Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు ఇచ్చోడలో పర్యటించనున్న ఎంపీ గోడం నగేష్..

 డిసెంబర్ 28న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ – ఇచ్చోడలో పాల్గొనున్న ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఆదిలాబాద్ : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతిష్ఠాత్మక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఈ నెల డిసెంబర్ 28, 2025 (ఆదివారం) న నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా పలు కీలక అంశాలపై అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా...

Read Full Article

Share with friends