Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్లమ్మ ఆలయంలో నగదు చోరీ..

మన భారత్ | మొగుళ్ళపల్లి :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం జరగడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. పెద్ద కోమటిపల్లి గ్రామ శివారు తాటి వనంలో ఉన్న ఈ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీలోని నగదును అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల ప్రకారం, గౌడ కులస్తుడు మెరుగు బిక్షపతి బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లినప్పుడు హుండీ పగిలి ఉండటం...

Read Full Article

Share with friends