ఆదిలాబాద్ 41వ వార్డులో బీజేపీ అభ్యర్థి రంగ మౌలిక విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 41వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రంగ మౌలిక విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 717 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 302 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 41వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి ఉత్సాహాన్ని నింపింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. రంగ మౌలికకు అభినందనలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి...