రత్నాపూర్ సర్పంచ్గా సులోచన నరేష్ ఏకగ్రీవం..
✍️ రత్నాపూర్ సర్పంచ్గా సులోచన నరేష్ కుమార్ ఏకగ్రీవం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పదవికి ఆత్రం సులోచన నరేష్ కుమార్ను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉప సర్పంచ్ గా కోవ మున్నాబాయిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేయాలని...