Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

మన భారత్, అచ్చంపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా విప్లవ యోధుడు Bhagat Singh 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వర్ధం సైదులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్యవంతుడని...

Read Full Article

Share with friends