పుచ్చ లేచిపోద్ది: మాజీ మంత్రికి కవిత వార్నింగ్
పుచ్చ లేచిపోద్ది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత ఘాటైన వార్నింగ్ మన భారత్, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. "పుచ్చువంకాయ, సచ్చు వంకాయ" అంటూ తనను అవమానించే వ్యాఖ్యలు చేస్తే ఇకపై “పుచ్చ లేచిపోతుంది” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తండ్రి వయసు వారికి గౌరవం ఇస్తూ ఇంతకాలం మౌనం...