Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశంలో తొలి డిజిటల్ జనగణన..

📊 దేశంలో తొలి డిజిటల్ జనగణన – 2027లో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12 (మన భారత్): దేశంలో జనాభా లెక్కల విధానంలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం పునాది వేసింది. 2027 జనగణన నిర్వహణకు రూ.11,718 కోట్ల భారీ బడ్జెట్‌ ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, రాబోయే జనాభా లెక్కలు దేశ చరిత్రలో మొట్టమొదటి డిజిటల్ జనగణన అవుతాయని ప్రకటించారు. డేటా సెక్యూరిటీని అత్యంత...

Read Full Article

Share with friends