పండుగ ఆఫర్.. రూ.99/- మాత్రమే.!
మన భారత్, డిజైనింగ్: తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగను పురస్కరించుకుని డిజిటల్ డిజైన్ సేవల్లో ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.99/-కే ఉగాది స్పెషల్ పోస్టర్ రూపొందించి అందించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఆఫర్ ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారాలు, సోషల్ మీడియా పేజీలు, స్థానిక సంస్థలు, సంఘాలు, న్యూస్ పోర్టల్స్ వంటి వారికి ఉపయోగపడేలా రూపొందించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆకర్షణీయమైన పోస్టర్లు అవసరమవుతాయి. అయితే అధిక ఖర్చు...