Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక..

రాష్ట్రంలో భారీ ఐపీఎస్ బదిలీలు: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియామకం మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 32 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. మౌనిక ఇటీవల వరకు దేవరకొండ ఏఎస్పీగా, కాజల్ సింగ్ ఉట్నూర్ ఎన్డీపీవోగా విధులు నిర్వహించారు. వారి పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర...

Read Full Article

Share with friends