Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయతీ..

కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయితీ… సీఎం రేవంత్ రెడ్డి  మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో అవినీతి, కుటుంబ ప్రయోజనాలే జరిగాయని ఆరోపిస్తూ, “కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదు. వారి కుటుంబంలో కాసుల పంచాయితీ తప్ప ప్రజల కోసం చేసిన పని లేదు”ని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో జరిగిన ప్రజాసభలో మాట్లాడుతూ, “ప్రజల సొమ్ము దోచుకుంటే ఎవరూ బాగుపడే చరిత్ర...

Read Full Article

Share with friends