Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాక్ ఆందోళనలు తీవ్రం.. 22కు చేరిన మృతుల సంఖ్య

మన భారత్ , అంతర్జాతీయ వార్తలు: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై పాకిస్థాన్‌లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితి అదుపుతప్పడంతో అక్కడి ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు ఈ నిరసనల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించగా, మరో 120 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ప్రధాన నగరాల్లో ఉద్రిక్తత లాహోర్, కరాచీ, పెషావర్ సహా పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. ర్యాలీలు, ధరణాలు, వాహనాల దహనం వంటి...

Read Full Article

Share with friends