Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ ఎన్నికలు రంగంలోకి ఎస్ఈసీ ..

పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఈసీ రంగంలోకి .. ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తెరలేవనున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు దశల వారీ సూచనలు జారీ చేసింది. గురువారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఎన్నికల...

Read Full Article

Share with friends