Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా భారీ సైబర్ మోసం కేసు బయటపడింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతాలను గుర్తించిన పోలీసులు సుమారు రూ.7 కోట్లకు పైగా మోసం జరిగినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ADB ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడిస్తూ, జిల్లా వ్యాప్తంగా 74 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను గుర్తించామని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించి నిరపరాధ ప్రజలను మోసం...

Read Full Article

Share with friends