నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రూ.2 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రారంభించారు. ఈ పరికరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మిత్ర ఎన్జీఓ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ...