47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
ఆంధ్రప్రదేశ్, మన భారత్: భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పార్టీ నాయకత్వానికి మరియు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కష్టకాలాల్లో కూడా సమర్థవంతమైన విధానాలతో దేశ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ...