Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా లంచాలు… TGSPDCLలో 8 మంది అధికారుల సస్పెన్షన్

మన భారత్, తెలంగాణ: వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపుల రూపంలో లంచాలు స్వీకరించిన విద్యుత్ అధికారులపై Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) కఠిన చర్యలు తీసుకుంది. డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాల మేరకు 8 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, రెగ్యులర్ సేవల కోసం వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టగా, ఆరోపణలు నిజమని...

Read Full Article

Share with friends