Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విఠ్ఠల్ రుక్మాభాయి ఆలయ భూమిపూజ..

మన భారత్, ఆదిలాబాద్:  క్రాంతినగర్‌ 21వ వార్డు పరిధిలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి శుభారంభం చేస్తూ, భక్తి భావంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయ నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విఠల్ రుక్మాభాయి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,...

Read Full Article

Share with friends