Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్ మెన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం భీంసరి సమీపంలోని ఓ పంట పొలంలో జరిగింది. రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల ప్రకారం, తాంసికి చెందిన అనిల్ పాటిల్ అనే అసిస్టెంట్ లైన్ మెన్ 33 కేవీ విద్యుత్ స్తంభంపై ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రవాహం కొనసాగడంతో...

Read Full Article

Share with friends