Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త పింఛన్లు మంజూరు అయ్యేనా.?

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం అర్హులైన వేలాది మంది ఎదురుచూస్తూ అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి పలు వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికల సమయంలో ప్రకటించిన చేయూత పథకంపై ఆశలు పెట్టుకుని నెలలుగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తుల సదుపాయం లేకపోవడం వల్ల కొత్తగా అప్లై చేసుకునే అవకాశం లేకపోవడం...

Read Full Article

Share with friends