ఇక నుంచి వీరికి కూడా కరెంట్ ఫ్రీ..!
ఇక నుంచి వీరికి కూడా కరెంట్ ఫ్రీ… గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోండి! మన భారత్, తెలంగాణ| ప్రత్యేక కథనం: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకంపేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే 200 యూనిట్లకు మించి కరెంట్ వినియోగిస్తే ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహజ్యోతి పథకం లబ్ది పొందాలంటే బీపీఎల్ కుటుంబం...