Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీ ఎంపీపై కేసు నమోదు..

మన భారత్ తెలంగాణ: తెలంగాణలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం, బుధవారం నిజామాబాద్ (NZB) పరిధిలోని 287వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. తమ పార్టీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన విషయంపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం...

Read Full Article

Share with friends