విఠ్ఠల్ రుక్మాభాయి ఆలయ భూమిపూజ..
మన భారత్, ఆదిలాబాద్: క్రాంతినగర్ 21వ వార్డు పరిధిలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి శుభారంభం చేస్తూ, భక్తి భావంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,...