Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందొద్దు..

ప్రతి జొన్న గింజను కొనుగోలు చేస్తాం – మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల పరిశీలన మన భారత్, ఆదిలాబాద్ : అకాల వర్షాల కారణంగా జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఆదిలాబాద్ మార్కెట్ యార్డును సందర్శించి జొన్నలు, మక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను...

Read Full Article

Share with friends