Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాలి: ఏఎస్ఐ గోకుల్ జాదవ్

మన భారత్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ గోకుల్ జాదవ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్, సీటుబెల్ట్ వంటి అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....

Read Full Article

Share with friends