Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యత అవసరం

మన భారత్, ధన్వాడ:  మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ బిల్ కలెక్టర్ బాలకృష్ణ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు రాణి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీఐటీయూ నాయకులు కే.కాశప్ప మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న...

Read Full Article

Share with friends