadugu #ManaBharath.com](https://manabharath.com/tag/pallib-katakamsanjeev-sarpanchfelicitated-talamadugu-manabharath-com/) - [#UykaIndra #TudumDebba #Adilabad #TribalRights #AdivasiMovement #BirthdayGreetings #ManaBharath.com](https://manabharath.com/tag/uykaindra-tudumdebba-adilabad-tribalrights-adivasimovement-birthdaygreetings-manabharath-com/) - [#OnlineFoodSafety #FoodSafetyChecks #ExpiredFood #RottenVegetables #ECommerce #ConsumerAlert #ManaBharath](https://manabharath.com/tag/onlinefoodsafety-foodsafetychecks-expiredfood-rottenvegetables-ecommerce-consumeralert-manabharath/) - [#StudentIssues #RTCProtest #Narayanpet #FreedomOfPress #Democracy #BusServices #ManBharat](https://manabharath.com/tag/studentissues-rtcprotest-narayanpet-freedomofpress-democracy-busservices-manbharat/) - [#KGBV #MedakDistrict #AccountantJobs #ANMJobs #WomenEmployment #EducationDepartment #ManBharat](https://manabharath.com/tag/kgbv-medakdistrict-accountantjobs-anmjobs-womenemployment-educationdepartment-manbharat/) - [#MGNREGA #CPM #NagarKurnool #EmploymentGuarantee #MahatmaGandhi #Protest #ManBharat](https://manabharath.com/tag/mgnrega-cpm-nagarkurnool-employmentguarantee-mahatmagandhi-protest-manbharat/) - [#BhuBharati #CorruptionAllegations #AdditionalCollectors #CMRevanthReddy #FarmerIssues #Telangana #ManBharat](https://manabharath.com/tag/bhubharati-corruptionallegations-additionalcollectors-cmrevanthreddy-farmerissues-telangana-manbharat/) - [#AyyappaDeeksha #AyyappaSwamy #SpiritualGuidance #ReligiousTraditions #Devotion #ManBharat #Bhakti](https://manabharath.com/tag/ayyappadeeksha-ayyappaswamy-spiritualguidance-religioustraditions-devotion-manbharat-bhakti/) - [Indian Railways](https://manabharath.com/tag/indian-railways/) - [prod ticket](https://manabharath.com/tag/prod-ticket/) - [solution](https://manabharath.com/tag/solution/) - [Reporter Ownership Model](https://manabharath.com/tag/reporter-ownership-model/) - [Journalism Innovation](https://manabharath.com/tag/journalism-innovation/) - [Media Ethics](https://manabharath.com/tag/media-ethics/) - [Digital Journalism](https://manabharath.com/tag/digital-journalism/) - [Reporter Empowerment](https://manabharath.com/tag/reporter-empowerment/) - [New Delhi](https://manabharath.com/tag/new-delhi/) - [BC Unity Platform](https://manabharath.com/tag/bc-unity-platform/) - [BC Reservation 42 Percent](https://manabharath.com/tag/bc-reservation-42-percent/) - [Local Body Elections Telangana](https://manabharath.com/tag/local-body-elections-telangana/) - [BC SC ST Political Awareness](https://manabharath.com/tag/bc-sc-st-political-awareness/) - [RTC Negligence](https://manabharath.com/tag/rtc-negligence/) - [Journalists Rights](https://manabharath.com/tag/journalists-rights/) - [Student Unions Protest](https://manabharath.com/tag/student-unions-protest/) - [Withdraw Cases](https://manabharath.com/tag/withdraw-cases/) - [RTC Bus Issue](https://manabharath.com/tag/rtc-bus-issue/) - [Telangana Students Protest](https://manabharath.com/tag/telangana-students-protest/) - [PYLLeaders Statement](https://manabharath.com/tag/pylleaders-statement/) - [Jamidi Sarpanch](https://manabharath.com/tag/jamidi-sarpanch/) - [Oath Taking Ceremony](https://manabharath.com/tag/oath-taking-ceremony/) - [Victory Rally](https://manabharath.com/tag/victory-rally/) - [Adilabad District News](https://manabharath.com/tag/adilabad-district-news/) - [Gram Panchayat Jamidi](https://manabharath.com/tag/gram-panchayat-jamidi/) - [Sarpanch Ashok](https://manabharath.com/tag/sarpanch-ashok/) - [Egg Prices Hike](https://manabharath.com/tag/egg-prices-hike/) - [Poultry Industry](https://manabharath.com/tag/poultry-industry/) - [Egg Rate Today](https://manabharath.com/tag/egg-rate-today/) - [Wholesale Egg Price](https://manabharath.com/tag/wholesale-egg-price/) - [Retail Egg Price](https://manabharath.com/tag/retail-egg-price/) - [Poultry Farmers Crisis](https://manabharath.com/tag/poultry-farmers-crisis/) - [FoodInflation India](https://manabharath.com/tag/foodinflation-india/) - [Journalists Accreditation Cards](https://manabharath.com/tag/journalists-accreditation-cards/) - [Ponguleti Srinivas Reddy](https://manabharath.com/tag/ponguleti-srinivas-reddy/) - [Journalist Welfare](https://manabharath.com/tag/journalist-welfare/) - [TWJF Meeting](https://manabharath.com/tag/twjf-meeting/) - [Media Rights Telangana](https://manabharath.com/tag/media-rights-telangana/) - [Journalists Housing Plots](https://manabharath.com/tag/journalists-housing-plots/) - [Sai Kiran IES](https://manabharath.com/tag/sai-kiran-ies/) - [Ponari Village](https://manabharath.com/tag/ponari-village/) - [Congress Leaders Felicitation](https://manabharath.com/tag/congress-leaders-felicitation/) - [Indian Engineering Services](https://manabharath.com/tag/indian-engineering-services/) - [Rural Talent Success](https://manabharath.com/tag/rural-talent-success/) - [#Adilabad #Talamadugu #Sakinapur #GramPanchayat #SarpanchOath #LocalGovernance #RuralDevelopment #TelanganaNews](https://manabharath.com/tag/adilabad-talamadugu-sakinapur-grampanchayat-sarpanchoath-localgovernance-ruraldevelopment-telangananews/) - [#Talamadugu #KajjarlVillage #SarpanchOath #LocalGovernance #RuralDevelopment #GramPanchayat #Adilabad #TelanganaNews](https://manabharath.com/tag/talamadugu-kajjarlvillage-sarpanchoath-localgovernance-ruraldevelopment-grampanchayat-adilabad-telangananews/) - [#Talamadugu #Devapur #SarpanchOath #GramPanchayat #LocalGovernance #RuralDevelopment #ManBharat #TelanganaNews](https://manabharath.com/tag/talamadugu-devapur-sarpanchoath-grampanchayat-localgovernance-ruraldevelopment-manbharat-telangananews/) - [#Best sarpanch](https://manabharath.com/tag/best-sarpanch/) - [#ponnari](https://manabharath.com/tag/ponnari/) - [#auto driver](https://manabharath.com/tag/auto-driver/) - [# win elections # thalari bhumanna](https://manabharath.com/tag/win-elections-thalari-bhumanna/) - [Deputy Sarpanch Check Power](https://manabharath.com/tag/deputy-sarpanch-check-power/) - [Telangana Panchayats](https://manabharath.com/tag/telangana-panchayats/) - [15th Finance Commission Funds](https://manabharath.com/tag/15th-finance-commission-funds/) - [Digital Payments](https://manabharath.com/tag/digital-payments/) - [Panchayat Administration](https://manabharath.com/tag/panchayat-administration/) - [Udam Sarpanch](https://manabharath.com/tag/udam-sarpanch/) - [Talamadu Mandal](https://manabharath.com/tag/talamadu-mandal/) - [Bondla Mahender](https://manabharath.com/tag/bondla-mahender/) - [Panchayat Oath Ceremony](https://manabharath.com/tag/panchayat-oath-ceremony/) - [Local Governance](https://manabharath.com/tag/local-governance/) - [Mana Bharat](https://manabharath.com/tag/mana-bharat/) - [BJP State Council Member](https://manabharath.com/tag/bjp-state-council-member/) - [Tatipelli Raju](https://manabharath.com/tag/tatipelli-raju/) - [Gangadhar Rao](https://manabharath.com/tag/gangadhar-rao/) - [Village Leadership](https://manabharath.com/tag/village-leadership/) - [Siddipet Suicide Case](https://manabharath.com/tag/siddipet-suicide-case/) - [Bejjanki](https://manabharath.com/tag/bejjanki/) - [Couple Suicide](https://manabharath.com/tag/couple-suicide/) - [Debt Harassment](https://manabharath.com/tag/debt-harassment/) - [Family Tragedy](https://manabharath.com/tag/family-tragedy/) - [Ambugam Deputy Sarpanch](https://manabharath.com/tag/ambugam-deputy-sarpanch/) - [union mas leader](https://manabharath.com/tag/union-mas-leader/) - [ex mpp manjula Sridhar reddy](https://manabharath.com/tag/ex-mpp-manjula-sridhar-reddy/) - [dcccb chairman addi bhoja reddy](https://manabharath.com/tag/dcccb-chairman-addi-bhoja-reddy/)