Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

33 గంటల ట్రాఫిక్ జామ్ తర్వాత భారీ నిర్ణయం.. వాహనదారులకు రూ.5.16 కోట్ల టోల్ రిఫండ్

మన భారత్ ,మహారాష్ట్ర: ఈ నెల 3న ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో దాదాపు 33 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లక్షకు పైగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MSRDC) మొత్తం రూ.5.16 కోట్ల టోల్ రుసుమును రిఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది. లక్ష మందికి ఉపశమనం ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై...

Read Full Article

Share with friends