Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పరీక్షా కేంద్రంలో కలకలం.. బాత్రూంలో ఇంటర్ విద్యార్థినికి గర్భస్రావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / మన భారత్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుని కలకలం రేగింది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ 16 ఏళ్ల ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో పరీక్షా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థిని కడుపునొప్పితో బాధపడుతూ బాత్రూంకి వెళ్లింది. అయితే, కొంతసేపటి తరువాత కూడా తిరిగి పరీక్షా హాల్లోకి...

Read Full Article

Share with friends