Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రధానంగా విద్యారంగ అభివృద్ధి, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యత పొందాయి. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన...

Read Full Article

Share with friends