Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మన భారత్ “రిపోర్టర్” లే యజమానులు..!

రిపోర్టర్‌కు యజమాని హోదా: జర్నలిజంలో కొత్త మోడల్‌కు ‘మన భారత్’ శ్రీకారం మన భారత్, న్యూఢిల్లీ: ప్రస్తుత మీడియా రంగంలో అనేక సంస్థలకు లాభమే ప్రధాన లక్ష్యంగా మారిన వేళ, ఫీల్డ్‌లో పనిచేసే రిపోర్టర్లకు యజమానులుగా ఎదిగే అవకాశం కల్పిస్తూ ‘మన భారత్’ ప్రత్యేకమైన, ప్రగతిశీల జర్నలిజం మోడల్‌ను అమలు చేస్తోంది. సంప్రదాయ మీడియా వ్యవస్థలో రిపోర్టర్ కేవలం ఉద్యోగిగా పరిమితమయ్యే పరిస్థితులకు భిన్నంగా, మన భారత్‌లో రిపోర్టర్‌నే యజమానిగా తీర్చిదిద్దే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ...

Read Full Article

Share with friends