సీఐటియు రాష్ట్ర మహాసభల్లో మెరుపు రిపోర్టు!
సీఐటియు రాష్ట్ర మహాసభల్లో మెరుపు రిపోర్టు! నాగర్ కర్నూల్ జిల్లా సమస్యలను సమగ్రంగా ప్రవేశపెట్టిన సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలో జరుగుతున్న సీఐటియు రాష్ట్ర మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తరఫున రిపోర్టును సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య సభ ముందుంచారు. జిల్లా వ్యాప్తంగా కూలీల సమస్యలు, కార్మిక హక్కులు, పెరుగుతున్న జీవనవ్యయ భారాలు, ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను...