Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఐటియు రాష్ట్ర మహాసభల్లో మెరుపు రిపోర్టు!

సీఐటియు రాష్ట్ర మహాసభల్లో మెరుపు రిపోర్టు! నాగర్ కర్నూల్ జిల్లా సమస్యలను సమగ్రంగా ప్రవేశపెట్టిన సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలో జరుగుతున్న సీఐటియు రాష్ట్ర మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తరఫున రిపోర్టును సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య సభ ముందుంచారు. జిల్లా వ్యాప్తంగా కూలీల సమస్యలు, కార్మిక హక్కులు, పెరుగుతున్న జీవనవ్యయ భారాలు, ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను...

Read Full Article

Share with friends