పెళ్లైన మూడు నెలలకే భర్త హత్య.. వాకింగ్ పేరుతో తీసుకెళ్లి ప్రాణాలు తీసిన భార్య!
మన భారత్, రాజస్థాన్: పెళ్లి అనే పవిత్ర బంధానికే మచ్చ తెచ్చేలా రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కేవలం మూడు నెలలకే భర్తను హత్య చేయించిందని ఓ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆశీస్ అనే యువకుడు అంజూ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం కూడా అంజూ తన ప్రియుడితో సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ...