Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి…

మన భారత్ | మొగుళ్ళపల్లి : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెల్పూర్ గ్రామ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న తవేరా కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావం తీవ్రంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కత్తి...

Read Full Article

Share with friends