Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

మన భారత్, తెలంగాణ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పని...

Read Full Article

Share with friends