నాగర్కర్నూల్ సలేశ్వరం జాతర సందడి..
మన భారత్, నాగర్కర్నూల్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన సలేశ్వరం జాతరకు ఈసారి భారీగా భక్తులు తరలి రానున్నారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సులు – భక్తులకు సౌకర్యం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని: * నాగర్కర్నూల్...