Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయితీ ఎన్నికల్లో బీసీల విజయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఘన విజయం హర్షణీయం: కె. రామాంజనేయులు గౌడ్ మన భారత్, నారాయణపేట: తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీ వర్గాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందడం హర్షించదగ్గ విషయమని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రామాంజనేయులు గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ చైతన్యంతో పోటీ చేసి విజయం సాధించిన...

Read Full Article

Share with friends