Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన APSDMA మన భారత్, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వాతావరణం మారుస్తోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు వివరించింది. తీర...

Read Full Article

Share with friends