Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇచ్చోడలో ఐపీఎల్ బెట్టింగ్ బండారం బట్టబయలు

మన భారత్ , తలమడుగు (బోథ్): జిల్లాలోని ఇచ్చోడ మండలం బృందావన కాలనీలో అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పదిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజు వెల్లడించారు. పోలీసుల సమాచారం మేరకు, విజయ్ అనే వ్యక్తి ప్రధాన పాత్రలో ఉండగా, మరికొంతమంది కలిసి చిట్టీల రూపంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను...

Read Full Article

Share with friends