బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మొగుళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ జనగణనలో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని Narendra Modi పిలుపునిచ్చిన నేపథ్యంలో, బీసీ కులగణనపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు. బీసీలను నమ్మించి మోసం...