Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డీజీపీని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

మన భారత్, హైదరాబాద్, మార్చి 25: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ డీజీపీకి పది ముఖ్యమైన డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించారు. ముఖ్యంగా లాకప్ డెత్‌కు...

Read Full Article

Share with friends