Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హెల్మెట్ ఉంటే పువ్వు లేకుంటే జరిమానా.!

హెల్మెట్ ధరించిన వాహనదారులకు నికి పువ్వు అందించిన ఎస్సై జీవన్ రెడ్డి హెల్మెట్ ఉంటే పువ్వు.. లేకుంటే జరిమానా! మన భారత్, ఆదిలాబాద్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రాంపూర్ బైపాస్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను అభినందిస్తూ గులాబీ పువ్వులు...

Read Full Article

Share with friends