Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బతికుండగానే సర్పంచ్ కు పిండం…

మన భారత్ , మహారాష్ట్ర:  మహారాష్ట్రలో ఒక సర్పంచ్ తీసుకున్న వినూత్న నిర్ణయం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సౌండాల గ్రామానికి చెందిన సర్పంచ్ శరద్ అర్గడే బతికుండగానే తన ‘దశదిన కర్మ’ చేయించుకోవడం ద్వారా సంప్రదాయాలపై కొత్త దృష్టికోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు. సాధారణంగా మరణానంతరం నిర్వహించే ఈ కర్మను ఆయన ముందుగానే నిర్వహించుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం సమాజానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. శరద్ అర్గడే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం కుటుంబంపై...

Read Full Article

Share with friends