BRS నుంచి MLAలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారేమో..
ప్రజల గళం గట్టిగా వినిపిస్తే… BRS నుంచి అంతా కాంగ్రెస్లోకి వెళ్లిపోయే పరిస్థితి” – కవిత వ్యాఖ్యలు చర్చనీయాంశం మన భారత్, రంగారెడ్డి: పెద్దవాడైనా, పేదవాడైనా ..తప్పు చేసిన వారికి చర్యలు తీసుకునే శక్తి హైడ్రాకు ఉండాలని జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన జనం బాట కార్యక్రమంలో ప్రజల సమస్యలు, హైడ్రా పాత్రపై ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. “ప్రజలు లేవనెత్తిన సమస్యలను హైడ్రా ముందు గట్టిగా ఉంచితే… BRS నుంచి...