Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాయి బ్రాహ్మణ సమాజ సమస్యలు పరిషరిస్తా..

నాయి బ్రాహ్మణ సమాజ సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలి: వడ్డెమన్ గోపాల్ వినతి మన భారత్ ,కర్నూల్ : కర్నూలు జిల్లా, ఆదోని: నాయి బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ నేత వడ్డెమన్ గోపాల్ శనివారం అమరావతిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి భేటీ అయ్యారు. సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గోపాల్ వివరించారు. సమాజ సమస్యలపై వివరాలు...

Read Full Article

Share with friends