Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు ఎపీ క్యాబినెట్ మీటింగ్..

మన భారత్, తెలంగాణ: రాష్ట్రం, దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, భక్తి, క్రీడా రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు భీమవరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి...

Read Full Article

Share with friends