Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో విప్‌ల నియామకం..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ శాసనసభ మరియు శాసనమండలి కార్యకలాపాల్లో సమన్వయాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వ విప్‌లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా సభల్లో ప్రభుత్వ వైఖరిని బలంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ముగ్గురు విప్‌లు శాసనసభలో ప్రభుత్వ తరఫున సభ్యులను ఏకం చేయడం, పార్టీ నిర్ణయాలను అమలు చేయించడం లక్ష్యంగా ముగ్గురు సీనియర్...

Read Full Article

Share with friends