Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ విషాదం..

మన భారత్, తెలంగాణ: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 10వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. సమాచారం ప్రకారం, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఇదే సమయంలో...

Read Full Article

Share with friends