Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోహినూర్ వజ్రంలా అందెశ్రీ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీకలైన కవులకు సీఎం ఘన నివాళి మన భారత్, హైదరాబాద్: “సమాజంలో ఎన్నో వజ్రాలు ఉన్నా… కోహినూర్ వజ్రానికి ఉండే ప్రత్యేకత వేరే. అలాగే ఎన్నో కళాకారులు ఉన్నా కవి అందెశ్రీ మాత్రం కోహినూర్ వజ్రంలా చిరస్థాయిగా నిలిచారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన దివంగత కవి అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ప్రేమతో పాటు పోరాటాన్ని కూడా...

Read Full Article

Share with friends